తాజావార్తలు
T20 World Cup 2026 : టీమ్ రెడీ..క్రికెట్ కిట్లు రెడీ..కానీ బోర్డర్ దాటడానికి  పీఎం పర్మిషన్ కావాలట ? పాక్ క్రికెట్‌లో వింత డ్రామా

T20 World Cup 2026 : టీమ్ రెడీ..క్రికెట్ కిట్లు రెడీ..కానీ బోర్డర్ దాటడానికి పీఎం పర్మిషన్ కావాలట ? పాక్ క్రికెట్‌లో వింత డ్రామా

T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఆదివారం (జనవరి 25) లాహోర్‌లో పాక్ జట్టును ప్రకటించిన పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, జట్టును ఎంపిక చేసినప్పటికీ టోర్నీలో పాల్గొంటామో లేదో ఇప్పుడే చెప్పలేమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తుది నిర్ణయం పాక్ ప్రభుత్వం, ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేతుల్లోనే ఉందని స్పష్టం…

Read More
Srisailam: భక్తులకు అలర్ట్! ఈ విషయం తెలియకుండా వెళ్లొద్దు జాగ్రత్త!

Srisailam: భక్తులకు అలర్ట్! ఈ విషయం తెలియకుండా వెళ్లొద్దు జాగ్రత్త!

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. శ్రీశైలం పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధించింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్‌లో 2026 సంవత్సరానికి సంబంధించి అఖిల భారత పులుల గణన ప్రారంభమైన క్రమంలో అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఫేజ్ 3 కెమెరా ట్రాప్‌ల ద్వారా పులుల గణన ప్రారంభించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆత్మకూరు, నాగలూటి, శ్రీశైలం రేంజ్‌లో ఫిబ్రవరి 13 వరకు పులుల…

Read More
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం సంపూర్ణ పూజా విధానం

కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం సంపూర్ణ పూజా విధానం

శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందాలనుకునే భక్తులకు సప్త శనివారాల వ్రతం ఒక ప్రసిద్ధ మార్గం. ఈ వ్రతాన్ని స్త్రీలు అత్యంత నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. తమ కోరికలు నెరవేరాలని, కుటుంబానికి శుభం కలగాలని ఆశించే వారు ఈ వ్రత నియమాలను తెలుసుకోవడం ముఖ్యం. వ్రత ప్రారంభం, నియమాలు: ఏదైనా శనివారంనాడు ప్రారంభించే ఈ వ్రతాన్ని.. శుక్లపక్షంలో వచ్చే శనివారం నాడు ప్రారంభించడం ఉత్తమం. వరుసగా ఏడు శనివారాలు ఈ వ్రతాన్ని నిర్వర్తించాలి. ఇంట్లో నెలసరి…

Read More
Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

తెలుగు సినీ యవనికపై ఎన్టీఆర్-జయప్రద కాంబినేషన్ అంటే ఒక అద్భుతం. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు, పాటలు నేటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. జయప్రద ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదని, నటనే ఊపిరిగా జీవించిన మహానుభావుడని పేర్కొన్నారు. ఎన్టీఆర్ లో ఉన్న అత్యున్నతమైన లక్షణం ఎదుటివారికి ఇచ్చే గౌరవం. “ఆయన ఎవరినీ కూడా ఏకవచనంతో (నువ్వు అని) పిలవడం నేనెప్పుడూ చూడలేదు” అని జయప్రద గుర్తు చేసుకున్నారు. సెట్ బాయ్…

Read More
క్యాన్సర్ రోగులపై అదనపు భారం.. కీమోథెరపీ మందుల ధరల పెంపునకు కేంద్రం ఆమోదం

క్యాన్సర్ రోగులపై అదనపు భారం.. కీమోథెరపీ మందుల ధరల పెంపునకు కేంద్రం ఆమోదం

క్యాన్సర్ చికిత్సలో వాడే కీలకమైన కెమోథెరపీ ఔషధాల ధరల పెంపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న రోగులకు అదనపు భారం పడనున్నట్లు పేర్కొంటున్నారు.. దేశవ్యాప్తంగా నెలకొన్న తీవ్రమైన కొరతను అధిగమించేందుకు, ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు గాను.. కీలకమైన కొన్ని కెమోథెరపీ ఔషధాల (Chemotherapy Drugs) ధరలను పెంచింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొరతను ఎదుర్కొంటున్న రెండు కీలక కీమోథెరపీ మందులైన సిస్ప్లాటిన్, కార్బోప్లాటిన్‌ల ధరల పెంపునకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఓ…

Read More
ట్రంప్‌కు ఊహించని షాక్‌..! ఆ విషయంలో భారత్‌కు అండగా నిలిచిన 27 దేశాలు!

ట్రంప్‌కు ఊహించని షాక్‌..! ఆ విషయంలో భారత్‌కు అండగా నిలిచిన 27 దేశాలు!

అగ్రరాజ్యం అమెరికాకు ఓ 27 దేశాలు ఊహించని షాక్‌ ఇచ్చాయి. అది కూడా భారత్‌ కోసం. రష్యా చమురు కొనుగోలు నెపంతో భారత్‌పై తీవ్రమైన ఆంక్షలు, సుంకాలను విధించాలని అమెరికా భావించింది. కానీ యూరోపియన్ యూనియన్ (EU) లోని 27 దేశాలు ఆ నిర్ణయాన్ని ఖండించాయి. దీని వెనుక భారీ వాణిజ్య ఒప్పందం కారణంగా నిలిచింది. ఈ మొత్తం సమస్య రష్యన్ చమురుతో మొదలవుతుంది. రష్యా ఆర్థిక వెన్నెముకను విచ్ఛిన్నం చేయాలని అమెరికా భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని…

Read More
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..

పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..

గడగ్‌ జిల్లా లక్కుండి గ్రామంలో జనవరి 10న ఇంటి కోసం పునాదులు తవ్వుతుండగా బంగారంతో నిండిన రాగి బిందెను 8 ఏళ్ల బాలుడు రిట్టి గుర్తించాడు. దానిని నిధిగా భావించిన కుటుంబసభ్యులు ఆ బంగారాన్ని జిల్లా అధికారులకు అప్పగించారు. అయితే ఆదివారం పురావస్తు శాఖకు చెందిన అధికారులు నిధి దొరికిన చోటుకు వచ్చారు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఆ ప్రాంతం మొత్తాన్ని పరిశీలించారు. ఆ నిధిని ప్రభుత్వ ఆస్తి కింద పరిగణించాలా వద్దా అనే సందిగ్ధం నెలకొంది….

Read More
AP News: అగరబత్తీల తయారీ చేయాలంటూ కోట్లాది రూపాయలు కాజేసిన కేటుగాళ్లు.. ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఘరానా మోసం!

AP News: అగరబత్తీల తయారీ చేయాలంటూ కోట్లాది రూపాయలు కాజేసిన కేటుగాళ్లు.. ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఘరానా మోసం!

Agarbatti Manufacturing Scam: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సత్య సాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో నిరుద్యోగులను పేద మహిళలను టార్గెట్ చేస్తూ ఇంటి వద్ద నుండి డబ్బు సంపాదించడం ఎలా అంటూ వివిధ వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో, ఇన్స్టాలో రీల్స్ పెడుతూ కోట్లాది రూపాయలు కాజేసిన ఘరానా మోసగాళ్ల కథ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్న చిన్న కిరాణా షాప్ లో అమ్మే వస్తువులను ప్యాకింగ్ చేస్తూ, ఇంటి వద్ద నుండే వేలాది రూపాయలు సంపాదించుకోవచ్చు అంటూ…

Read More
Buttermilk Side Effects: మజ్జిగ ప్రియులకు షాకింగ్ న్యూస్.. రోజుకు ఎన్ని గ్లాసులు తాగాలి? లిమిట్ దాటితే అంతే సంగతులు!

Buttermilk Side Effects: మజ్జిగ ప్రియులకు షాకింగ్ న్యూస్.. రోజుకు ఎన్ని గ్లాసులు తాగాలి? లిమిట్ దాటితే అంతే సంగతులు!

భారతీయ ఆహారపు సంప్రదాయంలో మజ్జిగకు ప్రత్యేక స్థానం ఉంది. వేసవి కాలంలో దాహం తీర్చే శీతల పానీయంగా, జీర్ణక్రియకు సహాయపడే సహజమైన పదార్థంగా దీన్ని తరతరాలుగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకుంటూ సహజ ఆహారాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ క్రమంలో మజ్జిగను కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. కానీ రోజుకు 1 లీటరు లేదా అంతకంటే ఎక్కువ మజ్జిగ తాగితే శరీరంలో కొన్ని అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు. అవి ఏవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జీర్ణక్రియపై…

Read More
ఏడాదిన్నర అజ్ఞాతం.. ఒక్క చిన్న తప్పు.. ఇంటర్‌పోల్ వలలో దావూద్ ఇబ్రహీం అత్యంత సన్నిహితుడు!

ఏడాదిన్నర అజ్ఞాతం.. ఒక్క చిన్న తప్పు.. ఇంటర్‌పోల్ వలలో దావూద్ ఇబ్రహీం అత్యంత సన్నిహితుడు!

అంతర్జాతీయ మాదకద్రవ్యాల ప్రపంచంలో అతడొక అదృశ్య శక్తి. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడు, ‘డి-కంపెనీ’ డ్రగ్ నెట్‌వర్క్‌కు కీలక సూత్రధారి. అతడే మహమ్మద్ సలీం డోలా. దశాబ్ద కాలంగా భారత దర్యాప్తు సంస్థల కళ్లుగప్పి తిరుగుతున్న ఈ స్మగ్లర్, చివరకు ఒక చిన్న పొరపాటుతో ఇస్తాంబుల్ నడిబొడ్డున చిక్కాడు. ఇటీవల టర్కీ ప్రభుత్వం అతడిని భారతదేశానికి అప్పగించడంతో ఈ ఉత్కంఠభరిత ఆపరేషన్ వెలుగులోకి వచ్చింది. భారత దర్యాప్తు సంస్థలు, ఇంటర్‌పోల్ తన కోసం…

Read More