తాజావార్తలు
సర్కారు వారి మాట కోసం సంక్రాంతి సినిమాల వెయిటింగ్

సర్కారు వారి మాట కోసం సంక్రాంతి సినిమాల వెయిటింగ్

సంక్రాంతి సినిమాలు దగ్గరికి వచ్చేస్తున్నాయి.. పైగా అన్నీ భారీ సినిమాలే. లెక్కలేయట్లేదు కానీ వేస్తే.. 1000 కోట్లకు పైగానే బడ్జెట్ కళ్ల ముందు కనిపిస్తుంది. పైగా ప్రీమియర్స్ కూడా ఉంటాయంటున్నారు.. మరి టికెట్ రేట్లపై క్లారిటీ వచ్చేదెప్పుడు..? తెలంగాణలో రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు రేట్లు పెరుగుతున్నాయా లేదంటే పాత రేట్లకు వస్తున్నాయా..? ఏపీలో పరిస్థితేంటి..? సంక్రాంతి పండగ దగ్గరపడుతున్న కొద్దీ టాలీవుడ్‌లో బాక్సాఫీస్ హీట్ మాత్రమే కాదు.. టికెట్ రేట్లపై చర్చ కూడా తారాస్థాయికి…

Read More
అమెరికా ఖతం.. దుబాయ్ అంతం.. చైనా నోస్ట్రాడమస్ చెప్పింది వింటే మైండ్ బ్లాంకే..

అమెరికా ఖతం.. దుబాయ్ అంతం.. చైనా నోస్ట్రాడమస్ చెప్పింది వింటే మైండ్ బ్లాంకే..

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం వేళ చైనాకు చెందిన ప్రముఖ విద్యావేత్త జుయెకిన్ జియాంగ్ చేసిన సాహసోపేతమైన అంచనాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. దుబాయ్ ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలుతుందని, ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు పరాభవం తప్పదని ఆయన విశ్లేషించడం సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ పెట్టుబడిదారులకు స్వర్గధామంగా, పన్నులు లేని సురక్షిత ప్రాంతంగా దుబాయ్‌కు ఉన్న ఇమేజ్ త్వరలోనే పటాపంచలు కాబోతోందని జియాంగ్ తెలిపారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘దుబాయ్ ఒక…

Read More
Viral Video: అబ్బా ఏం ఐడియా బ్రో.. పావురాలను తరిమికొట్టే సూపర్ మిషన్.. ఎలా పనిచేస్తుందంటే?

Viral Video: అబ్బా ఏం ఐడియా బ్రో.. పావురాలను తరిమికొట్టే సూపర్ మిషన్.. ఎలా పనిచేస్తుందంటే?

నగరాల్లో ఉండే అపార్ట్‌మెంట్స్‌లో పావురాలు అనేది పెద్ద సమస్య.. ఇవి ఇళ్ల బాల్కనీల్లో పదే పదే గూళ్లు పెడుతూ, దుస్తులను మురికి చేస్తూ జనాలను విసిగిస్తూ ఉంటాయి. ఇలానే వీటితో విసిగిపోయిన ఓ యువకుడు వాటికి ఎలాంటి హాని చేయకుండా, ఈజీగా వాటిని తరిమికొట్టేందుకు సరికొత్త పరికరాన్ని కనిపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను ‘ఓం పటేల్’ అనే ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ పరికరాన్ని తయారు చేసిన…

Read More
అమెరికా ఖతం.. దుబాయ్ అంతం.. చైనా నోస్ట్రాడమస్ చెప్పింది వింటే మైండ్ బ్లాంకే..

మార్కెట్‌లోకి నల్ల టమాటాలు వచ్చేశాయి.. ఇవి తింటే రాత్రిపూట వచ్చే ఆ సమస్యలన్ని మాయం

మనకి రెండు రకాల టమాటాలు మాత్రమే తెలుసు. అవి పచ్చి టమాటాలు, ఎరుపు టమాటాలు. వీటిలో ఎక్కువగా యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటివలన ఇవి నలుపు రంగులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, వీటిని తినడం వలన కొన్ని రకాల సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.అంతేకాదు, ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. అందుకే వైద్యులు కూడా వీటిని తినమని చెబుతారు. వీటిని తినడం మన ఫుడ్ డైట్ లో చేర్చుకోవడం…

Read More
Vijay Deverakonda-Rashmika Mandanna : ఆరావళి కొండల మధ్య విజయ్, రష్మిక పెళ్లి వేడుక.. ఆ ప్రదేశం ప్రత్యేకత ఏంటో తెలుసా.. ?

Vijay Deverakonda-Rashmika Mandanna : ఆరావళి కొండల మధ్య విజయ్, రష్మిక పెళ్లి వేడుక.. ఆ ప్రదేశం ప్రత్యేకత ఏంటో తెలుసా.. ?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇదివరకే వీరి వివాహం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇటీవలే తమ పెళ్లి విషయాన్ని వీరిద్దరు అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 26న విజయ్, రష్మిక పెళ్లి వేడుక రాజస్థాన్ లోని ఉదయపూర్‌లో జరుగుతుంది. ఇప్పటికే రెండు కుటుంబాలు,…

Read More
Lion: సింహానికే చుక్కలు చూపించే మొనగాళ్లు.. కన్ను పడిందో సరాసరి కాటికే.!

Lion: సింహానికే చుక్కలు చూపించే మొనగాళ్లు.. కన్ను పడిందో సరాసరి కాటికే.!

అడవికి రాజుగా సింహానికి ఉన్న గుర్తింపు సామాన్యమైనది కాదు. కానీ ప్రకృతిలో ఏ జీవి కూడా అజేయం కాదు అని చెప్పడానికి సింహాన్ని సైతం ఎదిరించగల కొన్ని బలమైన జంతువులే నిదర్శనం. ముఖ్యంగా ముళ్ల పంది లాంటి చిన్న జీవి తన పదునైన ముళ్లతో సింహానికి ప్రాణాంతకమైన గాయాలను చేయగలదు. 2019లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం సుమారు 50 సింహాలు ఈ ముళ్ల పందుల వల్లే మరణించడం లేదా తీవ్రంగా గాయపడటం గమనార్హం. అలాగే ఆఫ్రికన్…

Read More
CM Chandrababu: ఏపీలోని రైతులందరికీ కానుక.. కీలక ప్రకటన చేసిన చంద్రబాబు

CM Chandrababu: ఏపీలోని రైతులందరికీ కానుక.. కీలక ప్రకటన చేసిన చంద్రబాబు

ఏపీలో జనవరి 2 తేదీ నుంచి రైతులకు కొత్త పట్టదారు పాపు పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ నెల 9వ తేదీ వరకు వీటిని రాష్ట్రంలోని రైతులందరికీ అందించనుంది. ఆలోపు పూర్తి చేయాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా వెళ్లాయి. ప్రభుత్వ రాజముద్రతో కూడిన ఈ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులందరికీ ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. జనవరి 2వ తేదీన రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది….

Read More
Monsoon Alert: చల్లని కబురు.. మరో 2 రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ

Monsoon Alert: చల్లని కబురు.. మరో 2 రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ

హైదరాబాద్‌, మే 25: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రతకు శనివారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 51 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 23 మంది, ఉమ్మడి కరీంనగర్‌లో 11 మంది, ఖమ్మంలో ఏడుగురు, ఆదిలాబాద్‌లో ఐదుగురు, నల్లగొండలో ఐదుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో గత మూడు రోజుల్లో ఏకంగా 107 మంది వడదెబ్బతో చనిపోయారు. నేటి నుంచి రోహిణీ కార్తి మొదలైన నేపథ్యంలో వచ్చే 3 రోజులపాటు రాష్ట్రంలో వడగాడ్పులు తీవ్రం కానున్నట్లు…

Read More
Karimnagar Municipal Corporation Result: కరీంనగర్‌లో కమల వికాసం.. అధిక్యం దిశగా బీజేపీ

Karimnagar Municipal Corporation Result: కరీంనగర్‌లో కమల వికాసం.. అధిక్యం దిశగా బీజేపీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఫలితాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఉత్తర తెలంగాణలో హోరా హోరీగా సాగుతోంది. ముఖ్యమంత్రి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటి వరకు అందించిన లెక్కల ప్రకారం భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. మొదటి రౌండ్ ముగిసే వరకు మొత్తం 66 డివిజన్లలో 36 స్థానాల్లో బీజేపీ అధిక్యత కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 12 డివిజన్లు, బీఆర్ఎస్ – 03, ఎంఐఎం 2…

Read More
Andhra News: రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు.. తల్లిబిడ్డ సేఫ్

Andhra News: రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు.. తల్లిబిడ్డ సేఫ్

పార్వతీపురం మన్యం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పార్వతీపురం పట్టణ పరిధిలో రైలు పట్టాలు దాటుతున్న సమయంలో ఓ మహిళ ట్రాక్‌పైనే ప్రసవించాల్సి రావడం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రియాపాత్రో అనే మహిళ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తోంది. ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా ఆమెకు తీవ్రమైన పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. రైలు పార్వతీపురం రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకున్న సమయంలో పురిటినొప్పులు మరింత…

Read More