తాజావార్తలు
Jabardasth: అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను.. జబర్దస్త్ స్టార్ కమెడియన్  ఎమోషనల్

Jabardasth: అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను.. జబర్దస్త్ స్టార్ కమెడియన్ ఎమోషనల్

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో హైపర్ ఆది ఒకడు. మొదట సాధారణ కంటెస్టెంట్ గా ఈ షోలోకి అడుగు పెట్టిన అతను ఆ తర్వాత టీమ్ లీడర్ గా ఎదిగాడు. తనదైన పంచులు, ప్రాసలతో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టి టాప్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తనకు బాగా గుర్తింపు తెచ్చిన బుల్లితెరను మాత్రం వదిలేయలేదు….

Read More
Relationship Advice: కేవలం ప్రేమ ఉంటే సరిపోదు.. భాగస్వామితో ఈ విషయాలు మాట్లాడకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు!

Relationship Advice: కేవలం ప్రేమ ఉంటే సరిపోదు.. భాగస్వామితో ఈ విషయాలు మాట్లాడకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు!

వైవాహిక జీవితంలో అడుగుపెట్టే ముందు ఇద్దరి మధ్య స్పష్టమైన సంభాషణ (Communication) ఉండటం చాలా అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, భవిష్యత్తుపై ఒకే రకమైన అవగాహన కలిగి ఉండటం వల్ల బంధం మరింత దృఢంగా మారుతుంది. ఆర్థిక ప్రణాళిక.. డబ్బు అనేది దాంపత్య జీవితంలో అనేక గొడవలకు ప్రధాన కారణం అవుతుంటుంది. ఒకరు పొదుపు చేయాలని భావిస్తే, మరొకరు విలాసాలకు ఖర్చు పెట్టాలని అనుకోవచ్చు. అందుకే, ఆర్థిక భద్రత అంటే ఏమిటి? భవిష్యత్తులో ఇల్లు కొనడం లేదా…

Read More
Tollywood : దళపతి, రోజా సినిమాల్లో నేనే హీరోగా చేయాలి.. కానీ ఏం జరిగిందంటే.. టాలీవుడ్ నటుడు..

Tollywood : దళపతి, రోజా సినిమాల్లో నేనే హీరోగా చేయాలి.. కానీ ఏం జరిగిందంటే.. టాలీవుడ్ నటుడు..

ప్రముఖ నటుడు ఆనంద్ ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ 40 ఏళ్ల సినీ ప్రస్థానంలోని ఎన్నో కీలక ఘట్టాలను, అనుభవాలను విపులంగా పంచుకున్నారు. ఆటుపోట్లు, నిరాశలు, విజయాలు, విమర్శలు – అన్నింటినీ అనుభవించిన తాను, నేడు పరిణతితో వాటిని ఎలా ఎదుర్కొంటున్నారో తెలియజేశారు. ఆనంద్ తన బాల్యం నుంచే రజినీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులచే ప్రేరణ పొంది చిత్ర పరిశ్రమలోకి రావాలని ఆకాంక్షించారు. కమల్ హాసన్‌తో తన తొలి పరిచయం, ఆ తర్వాత వారితో…

Read More
ఈ లక్షణాలు కనిపిస్తే గుండెలో అడ్డంకులు ఉన్నట్లే.. గుండెపోటు రాకముందే అలర్టవ్వండి..

ఈ లక్షణాలు కనిపిస్తే గుండెలో అడ్డంకులు ఉన్నట్లే.. గుండెపోటు రాకముందే అలర్టవ్వండి..

ప్రస్తుత కాలంలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటు లక్షణాలు, కారణాలు అలాగే.. గుండెకు సంబంధించిన సమస్యలపై అవగాహనతో ఉండటం ముఖ్యం.. అయితే.. గుండెపోటుకు ఒక ప్రధాన కారణం ధమనులలో అడ్డంకులు ఏర్పడటం. గుండె ధమనులలో కొవ్వు లేదా కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు, అది గుండెకు సరైన రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. ఇది గుండెపోటుకు దారితీయవచ్చు. వైద్య పరిభాషలో, దీనిని…

Read More
కోహ్లీ, అనుష్కల లగ్జరీ హాలీడే హోమ్‌ ఎక్కడ? దాని స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?

కోహ్లీ, అనుష్కల లగ్జరీ హాలీడే హోమ్‌ ఎక్కడ? దాని స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?

ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ సావోటాకు చెందిన ఫిలిప్ ఫౌచే ఆధ్వర్యంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ విలాసవంతమైన విల్లాను రూపొందించారు. విరాట్ కోహ్లీ తన మనసుకు నచ్చిన, ఆత్మ ఉన్న ఇంటిని నిర్మించుకోవాలని భావించి, ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇది కాలిఫోర్నియన్ కొంకణ్ శైలిలో నిర్మితమైంది. దీని విలువ సుమారు 32 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. ఇటాలియన్ మార్బుల్, టర్కిష్ లైమ్‌స్టోన్ వంటి ఎంతో ఖరీదైన రాళ్లతో దీనిని అందంగా తీర్చిదిద్దారు. సహ్యాద్రి పర్వత శ్రేణుల…

Read More
రైతు ప్రాణాలు బలి తీసుకుంటున్న వరి కొయ్యలు.. 5 రోజుల్లో ఇద్దరు రైతుల మృతి! ఏం జరిగిందంటే?

రైతు ప్రాణాలు బలి తీసుకుంటున్న వరి కొయ్యలు.. 5 రోజుల్లో ఇద్దరు రైతుల మృతి! ఏం జరిగిందంటే?

సిద్దిపేట, జూన్‌ 4: పసిడి పంటలు పండించే అన్నదాతను దురదృష్టం వెంటాడుతోంది. పొలాన్ని శుభ్రం చేద్దామనుకున్న రైతుల ప్రాణాలను వరికొయ్యలే బలితీసుకుంటున్నాయి. ఐదు రోజుల వ్యవధిలోనే సిద్దిపేట జిల్లాలో ఇద్దరు రైతులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. వరి కోతల తర్వాత మిగిలిన కొయ్యలను తగలబెట్టే క్రమంలో ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి. ఈరోజు మిరుదొడ్డి మండల కేంద్రంలో వరి కొయ్యలు తగలబెడుతూ ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని మద్దెల మల్లయ్య అనే రైతు మృతి…

Read More
ఈ లక్షణాలు కనిపిస్తే గుండెలో అడ్డంకులు ఉన్నట్లే.. గుండెపోటు రాకముందే అలర్టవ్వండి..

Gold Price: బంగారం కొనేవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ ఒక్క నిర్ణయంతో భారీగా తగ్గనున్న ధరలు..!

గత కొంతకాలంగా బంగారం ధరల పెరుగుదలతో ఆందోళన చెందుతున్న మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం బంగారం బేస్ దిగుమతి ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణ సెగతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు ఇది గొప్ప ఊరటనిచ్చే అంశం. ప్రభుత్వం 10 గ్రాముల బంగారంపై బేస్ దిగుమతి ధరను 12 డాలర్ల మేర తగ్గించింది. గతంలో 1664 డాలర్లుగా ఉండగా.. ఇప్పుడు అది 1652…

Read More
Dowry-Free Weddings: కట్నాలు లేని కళ్యాణం.. ఆ గూడాల్లో ఆ నియమాలు పాటించి తీరాల్సిందే

Dowry-Free Weddings: కట్నాలు లేని కళ్యాణం.. ఆ గూడాల్లో ఆ నియమాలు పాటించి తీరాల్సిందే

Dowry-Free Weddings: తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలను కాపాడడానికి ఆదివాసీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రోజురోజుకూ మారుతున్న కాలంలో ఆదివాసీలు తమ ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడానికి విశేష కృషి చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా మండలాల్లో రాయిసెంటర్ల  ఆధ్వర్యంలో గ్రామాల పెద్దలతో సమావేశాలు నిర్వహించి తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, పాత పద్ధతిలో పెళ్లిలు నిర్వహణ, కట్నకానులకు దూరంగా ఉండాలని గ్రామాల పెద్దల సమక్షంలో తీర్మానాలు చేస్తున్నారు. ఆడపడుచు కుటుంబానికి…

Read More
JEE Main 2026 Answer Key: జేఈఈ మెయిన్ ఆన్సర్‌ కీలో ఏకంగా 17 తప్పులు.. నోరు విప్పని ఎన్టీయే!

JEE Main 2026 Answer Key: జేఈఈ మెయిన్ ఆన్సర్‌ కీలో ఏకంగా 17 తప్పులు.. నోరు విప్పని ఎన్టీయే!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10: జేఈఈ మెయిన్‌ 2026 తొలి సెషన్‌ పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసిన కీపై చాలా తప్పులు ఉన్నాయంటే విమర్శలు వస్తున్నాయి. ది కోచింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఎఫ్‌ఐ) స్పందిస్తూ ఆన్సర్‌ కీలో తప్పులను ఎత్తి చూపారు. ఈ తప్పులు విద్యార్థుల ర్యాంకులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. మొత్తం 17 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా…

Read More
చేపల కూర టేస్టీగా లేదని తిట్టిన భర్త.. ఊహించని పనిచేసిన భార్య..

చేపల కూర టేస్టీగా లేదని తిట్టిన భర్త.. ఊహించని పనిచేసిన భార్య..

ఇష్టంగా తిందామని భర్త చేపలు తెచ్చాడు.. గర్భిణీ అయిన తన భార్య వంట చేసింది.. అనంతరం భర్త తినడానికి వచ్చాడు.. తింటూ.. చేపల కూర రుచిగా చేయలేదని భర్త భార్యను తిట్టాడు.. దీందో మనస్తాపం చెందిన గర్భిణీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది.. నామక్కల్ పరమతివెల్లూరు సమీపంలో ఉన్న ఓలపాలయం పంచాయతీలోని కళిమేడు ప్రాంతానికి చెందిన రైతు నవలాడి నాచియప్పన్ గత కొన్నెళ్ల నుంచి పట్టు పురుగుల…

Read More