తాజావార్తలు
Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..

Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..

కొండ కోనల్లో నివసించే గిరిజనుల అత్యవసర ఆరోగ్య కష్టాలను తిర్చేందుకు అత్యధిక డ్రోన్లను అందుబాటులో తీసుకొచ్చారు. డ్రోన్లతో మారుమూల ప్రాంతాలకు సైతం ఔషధాలు బ్లడ్ శాంతలను తరలించడంతోపాటు అత్యవసర సమయంలో వైద్యసహకారం అందించేందుకు వీటిని రంగంలోకి దింపారు. ట్రయల్ రన్‌ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని.. పని కూడా ప్రారంభించాయి. వాహనాలు సిబ్బంది వెళ్లలేని పందులకు అత్యవసర సమయంలో విజయవంతంగా చేరుకునేలా వీటిని వినియోగిస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా గంటన్నర పట్టే సమయాన్ని ఈ డ్రోన్లు కేవలం అరగంటలోనే…

Read More
గ్రేటర్ ట్రై వ్యాలీ తెలుగు సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

గ్రేటర్ ట్రై వ్యాలీ తెలుగు సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

బే ఏరియాలో గ్రేటర్ ట్రై వ్యాలీ తెలుగు సమితి (జీటీటీఏ) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక తెలుగు ఎన్ఆర్ఐలే కాకుండా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన తెలుగువారు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమం సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకుంది. జీటీటీఏ ప్రెసిడెంట్ డైరెక్టర్ నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ, సంక్రాంతి సంవత్సరంలో మొదటి పండుగ అని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో…

Read More
రీల్స్ పిచ్చి తెచ్చిన ఘోర ప్రమాదం.. వీడియో తీస్తుండగా కరెంట్ షాక్.. స్పాట్‌లోనే ఇద్దరు..!

రీల్స్ పిచ్చి తెచ్చిన ఘోర ప్రమాదం.. వీడియో తీస్తుండగా కరెంట్ షాక్.. స్పాట్‌లోనే ఇద్దరు..!

Social Media Danger: సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం నేటి తరం కుర్రకారు ఏ స్థాయికి దిగజారుతుందో, ప్రాణాలను సైతం ఎలా పణంగా పెడుతుందో చెప్పడానికి కడప జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటనే నిదర్శనం. అప్పటివరకు కళ్లముందే నవ్వుతూ పని చేసుకున్న ఇద్దరు కూలీలు, కేవలం ఒకే ఒక్క వీడియో మోజులో పడి అనంత లోకాలకు వెళ్లిపోయిన తీరు స్థానికులను తీవ్రంగా కలిచివేస్తోంది. రీల్స్ మోజులో ప్రాణాలు కోల్పోయిన వలస కూలీలు.. కడప జిల్లా…

Read More
మెనూ సరే.. గుడ్డు ఏదీ.. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలు

మెనూ సరే.. గుడ్డు ఏదీ.. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మధ్యాహ్న భోజన పథకం అమలులో తీవ్ర లోపాలు బయటపడుతున్నాయి. భావి పౌరులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన మెనూ ప్రకారం, విద్యార్థులకు వారానికి మూడుసార్లు గుడ్డు అందించాలి. అయితే, క్షేత్రస్థాయిలో ఈ మెనూ అమలు కావడం లేదు. వారానికి మూడుసార్లు కాదు కదా, కొన్నిచోట్ల నెలకొక్కసారి కూడా గుడ్డు కనిపించడం లేదని తెలుస్తోంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: పాత నోట్ల మార్పిడి వెనుక…

Read More
గుడ్‌న్యూస్‌.. పోస్టాఫీసులో పేపర్ వర్క్ లేకుండానే డిపాజిట్లు, విత్‌డ్రాలు!

గుడ్‌న్యూస్‌.. పోస్టాఫీసులో పేపర్ వర్క్ లేకుండానే డిపాజిట్లు, విత్‌డ్రాలు!

పోస్టాఫీసు ఖాతాదారులకు భారత తపాలా శాఖ పెద్ద ఉపశమనం కలిగించింది. ఇకపై చిన్న మొత్తాల లావాదేవీల కోసం ఎలాంటి పేపర్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ ఈ-కేవైసీ , బయోమెట్రిక్ విధానం ద్వారా సులభంగా నగదు డిపాజిట్, విత్‌డ్రా చేసుకునే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. జూన్ 22 నుంచే ఈ సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం.. సుకన్య సమృద్ధి యోజన, ఆర్‌డీ , సేవింగ్స్ ఖాతాదారులు ఎలాంటి ‘పే-ఇన్ స్లిప్’…

Read More
Sobhan Babu : ఇండస్ట్రీలో విషాదం..  శోభన్ బాబు భార్య శాంతకుమారి కన్నుమూత..

Sobhan Babu : ఇండస్ట్రీలో విషాదం.. శోభన్ బాబు భార్య శాంతకుమారి కన్నుమూత..

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. దివంగత నటభూషణ్, హీరో శోభన్ బాబు సతీమణి శాంతకుమారి కన్నుమూశారు. చెన్నైలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న ఆమె.. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ వర్గాలు వెల్లడించాయి. శాంతకుమారి మరణవార్త తెలిసిన వెంటనే సినీ అభిమానులు, సినీ ప్రముఖులు, దిగ్ర్భాంతికి గురయ్యారు. శుక్రవారం (జూలై 10న) శాంతకుమారి అంత్యక్రియలు చెన్నైలో నిర్వహించనున్నట్లు…

Read More
Fish Shopping: మార్కెట్లో తాజా చేపలను గుర్తించడం ఎలా.. మోసపోకుండా ఉండాలంటే ఈ 5 చిట్కాలు పాటించండి!

Fish Shopping: మార్కెట్లో తాజా చేపలను గుర్తించడం ఎలా.. మోసపోకుండా ఉండాలంటే ఈ 5 చిట్కాలు పాటించండి!

వర్షాకాలం మొదలైంది. ఈ చల్లని వాతావరణంలో , వర్షాలు పడే సమయంలో ఇంట్లో వేడివేడిగా ఘాటైన నాన్ వెజ్ తినాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కాలంలో చేపల సాంబార్, ఎండు చేపల చట్నీ లేదా కరకరలాడే చేపల వేపుడు వంటి రకరకాల వంటకాలను తింటుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది. చేపలు మన శరీరానికి ఎంతో మేలు చేసే ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు అనేక రకాల ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. అయితే,…

Read More
ఫిఫా వర్సెస్ టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీలో ఇంత తేడానా.. లెక్కలు చూస్తే ఐసీసీ సిగ్గుపడాల్సిందే..?

ఫిఫా వర్సెస్ టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీలో ఇంత తేడానా.. లెక్కలు చూస్తే ఐసీసీ సిగ్గుపడాల్సిందే..?

FIFA World Cup 2026 Prize Money: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఫుట్‌బాల్ మహాసంగ్రామం, ఫిఫా ప్రపంచకప్ 2026 సరికొత్త రికార్డులతో మన ముందుకు వచ్చేసింది. మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ బడ్జెట్, భారీ ప్రైజ్ మనీతో సాగుతున్న ఈ టోర్నీతో పోల్చితే, ప్రపంచ క్రికెట్ బాద్‌షా ఐసీసీ టీ20 ప్రపంచకప్ బహుమతి మొత్తం ఎంత తక్కువో తెలిస్తే క్రీడాభిమానులు ముక్కున వేలేసుకోవడం ఖాయం. చరిత్రలోనే అతిపెద్ద క్రీడా సంబరం.. విశ్వవ్యాప్తంగా కోట్ల మంది…

Read More
బాబోయ్‌ క్యాబేజీ తిని 18 ఏళ్ల యువతి మృతి..! మెదడుపై ఎలా దాడి చేస్తుందంటే..

బాబోయ్‌ క్యాబేజీ తిని 18 ఏళ్ల యువతి మృతి..! మెదడుపై ఎలా దాడి చేస్తుందంటే..

క్యాబేజీతో తయారు చేసిన ఫాస్ట్ ఫుడ్‌ తిని 18ఏళ్ల యువతి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆ తరువాత మరణించింది. ఈ షాకింగ్‌ తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని ఐమా నదీమ్ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఫాస్ట్ ఫుడ్ తినడం వల్లే ఆమె ఆరోగ్యం క్షీణించిందని తెలిసింది. ఆమెకు దాదాపు నెల క్రితం టైఫాయిడ్ వచ్చి కోలుకోలేదు. ఆమె పరిస్థితి మరింత దిగజారింది. చివరకు…

Read More
Telangana: తెలంగాణకు కేంద్రం అదిరే శుభవార్త.. లోక్‌సభలో కేంద్రమంత్రి కీలక ప్రకటన

Telangana: తెలంగాణకు కేంద్రం అదిరే శుభవార్త.. లోక్‌సభలో కేంద్రమంత్రి కీలక ప్రకటన

తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే వార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్తగా ఆరు రైల్వే లైన్లను నిర్మించేందుకు కేంద్ర పచ్చజెండా ఊపింది. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని లోక్‌సభలో స్పష్టం చేశారు. డీపీఆర్ తయారుచేసేందుకు ఇప్పటికే సర్వే చేపడుతున్నామని, అనంతరం టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులపై మాల్కా్‌జ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ లోక్‌సభలో ప్రశ్నించారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ బదులిస్తూ. రాష్ట్రంలో ఆరు కొత్త రైల్వే…

Read More