తాజావార్తలు
CM Chandra Babu: హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్

CM Chandra Babu: హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ స్థాపనతో ఒక నూతన సాంకేతిక శకం ప్రారంభమవుతోంది. ఇది ఒకప్పుడు హైదరాబాద్‌లోని సైబర్ టవర్స్ ఐటీ రంగానికి వేసిన పునాదిని గుర్తుచేస్తోంది. 1998లో సైబర్ టవర్స్ ఏర్పాటు హైదరాబాద్‌ను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐటీ కేంద్రంగా మార్చింది. ప్రస్తుతం, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో, సరిగ్గా 28 సంవత్సరాల తర్వాత, అమరావతి అదే తరహా అభివృద్ధికి సన్నద్ధమవుతోంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: బెజవాడ నడిరోడ్డుపై యువకుడి వినూత్న…

Read More
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్.. సెకన్లలోనే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించవచ్చు.. అందుబాటులోకి కొత్త ఆప్షన్..

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్.. సెకన్లలోనే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించవచ్చు.. అందుబాటులోకి కొత్త ఆప్షన్..

మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారా..? ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలనుకుంటున్నారా..? ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రాపర్టీ ట్యాక్స్ సులువుగా చెల్లించవచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ప్రజలు సులువుగా, సులభంగా, వేగంగా చెల్లింపులు చేయవచ్చు. ఈ మేరకు పేటీఎంతో జీహెచ్‌ఎంసీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో పేటీఎం అప్లికేషన్ ద్వారా ప్రజలు ప్రాపర్టీ ట్యాక్స్ ఈజీగా చెల్లించే సౌకర్యం అందుబాటులోకి…

Read More

అనీమియా – {రక్తహీనత లక్షణాలు} – 7 పాయింట్లు

అనీమియా రక్తహీనత బలాదూర్ – రక్తహీనత కారణాలు నీరసం, నిస్సత్తువ, కళ్లు తిరగడం, గుండె దడ, ఆయాసం, చికాకు, మానసిక కుంగుబాటు… ఇవన్నీ రక్తలేమి లక్షణాలే! వీటికి తోడు అతి నిద్ర, జుట్టు రాలిపోవడం, నోటి పూత, కాళ్లూ చేతుల్లో తిమ్మిర్లు కూడా వేధిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలను వదిలించుకోవాలంటే రక్తలేమిని సరిదిద్దుకోవాలి. అందుకోసం… ఆహారం ద్వారా రోజూ మనం తీసుకునే ఇనుము సహజంగా 10 నుంచి 12 శాతం మాత్రమే జీర్ణమవుతుంది. అందువల్ల ఆహారంలో కనీసం…

Read More
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్.. సెకన్లలోనే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించవచ్చు.. అందుబాటులోకి కొత్త ఆప్షన్..

సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే మీ డబ్బులు గంగలో పోసినట్లే..

భారతీయ రోడ్లపై ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే కొత్త ఎలక్ట్రిక్ కార్ల ధరలు కాస్త ఎక్కువగా ఉండటంతో ఇప్పుడు మార్కెట్లో యూజ్డ్ ఈవీ లేదా పాత ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. తక్కువ ధరకే ఎలక్ట్రిక్ కారు వస్తోంది కదా అని కక్కుర్తి పడితే.. ఆ తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పాత ఈవీని కొనేముందు…

Read More
Vande Bharat: వందే భారత్ బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్.. కేవలం 4 గంటల్లోనే ప్రయాణం.. ఈ రూట్లోనే..

Vande Bharat: వందే భారత్ బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్.. కేవలం 4 గంటల్లోనే ప్రయాణం.. ఈ రూట్లోనే..

మరోవైపు కాంప్లెక్స్ ప్రారంభోత్సవం అనంతరం అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. బీ28 బుల్లెట్ రైలు అనేది స్వయం సమృద్ది గల వెర్షన్ అని, బీఈఎంఎల్, ఐసిఎఫ్ సంయుక్తంగా డిజైన్ చేశాయన్నారు. బీఈఎంఎల్‌లోనే దీని తయారీ జరుగుతుందని, బుల్లెట్ రైళ్ల తయారీ కోసమే ప్రత్యేకంగా ఆదిత్య కాంప్లెక్స్ రూపొందించామన్నారు. ఇక్కడ అత్యాధునిక యంత్రాలు ఉంటాయని, అవి అత్యంత ఖచ్చితత్వంతో పని చేస్తాయన్నారు. దీనికి అనుగుణంగానే ఇక్కడ పనులు జరుగుతాయని స్పష్టం చేశారు.

Read More
Star anise: ఇది ఫ్లవర్‌ కాదండోయ్.. పవర్‌ ఫుల్ మెడిసిన్‌..! ఎన్ని లాభాలో తెలిస్తే..

Star anise: ఇది ఫ్లవర్‌ కాదండోయ్.. పవర్‌ ఫుల్ మెడిసిన్‌..! ఎన్ని లాభాలో తెలిస్తే..

అనాస పువ్వు .. ఇది ఒకరకమైన సుగంధ ద్రవ్యం.. ప్రతి వంటింట్లోనూ తప్పనిసరిగా ఉంటుంది. దీనినే స్టార్ పువ్వు అని కూడా అంటారు. ఇది వంటలకు రుచిని ఇవ్వడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తుంది. ముఖ్యంగా మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. పేగు కండరాల కదలికలను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను దరిచేరకుండా చేస్తుంది. అనాస పువ్వును తరచూగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం… అనాస పువ్వులో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్,…

Read More
Peddi Mega Event: రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు వచ్చినా రాకపోయినా మీ మనసులు గెలిచాడు అది చాలు:  చిరంజీవి

Peddi Mega Event: రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు వచ్చినా రాకపోయినా మీ మనసులు గెలిచాడు అది చాలు: చిరంజీవి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. జూన్ 04న విడుదలైన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఏకంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో మంగళవారం (జూన్ 23) హైదరాబాద్ శిల్పకళా వేదికగా పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ తో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తోటి నటుడిగా రామ్ చరణ్‌ను…

Read More
Business Idea: పైసా పెట్టుబడి అవసరం లేని.. టాప్‌ 5 బిజినెస్‌ ఐడియాలు ఇవే!

Business Idea: పైసా పెట్టుబడి అవసరం లేని.. టాప్‌ 5 బిజినెస్‌ ఐడియాలు ఇవే!

పెట్టుబడి లేకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలనుకునే యువతకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. డిజిటల్ యుగంలో నైపుణ్యాలు, సృజనాత్మకత ఉంటే పెద్ద మూలధనం లేకుండానే వ్యాపారం ప్రారంభించడం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటి నుంచే ప్రారంభించగలిగే కొన్ని రంగాలు యువతలో ఆసక్తిని పెంచుతున్నాయి. ఫ్రీలాన్సింగ్ సేవలు.. కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, డేటా ఎంట్రీ వంటి పనులను ఫ్రీలాన్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చేసి ఆదాయం పొందవచ్చు. కంప్యూటర్, ఇంటర్నెట్ ఉంటే…

Read More
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్.. సెకన్లలోనే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించవచ్చు.. అందుబాటులోకి కొత్త ఆప్షన్..

RBI: బ్యాంక్ అకౌంట్‌ను ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు మార్చుకోవచ్చు… ఆర్బీఐ కొత్త రూల్స్

బ్యాంకుల కస్టమర్లకు ఉపయోపగడేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ సేవలను సులభతరం చేయడంలో భాగంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంకుకు మారడాన్ని సులభతరం చేయనుంది. ఒక బ్యాంక్ అకౌంట్‌కు శాలరీ, ఈఎంఐలు, బీమా చెల్లింపులు లింక్ అయిన తర్వాత మరో బ్యాంక్‌కు మారడం కష్టమవుతుంది. దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ పేమెంట్స్ స్విచింగ్ స్వీస్ అనే కొత్త ఫ్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. ఇది ఒక సెంట్రలైజ్డ్ కేంద్రంగా పనిచేస్తుంది….

Read More
ప్రోటోకాల్ పక్కనబెట్టి.. ముఖ్యమంత్రి ఇంటికి ప్రధాని మోదీ.. సీఎం చంద్రబాబు భావోద్వేగం!

ప్రోటోకాల్ పక్కనబెట్టి.. ముఖ్యమంత్రి ఇంటికి ప్రధాని మోదీ.. సీఎం చంద్రబాబు భావోద్వేగం!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అరుదైన, మధురమైన ఘట్టం ఆవిష్కృతమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి విచ్చేసి, వారి కుటుంబ సభ్యులతో కలిసి గడిపారు. ఈ ప్రత్యేక సందర్భంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఎంతో భావోద్వేగంగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చంద్రబాబు నాయుడు దంపతులు, నారా లోకేష్ సహా ఇతర కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. కేవలం రాజకీయ చర్చలకే పరిమితం కాకుండా,…

Read More