తాజావార్తలు
ఉదయం లేవగానే ముఖం మెరిసిపోవాలా.. పడుకునే ముందు ఈ 7 పనులు చేస్తే చాలు

ఉదయం లేవగానే ముఖం మెరిసిపోవాలా.. పడుకునే ముందు ఈ 7 పనులు చేస్తే చాలు

దీంతో ఉదయం లేవగానే నీరసంగా అనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం సరైన ‘నైట్ రొటీన్’ లేకపోవడమే. మెరిసే చర్మం, ప్రశాంతమైన మనస్సు కోసం పడుకునే ముందు అనుసరించాల్సిన చిట్కాలేంటో తెలుసుకుందాం.. సౌందర్యం అనేది కేవలం మనం వాడే క్రీముల్లోనే ఉండదు, మనం ఎంత ప్రశాంతంగా నిద్రపోతామనే దానిపై ఆధారపడి ఉంటుంది. రాత్రివేళ మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరం దెబ్బతిన్న కణాలను పునరుద్ధరిస్తుంది. కానీ, నేటి డిజిటల్ యుగంలో చాలామంది అర్ధరాత్రి వరకు ఫోన్లతో గడుపుతూ ఆ అమూల్యమైన…

Read More
IPL 2026: ఆర్సీబీదే గెలుపు.. సుదర్శన్ సెంచరీ వృథా

IPL 2026: ఆర్సీబీదే గెలుపు.. సుదర్శన్ సెంచరీ వృథా

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లకు 205-3 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఆర్సీబీ సులువుగా లక్ష్యాన్ని చేధించింది. 18.5 ఓవర్లలోనే 206-5 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 44 బాల్స్‌కు 81, దేవదత్ పడిక్కల్ 27 బాల్స్‌కు 55 పరుగులు చేసి ఆర్సీబీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక గుజరాత్…

Read More
ముఖేష్‌ అంబానీ రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు! ఆ రాష్ట్రం తలరాతే మారిపోనుంది..!

ముఖేష్‌ అంబానీ రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు! ఆ రాష్ట్రం తలరాతే మారిపోనుంది..!

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ రాబోయే ఐదు సంవత్సరాలలో గుజరాత్‌లో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఆదివారం రాజ్‌కోట్‌లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశంలో ప్రసంగిస్తూ, గుజరాత్ రిలయన్స్‌కు కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదని, దాని గుర్తింపు, ఆత్మ, పునాది అని అన్నారు. గత ఐదు సంవత్సరాలలో రిలయన్స్ గుజరాత్‌లో రూ.3.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిందని, రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడిదారు తామేనని ముఖేష్ అంబానీ అన్నారు. రాబోయే…

Read More
SRH vs RCB IPL 2026 Result: పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం

SRH vs RCB IPL 2026 Result: పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం

Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru Result, IPL 2026: టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఉప్పల్ పిచ్‌పై హైదరాబాద్ బ్యాటర్లు మొదటి బంతి నుంచే ఆర్‌సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ మైదానాన్ని హోరెత్తించారు. ఈ భారీ స్కోరుతోనే మ్యాచ్‌పై హైదరాబాద్ సగం పట్టు సాధించింది. బెంగళూరు బౌలర్లు ఎంత…

Read More
Milk Side Effects: పాలు తాగడం వీరికి విషంతో సమానం.. దూరంగా ఉండటమే బెటర్‌!

Milk Side Effects: పాలు తాగడం వీరికి విషంతో సమానం.. దూరంగా ఉండటమే బెటర్‌!

పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న సంగతి అందికీ తెలిసిన విషయమే. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలకు పెద్దలు పాలు తాగడం అలవాటు చేస్తుంటారు. దీనివల్ల శరీరానికి బలం చేకూరుతుందని, ఎముకలు బలపడతాయని, బలహీనత తగ్గుతుందని నిపుణులు సైతం చెబుతున్నారు. శరీర అవసరాలను తీర్చడంలో సహాయపడే అనేక ముఖ్యమైన పోషకాలు పాలల్లో దండిగా ఉండటమ అందుకు కారణం. అందుకే రోజువారీ ఆహారంలో పాలను ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. కానీ మారుతున్న జీవనశైలితో, ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యల దృష్ట్యా…

Read More
IPL 2026: రాసిపెట్టుకోండి.. ఈసారి టైటిల్ మాదే.. మా టీంలో మెంటలోడిని తట్టుకోలేరంతే..!

IPL 2026: రాసిపెట్టుకోండి.. ఈసారి టైటిల్ మాదే.. మా టీంలో మెంటలోడిని తట్టుకోలేరంతే..!

Shubman Gill Post Match Comments: మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ టైటాన్స్ 82 పరుగుల భారీ తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్‌లో 200 పైచిలుకు స్కోర్లను కూడా జట్లు సులభంగా ఛేదిస్తున్న తరుణంలో, కేవలం 160 పరుగుల స్కోరును కాపాడుకోవడం గుజరాత్ జట్టు బౌలింగ్ పటిమకు నిదర్శనంగా మారింది. ఈ భారీ విజయం గుజరాత్ ఆటగాళ్లలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. విజయ రహస్యం వెల్లడించిన శుభమన్ గిల్.. మ్యాచ్ అనంతరం…

Read More
FasTag: మీ ఫాస్టాగ్ పని చేయడం లేదా..? ఈ చిన్న పని చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..

FasTag: మీ ఫాస్టాగ్ పని చేయడం లేదా..? ఈ చిన్న పని చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..

టోల్ గేట్ల వద్ద రద్దీని తగ్గించేందుకు, వాహనదారుల సమయం ఆదా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఇటీవల నగదు చెల్లింపులను నిషేధించింది. కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్రం ఇటీవల ఈ నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. అయితే ఫాస్టాగ్ పని చేయకపోతే ఏం చేయాలి? అనే ప్రశ్న చాలమందికి ఉంటుంది. అలాంటప్పుడు టోల్…

Read More
Krishna Vamshi : జూనియర్ ఎన్టీఆర్‏తో సినిమా.. ఎందుకు ప్లాప్ అయ్యిందో ఇప్పటికీ అర్థం కాదు.. డైరెక్టర్ కృష్ణ వంశీ..

Krishna Vamshi : జూనియర్ ఎన్టీఆర్‏తో సినిమా.. ఎందుకు ప్లాప్ అయ్యిందో ఇప్పటికీ అర్థం కాదు.. డైరెక్టర్ కృష్ణ వంశీ..

ప్రముఖ సినీ దర్శకుడు కృష్ణవంశీ రాఖీ సినిమా వెనుక ఉన్న కథను, దాని సామాజిక సందేశాన్ని, ఇతర చిత్ర విశేషాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రాఖీ చిత్రం మహిళల వేధింపుల వంటి సున్నితమైన సామాజిక అంశాన్ని టచ్ చేశామని, ఈ సమస్య శతాబ్దాలుగా సమాజంలో ఉందని, కేవలం మీడియా వెలుగులోకి తీసుకురావడం వల్లనే ఇప్పుడు మరింత చర్చనీయాంశం అవుతోందని ఆయన అన్నారు. మనిషి ఉన్నంత కాలం ఈ సమస్య ఉంటుందని, దీనిని పరిష్కరించడమే తన లక్ష్యమని…

Read More
Tollywood : ప్రియుడి ఆత్మహత్యతో జైలుకు.. దెబ్బకు కెరీర్ క్లోజ్.. 7 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

Tollywood : ప్రియుడి ఆత్మహత్యతో జైలుకు.. దెబ్బకు కెరీర్ క్లోజ్.. 7 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఘటన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం. ఎంఎస్ ధోనీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన సుశాంత్.. ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సుశాంత్ సింగ్ మృతి, డ్రగ్స్ కేసులో కొన్ని నెలలపాటు రియా జైలు జీవితం గడిపింది. దాదాపు 5 సంవత్సరాలు ఆమె ఎన్నో నిందలు మోసింది. చివరకు ఈ కేసులో…

Read More
కూలింగ్ వాటర్ తాగితే బరువు పెరుగుతారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

కూలింగ్ వాటర్ తాగితే బరువు పెరుగుతారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

బరువు తగ్గాలనుకునే వారు చేసే ప్రయత్నాల్లో నీటి ఉష్ణోగ్రత కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. చల్లని నీరు తాగితే శరీరంలో కొవ్వు పెరుగుతుందని, జీర్ణక్రియ మందగిస్తుందని సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఫిట్‌నెస్ కోచ్ ప్రియాంక్ మెహతా వంటి ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ అంశంపై చర్చను మళ్ళీ తెరపైకి తెచ్చారు. అయితే, నిజంగా చల్లని నీరు తాగడం వల్ల బరువు పెరుగుతారా? లేక తగ్గుతారా? సైన్స్ ఏం చెబుతోంది? పరిశోధనలు ఏం చెబుతున్నాయి? థర్మోజెనిక్ ప్రభావం- 2021లో…

Read More