మారిన ‘వందేమాతరం’ నియమాలు.. కీలక ఉత్తర్వులు జారీ.. ఎప్పుడు, ఎక్కడ, ఎంతసేపు పాడాలి..?
“వందేమాతరం” కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త అధికారిక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ఆదేశాలు జనవరి 28, 2026 నుంచి అమలులోకి వచ్చాయి. ఈమేరకు అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. జాతీయ గీతం కోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన మాదిరిగానే, వందేమాతరం గీతం పాడటం, ప్రదర్శన కోసం స్పష్టమైన ప్రోటోకాల్లను పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు ఏమిటి? కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఏదైనా ప్రభుత్వ లేదా అధికారిక…
