తాజావార్తలు
మసాలా దినుసుల రారాజు జాపత్రి అంటే ఏమిటి..? సాగుతో సిరుల వర్షమే..! ఆసక్తికర విశేషాలు

మసాలా దినుసుల రారాజు జాపత్రి అంటే ఏమిటి..? సాగుతో సిరుల వర్షమే..! ఆసక్తికర విశేషాలు

మసాలా దినుసుల ప్రపంచంలో జాపత్రి (Mace) కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీని సువాసన, ఘాటు వంటకాలకు అద్భుతమైన రుచిని ఇస్తాయి. ఈ విలువైన సుగంధ ద్రవ్యాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశంగా ఇండోనేషియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. జాపత్రి సాగుకు అవసరమైన వేడి, తేమతో కూడిన వాతావరణం ఇండోనేషియాలో పుష్కలంగా ఉంది. ఇక్కడి అగ్నిపర్వత నేలలు జాజికాయ చెట్లు పెరగడానికి ఎంతో అనుకూలం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్న జాపత్రిలో సింహభాగం ఇక్కడి నుండే ఎగుమతి…

Read More
Silver: సిల్వర్ ETF అంటే ఏంటి..? ఇందులో ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చా? ఎలా ఇన్వెస్ట్‌ చేయాలంటే?

Silver: సిల్వర్ ETF అంటే ఏంటి..? ఇందులో ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చా? ఎలా ఇన్వెస్ట్‌ చేయాలంటే?

గతంలో ఎప్పుడూ కనీవిని ఎరుగని విధంగా ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.1.5 లక్షలు దాటి, కిలో వెండి ధర రూ.3.5 లక్షలు దాటిపోయింది. ఒక ఏడాది క్రితం వీటిపై పెట్టుబడి పెట్టిన వారు నేడు ధనవంతులు అయ్యారు. భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా రెగ్యులర్‌ పెట్టుబడిదారులతో పాటు సామాన్యులు కూడా ఇప్పుడు బంగారం, వెండిలో వివిధ మార్గాల్లో పెట్టుబడి…

Read More
అమ్మాయి పిలిచిందని వెళ్లాడు.. తిరిగి శవమై వచ్చాడు! మిస్టరీగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

అమ్మాయి పిలిచిందని వెళ్లాడు.. తిరిగి శవమై వచ్చాడు! మిస్టరీగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

చిత్తూరు, జూన్ 14: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లాలో బంగారుపాళ్యం మండలం జి.కురప్పల్లె గ్రామానికి చెందిన జయదీప్ అనే యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. అయితే తమ కుమారుడిని పథకం ప్రకారం పిలిపించి దాడి చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. యువతి ఫోన్‌తో గ్రామానికి వెళ్లిన జయదీప్ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గత వారం…

Read More
Hyper Aadi: చివరకు లేడీస్ హాస్టల్‌లో తలదాచుకోవాల్సి వచ్చింది.. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కామెంట్స్ వైరల్

Hyper Aadi: చివరకు లేడీస్ హాస్టల్‌లో తలదాచుకోవాల్సి వచ్చింది.. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కామెంట్స్ వైరల్

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కమెడియన్ హైపర్ ఆది కూడా ఒకరు. తనదైన కామెడీ పంచులు, ప్రాస లు వేస్తూ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారయన. తన ట్యాలెంట్ తో జబర్దస్త్ లో టీమ్ లీడర్ దాకా ఎదిగిన ఆది ఇప్పుడు సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు. అయితే అప్పుడప్పుడు జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి టీవీ షోల్లోనూ సందడి చేస్తుంటారు. అలాగే రెగ్యులర్ గా ఢీ లో…

Read More
మసాలా దినుసుల రారాజు జాపత్రి అంటే ఏమిటి..? సాగుతో సిరుల వర్షమే..! ఆసక్తికర విశేషాలు

Gas Cylinder: గ్యాస్ సిలిండర్లపై A-24, B-26 లాంటి గుర్తులు ఎందుకుంటాయి..? ఈ సీక్రెట్ తెలియకపోతే మోసపోతారు.. తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

ఎల్పీజీ సిలిండర్ డిజైన్, దానిపై ఉండే గుర్తులు ప్రత్యేకంగా కనిపిస్తాయి. గ్యాస్ సిలిండర్లు ఎరుపు రంగులో ఉండటమే కాకుండా నెంబర్లతో కూడి గుర్తులు ఉంటాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై మీరు A-24, B-26, C-25, D-27 వంటి కోడ్‌లను చూసే ఉంటారు. ఇవి యాదృచ్చికంగా ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ వీటి వెనుక చాలా స్టోరీ ఉంది. భద్రత, నిర్వహణ విషయంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కోడ్‌ల గురించి మీరు తెలుసుకోవడం ద్వారా మీరు…

Read More
NEET UG 2026 Re-Exam: నీట్ రీఎగ్జామ్.. పేపర్ సెట్టర్స్ లాక్‌డౌన్.. లీక్ అవ్వకుండా ఎన్టీఏ పకడ్బందీ చర్యలు..

NEET UG 2026 Re-Exam: నీట్ రీఎగ్జామ్.. పేపర్ సెట్టర్స్ లాక్‌డౌన్.. లీక్ అవ్వకుండా ఎన్టీఏ పకడ్బందీ చర్యలు..

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్‌కు ముహూర్తం దగ్గరపడుతుండటంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అసాధారణమైన భద్రతా చర్యలకు శ్రీకారం చుట్టింది. మే 3న జరిగిన మొదటి పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఎన్‌టీఏ.. ఈసారి జూన్ 21న జరగబోయే రీ టెస్ట్ విషయంలో జీరో ఎర్రర్ పాలసీని అమలు చేస్తోంది. పేపర్ లీకేజీకి అస్సలు ఛాన్స్ లేకుండా పేపర్ తయారీ దశ నుంచే…

Read More
RBI New Rules: బ్యాంకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. ఆర్బీఐ కొత్త గైడ్‌లైన్స్.. అన్ని బ్యాంకుల కస్టమర్లు తెలుసుకోవాల్సిందే..

RBI New Rules: బ్యాంకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. ఆర్బీఐ కొత్త గైడ్‌లైన్స్.. అన్ని బ్యాంకుల కస్టమర్లు తెలుసుకోవాల్సిందే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) బ్యాంకింగ్ రూల్స్‌లో కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. బ్యాంకింగ్ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేలా అనేక రూల్స్‌లో మార్పులు చేసింది. ఇందుకోసం ఇప్పటివరకు ఉన్న బ్యాంకింగ్ నిబంధనలు, నియమాలను మార్చుతోంది. అందులో భాగంగా తాజాగా బ్యాంకులకు ఆర్బీఐ కీలక గైడ్ లైన్స్ జారీ చేసింది. అవేంటంటే.. ఇక నుంచి బ్యాంకులు మోసపూరిత బీమా, ఎన్‌పీఎస్, ఇతర ఆర్ధిక ఉత్పత్తులను తప్పుగా అమ్మడానికి వీల్లేకుండా కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ ఉల్లంఘనలకు పాల్పడితే…

Read More
Currency Notes: కరెన్సీ నోట్ల అంచుల వద్ద ఈ గీతలు ఎందుకుంటాయి..? ఎవ్వరికీ తెలియని టాప్ సీక్రెట్ ఇదే..

Currency Notes: కరెన్సీ నోట్ల అంచుల వద్ద ఈ గీతలు ఎందుకుంటాయి..? ఎవ్వరికీ తెలియని టాప్ సీక్రెట్ ఇదే..

కరెన్సీ నోట్లను మనం తరచూ వాడుతూ ఉంటాం. ఆన్‌లైన్ లావాదేవీలతో డిజిటల్ రూపంలో కరెన్సీని వాడుతున్నప్పటికీ.. ఇప్పటికీ చాలామంది నగదును తమ వ్యాలెట్లలో ఉంచుకుంటారు. అకౌంట్‌లో డబ్బు ఉన్నప్పటికీ.. కొన్నిచోట్ల యూపీఐ సౌకర్యం ఉండదు. దీంతో పాటు కొన్నిసార్లు ఇంటర్నెట్ స్లోగా ఉండటం వల్ల యూపీఐ చెల్లింపులు చేయలేదు. ఇలాంటి సమయంలో అత్యవసర ఖర్చుల కోసం ఉపయోగపడతాయనే ఉద్దేశంతో చాలామంది తమ వద్ద ఎంతో కొంత లిక్విడ్ క్యాష్ అనేది ఉంచుకుంటారు. అయితే మీ వద్ద ఉండే…

Read More
Horoscope Today: హమ్మయ్య.. వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: హమ్మయ్య.. వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 9, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో మరింత అనుకూల వాతావరణం నెలకొనే అవకాశముంది. వృషభ రాశికి చెందిన వారికి ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగే సూచనలు ఉన్నాయి.  మిథున రాశి వారికి కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా వృద్ధి చెందుతాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు….

Read More
కాస్త మెత్తబడ్డ ట్రంప్.. ఇరాన్‌తో రెండో విడత చర్చలకు సిద్ధమైన అమెరికా..!

కాస్త మెత్తబడ్డ ట్రంప్.. ఇరాన్‌తో రెండో విడత చర్చలకు సిద్ధమైన అమెరికా..!

అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టిన వేళ, తాజా పరిణామాలు కాస్త ఊరటనిస్తున్నాయి. యుద్ధం కంటే శాంతికే మొగ్గు చూపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తుండటం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్ వేదికగా జరగబోయే రెండో దఫా చర్చలు పశ్చిమాసియా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య సయోధ్య కుదర్చడంలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషిస్తోంది. తొలి విడత చర్చల్లో అమెరికా ప్రతినిధి బృందానికి…

Read More