తాజావార్తలు
మారిన ‘వందేమాతరం’ నియమాలు.. కీలక ఉత్తర్వులు జారీ.. ఎప్పుడు, ఎక్కడ, ఎంతసేపు పాడాలి..?

మారిన ‘వందేమాతరం’ నియమాలు.. కీలక ఉత్తర్వులు జారీ.. ఎప్పుడు, ఎక్కడ, ఎంతసేపు పాడాలి..?

“వందేమాతరం” కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త అధికారిక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ఆదేశాలు జనవరి 28, 2026 నుంచి అమలులోకి వచ్చాయి. ఈమేరకు అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. జాతీయ గీతం కోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన మాదిరిగానే, వందేమాతరం గీతం పాడటం, ప్రదర్శన కోసం స్పష్టమైన ప్రోటోకాల్‌లను పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు ఏమిటి? కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఏదైనా ప్రభుత్వ లేదా అధికారిక…

Read More
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??

బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బిర్యాని తినేందుకు వెళ్లిన ఓ యువకుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. రుచికరమైన బిర్యాని తిందామన్న ఆశతో రెస్టారెంట్‌కు వెళ్లిన బాధితుడు, తిరిగి వచ్చేసరికి తన బైక్ చోరీకి గురైనట్టు గుర్తించాడు. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. సత్తుపల్లి పట్టణంలోని ఓ ప్రసిద్ధ రెస్టారెంట్ ముందు బైక్‌ను పార్క్ చేసి భోజనం చేసేందుకు వెళ్లిన బాధితుడు, కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి చూసేసరికి అక్కడ బైక్ కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే రెస్టారెంట్ యజమాని…

Read More
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్..! అన్ని ఆర్జిత సేవలు, అభిషేకాలు రద్దు..  ఎందుకంటే..?

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్..! అన్ని ఆర్జిత సేవలు, అభిషేకాలు రద్దు.. ఎందుకంటే..?

దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీశైలంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్తి అయినా.. శ్రీమల్లిఖార్జున ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూలైన్లతో పాటు ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీతో స్వామి, అమ్మవార్ల మామూలు అర్జిత, అభిషేకాలు కూడా అధికారులు రద్దు చేశారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భక్తులు పోటెత్తారు క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. మల్లన్నస్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలి వచ్చిన భక్తులతో క్షేత్రమంత జనసంద్రంతో సందడి…

Read More
బుధాదిత్య రాజయోగం.. జనవరిలో ఈ రాశుల వారికి అదృష్టమే!

బుధాదిత్య రాజయోగం.. జనవరిలో ఈ రాశుల వారికి అదృష్టమే!

కుంభ రాశి : కుంభ రాశి వారికి బుధాదిత్య రాజయోగం వలన అద్భుతంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో ఎన్నో అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్స్ వస్తాయి. ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు. గతంలో రావాల్సిన మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా, ఉద్యోగ పరంగా, కెరీర్ పరంగా బాగా కలిసి వస్తుంది.

Read More
అందం ఆడవారికి మాత్రమే కాదు.. అబ్బాయిలు ఈ టిప్స్ తో  హీరోలా మారొచ్చు?

అందం ఆడవారికి మాత్రమే కాదు.. అబ్బాయిలు ఈ టిప్స్ తో హీరోలా మారొచ్చు?

స్కిన్ కేర్: అమ్మాయిల గురించే తెలిసిందే కదా గంట గంటకి ఫేస్ వాష్ చేస్తూనే ఉంటారు. అయితే, అబ్బాయిలు మరి అన్ని సార్లు కాకపోయినా కనీసం రెండు సార్లు అయినా ఫేస్ వాష్ చేసుకోండి. వారంలో రెండు సార్లు అయినా ఫేస్ ను స్క్రబ్ చేయడం వలన బ్యాక్టీరియా మొత్తం తొలగుతుంది. అప్పుడప్పుడు శనగపిండి, నిమ్మరసం వంటి వాటిని ఫేస్ కు పెడుతూ ఉండండి. షేవింగ్: మీరు షేవింగ్ చేసుకునే ముందు మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో…

Read More
Pan Card: పాన్ కార్డు వాడేవారికి గుడ్‌న్యూస్.. మారనున్న రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి మార్పులు ఇవే..

Pan Card: పాన్ కార్డు వాడేవారికి గుడ్‌న్యూస్.. మారనున్న రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి మార్పులు ఇవే..

కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను నియమాలను మార్చుతోంది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల్లో కీలక మార్పులు చేయనుంది. ఇందులో భాగంగా పాన్ కార్డు రూల్స్‌లో కూడా భారీ మార్పులు జరగనునున్నాయి. పాన్ కార్డు ఉపయోగించి చేసే నగదు డిపాజిట్ నుంచి భోజన భత్యం వరకు అనేక నియమాలు మారనున్నాయి. ఆదాయపు పన్ను నియమాలు 2026 ఇప్పటికే ఉన్న నిబంధనలను క్రమబద్దీకరిస్తోంది. పాన్ లావాదేవీలు పెంపు, పన్ను చెల్లింపుదారులకు ముందే నింపిన ఫారమ్‌లు, యజమాని భత్యాలలో సర్దుబాట్లు వంటి ప్రయోజనాలు…

Read More
YS Jagan: చెన్నైలో కుటుంబ వివాహ వేడుకలో పాల్గొన్న జగన్.. తరలివచ్చిన రాజకీయ, సినీ ప్రముఖులు

YS Jagan: చెన్నైలో కుటుంబ వివాహ వేడుకలో పాల్గొన్న జగన్.. తరలివచ్చిన రాజకీయ, సినీ ప్రముఖులు

వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి కుమారుడు వైఎస్ అనిల్‌రెడ్డి తనయుడు సాహిల్‌ వివాహ వేడుక చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. చెన్నైలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన సాహిల్, వేదిక పెళ్లి వేడుకల్లో వైఎస్‌ జగన్, భారతి పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి.. శుభాకాంక్షలు తెలిపారు జగన్‌ దంపతులు. జగన్‌ చెన్నై రాకతో అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో.. లీలా ప్యాలెస్‌ సందడిగా మారింది. ఈ వివాహ వేడుకలో వైఎస్‌ విజయలక్ష్మి, వైఎస్‌ అవినాష్…

Read More

కీళ్ల నొప్పులకు చిట్కాలు:

ఇంట్లోనే Joint Pain తగ్గించే సులభ మార్గాలు చలికలంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల కీర్ణ తీగుసుకుపోయి నొప్పులు రావడం రాజం. ఈ సీజనల్ ఇబ్బందులను తొలగించి, మీ కీళ్లకు మునుపటి బలాన్నిచ్చే ‘సూపర్ ఫుడ్స్’ ఇవే.https://a2zchronicle.com/ పసుపు: ఇందులో ఉండే ‘కర్కుమిన్’ వాపులను తగ్గిస్తుంది. రాత్రిపూట పసుపు కలిపిన పాలు తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.https://www.youtube.com/watch?v=nmP1eTF1qs8 అల్లం: ఇది సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. అల్లం టీ తాగడం వల్ల, లేదంటే వంటల్లో…

Read More
నెల్లూరు జిల్లాలో దారుణం.. ఇద్దరు యువకులు సజీవదహనం!

నెల్లూరు జిల్లాలో దారుణం.. ఇద్దరు యువకులు సజీవదహనం!

వరికుంటపాడు, జనవరి 26: పొలానికి కంచెగా విద్యుత్‌ వైర్లు ఏర్పాటు చేశాడో రైతు. ఆ విషయం తెలియక అటుగా బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఆ విద్యుత్‌ వైర్లను తాకారు. అంతే ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో ఇద్దరు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. ఈ విషాద ఘటన ఆదివారం (జనవరి 25) పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్ల పంచాయతీ బోనిగర్లపాడు గ్రామానికి చెందిన…

Read More
Tea: తిన్న వెంటనే టీ తాగుతున్నారా..? ఈ ఆరోగ్య సమస్యలకు వెల్కమ్ చెప్పినట్లే..!

Tea: తిన్న వెంటనే టీ తాగుతున్నారా..? ఈ ఆరోగ్య సమస్యలకు వెల్కమ్ చెప్పినట్లే..!

సాధారణంగా భారతీయులకు ఉదయం లేవగానే ఓ టీ లేదా ఛాయ్ తాగడం తప్పనిసరి. చాలా మంది ఉదయం లేవగానే టీ తాగకుండా ఏ పనీ మొదలు పెట్టరు. ఆ తర్వాత ఉదయం 10-11 గంటలకు మరోసారి.. సాయంత్రం, రాత్రి ఇలా టీ లేకుండా చాలా మందికి రోజు గడవదు. కొందరైతే రెండు మూడు గంటలకు ఒకసారి ఛాయ్ తాగుతూ ఉంటారు. అయితే, టీని కొన్ని సమయాల్లో తాగకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. భోజనం తిన్న వెంటనే టీ తాగడం…

Read More