తాజావార్తలు
దారుణ హత్య..! మీ వాడ్ని చంపేశాం, వచ్చి బాడీ తీసుకెళ్లండి.. చావు కబురు ఫోన్లో చెప్పిన ఫ్రెండ్స్

దారుణ హత్య..! మీ వాడ్ని చంపేశాం, వచ్చి బాడీ తీసుకెళ్లండి.. చావు కబురు ఫోన్లో చెప్పిన ఫ్రెండ్స్

అంతా స్నేహితులే.. ఎప్పుడూ కలిసి తిరుగుతూ మద్యం పార్టీలు చేసుకుంటుంటారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆ గ్యాంగ్‌లో ఒకడైన అశోక్‌ అనే వ్యక్తిని నలుగురు స్నేహితులు బయటకు తీసుకెళ్ళి దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మంగమూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్నేహితుల మధ్య జరిగిన గొడవలే హత్యకు దారితీశాయని, ముఖ్యంగా ఓ యువతి విషయంలో చెలరేగిన వివాదమే ఈ దారుణానికి కారణమై ఉంటుందన్న అనుమానాలు…

Read More
Actress Roja: మరో అరుదైన గౌరవం అందుకున్న రోజా కూతురు.. అన్షు ట్యాలెంట్ మామూలుగా లేదుగా.. ఫొటోస్ వైరల్

Actress Roja: మరో అరుదైన గౌరవం అందుకున్న రోజా కూతురు.. అన్షు ట్యాలెంట్ మామూలుగా లేదుగా.. ఫొటోస్ వైరల్

ప్రముఖ నటి రోజా సెల్వమణి కూతురు అన్షు మాలిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తల్లిదండ్రుల అడుగు జాడల్లోనే నడుస్తోన్న ఆమె మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇప్పటికే తన ప్రతిభతో అంతర్జాతీయ వేదికలపై అవార్డులు, ప్రశంసలు అందుకుందీ స్టార్ కిడ్. తాజాగా అన్షు మాలిక మరో అరుదైన గౌరవాన్ని అందుకుంది. ఈ సంతోషకరమైన వార్తను ఆమెనే సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏడాది క్రితం ‘బ్లూమ్ మ్యాగజైన్’ కవర్‌…

Read More
టోక్యో వేదికపై తళుక్కుమన్న తెలుగింటి కోడలు..! ప్రబల్ గురుంగ్ డ్రెస్సులో స్టార్

టోక్యో వేదికపై తళుక్కుమన్న తెలుగింటి కోడలు..! ప్రబల్ గురుంగ్ డ్రెస్సులో స్టార్

ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్ ప్రబల్ గురుంగ్ రూపొందించిన ప్రత్యేకమైన గౌనులో మెరిసిపోయింది రష్మిక. కేట్ హడ్సన్, ఎయిజా గొంజాలెజ్ వంటి హాలీవుడ్ స్టార్లకు డిజైన్లు చేసిన ప్రబల్ గురుంగ్ చేతిలో రూపుదిద్దుకున్న ఈ నల్లటి సీక్విన్డ్ గౌను ఆమెకు అదిరిపోయే లుక్ ఇచ్చింది. స్ట్రాప్‌లెస్ డిజైన్‌తో కూడిన ఈ గౌనుపై ఉన్న పూల అలంకరణలు ఆమెకు రాజసం ఉట్టిపడేలా చేశాయి. జుట్టును సున్నితమైన తరంగాల వలె స్టైల్ చేసుకుని, మెరిసే మేకప్‌తో ఆమె వేదికపై ప్రత్యేక ఆకర్షణగా…

Read More
Actress Roja: మరో అరుదైన గౌరవం అందుకున్న రోజా కూతురు.. అన్షు ట్యాలెంట్ మామూలుగా లేదుగా.. ఫొటోస్ వైరల్

Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. మార్చి 11 నుంచి పరుగులు.. ఈ రూట్ ఫిక్స్..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల గుండా పలు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లు సర్వీసులు అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణం సౌకర్యం అందించేందుకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రైలు త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ మీదుగా తమిళనాడుకు ఇది వెళ్తుంది. దీని వల్ల సరమైన రైలు కనెక్టివిటీ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ రైలు గురించి…

Read More
మీ కుక్కకు ఈ ఆహారాలు విషంతో సమానం.. పెట్టారో వాటి ప్రాణాలకే ప్రమాదం.. తప్పక తెలుసుకోండి..

మీ కుక్కకు ఈ ఆహారాలు విషంతో సమానం.. పెట్టారో వాటి ప్రాణాలకే ప్రమాదం.. తప్పక తెలుసుకోండి..

ఉల్లిపాయలు, వెల్లుల్లి: ఇవి కుక్కలకు అత్యంత ప్రమాదకరమైనవి. వీటిలో ఉండే థియోసల్ఫేట్ అనే రసాయనం కుక్కల శరీరంలోని ఎర్ర రక్త కణాలను నాశనం చేస్తుంది. ఫలితంగా కుక్కలు తీవ్రమైన రక్తహీనత, బలహీనతకు గురవుతాయి. ముఖ్యంగా ఉల్లిపాయల కంటే వెల్లుల్లి ఐదు రెట్లు ఎక్కువ ప్రమాదకరమని మర్చిపోవద్దు. పుట్టగొడుగులు: మనం ఎంతో ఇష్టంగా తినే మష్రూమ్స్ కుక్కల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఇవి కుక్కల శరీరంలోని ముఖ్యమైన అవయవాల పనితీరును అస్తవ్యస్తం చేస్తాయి. కొన్నిసార్లు ఇది మరణానికి…

Read More
Actress Roja: మరో అరుదైన గౌరవం అందుకున్న రోజా కూతురు.. అన్షు ట్యాలెంట్ మామూలుగా లేదుగా.. ఫొటోస్ వైరల్

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ ఫొటోలో ఉన్న ఎలుగుబంటిని 10 సెకన్లలో గుర్తిస్తే.. నువ్వే తోపు!

తరచూ సోషల్‌ మీడియాలో అనేక చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, బ్రెయిన్ టీజర్స్, ఫజిల్ చిత్రాలు మాత్రమే జనాలను బాగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవి వారి తెలివితేలను ఎప్పటికప్పుడూ సవాల్ చేస్తూ ఉంటాయి. జనాలు కూడా వాటిని ఛాలెంజ్‌కు తీసుకొని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రక్రియ వాళ్ల బ్రెయిన్‌ను నిరంతరం పనిచేసేలా చేసి వారి ఆలోచనా శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే వారి నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కించే…

Read More
Malinda Pushpakumara : క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 1000 వికెట్లతో ప్రపంచాన్ని షేక్ చేసిన శ్రీలంక బౌలర్

Malinda Pushpakumara : క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 1000 వికెట్లతో ప్రపంచాన్ని షేక్ చేసిన శ్రీలంక బౌలర్

Malinda Pushpakumara : శ్రీలంక దేశవాళీ క్రికెట్ దిగ్గజం, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ మలింద పుష్పకుమార క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 1,000 వికెట్లు తీసిన అరుదైన రికార్డును ఈ స్పిన్ మాంత్రికుడు సొంతం చేసుకున్నాడు. కొలంబోలోని కోల్ట్స్ క్రికెట్ క్లబ్ మైదానంలో మూర్ స్పోర్ట్స్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సోహన్ డి లివేరా, పాసిందు సూర్యబండారలను అవుట్ చేయడం ద్వారా పుష్పకుమార ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ…

Read More
మామిడిపండు తిన్న వెంటనే ఈ పని చేస్తున్నారా? అయితే అనారోగ్య సమస్యలకు వెల్‌కం చెప్పినట్టే

మామిడిపండు తిన్న వెంటనే ఈ పని చేస్తున్నారా? అయితే అనారోగ్య సమస్యలకు వెల్‌కం చెప్పినట్టే

మామిడి పండ్లలో చక్కెర శాతం, పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. మనం పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల పొట్టలోని జీర్ణరసాలు పలుచబడిపోతాయి. దీనివల్ల మామిడి పండులోని పోషకాలను శరీరం గ్రహించే వేగం మందగిస్తుంది. ఫలితంగా జీర్ణ ప్రక్రియ ఆలస్యమై ఆహారం పొట్టలో అలాగే ఉండిపోయి గ్యాస్ లేదా అసౌకర్యానికి దారితీస్తుంది. అందుకే మామిడి పండు తిన్న తర్వాత కనీసం అరగంట…

Read More
Best Cars: దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!

Best Cars: దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!

Best Cars: జనవరి 2026 గణాంకాలు మారుతి సుజుకి ఇండియాకు చాలా ఆకట్టుకున్నాయి. గత నెలలో కంపెనీ మొత్తం 2.36 లక్షలకు పైగా వాహనాలను విక్రయించగా, జనవరి 2025లో ఈ సంఖ్య 2.23 లక్షల యూనిట్లు. దేశంలో కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఎస్-ప్రెస్సో, ఆల్టో అత్యంత చౌకైన కార్లు. మినీ సెగ్మెంట్‌లోని ఈ రెండు కార్లు అద్భుతమైన అమ్మకాలను నమోదు చేశాయి. వాస్తవానికి గత నెలలో రెండింటిలోనూ మొత్తం 14,268 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే జనవరి 2025లో 14,247…

Read More
Aadhaar Card: ఆధార్ వాడేవారికి బిగ్ అలర్ట్.. కొత్త యాప్‌పై కేంద్రం అప్డేట్ ఇచ్చేసింది.. ఇకపై..

Aadhaar Card: ఆధార్ వాడేవారికి బిగ్ అలర్ట్.. కొత్త యాప్‌పై కేంద్రం అప్డేట్ ఇచ్చేసింది.. ఇకపై..

యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్ సేవలు పొందే విధానంలో పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న ఎంఆధార్ యాప్‌ను త్వరలో నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. దీని స్థానంలో కొత్త ఆధార్ యాప్ ఉపయోగించాలని సూచించింది. వినియోగదారులకు కట్టుదిట్టమైన భద్రత, వ్యక్తిగత డేటాపై నియంత్రణ, ఆధునిక డిజిటల్ ధృవీకరణ వ్యవస్థను వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఐడీఏఐ స్పష్టం చేసింది. వినియోగదారులందరూ కొత్త యాప్‌కు మారాలని కోరింది. ఈ మేరకు ఎక్స్‌లో యూఐడీఏఐ…

Read More