తాజావార్తలు
టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం

టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం

సాధారణంగా హోటల్‌కు వెళ్తే ఆర్డర్ చేసిన పదార్థం ఆలస్యమైతే అసహనం వ్యక్తం చేయడం సహజం..కానీ,కొందరు యువకులు టీ ఆర్డర్ చేసినప్పుడు అది తెచ్చి ఇవ్వలేదు అని ఏకంగా హోటల్ సిబ్బంది పై భౌతిక దాడికి దిగారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ శివారులోని క్లాసిక్ ధాబా పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మనోహరాబాద్ గ్రామానికి చెందిన కొందరు యువకులు క్లాసిక్ దాబా వద్ద టీ తాగడానికి వచ్చారు. అయితే ఆ డాబాలో టి సెల్ఫ్…

Read More
అక్క పెళ్లి కోసమని ఇంటికి వచ్చాడు.. అంతలోనే అనంతలోకాలకు..!

అక్క పెళ్లి కోసమని ఇంటికి వచ్చాడు.. అంతలోనే అనంతలోకాలకు..!

పెళ్లి సందడి నెలకొన్న వేళ ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకున్న ఘటన విజయనగరం జిల్లాలో హృదయవిదారంగా మారింది. మరో 13 రోజుల్లో అక్క వివాహం జరగాల్సి ఉండగా, ఇంట్లో పెళ్లి ఏర్పాట్లలో అంతా బిజీగా ఉన్న సమయంలో ఆ కుటుంబానికి తీరని లోటు తలెత్తింది. తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన ఆకుల ఏడుకొండలు (17) అనే ఇంటర్ విద్యార్థి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన సోమవారం గజపతినగరంలో కలకలం రేపింది. ఇటీవలే ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసి…

Read More
Viral Video: ఫోటోలు దిగడం ఫ్యాషన్‌ కాదు.. అదో మధుర జ్ఞాపకం..! తాజ్‌మహల్‌ ప్రేమకు చిహ్నంగా..

Viral Video: ఫోటోలు దిగడం ఫ్యాషన్‌ కాదు.. అదో మధుర జ్ఞాపకం..! తాజ్‌మహల్‌ ప్రేమకు చిహ్నంగా..

భారతదేశ సాంస్కృతిక వారసత్వం, ప్రపంచంలోని 7వ అద్భుతం అయిన తాజ్ మహల్ దాని అందానికి ప్రసిద్ధి చెందింది. తాజ్‌మహల్‌ ప్రేమ చిహ్నం అని కూడా పిలుస్తారు. అందుకే ఇది ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తుంది. ఇక్కడకు వచ్చిన పర్యాటకులు, ప్రేమికులు ఆ మధుర క్షణాలను ఫోటోలు, వీడియోలు తీసుకుని పదిలంగా దాచుకుంటారు. కానీ, ప్రతి ఒక్కరి వద్ద కెమెరాలు, ఖరీదైన టచ్‌స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ ఉండదు. అలాంటి వారు తమ జ్ఞాపకాలను భద్రపరచుకోవడానికి నాణ్యత కంటే వారి…

Read More
ఉదయం లేవగానే ముఖం మెరిసిపోవాలా.. పడుకునే ముందు ఈ 7 పనులు చేస్తే చాలు

ఉదయం లేవగానే ముఖం మెరిసిపోవాలా.. పడుకునే ముందు ఈ 7 పనులు చేస్తే చాలు

దీంతో ఉదయం లేవగానే నీరసంగా అనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం సరైన ‘నైట్ రొటీన్’ లేకపోవడమే. మెరిసే చర్మం, ప్రశాంతమైన మనస్సు కోసం పడుకునే ముందు అనుసరించాల్సిన చిట్కాలేంటో తెలుసుకుందాం.. సౌందర్యం అనేది కేవలం మనం వాడే క్రీముల్లోనే ఉండదు, మనం ఎంత ప్రశాంతంగా నిద్రపోతామనే దానిపై ఆధారపడి ఉంటుంది. రాత్రివేళ మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరం దెబ్బతిన్న కణాలను పునరుద్ధరిస్తుంది. కానీ, నేటి డిజిటల్ యుగంలో చాలామంది అర్ధరాత్రి వరకు ఫోన్లతో గడుపుతూ ఆ అమూల్యమైన…

Read More
Shani Trayodashi: శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోషాలు తొలగి ఐశ్వర్యం పెరుగుతుందట!

Shani Trayodashi: శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోషాలు తొలగి ఐశ్వర్యం పెరుగుతుందట!

Shani Trayodashi and Masik Shivaratri Yoga: వేద జ్యోతిష్యశాస్త్రంలో శని త్రయోదశికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా శనివారం రోజున త్రయోదశి తిథి రావడం చాలా అరుదుగా జరిగే యోగంగా భావిస్తారు. ఈసారి శని త్రయోదశితో పాటు మాసశివరాత్రి యోగం కూడా కలిసి రావడంతో భక్తుల్లో విశేష ఆసక్తి నెలకొంది. శని అనుగ్రహంతో పాటు పరమశివుని కృప కూడా లభించే పవిత్రమైన సందర్భంగా దీనిని పండితులు పేర్కొంటున్నారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం, ఏలినాటి శని, అర్ధాష్టమ…

Read More
Andhra Pradesh: ఏపీలో వారికి కూడా తల్లికి వందనం.. అకౌంట్లోకి రూ.15 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్..

Andhra Pradesh: ఏపీలో వారికి కూడా తల్లికి వందనం.. అకౌంట్లోకి రూ.15 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్..

“తల్లికి వందనం” పథకం అమలుపై ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనాథ పిల్లలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. అనాధ పిల్లలకు సంరక్షకులు లేకపోతే జిల్లా కలెక్టర్ల ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. తాజాగా విద్యాశాఖ అధికారులతో లోకేష్ సమీక్ష సమావేం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అమలుపై చర్చించారు. అనాథ పిల్లలకు కూడా…

Read More
ఎన్నో పాములను పట్టి ఎందరినో కాపాడాడు.. చివరికి..

ఎన్నో పాములను పట్టి ఎందరినో కాపాడాడు.. చివరికి..

ఏ ఇంట్లో పాము దూరినా, ఏ పొలంలో కొండచిలువ కనిపించినా అక్కడి ప్రజలకు గుర్తొచ్చే మొదటి పేరు ‘స్నేక్ క్యాచర్ మోహన్’. వేల సంఖ్యలో విష సర్పాలను అత్యంత చాకచక్యంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టిన అతడు అదే పాము కాటుకు గురైన విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. అదికూడా సాక్షాత్తు ఆ మహానందీశ్వరుడి సన్నిధిలో కోడెత్రాచు కాటేయడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది ఆలయ ప్రాంగణంలో బుధవారం ఒక నాగుపాము హల్‌చల్…

Read More
Health Tips: డయాబెటిస్‌ ఉన్నవారు పాలు, పెరుగు తీసుకోవడం మంచిదేనా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?

Health Tips: డయాబెటిస్‌ ఉన్నవారు పాలు, పెరుగు తీసుకోవడం మంచిదేనా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?

Health Tips: ఈ రోజుల్లో డయాబెటిస్ సర్వసాధారణమైపోయింది. నలభై ఏళ్ల తర్వాత చాలా మందికి చక్కెర సమస్యలు మొదలవుతాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగుల సంఖ్య పెరుగుతోంది. అంతేకాకుండా టైప్ 1 ఉన్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇది ఆందోళన కలిగిస్తుంది. డయాబెటిస్‌లో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు పాలు, పెరుగు వంటి పోషకమైన ఆహారాన్ని తినాలా వద్దా అనే దానిపై తరచుగా అపార్థాలు ఉంటాయి. దీని గురించి…

Read More
సమ్మర్‌‌లో నిద్ర రావట్లేదా? ఈ చిన్న చిట్కా పాటిస్తే నాణ్యమైన నిద్ర మీ సొంతం

సమ్మర్‌‌లో నిద్ర రావట్లేదా? ఈ చిన్న చిట్కా పాటిస్తే నాణ్యమైన నిద్ర మీ సొంతం

ఎండలు దంచికొడుతున్న ఈ సమయంలో, వేడి వల్ల చెమటలు పట్టి నిద్ర నుంచి అకస్మాత్తుగా మెలకువ రావడం చాలామందికి అలవాటుగా మారింది. అయితే, ఆ అసౌకర్యం వెనుక ఉన్న అసలు కారణం డీహైడ్రేషన్ (Dehydration) అని చాలామంది గుర్తించరు. శరీరంలో నీరు తగ్గితే మెదడు, గుండె పనితీరు మందగించి, ఉదయం లేవాలనిపించనంతగా నీరసం వస్తుంది. మరి వేసవిలో గాఢ నిద్ర పట్టాలంటే, మనం పడుకునేటప్పుడు తీసుకోవాల్సిన ఆ చిన్న జాగ్రత్త ఏంటో చూద్దాం. వేసవి రాత్రుల్లో ఉష్ణోగ్రతలు…

Read More
జైలుకెళ్లి వచ్చినా మారని బుద్ధి.. మహిళల ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్.. కట్ చేస్తే..!

జైలుకెళ్లి వచ్చినా మారని బుద్ధి.. మహిళల ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్.. కట్ చేస్తే..!

బాపట్ల జిల్లాలో మహిళలను బెదిరిస్తూ, డబ్బుల కోసం వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఓ ఆటో డ్రైవర్‌పై బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించారు. బాపట్ల జిల్లా కేంద్రానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి తన పరిచయాన్ని ఆసరాగా చేసుకుని మహిళలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు నమోదైనప్పటికీ వేధింపులు ఆగలేదని బాధితులు వాపోయారు. బాధితుల కథనం ప్రకారం, రాజేష్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ రోజూ మహిళా కూలీలను…

Read More