ఇదేం పద్దతి.. సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారు.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆషామాషీగా IAS కాలేరని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్ధకత ఉంటుందన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పలు జిల్లాల కలెక్టర్లపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు కలెక్టర్లు హెడ్క్వార్టర్స్లో ఉండడం లేదన్నారు. రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి లేకుండా హైదరాబాద్ వస్తున్నారంటూ పలు జిల్లాల పేర్లు ప్రస్తావించి మరీ సీఎం రేవంత్ అసహనం వ్యక్తం…
