తాజావార్తలు
Vaibhav Suryavanshi: విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బుడ్డోడు.. అండర్-19 వరల్డ్ కప్‌లో వైభవ్ విధ్వంసం..!

Vaibhav Suryavanshi: విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బుడ్డోడు.. అండర్-19 వరల్డ్ కప్‌లో వైభవ్ విధ్వంసం..!

Vaibhav Suryavanshi Half Century: భారత క్రికెట్‌లో మరో అద్భుత ప్రతిభ వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అండర్-19 ప్రపంచకప్ 2026లో తన బ్యాట్‌తో రికార్డుల మోత మోగిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన వైభవ్, సాక్షాత్తూ రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఒక కీలకమైన రికార్డును అధిగమించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అండర్-19 ప్రపంచకప్ గ్రూప్-Aలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం…

Read More
Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద మెగా సునామీ.. కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతున్న చిరంజీవి

Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద మెగా సునామీ.. కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతున్న చిరంజీవి

సంక్రాంతి బరిలో ఎప్పుడు ఎవరున్నా, బాస్ వస్తే ఆ లెక్కలే వేరుగా ఉంటాయని మరోసారి నిరూపితమైంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతి ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSG) బాక్సాఫీస్ వద్ద రౌద్రం చూపిస్తోంది. కేవలం థియేటర్లలో నవ్వులు పూయించడమే కాదు, వసూళ్ల వేటలో దిగ్గజ చిత్రాల రికార్డులను సైతం బద్దలు కొడుతూ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా నెలకొల్పిన ఒక అరుదైన…

Read More
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 18, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ…

Read More
Vastu Tips: ఆఫీసులో దేవుడి ఫోటో పెట్టే ముందు ఇది తెలుసుకోండి.. లేదంటే నష్టాలు తప్పవు!

Vastu Tips: ఆఫీసులో దేవుడి ఫోటో పెట్టే ముందు ఇది తెలుసుకోండి.. లేదంటే నష్టాలు తప్పవు!

కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటేనే పనిపై ఏకాగ్రత పెరుగుతుంది. సంపదకు అధిపతి అయిన కుబేరుడు, విఘ్నాలను తొలగించే గణనాథుడు.. ఇలా ఏ దేవుని ఫోటో ఏ దిశలో ఉండాలనే విషయంపై కొన్ని రకాల విషయాలను పండితులు చెప్తున్నారు. పొరపాటున కూడా కొన్ని దిశల్లో ఫోటోలు పెడితే ప్రతికూల ఫలితాలు రావచ్చు. వాస్తు శాస్త్రం చెబుతున్న ఆ ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసుకుందాం.. ఏ దేవుని ఫోటో ఎక్కడ ఉండాలి? విఘ్నహర్త గణేశుడు: ఆఫీసులో అత్యంత ముఖ్యమైన దేవుడు గణేశుడు….

Read More
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..! తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..! తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు..

బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FDలు) వడ్డీ రేట్లు క్రమంగా తగ్గుతున్నప్పుడు, పెట్టుబడిదారులు ఆందోళన చెందడం సహజం. ముఖ్యంగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని, వారి డిపాజిట్లపై నమ్మకమైన రాబడిని కోరుకునే వారికి. పెద్ద ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 6, 7 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తుండగా, పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాలు 7 శాతం నుండి 8.20 శాతం వరకు సురక్షితమైన రాబడిని అందిస్తున్నాయి.

Read More
Raisins Benefits: కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎండు ద్రాక్ష తింటే ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

Raisins Benefits: కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎండు ద్రాక్ష తింటే ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

ఎండుద్రాక్ష అనేది ఒక చిన్న ఎండిన పండు. ఆయుర్వేదంలో వీటిని డ్రైఫ్రూట్గా మాత్రమే కాకుండా, ఔషధంగా కూడా పరిగణిస్తారు. ఎండుద్రాక్షలు శరీరాన్ని పోషించడమే కాకుండా అనేక వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడతాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రక్త లోపాన్ని పూరించడంలో సహాయపడుతుంది. ఈ ఎండిన పండు ఎముకలను బలపరుస్తుంది. జలుబు, దగ్గు నుండి రక్షిస్తుంది. ఎండుద్రాక్షలను రాత్రంతా నీటిలో నానబెట్టడం లేదా పాలలో…

Read More
Indian Railways: కేవలం రూ.100కే రైల్వే స్టేషన్లలో రూమ్.. ఆన్‌లైన్‌లో సులువుగా ఇలా బుక్ చేస్కోండి.. చాలామందికి ఈ విషయం తెలియదు..

Indian Railways: కేవలం రూ.100కే రైల్వే స్టేషన్లలో రూమ్.. ఆన్‌లైన్‌లో సులువుగా ఇలా బుక్ చేస్కోండి.. చాలామందికి ఈ విషయం తెలియదు..

రైలు ప్రయాణాలు చేసేటప్పుడు చాలామందికి రూమ్ అవసరమవుతుంది. ట్రైన్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు లేదా ఏదైనా ప్రాంతానికి వెళ్లినప్పుడు స్టేషన్‌లో రెస్ట్ తీసుకునేందుకు రూమ్ కోసం వెతుకుతూ ఉంటారు. బయట హోటల్స్‌లో రూమ్ తీసుకోవాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఏసీ రూమ్, మంచి లగ్జరీ రూమ్ కావాలంటే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ రైలు ప్రమాణం చేసే సమయంలో స్టేషన్‌లో విశ్రాంతి తీసుకోవాలంటే కేవలం రూ.100కే లగ్జరీ సౌకర్యాలతో…

Read More
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

అండర్-19 ప్రపంచ కప్‌లో భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో డకవర్త్‌ లూయిస్ ప్రకారం 18 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. అటు భారత్ ఇన్నింగ్స్ సాగుతున్నప్పుడు వరుణుడు ఆటంకం కలిగించడంతో ఆటను 49 ఓవర్లకు కుదించారు. దీంతో టీమ్ ఇండియా 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ లక్ష్యఛేదనకు దిగిన తర్వాత మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తగ్గిన తర్వాత ఆట తిరిగి మొదలుకాగా…

Read More
Artificial Flowers: ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే..

Artificial Flowers: ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే..

ప్రతి ఒక్కరూ తమ ఇంటిని అలంకరించుకోవడం ఆనందిస్తారు. ఇల్లు శుభ్రంగా, చక్కగా అలంకరించబడినప్పుడు, మనస్సు సంతోషంగా ఉంటుంది. లోపల సానుకూల శక్తి ప్రబలంగా ఉంటుందని చెబుతారు. ఇది ఇంటిని చూసేందుకు అందంగా మార్చడమే కాకుండా, మానసికంగా వ్యక్తిపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇంటి అలంకరణ కోసం పువ్వులు, వివిధ మొక్కలు సాధారణంగా ఉపయోగించే వస్తువులలో ఒకటి. ఈ మొక్కలు సువాసనను వెదజల్లుతాయి. ఇంటికి చాలా అందంగా ఉంటాయి. అయితే, ఈ రోజుల్లో చాలా మంది నిజమైన…

Read More
వేరే బ్యాంక్‌ ATM నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తే..? రూల్స్‌ మార్చిన SBI..!

వేరే బ్యాంక్‌ ATM నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తే..? రూల్స్‌ మార్చిన SBI..!

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ లావాదేవీ నియమాలలో గణనీయమైన మార్పులు చేసింది. మొదట ATM లావాదేవీ ఛార్జీలు పెంచింది, ఇప్పుడు IMPS (తక్షణ డబ్బు బదిలీ) పై కొత్త రుసుములను విధించాలని బ్యాంక్ నిర్ణయించింది. ఇది ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలను, ఇతర బ్యాంకుల ATM లను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారులను ప్రభావితం చేస్తుంది. SBI కొత్త IMPS ఛార్జీలు ఫిబ్రవరి 15 నుండి అమలులోకి వస్తాయి….

Read More