తాజావార్తలు
Jabardasth Racha Ravi: జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి ఫ్యామిలీని చూశారా? భార్య, పిల్లల  క్యూట్‌ ఫొటోస్ ఇదిగో

Jabardasth Racha Ravi: జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి ఫ్యామిలీని చూశారా? భార్య, పిల్లల క్యూట్‌ ఫొటోస్ ఇదిగో

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు రచ్చ రవి. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంటుంటాడు. అలాగే అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటాడు,

Read More
Mukul Chaudhary : ఎవరీ ముకుల్ చౌదరి? లక్షలు పెట్టి కొంటే కోట్లు విలువ చేసే ఇన్నింగ్స్ ఆడిన లక్నో హీరో

Mukul Chaudhary : ఎవరీ ముకుల్ చౌదరి? లక్షలు పెట్టి కొంటే కోట్లు విలువ చేసే ఇన్నింగ్స్ ఆడిన లక్నో హీరో

Mukul Chaudhary : ఐపీఎల్ అంటేనే రాత్రికి రాత్రే సామాన్యులను స్టార్లుగా మార్చే వేదిక. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపు వెనుక ఉన్న అసలుసిసలు హీరో 21 ఏళ్ల కుర్రాడు ముకుల్ చౌదరి. స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆడటమే అలవాటు లేని ఈ యువకుడు, ఏకంగా కేకేఆర్ బౌలర్లకే చుక్కలు చూపించి ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాడు….

Read More
విమానంలో ఫోన్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఎందుకు పెట్టాలి..? పెట్టకపోతే ఏమవుతుందో తెలిస్తే అవాక్కే..

విమానంలో ఫోన్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఎందుకు పెట్టాలి..? పెట్టకపోతే ఏమవుతుందో తెలిస్తే అవాక్కే..

విమానంలో ప్రయాణించిన అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం గుర్తుండే ఉంటుంది. ఫ్లైట్ టేకాఫ్ అవ్వడానికి ముందే క్యాబిన్ సిబ్బంది మైకులో “దయచేసి మీ మొబైల్ ఫోన్లను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచండి” అని పదే పదే అనౌన్స్ చేస్తుంటారు. అయితే మనలో చాలామందికి ఒక డౌట్ వస్తుంటుంది.. అసలు ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టకపోతే ఏం జరుగుతుంది? విమానం ఏమైనా ప్రమాదానికి గురవుతుందా? లేదా ఏదైనా పెద్ద సాంకేతిక లోపం తలెత్తుతుందా? అని.. దీనికి నిపుణుల…

Read More
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

పోలీసులమంటూ అమాయక ప్రజలను మోసం చేసి బంగారం దోచుకుంటున్న నయా ముఠా పాలమూరు జిల్లాలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులే లక్ష్యంగా రద్దీ ప్రాంతాల్లో మాటు వేసి వరుస దోపిడీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతోంది. తాము మఫ్టీలో ఉన్న పోలీసులమని నమ్మించి, దొంగల ముప్పు ఉందంటూ బంగారాన్ని తీయించి కాగితంలో పెట్టినట్టు నటించి గులకరాళ్లు ఇచ్చి పరారవుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఈ ముఠా చర్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం రద్దీ…

Read More
Mukul Chaudhary : ఎవరీ ముకుల్ చౌదరి? లక్షలు పెట్టి కొంటే కోట్లు విలువ చేసే ఇన్నింగ్స్ ఆడిన లక్నో హీరో

HDFC: ఆ ఒక్క రాజీనామాతో రూ.1.5 లక్షల కోట్ల నష్టం! అది కూడా కేవలం 3 రోజుల్లోనే..

దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన HDFC బ్యాంక్‌ షేర్లు వరుసగా మూడు ట్రేడింగ్ రోజుల్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చక్రవర్తి ఆకస్మిక రాజీనామా నేపథ్యంలో బ్యాంక్ షేర్లు దాదాపు 12 శాతం పడిపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదలో సుమారు రూ.1.5 లక్షల కోట్ల మేర క్షీణత నమోదైంది. సోమవారం ట్రేడింగ్‌లో మాత్రమే ఈ స్టాక్ బిఎస్‌ఇలో 4.70 శాతం పడిపోయి రూ.743.75 వద్ద ముగిసింది. ఒక దశలో ఇది 5 శాతం క్షీణించి…

Read More

కళ్ల నుంచి తరచూ నీరు కారుతోందా? లైట్ తీసుకోకండి..

కళ్ల నుంచి తరచుగా లేదా నిరంతరం నీరు కారుతుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. పొడి కళ్ల సమస్య, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, కన్నీటి నాళాలు మూసుకుపోవడం వంటి అనేక కారణాల వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. కళ్ల నుంచి తరచూ నీరు కారడానికి కారణాలేంటి? పొడి కళ్ల సమస్య కళ్లలో తగినంత తేమ లేకపోవడం వల్ల డ్రై ఐ సిండ్రోమ్‌ ఏర్పడవచ్చు. దీంతో కళ్లలో మంట, దురద, చికాకు లేదా ఇసుక ఉన్నట్టుగా అనిపించవచ్చు. దీనికి ప్రతిస్పందనగా కళ్లలో…

Read More
Curd And Cucumber: పెరుగు, కీర దోసకాయ కలిపి తింటున్నారా? ఈ డేంజర్ గురించి తెలుసుకోండి!

Curd And Cucumber: పెరుగు, కీర దోసకాయ కలిపి తింటున్నారా? ఈ డేంజర్ గురించి తెలుసుకోండి!

ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఆహార పదార్థానికి ఒక నిర్దిష్టమైన గుణం, శక్తి ఉంటుంది. పెరుగు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే  బరువైన పదార్థం, మరోవైపు కీర దోసకాయ శరీరానికి అమితమైన చల్లదనాన్ని ఇచ్చే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు శరీరంలోని ‘జఠరాగ్ని’ (జీర్ణక్రియకు అవసరమైన వేడి) బలహీనపడుతుంది. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక కడుపులో కిణ్వ ప్రక్రియ (Fermentation) మొదలై అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ ప్రభావాలేంటో ఇప్పుడు…

Read More
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!

‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!

వందే భారత్ రైలు ఆలస్యంపై ప్రయాణికుల అసంతృప్తి దేశంలోని ప్రముఖ సెమీ హై-స్పీడ్ రైళ్లలో ఒకటైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తాజాగా ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తోంది. బెంగళూరు–ఎర్నాకులం మార్గంలో నడిచే ఈ రైలు గత కొన్ని వారాలుగా తరచుగా ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక సందర్భంలో రైలు గమ్యస్థానానికి చేరుకోవడంలో దాదాపు తొమ్మిది గంటల ఆలస్యం కావడంతో ప్రయాణికుల అసహనం మరింత పెరిగింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు తమ ప్రయాణ…

Read More
Kuja Blessings: కుజుడి కటాక్షం.. మేషం, మకరం సహా ఈ రాశులకు గోల్డెన్ టైమ్..!

Kuja Blessings: కుజుడి కటాక్షం.. మేషం, మకరం సహా ఈ రాశులకు గోల్డెన్ టైమ్..!

మకరం: తనకు ఉచ్ఛ క్షేత్రమైన మకర రాశిని కుజుడు ఎక్కువగా అనుగ్రహిస్తాడు. కుజుడికి ఎక్కడ బలం పట్టినా ఈ రాశికి శుభ యోగాలు కలుగుతాయి. ప్రస్తుతం కుజుడి మేష సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరిగి అధికార యోగం పడుతుంది. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, లిక్కర్, ఎక్సైజ్, ప్రభుత్వం వంటి రంగాలవారు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది.

Read More
వంటింట్లో మరుగుతున్న పాలు పొంగాయనీ.. ఉరి వేసుకుని భర్త సూసైడ్‌!

వంటింట్లో మరుగుతున్న పాలు పొంగాయనీ.. ఉరి వేసుకుని భర్త సూసైడ్‌!

కడప, ఏప్రిల్ 20: ఎంతో విలువైన ప్రాణాలు చిన్న కారణాలకే కొందరు తృణప్రాయంగా వదిలేసుకుంటున్నారు. సెల్‌ ఫోన్‌ ఇవ్వలేదని, రిమోట్‌ లాక్కున్నారనీ, ఎక్కువ సమయం ఫోన్‌లో గడపొద్దన్నారనీ క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఇంట్లో స్టౌ పై మరుగుతున్న పాలు పొంగాయని భార్యపై కోపంతో ఏకంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విచిత్ర ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో చోటు చేసుకుంది. ఎస్సై మహమ్మద్‌ రఫి తెలిపిన వివరాల మేరకు.. కడప జిల్లాలోని బాలాజీనగర్‌కు చెందిన వెంకట…

Read More