తాజావార్తలు
Bike Riding Tips: వర్షంలో బైక్ డ్రైవ్ చేయడం కష్టంగా ఉందా..? ఈ టిప్స్‌తో మీరు సేఫ్‌గా వెళ్లొచ్చు..

Bike Riding Tips: వర్షంలో బైక్ డ్రైవ్ చేయడం కష్టంగా ఉందా..? ఈ టిప్స్‌తో మీరు సేఫ్‌గా వెళ్లొచ్చు..

నైరుతి రుతుపవనాల రాకతో వానాకాలం సీజన్ మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించాయి. దీంతో గత కొద్దిరోజులుగా ఏపీ, తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో కొద్ది రోజుల్లో భారీ వర్షాలు మొదలుకానున్నాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. అయితే వర్షాకాలం వచ్చిందంటే చాలు.. బైక్ డ్రైవ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడం, గుంతల రోడ్ల వల్ల బైక్ డ్రైవింగ్ ఇబ్బందిగా ఉంటుంది. బైక్ ఇంజిన్లలోకి నీరు…

Read More
సామాన్యులకు చిక్కని సెలబ్రిటీ ఫుడ్ హ్యాబిట్స్..! డిన్నర్ చేసిన 15 గంటల తర్వాత మళ్లీ లంచ్

సామాన్యులకు చిక్కని సెలబ్రిటీ ఫుడ్ హ్యాబిట్స్..! డిన్నర్ చేసిన 15 గంటల తర్వాత మళ్లీ లంచ్

బుల్లితెర గ్లామర్ క్వీన్ క్రిస్టల్ డిసౌజా తన నటనతోనే కాకుండా తన ఫిట్‌నెస్‌తోనూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవల ‘ధురంధర్’ చిత్రంలో మెరిసిన ఈ నటి, తన విలక్షణమైన ఆహారపు అలవాట్ల గురించి గతంలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సాధారణంగా అందరూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ రారాజులా చేయాలని చెబుతుంటారు, కానీ క్రిస్టల్ మాత్రం దీనికి పూర్తి భిన్నమైన జీవనశైలిని అనుసరిస్తున్నారు. క్రిస్టల్ డిసౌజా డైట్ రొటీన్ క్రిస్టల్ తన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ.. “నేను బ్రేక్‌ఫాస్ట్…

Read More
సామాన్యులకు చిక్కని సెలబ్రిటీ ఫుడ్ హ్యాబిట్స్..! డిన్నర్ చేసిన 15 గంటల తర్వాత మళ్లీ లంచ్

కూలింగ్ వాటర్ తాగితే బరువు పెరుగుతారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

బరువు తగ్గాలనుకునే వారు చేసే ప్రయత్నాల్లో నీటి ఉష్ణోగ్రత కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. చల్లని నీరు తాగితే శరీరంలో కొవ్వు పెరుగుతుందని, జీర్ణక్రియ మందగిస్తుందని సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఫిట్‌నెస్ కోచ్ ప్రియాంక్ మెహతా వంటి ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ అంశంపై చర్చను మళ్ళీ తెరపైకి తెచ్చారు. అయితే, నిజంగా చల్లని నీరు తాగడం వల్ల బరువు పెరుగుతారా? లేక తగ్గుతారా? సైన్స్ ఏం చెబుతోంది? పరిశోధనలు ఏం చెబుతున్నాయి? థర్మోజెనిక్ ప్రభావం- 2021లో…

Read More
Natural Medicine: వంటింటి ఔషధం.. పరగడుపున ఈ ఆకులు నమిలితే ఆ మొండి జబ్బులన్నీ మాయం!

Natural Medicine: వంటింటి ఔషధం.. పరగడుపున ఈ ఆకులు నమిలితే ఆ మొండి జబ్బులన్నీ మాయం!

వైద్య నిపుణుల నివేదికల ప్రకారం.. కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి, ఇ లతో పాటు ఐరన్, కాల్షియం మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల శరీరానికి చేకూరే 5 అద్భుతమైన లాభాలు ఇవే. ప్రతిరోజూ కరివేపాకును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే ఆ 5 ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 1. జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది కరివేపాకు జుట్టు ఆరోగ్యానికి ఒక సంజీవని లాంటిది. ఇందులో ఉండే…

Read More
ఈ లక్కీ ప్లాంట్ ఎప్పటికీ పచ్చగా ఉండాలంటే మట్టిలో పెంచడం మంచిదా, నీటిలోనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ఈ లక్కీ ప్లాంట్ ఎప్పటికీ పచ్చగా ఉండాలంటే మట్టిలో పెంచడం మంచిదా, నీటిలోనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ఇల్లు లేదా ఆఫీస్ టేబుల్‌ను అలంకరించుకోవడానికి చాలామంది లక్కీ బాంబూ వెదురు మొక్కను పెంచుతుంటారు. అయితే దీనిని మట్టిలో పెంచాలా లేక నీటిలోనా అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. నిపుణుల ప్రకారం, లక్కీ బాంబూ వేగంగా, బలంగా పెరగడానికి మట్టి అత్యంత ఉత్తమమైనది. మట్టి నుండి లభించే పోషకాల వల్ల మొక్క ఆకులు ముదురు పచ్చగా మారి, ఎక్కువ కాలం బతుకుతుంది. ఒకవేళ ఇంటీరియర్ లుక్ కోసం నీటిలో పెంచాలనుకుంటే, ప్రతి 7 నుండి 10 రోజులకు…

Read More
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్ నిర్మాణం..

మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్ నిర్మాణం..

వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువుతీరిన మేడారం ఇప్పుడు పూర్తిగా సరి కొత్త రూపుదిద్దుకుంది.. ఆ పల్లె టెంపుల్ సిటీగా రూపాంతరం చెందింది. యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన గ్రానైట్ నిర్మాణాలు, రోడ్ల విస్తరణ, సెంటర్ లైటింగ్, అద్భుతమైన కూడళ్లు, శాశ్వత ప్రాతిపదికన జరుగుతున్న నిర్మాణాలతో మేడారం చూపరులను మైమరిపిస్తుంది.. భక్తులు నివ్వెర పోయేలా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నెల 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయమన్నారు.. 2026 మేడారం మహాజాతర జనవరి 28 నుండి 31 వరకు…

Read More
Cyber Crime: సైబర్ నేరాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి నో టెన్షన్.. రీఫండ్‌పై కేంద్రం కీలక అప్డేట్

Cyber Crime: సైబర్ నేరాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి నో టెన్షన్.. రీఫండ్‌పై కేంద్రం కీలక అప్డేట్

దేశవ్యాప్తంగా రోజురోజుకి సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరాలపై దేశంలోని ప్రజలందరూ ఫిర్యాదు చేసేందుకు కేంద్రం సైబర్ క్రైమ్ పోర్టల్‌ను ఎప్పటినుంచో అందుబాటులోకి తెచ్చింది. అలాగే యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. వీటి ద్వారా సైబర్ నేరాలకు సంబంధించి ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేసి ప్రజలకు త్వరతగిన సహాయం అందించేందుకు కేంద్ర…

Read More
Jr.NTR: ఎంత పని చేశావ్ అన్నా.. ఆ రెండు బ్లాక్ బస్టర్స్ మిస్సైన ఎన్టీఆర్.. ఇప్పటికీ ఫీల్ అవుతున్నారట..

Jr.NTR: ఎంత పని చేశావ్ అన్నా.. ఆ రెండు బ్లాక్ బస్టర్స్ మిస్సైన ఎన్టీఆర్.. ఇప్పటికీ ఫీల్ అవుతున్నారట..

తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. దశాబ్దాలుగా సినీరంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. తన కెరీర్ లో కథ విన్న తర్వాత సినిమా చేయనని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ తరువాత, ఇతర నటులు ఆ సినిమాలతో భారీ విజయాలను అందుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తనను తాను ప్రశ్నించుకున్నాడు, “నేను ఎందుకు చేయలేదు?” అని చాలా సార్లు అనుకున్నారట తారక్. జూనియర్ ఎన్టీఆర్ కొన్ని…

Read More
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాల్లో సత్తా చాటిన తెలుగోళ్లు.. ‘టాప్‌’ లేపిన ఐఐటీ మద్రాస్ జోన్

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాల్లో సత్తా చాటిన తెలుగోళ్లు.. ‘టాప్‌’ లేపిన ఐఐటీ మద్రాస్ జోన్

హైదరాబాద్‌, జూన్ 1: దేశ వ్యాప్తంగా ఉన్న 23 ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలు ఈ రోజు (జూన్ 1న) ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఐఐటీ రూర్కీ ర్యాంకులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మే 17న జరిగిన ఈ పరీక్షలో రెండు పేపర్లకు కలిపి దేశ వ్యాప్తంగా మొత్తం 1,79,694 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో దాదాపు 56,880 మంది అర్హత సాధించారు. వీరిలో…

Read More
మాస్ రాజా సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న ఆషిక రంగనాథ్

మాస్ రాజా సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న ఆషిక రంగనాథ్

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ , టీజర్ సినిమాపై అంచనాలను పెంచేయి. అలాగే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ గ్లామరస్ రోల్ లో కనిపించనుందని తెలుస్తుంది. 

Read More