ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ స్టేషన్లో ఎయిర్ పోర్ట్ తరహా నిబంధనలు.. అవి ఉంటే ఎంట్రీ!
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్భారత్ ప్రాజెక్ట్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చుకుంటోంది. అప్డేట్ అయి అందుబాటులోకి వచ్చే ఈ స్టేషన్లో రూల్స్ కూడా మారబోతున్నాయి. మెట్రో, ఎయిర్పోర్ట్ తరహా సెక్యూరిటీ చెకింగ్ విధాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే రాత్రి అయితే చాలూ స్టేషన్ పరిసరాల్లో తిరిగే చాలా మంది నిరాశ్రయులు నేరుగా స్టేషన్లోకి వచ్చి అక్కడే బెంచీలపై నిద్రపోతున్నారు. దీని వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి అడ్డుకట్టు వేసేందుకే…
