తాజావార్తలు
ICC T20 Rankings : ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న అభిషేక్ శర్మ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్ల వీరవిహారం

ICC T20 Rankings : ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న అభిషేక్ శర్మ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్ల వీరవిహారం

ICC T20 Rankings : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా టీ20 ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. ఈ కొత్త ర్యాంకింగ్‌లలో భారత యువ ఆటగాళ్ల హవా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ప్రపంచ క్రికెట్‌ను ఏలుతున్నారు. వెటరన్లను పక్కకు నెట్టి కుర్రాళ్లు టాప్ ప్లేస్‌లో పాగా వేయడం భారత క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకంగా మారింది. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం…..

Read More
అన్నం వండేముందు తప్పక ఈ పని చేయండి..! ఆరోగ్యం, ఆర్థిక లాభం రెండునూ..

అన్నం వండేముందు తప్పక ఈ పని చేయండి..! ఆరోగ్యం, ఆర్థిక లాభం రెండునూ..

మన దినచర్యలో ఏదో ఒక పూట ఖచ్చితంగా అన్నం తింటాం. అయితే, అన్నం తినడం వల్ల షుగర్ పెరుగుతుంది, బరువు పెరుగుతారని మనం తరచుగా వింటుంటాం. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత నిద్రకూడా వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజుల్లో చాలా మంది బియ్యాన్ని కడిగిన వెంటనే వండుతున్నారు. ఇది కరెక్ట్ పద్దతి కాదని నిపుణులు అంటున్నారు. అన్నం వండే ముందు బియ్యాన్ని ఖచ్చితంగా నానబెట్టాలి. ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. మన…

Read More

బ్రేకింగ్ న్యూస్: తెలంగాణ మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

తెలంగాణ మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 116 మున్సిపాలిటీల్లో 2,569 వార్డులకు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 52 లక్షలకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తాజా ఎన్నికల వార్తలు A2Z Chronicle లో చదవండి.

Read More
Pakistan Anchor : నేను రేపటి నుంచి రాను పో.. సంజూ శాంసన్‌ను పొగిడినందుకు లైవ్ డిబేట్‌లో అలిగిన పాక్ యాంకర్

Pakistan Anchor : నేను రేపటి నుంచి రాను పో.. సంజూ శాంసన్‌ను పొగిడినందుకు లైవ్ డిబేట్‌లో అలిగిన పాక్ యాంకర్

Pakistan Anchor : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీతో గొడవ పడి టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను బహిష్కరిస్తామంటూ హెచ్చరిస్తుంటే, అటు పాక్ టీవీ ఛానళ్లలో యాంకర్లు కూడా అదే బాటలో నడుస్తున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ మీద ప్రశంసలు కురిపించినందుకు ఒక పాకిస్థానీ యాంకర్ లైవ్ షోలోనే అలిగి “నేను రేపటి నుంచి షోకి రాను” అంటూ షోని మధ్యలోనే ఆపేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఏం జరిగింది?…

Read More
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి కూడా నివ్వెరపోవాల్సిందే..

నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి కూడా నివ్వెరపోవాల్సిందే..

ప్రకృతి సృష్టిలో మనకు తెలియని వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. చేపలను చూసి మానవుడు ఈత నేర్చుకున్నాడు, పక్షులను చూసి విమానాన్ని కనిపెట్టాడు. కానీ నీటిపై మునిగిపోకుండా పరిగెత్తడం మాత్రం మనిషికి ఇప్పటికీ అందని ద్రాక్షే. అయితే ఈ ప్రపంచంలో ఒక జీవికి మాత్రం నీటిపై నడిచే అద్భుత శక్తిని ప్రకృతి ప్రసాదించింది. అదే బాసిలిస్క్ బల్లి. బైబిల్ కథల ప్రకారం.. జీసస్ క్రైస్ట్ నీటిపై నడిచారని చెబుతారు. సరిగ్గా అదే విధంగా ఈ బల్లి కూడా…

Read More
Weight Loss: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. జస్ట్ 3 నెలల్లోనే 8-10 కిలోల బరువు తగ్గవచ్చు!

Weight Loss: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. జస్ట్ 3 నెలల్లోనే 8-10 కిలోల బరువు తగ్గవచ్చు!

రషీద్ అనే ఫిట్‌నెస్ ట్రైనర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ప్రకారం.. బరువు తగ్గడం అనేది అదృష్టం వల్ల జరిగే విషయం కాదని ఆయన అంటున్నారు. ఇందుకోసం సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, ప్రతిరోజూ చిన్న, సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం అంటున్నారు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా ఎవరైనా మూడు నెలల్లో 20 కిలోగ్రాముల వరకు బరువు తగ్గవచ్చని ఆయన చెబుతున్నారు. కాబట్టి తక్కువ సమయంలో మెరుగైన ఫలితాలను ఇచ్చే కొన్ని సాధారణ…

Read More
Hyderabad: హైదరాబాద్‌ ఎస్‌బీఐ కార్యాలయంలో కాల్పుల కలకలం..!

Hyderabad: హైదరాబాద్‌ ఎస్‌బీఐ కార్యాలయంలో కాల్పుల కలకలం..!

Hyderabad: హైదరాబాద్‌లో కల్పుల ఘటన కలకలం రేపింది. కోఠిలోని ఎస్‌బీఐ కార్యాలయం దగ్గర దుండగులు కాల్పులకు తెగబడ్డారు. రషీద్‌ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి రూ.6 లక్షలకు దోపిడికి పాల్పడ్డారు. డబ్బులు డిపాజిట్‌ చేయడానికి వచ్చిన రషీద్‌పై గన్‌తో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రషీద్‌ కాలుకు బుల్లెట్‌ గాయం కాగా, వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. సీసీ పుటేజ్‌ని పరిశీలిస్తున్నారు సుల్తాన్‌ బజార్‌ పోలీసులు. అయితే పోలీసులు స్థానికుల…

Read More
T20 World Cup: భారత్‌తో మ్యాచ్ ఆడకున్నా.. ఈజీగా పాకిస్తాన్ సెమీస్ చేరుతుంది.! ఎలాగంటే.?

T20 World Cup: భారత్‌తో మ్యాచ్ ఆడకున్నా.. ఈజీగా పాకిస్తాన్ సెమీస్ చేరుతుంది.! ఎలాగంటే.?

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026 టోర్నీకి రంగం సిద్ధమైంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా హోస్ట్ చేస్తోన్న ఈ మెగా టోర్నీకి ఇంకా రెండు రోజుల్లో తెరలేవనుంది. టోర్నీ ప్రారంభానికి ముందే పాకిస్థాన్ ఒక కీలక ప్రకటనతో వార్తల్లో నిలిచింది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నామని పాకిస్థాన్ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఐసీసీకి ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వనప్పటికీ, ఈ ప్రకటన తీవ్ర చర్చకు…

Read More
ఖాతా ఓపెన్ చేయకుండానే టోర్నీ నుంచి ఔట్.. కట్‌చేస్తే.. ఐసీసీ నుంచి కోట్లలో ప్రైజ్ మనీ

ఖాతా ఓపెన్ చేయకుండానే టోర్నీ నుంచి ఔట్.. కట్‌చేస్తే.. ఐసీసీ నుంచి కోట్లలో ప్రైజ్ మనీ

ICC Prize Money for Eliminated Teams: టీ20 వరల్డ్ కప్ 2026లో కొన్ని జట్లకు ఈ టోర్నీ పూర్తిగా నిరాశను మిగిల్చింది. మొత్తం 20 జట్లు పాల్గొన్న ఈ మెగా టోర్నీలో గ్రూప్ స్టేజ్ పూర్తయ్యేసరికి 12 జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. వీటిలో మూడు జట్లు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయాయి. నాలుగు గ్రూప్ మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైన ఈ జట్లు, విజయం నమోదు చేయకపోయినా ఖాళీ చేతులతో మాత్రం ఇంటికి వెళ్లడం లేదు. ఐసీసీ…

Read More
ICC T20 Rankings : ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న అభిషేక్ శర్మ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్ల వీరవిహారం

విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త.. ఒంటిపూట బడులపై అధికారిక ప్రకటన.. ఇదిగో షెడ్యూల్

ఎండలు ముదురుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 15 నుంచి విద్యా సంవత్సరం చివరి పని దినం వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. పాఠశాలలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పని చేస్తాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యార్థులకు మిడ్ డే మీల్స్ వడ్డిస్తారు….

Read More