తాజావార్తలు
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు.. తింటే ఇట్టే కరిగిపోతాయ్

పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు.. తింటే ఇట్టే కరిగిపోతాయ్

రవ్వ లడ్డుకు కావలసిన పదార్థాలు: నాలుగు కప్పుల బొంబాయి రవ్వ, కొబ్బరి తురుము, మూడు కప్పుల పంచదార , మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి, కప్పున్నర పాలు, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 బాదం పప్పు, 10 కిస్మిస్, నాలుగు టేబుల్ స్పూన్లు నూనెను తీసుకోవాలి. చివర్లో వేయించిన డ్రై ఫ్రూట్స్ ను కలపాలి.

Read More
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి కూడా నివ్వెరపోవాల్సిందే..

నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి కూడా నివ్వెరపోవాల్సిందే..

ప్రకృతి సృష్టిలో మనకు తెలియని వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. చేపలను చూసి మానవుడు ఈత నేర్చుకున్నాడు, పక్షులను చూసి విమానాన్ని కనిపెట్టాడు. కానీ నీటిపై మునిగిపోకుండా పరిగెత్తడం మాత్రం మనిషికి ఇప్పటికీ అందని ద్రాక్షే. అయితే ఈ ప్రపంచంలో ఒక జీవికి మాత్రం నీటిపై నడిచే అద్భుత శక్తిని ప్రకృతి ప్రసాదించింది. అదే బాసిలిస్క్ బల్లి. బైబిల్ కథల ప్రకారం.. జీసస్ క్రైస్ట్ నీటిపై నడిచారని చెబుతారు. సరిగ్గా అదే విధంగా ఈ బల్లి కూడా…

Read More
Tobacco Products: రూ.18 సిగరెట్ ఇకపై రూ.72.. ఫిబ్రవరి నుంచి కొత్త ధరలు.. తాగాలంటే పది సార్లు ఆలోచించాల్సిందే బాసూ

Tobacco Products: రూ.18 సిగరెట్ ఇకపై రూ.72.. ఫిబ్రవరి నుంచి కొత్త ధరలు.. తాగాలంటే పది సార్లు ఆలోచించాల్సిందే బాసూ

సిగరెట్లు, బీడీలు తాగే అలవాటు మీకు ఉందా..? అయితే వాటికి మీరు ఖర్చు పెట్టే బడ్జెట్ భారీగా పెరగనుంది. ఎందుకంటే త్వరలో సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా ధరలు భారీగా పెరగనున్నాయి. పొగాకు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పెంచడం, దీనికి సంబంధించి ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లో ఎక్సైజ్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంతో వాటి ధరలు ఆమాంతం పెరగనున్నాయి. ఫిబ్రవరి 1 నంచి కొత్త జీఎస్టీ రేట్లను కేంద్రం అమలు చేయనున్నట్లు నోటిఫికేషన్ కూడా…

Read More
Kishan Reddy : రాహుల్ గాంధీ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం.. ఏమన్నారంటే?

Kishan Reddy : రాహుల్ గాంధీ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం.. ఏమన్నారంటే?

పార్లమెంట్‌లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రవర్తించిన తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రతి పార్లమెంట్ సమావేశానికి ముందు రాహుల్ గాంధీ అతని అంతర్జాతీయ సహచరులు ఏవో తప్పుడు వార్తలను క్రియేట్ చేసి వారికి అనుకూలమైన పత్రికల్లో వేసి.. తర్వాత వాటిని తమకు సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. ఇలా చేయడం ద్వారా పార్లమెంట్‌ జరగకుండా అడ్డుకుంటారని మండిపడ్డారు. గత కొన్ని పార్లమెంటు సమావేశాలుగా…

Read More
20ఏళ్లుగా తెగని పంచాయతీ..పేరు లేకుండానే రైల్వే స్టేషన్..! అసలు కారణం తెలిస్తే..

20ఏళ్లుగా తెగని పంచాయతీ..పేరు లేకుండానే రైల్వే స్టేషన్..! అసలు కారణం తెలిస్తే..

భారతీయ రైల్వేలు ప్రయాణించడానికి సులభమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన రవాణా మార్గం. భారతీయులు సుదూర ప్రయాణాలకు రైలులో ప్రయాణించడానికే ఎక్కువగా ఇష్టపడతారు. దేశంలో వేలాది రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ప్రతి రైల్వే స్టేషన్ పేరును మనం మెయిన్‌ ఎంట్రెన్స్‌లోనే చూస్తాము. దాని ఆధారంగా, ఆ రైల్వే స్టేషన్, గ్రామం గురించి మనకు తెలుస్తుంది. కానీ దేశంలో ఒక వింత రైల్వే స్టేషన్ ఉంది.. దానికి పేరు లేదు. ఈ రైల్వే స్టేషన్‌పై ఒక నేమ్‌ప్లేట్ ఉంది. కానీ దానిపై…

Read More
IPL 2026: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఫ్రాంఛైజీలకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. అదేంటంటే?

IPL 2026: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఫ్రాంఛైజీలకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. అదేంటంటే?

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి . దానికి ముందు, బీసీసీఐ అన్ని జట్లకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రాక్టీస్ నిర్వహించాలని పేర్కొంది. బీసీసీఐ మార్గదర్శకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. తాజా పిచ్‌ల వాడకం: ఏ జట్టు కూడా సాధన సమయంలో తమ ప్రత్యర్థి ఉపయోగించిన పిచ్‌లను లేదా నెట్‌లను వాడకూడదు. ప్రతి సెషన్‌కు తాజాగా సిద్ధం చేసిన పిచ్‌లను తప్పనిసరిగా…

Read More
Horoscope Today: వారి కుటుంబ జీవితం హ్యాపీ..12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారి కుటుంబ జీవితం హ్యాపీ..12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 2, 2026): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందే అవకాశముంది. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. మిథున రాశి వారు ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి రావొచ్చు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో…

Read More
IPL 2026: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఫ్రాంఛైజీలకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. అదేంటంటే?

140 ఏళ్ల నాటి చెట్టు కింద ప్రకృతి ఒడిలో ‘స్వీనీ’.. ముంబై వీధుల్లో మలైకా విలాసవంతమైన విందు!

ముంబైలోని అత్యంత రద్దీగా ఉండే ఖార్ వీధుల్లో ఒక ప్రశాంతమైన, విలాసవంతమైన లోకం ఆవిష్కృతమైంది. వెండితెరపై తన గ్లామర్‌తో మెప్పించే ఈ అందాల తార, ఇప్పుడు వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. ప్రముఖ రెస్టారెంట్ దిగ్గజం ధవల్ ఉదేశీతో చేతులు కలిపి, ఆమె తన కలల ప్రాజెక్ట్ ‘స్వీనీ’ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక రెస్టారెంట్ మాత్రమే కాదు, నగర జీవన అలసటను మర్చిపోయేలా చేసే ఒక పచ్చని ఒయాసిస్. బ్రిటిష్ కాలం నాటి వైభవం…..

Read More
IPL 2026: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఫ్రాంఛైజీలకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. అదేంటంటే?

AIIMS Jodhpur: మీ పిల్లలు కారణం లేకుండా అతిగా నవ్వుతున్నారా?.. అరుదైన వ్యాధికి చెక్ పెట్టిన ఎయిమ్స్ వైద్యులు

వైద్య విజ్ఞాన శాస్త్రంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యులు అరుదైన మరియు సంక్లిష్టమైన ‘లాఫింగ్ ఎపిలెప్సీ’ (Gelastic Seizures)తో బాధపడుతున్న నలుగురు చిన్నారులకు విజయవంతంగా చికిత్స అందించారు. ఎటువంటి భావోద్వేగం లేకుండా, నియంత్రణ లేని నవ్వుతో ప్రాణాపాయ స్థితికి చేరుకునే ఈ చిన్నారులకు, అత్యాధునిక ‘మినిమల్లీ ఇన్వేసివ్’ బ్రెయిన్ ప్రొసీజర్ ద్వారా విముక్తి కల్పించారు. అసలు ‘లాఫింగ్ ఎపిలెప్సీ’ అంటే ఏమిటి? దీనిని వైద్య భాషలో…

Read More
JEE Main 2026 Correction Window: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 దరఖాస్తు సవరణకు అవకాశం.. వీటిని మార్చేందుకు ‘నో’ ఛాన్స్‌

JEE Main 2026 Correction Window: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 దరఖాస్తు సవరణకు అవకాశం.. వీటిని మార్చేందుకు ‘నో’ ఛాన్స్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22: జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2026 సెషన్‌ 2 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మరో మ3 రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఫిబ్రవరి 25తో ఆన్‌లైన్‌ దరఖాస్తులు ముగియనున్నాయి. అయితే దరఖాస్తు క్రమంలో వచ్చిన తప్పులను సవరణ చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చని ఎన్టీయే ప్రకటించింది. ఫిబ్రవరి 28న రాత్రి…

Read More