తాజావార్తలు
Horoscope Today: నేడు వారి పంట పండబోతుంది..  12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు

Horoscope Today: నేడు వారి పంట పండబోతుంది.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. డాక్టర్లకు, లాయర్లకు, ఇతర వృత్తు లవారికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది. తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా బాధ్యతలు ఒత్తిడి కలిగిస్తాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. సోదర వర్గంతో వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.   వృషభం (కృత్తిక 2,3,4,…

Read More
Aadhaar: కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌ చేసిన UIDAI.. ఎందుకంటే..?

Aadhaar: కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌ చేసిన UIDAI.. ఎందుకంటే..?

దేశవ్యాప్తంగా 83 వేల పాఠశాలల్లో చదువుతున్న కోటి మందికి పైగా పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్‌ (MBU) పూర్తి చేయడం ద్వారా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. UIDAI ప్రకారం ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఫోటో, పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, జనన ధృవీకరణ పత్రం మాత్రమే అవసరం. ఈ వయస్సులో పిల్లల వేలిముద్రలు,…

Read More
బెజవాడ నడిరోడ్డుపై యువకుడి వినూత్న నిరసన

బెజవాడ నడిరోడ్డుపై యువకుడి వినూత్న నిరసన

విజయవాడ నడిరోడ్డుపై ఒక యువకుడు చేసిన వినూత్న నిరసన స్థానికులతో పాటు సామాజిక మాధ్యమాలలోనూ చర్చనీయాంశమైంది. టీవీ9 తెలుగు ఛానెల్ ఈ ప్రత్యేకమైన సంఘటనను ప్రసారం చేసింది. నగరంలోని ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్యలు లేదా ట్రాఫిక్ పోలీసుల పనితీరుకు సంబంధించిన ఏదో ఒక అంశంపై తన అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ఈ యువకుడు ఒక విలక్షణమైన పద్ధతిని ఎంచుకున్నాడు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Harshaveena: మరో వీడియో విడుదల చేసిన…

Read More
Central Government: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకం.. వీరికి ప్రతీనెలా రూ.3 వేల పెన్షన్.. మీరు పొందొచ్చు..

Central Government: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకం.. వీరికి ప్రతీనెలా రూ.3 వేల పెన్షన్.. మీరు పొందొచ్చు..

దేశంలోని ప్రజలకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇక వివిధ వర్గాల ప్రజల కోసం ప్రత్యేక పెన్షన్ పథకాలను ప్రవేశపెట్టింది. వీటి గురించి చాలామందికి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. తక్కువ ప్రీమియంతో పాటు ఎక్కువ పెన్షన్ ప్రయోజనాలను మీరు పొందవచ్చు. ఇప్పటినుంచే ఈ పథకంలో చేరడం ద్వారా 60 ఏళ్ల తర్వాత నెలనెలా పెన్షన్ పొందవచ్చు. వృద్దాపంలో మీకు ఆర్ధిక భద్రత కల్పించేందుకు ఇవి సహాయపడతాయి. నెలకు రూ.3 వేల వరకు…

Read More
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 అప్రెంటిస్ పోస్టులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 అప్రెంటిస్ పోస్టులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. APలో 56, తెలంగాణలో 69 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ అర్హతతో FEB 24 వరకు అప్లై చేయండి. వయస్సు 20-28 సంవత్సరాలు. పూర్తి వివరాలు చదవండి.

Read More
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు

CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు

సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, స్థానిక సమస్యల పరిష్కారానికి స్థానిక నాయకులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్, మోడీలను చూసి ఓటు వేయడం వల్ల మోసపోతారని ఆయన హెచ్చరించారు. వారిని కేవలం పెళ్లి పెద్దలతో పోల్చుతూ, స్థానికంగా మోరీల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులకు వారు రారని స్పష్టం చేశారు. గండ్ర సత్తన్న వంటి కాంగ్రెస్ నాయకులకు ఓటు వేస్తే, వారు ప్రజల సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చి…

Read More
Double Bed Room Scheme: డబుల్ బెడ్ రూం ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారందరికీ ఇళ్లు.. త్వరలోనే ఫిక్స్..

Double Bed Room Scheme: డబుల్ బెడ్ రూం ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారందరికీ ఇళ్లు.. త్వరలోనే ఫిక్స్..

తెలంగాణలో సొంత ఇల్లు లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. డబుల్ బెడ్ రూం ఇళ్లపై కీలక ప్రకటన చేసింది. మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను త్వరలో మొదలుపెట్టనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను త్వరలో ప్రారంభిస్తామని, వాటిని పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని ఆయన తెలిపారు. మన్సిపల్ ఎన్నికల సందడి రాష్ట్రవ్యావ్యాప్తంగా నెలకొంది. ప్రచారానికి కొద్ది సమయం మాత్రమే ఉండటంతో పార్టీలన్నీ హోరాహోరీగా హోరెత్తిస్తున్నాయి….

Read More
Andhra News: అయ్యో దేవుడా? ఇంకా ఎన్నాళ్లీ మరణమృదంగం..!సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!

Andhra News: అయ్యో దేవుడా? ఇంకా ఎన్నాళ్లీ మరణమృదంగం..!సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!

గత నాలుగు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న రూపను ఫిబ్రవరి 3 తేదీన తేదీన నీలకంఠాపురంలో ఉన్న పిహెచ్ సి కి తరలించి చికిత్స అందించారు. అక్కడ జ్వరం తగ్గక పోవడంతో మూడు రోజుల తరువాత అక్కడ నుంచి కురుపాం సిహెచ్‌సికి తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతుండగానే మరింత అనారోగ్యానికి గురై జ్వరంతో పాటు ఫీట్స్ కూడా వచ్చాయి. దీంతో అక్కడి నుంచి పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో విశాఖ…

Read More
CM Chandra Babu: హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్

CM Chandra Babu: హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ స్థాపనతో ఒక నూతన సాంకేతిక శకం ప్రారంభమవుతోంది. ఇది ఒకప్పుడు హైదరాబాద్‌లోని సైబర్ టవర్స్ ఐటీ రంగానికి వేసిన పునాదిని గుర్తుచేస్తోంది. 1998లో సైబర్ టవర్స్ ఏర్పాటు హైదరాబాద్‌ను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐటీ కేంద్రంగా మార్చింది. ప్రస్తుతం, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో, సరిగ్గా 28 సంవత్సరాల తర్వాత, అమరావతి అదే తరహా అభివృద్ధికి సన్నద్ధమవుతోంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: బెజవాడ నడిరోడ్డుపై యువకుడి వినూత్న…

Read More
విశ్వక్ సేన్ అమ్మగారి చేతి భోజనం తిన్నా..

విశ్వక్ సేన్ అమ్మగారి చేతి భోజనం తిన్నా..

అర్జున్‌ మాటలు వింటే కళ్లు చెమర్చుతాయి.. వీడియో ఇదిగో…. యాక్షన్ కింగ్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. ఆయన దర్శకుడిగా తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా ‘సీతాపయనం’. ఇందులో నిరంజన్‌ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇదే మూవీతో అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం కారణంగా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మొదట ఈ…

Read More