తాజావార్తలు
కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? వైరల్‌గా పోస్ట్‌

కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? వైరల్‌గా పోస్ట్‌

బెంగళూరులో జరిగిన ఒక ‘హిట్ అండ్ రన్’ కేసుకు సంబంధించి పోలీసుల నిర్లక్ష్యంపై ఒక స్టార్టప్ ఫౌండర్‌ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది. కోటి సంపాదిస్తున్న తన సోదరి ప్రాణానికి విలువ లేకుండాపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది.బెంగళూరు పోలీసుల తీరుపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Overlayy అనే AI స్టార్టప్ వ్యవస్థాపకుడు స్నేహిల్ సలూజా, తన సోదరి , ఆమె స్నేహితురాలికి ఎదురైన భయానక అనుభవాన్ని ట్విటర్‌ లో…

Read More
Horoscope Today: కీలక వ్యవహారాల్లో వారికి విజయం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: కీలక వ్యవహారాల్లో వారికి విజయం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దినఫలాలు (ఏప్రిల్ 1, 2026): మేష రాశి వారికి సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికీ బాగుంటుంది. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు చాలావరకు మెరుగుపడతాయి. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)…

Read More
Brahmamudi Rudrani: టాలీవుడ్‌కు మరో హీరో దొరికేశాడు.. బ్రహ్మముడి రుద్రాణి కొడుకును చూశారా? ఫొటోస్ వైరల్

Brahmamudi Rudrani: టాలీవుడ్‌కు మరో హీరో దొరికేశాడు.. బ్రహ్మముడి రుద్రాణి కొడుకును చూశారా? ఫొటోస్ వైరల్

బుల్లితెరపై టాప్ టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతోన్న సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సీరియల్ ను క్రమం తప్పకుండా చూస్తున్నారు. అందుకే ఏళ్లు గడుస్తున్నా బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్ లో దూసుకుపోతోంది. ఈ సీరియల్‌లో నటించిన ఆర్టిస్టులు కూడా బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు. రాజ్, కావ్యలుగా నటించిన మానస్ నాగులపల్లి, దీపిక రంగరాజు ఇప్పుడు బుల్లితెరపై స్టార్స్ గా వెలుగొందుతున్నారు. వీరిద్దరితో పాటు ఇదే సీరియల్ లో…

Read More
Director SV Krishna Reddy : ఆ సినిమాకు వెళ్లి ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

Director SV Krishna Reddy : ఆ సినిమాకు వెళ్లి ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినిమాపై తన విశిష్టమైన ఆలోచనలను, ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న పోకడలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కృష్ణారెడ్డి క్లెన్సెడ్ ఫిల్మ్స్ అనే తన నూతన బ్యానర్‌ను పరిచయం చేసినట్లు తెలిపారు. దీని అర్థం శుద్ధి చేయబడిన చిత్రాలు అని…

Read More
World Record: ఒక్క బంతికి 21 పరుగులు.! క్రికెట్‌లో బాహుబలి మ్యాచ్ ఇది.. ఏయే జట్లు తలబడ్డాయంటే .?

World Record: ఒక్క బంతికి 21 పరుగులు.! క్రికెట్‌లో బాహుబలి మ్యాచ్ ఇది.. ఏయే జట్లు తలబడ్డాయంటే .?

2006లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుండగా ఒకే బంతికి 21 పరుగులు నమోదయ్యాయి. 48వ ఓవర్‌లో రోజర్ టెలిమేకస్ వేసిన నాలుగు నో-బాల్స్, ఆ తర్వాత వచ్చిన లీగల్ బంతి ద్వారా మొత్తం 21 పరుగులు వచ్చాయి. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోవడంతో ఈ అద్భుత రికార్డుకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’ వివరాల్లోకి…

Read More
Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!

Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!

ఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్ర విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, భవిష్యత్ అవసరాలు, సాంకేతికత వినియోగం, గ్రీన్ ఎనర్జీపై సీఎం స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. విద్యుత్ సరఫరాలో లోపాలు ఉండకూడదని, ఆధునిక సాంకేతికతతో సేవలను మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ వినియోగం ద్వారా విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించాలని సూచించారు. రైతు డిస్కం…

Read More
EPFO: ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. కేంద్రం బిగ్ అప్డేట్.. ఎలా తీసుకోవాలంటే..?

EPFO: ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. కేంద్రం బిగ్ అప్డేట్.. ఎలా తీసుకోవాలంటే..?

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎఫ్ నగదును సులువుగా విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తులు చేస్తోండగా.. త్వరలో దీనిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. యూపీఐ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌ను విత్ డ్రా చేసుకునే సౌకర్యంతో పాటు ఏటీఎం సేవలను కూడా ప్రవేశపెట్టనుంది. ఈపీఎఫ్‌వో 3.0 కార్యక్రమం కింద పీఎఫ్ విత్ డ్రాలు, బదిలీ ప్రక్రియలను కాగిత రహితంగా మార్చనుంది. ఏటీఎం ద్వారా తీసుకోవచ్చు…..

Read More
కదిలే స్వర్గం.. ఎప్పుడూ సిటీలైఫేనా.. జీవితంలో ఇలాంటి ట్రైన్ జర్నీ ఒక్కసారైనా చేయాలి మావా!

కదిలే స్వర్గం.. ఎప్పుడూ సిటీలైఫేనా.. జీవితంలో ఇలాంటి ట్రైన్ జర్నీ ఒక్కసారైనా చేయాలి మావా!

భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు, టన్నుల కొద్దీ సరుకు రవాణా రైళ్ల ద్వారానే సాగుతుంది. నేటి సాంకేతిక యుగంలో బుల్లెట్ రైళ్లు, వందే భారత్ వంటి హై-స్పీడ్ రైళ్లు గంటల వ్యవధిలోనే వందల కిలోమీటర్ల దూరాన్ని దాటేస్తున్నాయి. కానీ, వీటన్నింటికీ భిన్నంగా.. దాదాపు సైకిల్ వేగంతో ప్రయాణించే ఒక ప్రత్యేకమైన రైలు మన దేశంలో ఉందని మీరు తెలుసా? అవును ఈ ట్రైన్‌లో జర్నీ చేసేందుకు…

Read More
Horoscope Today: కీలక వ్యవహారాల్లో వారికి విజయం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Hema: ఆ హీరో భోళా శంకరుడు.. ఒక్క మెసేజ్ చేస్తే 10 మంది డాక్టర్లను పంపారు..

ప్రముఖ నటి హేమ, బాలకృష్ణ వ్యక్తిత్వం, ఆయన సహాయక గుణం గురించి తన అనుభవాలను పంచుకున్నారు. బాలకృష్ణను “భోళా శంకరుడు”గా అభివర్ణించిన హేమ, ఆయన మనసు చాలా మంచిదని, ఎలాంటి కల్లాకపటం ఉండదని తెలిపారు. నటులలో ఆయనంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. చిరంజీవి, నాగార్జున వంటి నటులతో పోలిస్తే బాలకృష్ణతోనే ఎక్కువ సినిమాలలో నటించానని ఆమె వివరించారు. వెంకటేష్ బాబు కూడా సరదాగా ఉంటారని, భగవద్గీత వంటివి చదివి దైవ భక్తి వైపు మొగ్గు చూపారని,…

Read More
Telangana: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ కుటుంబాలకు రూ.4లక్షల సాయం..

Telangana: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ కుటుంబాలకు రూ.4లక్షల సాయం..

తెలంగాణ వ్యాప్తంగా భానుడు భగభగలాడుతున్నాడు. రికార్డు స్థాయి గరిష్ఠ ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ రాబోయే మూడు రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని సూచించారు. రాష్ట్రంలో ఎండలు, తీవ్ర వడగాలుల పరిస్థితులపై మంత్రి సచివాలయంలో అధికారులతో…

Read More