తాజావార్తలు
Inter Supply Exams 2026: ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థులకు వేసవి తరగతులు.. మే 12 వరకు నిర్వహణ..

Inter Supply Exams 2026: ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థులకు వేసవి తరగతులు.. మే 12 వరకు నిర్వహణ..

హైదరాబాద్‌, ఏప్రిల్ 18: రాష్ట్ర ఇంటర్మీడియట్‌ ఫలితాలు గత ఆదివారం (ఏప్రిల్ 12) విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షల్లో తప్పిన విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 13వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ కూడా విడుదల చేశారు. అయితే సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్ధులను సిద్ధం చేయడానికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్‌ నికోలస్‌ మోడల్‌ స్కూళ్ల టీచర్లను ఆదేశించారు. మే…

Read More
Central Government: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకం.. నెలకు రూ.12 వేలతో రూ.50 లక్షలు మీ సొంతం.. ఎలానో చూడండి

Central Government: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకం.. నెలకు రూ.12 వేలతో రూ.50 లక్షలు మీ సొంతం.. ఎలానో చూడండి

కేంద్ర ప్రభుత్వం చిన్నారుల భవిష్యత్ కోసం సుకన్య సమృద్ది యోజన అనే పథకాన్ని అమలు చేస్తోంది. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం డబ్బులు పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులకు బెస్ట్ స్కీమ్ ఇది. ఇందులో పొదుపు చేసే డబ్బులకు 8.2 శాతం వడ్డీ లభించడంతో పాటు ప్రభుత్వ పథకం కావడంతో మీ డబ్బులకు భద్రత కూడా ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీ పిల్లలకు ఆర్ధిక భరోసా కల్పించవచ్చు. ప్రతీ నెలా రూ.12,500 పెట్టుబడి పెట్టడం…

Read More
Andhra News: వామ్మో ఇదేంది భయ్యా ఇంతుంది.. స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్!

Andhra News: వామ్మో ఇదేంది భయ్యా ఇంతుంది.. స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్!

విశాఖ కొండలతో కలిసివున్న నగరం. ఒకవైపు సముద్రం, చుట్టూ ఎత్తైన కొండలు, ఇలా కొండ ప్రాంతం ఉండడంతో అక్కడి నుంచి తరచూ అనేక కొండ చిలువలు జనావాసాల్లోకి వస్తూ ఉంటాయి. తాజాగా ఓ భారీ కొండ చిలువ స్థానికులను పరుగులు పెట్టించింది. సింధియా షిప్పియార్డ్ ప్రాంతంలో ఉన్న ఓ పాడుబడిన స్కూల్‌ ప్రాంగణంలో చెట్లపై ఓ భారీ కొండచిలువ కనిపించింది. దాన్ని చూసిన అటుగా వెళ్తున్న స్థానికులు భయపడిపోయి వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. సమాచారంతో…

Read More
ప్రతి నెలా మీ చేతికి రూ.9250.. ఒక్కసారి పెట్టుబడితో అద్భుత ఆదాయం.. ఈ పోస్టాఫీస్ పథకం గురించి తెలుసా..?

ప్రతి నెలా మీ చేతికి రూ.9250.. ఒక్కసారి పెట్టుబడితో అద్భుత ఆదాయం.. ఈ పోస్టాఫీస్ పథకం గురించి తెలుసా..?

నేటి కాలంలో పెట్టుబడి పెట్టేటప్పుడు భద్రతతో పాటు స్థిరమైన ఆదాయం లభించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వారు, గృహిణులు తమ వద్ద ఉన్న డబ్బును సురక్షితంగా ఉంచి, దాని ద్వారా నెలవారీ ఖర్చులకు డబ్బు రావాలని ఆశిస్తారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పథకమే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్. నెలకు రూ. 9,250 ఎలా వస్తుంది? ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం 7.4శాతం వడ్డీని…

Read More
Director : ఆమె కళ్లను చూడటానికే హీరోయిన్‏ను చేశా.. ఇండస్ట్రీనే ఏలేసింది.. చివరకు అలా..

Director : ఆమె కళ్లను చూడటానికే హీరోయిన్‏ను చేశా.. ఇండస్ట్రీనే ఏలేసింది.. చివరకు అలా..

వంశీ సినిమాల్లో హీరోయిన్ల కళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా భానుప్రియ కళ్ళ గురించి ఆయన మాట్లాడుతూ, తన చిన్నతనంలో తన ఊరిలో ఒక నర్సును చూసేవాడినని, ఆమె కళ్ళు చాలా అందంగా ఉండేవని గుర్తు చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆమె మరణించిన తర్వాత, మళ్ళీ అలాంటి కళ్ళను మద్రాసులో భానుప్రియలో చూశానని, అందుకే ఆమెను తన సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకున్నానని వెల్లడించారు. తన సినిమాల్లో స్త్రీ పాత్రలను ఎంతో గౌరవంగా, పద్ధతిగా చూపిస్తానని వంశీ గారు తెలిపారు….

Read More
గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాలపై కలెక్టర్ల సదస్సులో సీఎం సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించగలిగితే మరింత అభివృద్ధి సాధించగలమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రైలు మార్గం ద్వారా ప్రతి కిలోమీటరుకు రూ.1.83 వ్యయం అవుతుంటే రహదారి మార్గంలో జరిగే రవాణాపై రూ.3.40 ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. రవాణా వ్యయం గణనీయంగా తగ్గితేనే ఏపీకి గరిష్టంగా ప్రయోజనం కలుగుతుందని…

Read More
Director : ఆమె కళ్లను చూడటానికే హీరోయిన్‏ను చేశా.. ఇండస్ట్రీనే ఏలేసింది.. చివరకు అలా..

Telangana: తెలంగాణలో పెరిగిన మీసేవ సర్వీస్ ఛార్జీలు.. ఒకేసారి భారీగా పెంపు.. ఎంతంటే..?

తెలంగాణ ప్రజలకు షాక్ తగిలింది. రాష్ట్రంలో మీ సేవ సర్వీస్ ఛార్జీలను భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీ సేవ నిర్వహకుల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు ప్రభుత్వం ధరలను పెంచింది. ఈ మేరకు ఐటీ, కమ్యూనికేషన్ శాఖ కొత్త ఛార్జీలపై ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే పెరిగిన ఛార్జీలు అమల్లోకి వస్తాయిని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలోని ప్రజలపై అదనపు భారం పడనుంది. తమకు వచ్చే కమిషన్‌ను పెంచాలని ప్రభుత్వాన్ని…

Read More
H1B Visa: హెచ్‌–1బీలకు ఉద్యోగాలివ్వకండి టెక్సాస్‌ గవర్నర్‌ ఆదేశాలు

H1B Visa: హెచ్‌–1బీలకు ఉద్యోగాలివ్వకండి టెక్సాస్‌ గవర్నర్‌ ఆదేశాలు

టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిధులతో పనిచేసే టెక్సాస్ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా హెచ్-1బీ వీసాదారులను నియమించడాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. అమెరికాలో ఉద్యోగాలు అమెరికా కార్మికులకే, టెక్సాస్‌లో ఉద్యోగాలు టెక్సాస్ ప్రజలకే దక్కాలనే ఉద్దేశ్యంతో ఈ చర్య తీసుకున్నట్లు గవర్నర్ గ్రెగ్ స్పష్టం చేశారు. ఈ ఆదేశాల మేరకు, కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తుల పరిశీలనను తక్షణమే నిలిపివేశారు. అంతేకాకుండా, హెచ్-1బీ వీసాదారులను నియమించుకునే ప్రక్రియను 2027 మే 1వ…

Read More
ఆ స్టార్ హీరో చాలా అందగాడు.. చూస్తే ఫిదా అయిపోవాల్సిందే.. జాన్వీ క్రేజీ కామెంట్స్

ఆ స్టార్ హీరో చాలా అందగాడు.. చూస్తే ఫిదా అయిపోవాల్సిందే.. జాన్వీ క్రేజీ కామెంట్స్

 జాన్వీ కపూర్ 2018లో వచ్చిన ధడక్ అనే హిందీ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఇది మరాఠీ బ్లాక్‌బస్టర్ సినిమా ‘సైరాట్’కు రీమేక్. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఆమె ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’, ‘రూహీ’, ‘మిలీ’, ‘బవాల్’, ‘మిస్టర్ అండ్ మిసెస్ మాహి’ వంటి విభిన్నమైన పాత్రలు ఉన్న సినిమాల్లో నటించి మెప్పించింది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ…

Read More
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 అప్రెంటిస్ పోస్టులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 అప్రెంటిస్ పోస్టులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. APలో 56, తెలంగాణలో 69 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ అర్హతతో FEB 24 వరకు అప్లై చేయండి. వయస్సు 20-28 సంవత్సరాలు. పూర్తి వివరాలు చదవండి.

Read More