తాజావార్తలు
Chili Price: ఘాటెక్కిన మిర్చి.. ధరలో పసిడితో పోటీ..

Chili Price: ఘాటెక్కిన మిర్చి.. ధరలో పసిడితో పోటీ..

మిర్చి ధరలు బంగారంతో పోటీపడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వరంగల్‌ మిర్చికి డిమాండ్‌ పెరిగింది. గత ఏడాది గిట్టుబాటు ధరలు లేక దిగాలుపడిన రైతులకు ఈసారి మిర్చి సిరులు కురపిస్తోంది. ధరలో పడిసితో పోటపడుతూ రికార్డులు సృష్టిస్తుండటంతో రైతులు ఆనందం వయక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్లో మిర్చి ధరలు పసిడితో పోటీ పడుతున్నాయి. అసలు పచ్చ మిర్చికి ఎందుకంత డిమాండ్.. ఆ మిర్చిని ఎక్కడికి ఎగుమతి చేస్తారో ఇప్పుడు చూద్దాం. వరంగల్ లోని ఎనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డుకు…

Read More
Personal Finance: కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు.. కోటీశ్వరున్ని చేసే ప్లాన్‌..!

Personal Finance: కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు.. కోటీశ్వరున్ని చేసే ప్లాన్‌..!

Personal Finance: తరచుగా ఒక సామాన్యుడు తన సంపాదన నుండి చిన్న మొత్తంలో పొదుపు చేయాలని ఆలోచించినప్పుడు అతని మనసులో మెదిలే మొదటి ప్రశ్న ఏంటంటే ఎటువంటి భయం లేకుండా భారీ లాభాలు పొందడానికి ఈ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? అనేది. కొత్త పెట్టుబడిదారుల ముందు ఎల్లప్పుడూ రెండు మార్గాలు ఉంటాయి. మొదటి మార్గం ప్రభుత్వం విశ్వసించే సురక్షితమైన మార్గం. అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF). రెండవ మార్గం కొంచెం రిస్క్‌తో కూడుకున్నది. కానీ మ్యూచువల్…

Read More
Ontimitta Kalyanam: ఒంటిమిట్టలో రేపే సీతారాముల కల్యాణం.. లక్ష మంది భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు!

Ontimitta Kalyanam: ఒంటిమిట్టలో రేపే సీతారాముల కల్యాణం.. లక్ష మంది భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు!

వచ్చిన భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా గ్యాలరీల ఏర్పాటుతో పాటు తాగునీరు, లడ్డు ప్రసాదం, తలంబ్రాలు మరియు ముత్యాలను పంపిణీ చేసేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ అద్భుత వేడుకకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు హాజరుకానున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు కడప జిల్లాకు చేరుకోనున్న సీఎం, రాత్రి 7 గంటలకు స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ…

Read More
ఆకర్ణ ధనురాసనం.. యోగాలో ఈ ఆసనంతో అద్భుతమైన లాభాలు.. తెలిస్తే వెంటనే మొదలుపెట్టేస్తారు..

ఆకర్ణ ధనురాసనం.. యోగాలో ఈ ఆసనంతో అద్భుతమైన లాభాలు.. తెలిస్తే వెంటనే మొదలుపెట్టేస్తారు..

నేటి క్రమరహిత జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా, శారీరక, మానసిక సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. యోగాను సాధారణ దినచర్యలో భాగం చేసుకుంటే, ఈ సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. ఈ ప్రయోజనకరమైన యోగా ఆసనాలలో ఒకటి ఆకర్ణ ధనురాసన. ఇది శరీరం, మనస్సు రెండింటినీ బలపరుస్తుంది. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆకర్ణ ధనురాసనాన్ని ప్రత్యేక యోగా భంగిమగా గుర్తించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ ఆసనం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, శరీరంలో…

Read More
డైనోసార్ల కంటే ముందే పుట్టి ఇప్పటికీ బతుకుతున్న 5 జీవులు

డైనోసార్ల కంటే ముందే పుట్టి ఇప్పటికీ బతుకుతున్న 5 జీవులు

డైనోసార్లు భూమిపైకి రాకముందే, వాటికంటే దాదాపు 10 కోట్ల సంవత్సరాల ముందే భూమిపై ఒక రాక్షస జీవి తిరిగేది. దాదాపు కారు సైజులో ఉండే జెర్రి వంటి భారీ సైజ్‌ మిలిపీడ్ (arthoplura) ఆర్థ్రోప్లూరా. శాస్త్రవేత్తలు తాజాగా ఇంగ్లండ్‌లోని హౌయిక్ బేలో 32 కోట్ల సంవత్సరాల నాటి ఆ జీవి శిలాజాన్ని కనుగొన్నారు. ఒక ఇసుకరాతిలో దాని కవచ భాగాన్ని గుర్తించారు. ఇప్పటివరకు ఆర్థ్రోప్లూరాకు సంబంధించి దొరికిన మూడో శిలాజం ఇది. ఉన్నవాటన్నింటిలో ఇదే అతి పెద్దది,…

Read More
Ontimitta Kalyanam: ఒంటిమిట్టలో రేపే సీతారాముల కల్యాణం.. లక్ష మంది భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు!

New WhatsApp: కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్.. ఇక డ్రైవింగ్ చేస్తూనే కాల్స్, మెసేజ్‌లు సులభంగా!

New WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం, ముఖ్యంగా కార్లలో ప్రయాణించే వారి కోసం ఒక సరికొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఇప్పటివరకు కేవలం మెసేజ్‌లకే పరిమితమైన ‘కార్ ప్లే’ (CarPlay) సదుపాయం, ఇప్పుడు పూర్తి స్థాయి యాప్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ తాకకుండానే వాట్సాప్ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. ఏమిటీ కొత్త మార్పు? సాధారణంగా ఆపిల్ ఐఫోన్ వినియోగదారులు తమ ఫోన్‌ను కారు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు కనెక్ట్…

Read More
SEC Vs PR: ఐపీఎల్‌లో రూ. 5.5 కోట్ల జీతం కట్.. కట్ చేస్తే.. 38 బంతుల్లో ఓడిపోయే మ్యాచ్ గెలిపించాడుగా.. ఎవరంటే.?

SEC Vs PR: ఐపీఎల్‌లో రూ. 5.5 కోట్ల జీతం కట్.. కట్ చేస్తే.. 38 బంతుల్లో ఓడిపోయే మ్యాచ్ గెలిపించాడుగా.. ఎవరంటే.?

మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే ఈ ప్లేయర్.. అటు ఫినిషర్‌గానూ తన సత్తా చాటాడు. ఓడిపోయిన మ్యాచ్‌ను ఎలా గెలిపించాలో బాగా తెలుసు. దక్షిణాఫ్రికా T20 లీగ్ 7వ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఓడిపోయే తన జట్టును గెలిపించాడు. గబార్ఖాలో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 149 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని చేధించే క్రమంలో పార్ల్ రాయల్స్ 2 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది….

Read More
Vijay-Rashmika: గ్రాండ్‌గా విజయ్-రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్.. పెదరాయుడు గెటప్ లో రౌడీ హీరో.. ఫొటోస్ ఇదిగో

Vijay-Rashmika: గ్రాండ్‌గా విజయ్-రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్.. పెదరాయుడు గెటప్ లో రౌడీ హీరో.. ఫొటోస్ ఇదిగో

టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నాలు ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఉదయ్ పూర్ లో వీరి పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది ఫిబ్రవరి 26న జరిగిన రష్మిక- విజయ్ ల పెళ్లి వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ క్రమంలో తాజాగా బుధవారం (మార్చి 4న) రాత్రి హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు నవ దంపతులు. పలువరు సినీ సెలబ్రిటీలతో పాటు…

Read More
Mystery Death: వెనుజులాలో భారత నావికుడు మృతి.. డెడ్‌ బాడీలో మెదడు, గుండె, లివర్‌ మిస్సింగ్

Mystery Death: వెనుజులాలో భారత నావికుడు మృతి.. డెడ్‌ బాడీలో మెదడు, గుండె, లివర్‌ మిస్సింగ్

వెనెజులాలో మృతి చెందిన భారత నావికుడు రాకేష్‌ బాడీలో కొన్ని పార్టులు కనబడకుండా పోయాయి. మెదడు, గుండె, ఊపిరితిత్తులు సహా అనేక అంతర్గత అవయవాలు కనిపించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. భారత నావికుల సంఘాల సమాఖ్య (FSUI) ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. వెనిజులా అధికారులు ఎలాంటి పోస్టుమార్టం నివేదిక, మరణానికి సంబంధించిన వివరాలు ఇవ్వకుండానే రాకేష్ మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఉన్న ఆయన స్వగ్రామానికి పంపినట్లు ఎక్స్‌లో పోస్టు చేసింది….

Read More
Normal -Premium Petrol: సాధారణ పెట్రోల్ – ప్రీమియం పెట్రోల్ మధ్య తేడా ఏమిటి? మీ వాహనానికి ఏది బెస్ట్‌..!

Normal -Premium Petrol: సాధారణ పెట్రోల్ – ప్రీమియం పెట్రోల్ మధ్య తేడా ఏమిటి? మీ వాహనానికి ఏది బెస్ట్‌..!

Normal -Premium Petrol: ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా పెట్రోల్ గురించి తీవ్రంగా చర్చ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంధన వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చినప్పటి నుండి ప్రజలు ధరలు పెరిగే అవకాశం ఉందని ఊహించారు. వాహనదారులు ఊహించినట్లుగానే పెట్రోల్‌, డీజిల్‌పై 3 రూపాయలు పెరిగింది. అయితే భారతదేశంలో రెండు రకాల పెట్రోల్‌ను ఉపయోగిస్తారు. అదే రెగ్యులర్ పెట్రోల్, ప్రీమియం పెట్రోల్. ఈ రెండింటినీ వాహనాల్లో ఉపయోగిస్తారు. కానీ వాటి లక్షణాలు వేర్వేరుగా ఉండటంతో పాటు, ధరలలో కూడా…

Read More