తాజావార్తలు
షురూ అయిన సంక్రాంతి సందడి… వరుస కట్టిన సినిమాలు!

షురూ అయిన సంక్రాంతి సందడి… వరుస కట్టిన సినిమాలు!

సిల్వర్ స్క్రీన్ సంక్రాంతి పండుగ మొదలైంది. ఇప్పటికే రాజాసాబ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి, అదనపు సన్నివేశాలతో సందడి చేస్తోంది. ఇప్పుడు శంకరవరప్రసాద్ చిత్రం కూడా థియేటర్లలోకి గ్రాండ్ ప్రీమియర్ షోలతో ప్రవేశించింది. మెగాస్టార్ చిరంజీవి,విక్టరీ వెంకటేష్, నయనతార, క్యాథరిన్ ట్రేసా వంటి తారలు స్క్రీన్లపై సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. శంకరవరప్రసాద్ విడుదలైన మరుసటి రోజే “భర్త మహాశయులకు విజ్ఞప్తి” టీం కూడా వస్తున్నట్లు ప్రకటించింది. రవితేజ సినిమా కూడా విజయం సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు….

Read More
Egg Price: పల్టీ కొట్టిన కోడి గుడ్డు ధర.. మరీ ఇలానా..?

Egg Price: పల్టీ కొట్టిన కోడి గుడ్డు ధర.. మరీ ఇలానా..?

ఇరాన్‌, ఇజ్రాయెల్- అమెరికా దేశాలు గతవారం రోజులుగా పరస్పరం దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఫలితంగా పశ్చిమాసియా రగులుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, ఆయన కుటుంబసభ్యులు, కీలక నాయకులు చనిపోయారు. దీంతో ఇరాన్ ప్రతీకారం కట్టలు తెంచుకుంది. గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులతో విరుచుకుపడుతోంది. కారణంగా ఎక్కడికక్కడ విమానాలు నిలిచిపోయాయి. ఎగుమతులు దిగుమతుల వ్యవస్థ దెబ్బతింది. దాని ప్రభావమే పౌల్ట్రీ రంగంపై తీవ్రంగా పడింది. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ కోడిగుడ్డు ఎగుమతులు నిలిచిపోయాయి….

Read More
టెస్ట్ ప్లేయర్‌గా స్టాంప్ వేస్తే.. 60 బంతుల్లో ఊచకోత.. కట్‌చేస్తే.. చివరి 4 బంతుల్లో దిమ్మతిరిగే ట్విస్ట్

టెస్ట్ ప్లేయర్‌గా స్టాంప్ వేస్తే.. 60 బంతుల్లో ఊచకోత.. కట్‌చేస్తే.. చివరి 4 బంతుల్లో దిమ్మతిరిగే ట్విస్ట్

Dubai Royals vs Gurugram Thunders: వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్‌లో చాలా ఆశ్చర్యకరమైన మ్యాచ్ జరిగింది. గోవాలో జరుగుతున్న ఈ లీగ్‌లో దుబాయ్ రాయల్స్ గురుగ్రామ్ థండర్స్‌ను కేవలం 3 పరుగుల తేడాతో ఓడించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గురుగ్రామ్ జట్టుకు చివరి 4 బంతుల్లో 4 పరుగులు మాత్రమే అవసరం అయినప్పటికీ, ఆ జట్టు 3 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. అంటే గురుగ్రామ్ జట్టు చివరి 4 బంతుల్లో ఒక్క పరుగు…

Read More
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం ఊరట.. 5 కేజీల గ్యాస్ సిలిండర్‌ పంపిణీకి రంగం సిద్దం..

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం ఊరట.. 5 కేజీల గ్యాస్ సిలిండర్‌ పంపిణీకి రంగం సిద్దం..

ఏపీ ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త తెలిపారు. 5 కేజీల గ్యాస్ సిలిండర్‌పై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 5 కేజీల సిలిండర్లను పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను సిద్దం చేశామని, దాని ప్రకారం పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలతో నాదెండ్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, కొరత లేదని స్పష్టం చేశారు….

Read More
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం ఊరట.. 5 కేజీల గ్యాస్ సిలిండర్‌ పంపిణీకి రంగం సిద్దం..

Mahesh Babu: అల్లు అర్జున్‌ లాగే వైజాగ్‌లో మహేష్ పెట్టుబడులు ??

టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్ బాబు భారీ బడ్జెట్‌ సినిమాల్లో నటిస్తూనే మల్టీఫ్లెక్స్‌ థియేటర్‌ రంగంలో రాణిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఏషియన్ సినిమాస్‌తో సంయుక్తంగా ఏఎంబీ సినిమాస్‌ను నిర్మించి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ బ్రాండ్‌ను విస్తరింపచేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈక్రమంలోనే రీసెంట్‌గా బెంగళూరులో తొమ్మిది స్క్రీన్లతో అత్యాధునిక సదుపాయాలతో మల్టీఫ్లెక్స్‌ ప్రారంభించారు. అయితే, ఇప్పుడు విశాఖలో కూడా తన వ్యాపారాన్ని విస్తరింపచేయాలని మహేష్‌ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. నెక్ట్స్‌ విశాఖ మాత్రమే కాదు.. గోవా, కేరళ,…

Read More
Nayanthara : వామ్మో.. పెద్ద ప్లానింగే.. నయన్ మాటలకు అనిల్ రావిపూడి షాక్.. ఇదెక్కడి ప్రమోషన్స్ సామీ..

Nayanthara : వామ్మో.. పెద్ద ప్లానింగే.. నయన్ మాటలకు అనిల్ రావిపూడి షాక్.. ఇదెక్కడి ప్రమోషన్స్ సామీ..

సంక్రాంతికి తెలుగులో సినిమాల జాతర సాగనుంది. ఈ ఏడాది పండక్కి విడుదల కానున్న చిత్రాల్లో మన శంకరవరప్రసాద్ గారు ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలోచిరు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుంది. నిజానికి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్టింగ్ నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఎప్పటిలాగే సరికొత్తగా,…

Read More
USA Parents Landline Experiment: అమెరికాలో కొత్త ట్రెండ్.. స్మార్ట్‌ఫోన్ల స్థానంలోకి మళ్లీ ల్యాండ్‌లైన్లు!

USA Parents Landline Experiment: అమెరికాలో కొత్త ట్రెండ్.. స్మార్ట్‌ఫోన్ల స్థానంలోకి మళ్లీ ల్యాండ్‌లైన్లు!

ఈ క్రమంలో అమెరికాలోని తల్లిదండ్రులు ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఆధునిక ప్రపంచంలో మళ్ళీ పాత కాలపు పద్ధతులను వెలికితీస్తున్నారు. ఆ ఇంటికి వెళితే మీకు వైఫై సిగ్నల్స్ కంటే వైర్లతో కూడిన ఫోన్లే ఎక్కువగా కనిపిస్తాయి. ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు కొనిచ్చే స్తోమత ఉన్నా.. ఆ తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల చేతికి ఒక పాత కాలపు ల్యాండ్‌లైన్ రిసీవర్ ఇస్తున్నారు. రీల్స్ పిచ్చిలో పడి తమ అస్తిత్వాన్ని కోల్పోతున్న ఈ తరం పిల్లలను కాపాడుకోవడానికి వారు…

Read More
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం ఊరట.. 5 కేజీల గ్యాస్ సిలిండర్‌ పంపిణీకి రంగం సిద్దం..

Horoscope Today: వారు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు..12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 12, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి ఉద్యోగులకు డిమాండ్ పెరిగే సూచనలు ఉన్నాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు మారే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, వ్యాపారాల్లో భారీగా మార్పులు చేపట్టడం జరుగుతుంది. ఉద్యోగంలో…

Read More
భక్తులకు గుడ్‌న్యూస్.. అన్ని టీటీడీ ఆలయాల్లోనూ రెండు పూటలా అన్నప్రసాద వితరణ.. ఎప్పటినుంచంటే?

భక్తులకు గుడ్‌న్యూస్.. అన్ని టీటీడీ ఆలయాల్లోనూ రెండు పూటలా అన్నప్రసాద వితరణ.. ఎప్పటినుంచంటే?

TTD annaprasadam: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శ్రీవారి భక్తులకు శుభవార్త అందించింది. ఇప్పటి వరకు తిరుమలతోపాటు కొన్ని టీటీడీ ఆలయాల్లోనే అన్న ప్రసాద వితరణ జరుగుతుండగా.. ఇక నుంచి అన్ని టీటీడీ ఆలయాల్లోనూ భక్తులకు అన్న ప్రసాదం అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాలలో మార్చి నెలాఖరు నుంచి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్…

Read More
భారత్‌‌ను భయపెడుతున్న షుగర్.. 20కోట్ల మంది ఎఫెక్ట్.. రిపోర్టుల వెనుక ఫార్మా మాఫియా హస్తం..?

భారత్‌‌ను భయపెడుతున్న షుగర్.. 20కోట్ల మంది ఎఫెక్ట్.. రిపోర్టుల వెనుక ఫార్మా మాఫియా హస్తం..?

భారత్‌ దేశం ఓ పెద్ద ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటోంది. అది డయాబెటిస్‌. తాజా అధ్యయనాల ప్రకారం దేశంలో 10 కోట్ల మందికి పైగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. మరో 13.6 కోట్ల మంది ప్రీ-డయాబెటిస్ దశలో ఉన్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవనశైలి మార్పులు, పట్టణీకరణ, జన్యుపరమైన కారణాలు ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణాలుగా మారాయి. ICMR-INDIAB అధ్యయనం ప్రకారం.. దేశ జనాభాలో డయాబెటిస్ ప్రాబల్యం 11.4 శాతం ఉంది. పట్టణాల్లో ఇది 14.2 శాతంగా ఉండగా,…

Read More