తమిళనాట ఒంటరైన విజయ్.. ఎన్డీఏ కూటమిలో చేరిన ఆ పార్టీలు.. దళపతి దారెటు..?
తమిళనాడులో ఎన్డీయే ఎన్నికల ప్రచారం మొదలైంది. చెన్నై శివారు లోని మధురాంతకంలో ఎన్డీయే కూటమి భారీ బహిరంగ సభ జరిగింది. సభకు మిత్రపక్షాల నేతలు హాజరయ్యారు. అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే, టీఎంసీ, ఏఎంఎంకే నేతలు హాజరయ్యారు. గతంలో డీఎంకే కూటమిలో ఎక్కువకాలంగా ఉన్న పీఎంకే , టీఎంసీ పార్టీలు గత కొద్ది కాలంగా దూరంగానే ఉంటున్నాయి. అలాగే ఎండీఎంకే బహిష్కృత నేత, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ స్థాపించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కలగం ఎప్పటినుంచో అన్నాడీఎంకేలో…
