తాజావార్తలు
Viral Video: ఓరి నీ దుంపతెగా.. ఎంత అందంగా ఉంటే మాత్రం భార్యను పక్కన పెట్టి అత్తను పెళ్లాడతారా..

Viral Video: ఓరి నీ దుంపతెగా.. ఎంత అందంగా ఉంటే మాత్రం భార్యను పక్కన పెట్టి అత్తను పెళ్లాడతారా..

ప్రపంచంలో ఎక్కడ జరగని చిత్ర విచిత్ర సంఘటనలన్నీ.. యూపీలోనే వెలుగు చూస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి తెరపైకి వచ్చింది. అత్తంటే తల్లి తర్వాత తల్లి అంటారు. కానీ ఇక్కడో వ్యక్తి ఏకంగా భార్య తల్లినే పెళ్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అవును వినడానికి వింతగా అనిపించినా ఇది వాస్తవం. వీరిద్దరూ కోర్టు సమక్షంలోనే పెళ్లి చేసుకొని దండలు మార్చుకున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నివేదికల…

Read More
Indian Cricketers Diet : మన క్రికెటర్ల ఫిట్‌నెస్ డైట్ సీక్రెట్స్ ఇవే..  ధోనీకి చికెన్ అంటే ప్రాణం, మరి కోహ్లీ ఎందుకు మానేశాడు?

Indian Cricketers Diet : మన క్రికెటర్ల ఫిట్‌నెస్ డైట్ సీక్రెట్స్ ఇవే.. ధోనీకి చికెన్ అంటే ప్రాణం, మరి కోహ్లీ ఎందుకు మానేశాడు?

Indian Cricketers Diet : మైదానంలో మెరుపు వేగంతో కదిలే క్రికెటర్ల ఫిట్‌నెస్ రహస్యం ఏంటని చాలామంది అభిమానులు ఆరా తీస్తుంటారు. సిక్సర్ల మోత మోగించాలన్నా, గంటల తరబడి ఫీల్డింగ్ చేయాలన్నా వారు తీసుకునే ఆహారం చాలా కీలకం. భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల ఇష్టాయిష్టాల ప్రకారం శాకాహారం, మాంసాహారం రెండూ అందుబాటులో ఉంటాయి. అయితే మన స్టార్ క్రికెటర్లలో ఎవరు ఏం తింటారు? ధోనీ ఫేవరెట్ డిష్ ఏంటి? కోహ్లీ డైట్ ఎందుకు మార్చాడు? అన్న…

Read More
Telangana: అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు.. ఎలా బయటపడిందంటే..?

Telangana: అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు.. ఎలా బయటపడిందంటే..?

ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా సాగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై వర్సిటీ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో ఇన్-సర్వీస్ కోటాలో బీఎస్సీ (అగ్రికల్చర్) చదువుతున్న 35 మంది అభ్యర్థులను డిస్మిస్ చేయడంతో పాటు అక్రమాలకు సహకరించిన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఇతర అధికారులతో కలిసి జగిత్యాల వ్యవసాయ కళాశాలను సందర్శించారు. అక్కడ రికార్డులను…

Read More
ఫోన్ చూస్తూ నిద్రపోతున్నారా..? మీ బాడీలో ఏం జరుగుతుందో తెలిస్తే షాకే..

ఫోన్ చూస్తూ నిద్రపోతున్నారా..? మీ బాడీలో ఏం జరుగుతుందో తెలిస్తే షాకే..

నేటి ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు లేకుండా రోజు గడవడం కష్టమైపోయింది. చాలామంది పగలు, రాత్రి తేడా లేకుండా వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ అలవాటు మన ఆరోగ్యాన్ని ఎంతలా దెబ్బతీస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నిరంతరం స్క్రీన్లను చూడటం వల్ల కలిగే డిజిటల్ ఐ స్ట్రెయిన్ కేవలం కంటి అలసటనే కాకుండా తీవ్రమైన గుండె సమస్యలకు కూడా దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటే ఏమిటి? మంగళూరులోని కెఎంసి హాస్పిటల్ కన్సల్టెంట్…

Read More
IPL 2026 Final: ఆ ఒక్కటి జరిగితే కప్పు RCBదే..! కానీ హోమ్‌ గ్రౌండ్‌లో GT తప్పు చేస్తుందా?

IPL 2026 Final: ఆ ఒక్కటి జరిగితే కప్పు RCBదే..! కానీ హోమ్‌ గ్రౌండ్‌లో GT తప్పు చేస్తుందా?

ఐపీఎల్‌ 2026 మెగా సమరానికి సర్వంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ సీజన్‌లో చివరి మ్యాచ్‌ మొదలుకానుంది. రెండో టైటిల్‌ కోసం రెండు జట్లు.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌ రంకెలు వేస్తున్నాయి. మరి ఆ రెండో కప్పు ఎవరికి దక్కుతుందో ఈ రోజు తేలిపోనుంది. ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే కప్పు కొట్టిన టీమ్‌ గుజరాత్‌ అయితే, 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కప్పును ముద్దాడిన టీమ్‌ ఆర్సీబీ. అలాంటి జట్ల మధ్య…

Read More
Indian Cricketers Diet : మన క్రికెటర్ల ఫిట్‌నెస్ డైట్ సీక్రెట్స్ ఇవే..  ధోనీకి చికెన్ అంటే ప్రాణం, మరి కోహ్లీ ఎందుకు మానేశాడు?

భార్య ఎంత పిలిచినా డోర్ తియ్యని భర్త.. పగలగొట్టి చూడగా గుండెపగిలే సీన్..

సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన ఆ యువ జంట నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంది. చిన్నపాటి కుటుంబ కలహాలు, పెరిగిపోయిన మానసిక ఒత్తిడి ఇద్దరు ఐటీ ఉద్యోగుల ప్రాణాలను బలితీసుకున్నాయి. తెలంగాణకు చెందిన దంపతులు బెంగళూరులోని తమ నివాసంలో బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన భాను చందర్ రెడ్డి, ఆయన భార్య బీబీ షాజియా సిరాజ్ బెంగళూరులోని కొత్తనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ప్రైవేట్…

Read More
Puri Jagannadh: ఆ సినిమా నచ్చలేదని పూరి ముఖం మీదే చెప్పేశా.. తర్వాత ఆయన రియాక్షన్ ఇదే.. సీనియర్ ఎడిటర్ కామెంట్స్..

Puri Jagannadh: ఆ సినిమా నచ్చలేదని పూరి ముఖం మీదే చెప్పేశా.. తర్వాత ఆయన రియాక్షన్ ఇదే.. సీనియర్ ఎడిటర్ కామెంట్స్..

ప్రముఖ సినీ ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్, దర్శకుడు పూరి జగన్నాథ్ తో తన అనుబంధం, ఆయన సినిమాలపై తన విశ్లేషణను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆంధ్రావాలా చిత్రం విషయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ, సినిమా విడుదలకు ముందే పూరి జగన్నాథ్ కి ఆ సినిమా తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం నచ్చలేదని స్పష్టంగా చెప్పినట్లు వెంకటేష్ తెలిపారు. ఎన్టీఆర్ యువ పాత్ర అద్భుతంగా ఉన్నప్పటికీ, పెద్దాయన పాత్రలో ఆయన కనిపించడం ఆడియన్స్ కు కొంచెం…

Read More
Video: పాకాల సరస్సు ఒడ్డున కనిపించిన వింత వస్తువులు.. ఏంటా అని దగ్గరకెళ్లి చూడగా.. వామ్మో..

Video: పాకాల సరస్సు ఒడ్డున కనిపించిన వింత వస్తువులు.. ఏంటా అని దగ్గరకెళ్లి చూడగా.. వామ్మో..

ప్రకృతి ప్రేమికులకు కేరాఫ్ అడ్రస్, వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం పాకాల సరస్సు ఇప్పుడు భయాందోళనలకు వేదికైంది. నిత్యం పర్యాటకుల కేరింతలు, బోటింగ్ సందడితో కళకళలాడే ఈ సరస్సు ఒడ్డున గుర్తు తెలియని వ్యక్తులు నిర్వహించిన క్షుద్రపూజలు స్థానికంగా పెను కలకలం రేపాయి. చుట్టూ దట్టమైన అడవి, పచ్చని ప్రకృతి అందాల మధ్య విడిది చేసేందుకు వచ్చే పర్యాటకులకు సరస్సు మత్తడి సమీపంలో కనిపించిన దృశ్యాలు హడలెత్తించాయి. గుర్తుతెలియని వ్యక్తులు రహస్యంగా పూజలు నిర్వహించిన ఆనవాళ్లు…

Read More
Mukesh Ambani: అంబానీ మాస్టర్ స్ట్రోక్.. కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ఒ చేశారట..!

Mukesh Ambani: అంబానీ మాస్టర్ స్ట్రోక్.. కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ఒ చేశారట..!

Jio Blackrock Deal: ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ చేసుకున్న ఒప్పందం గురించి పరిశ్రమలో చాలా చర్చ జరుగుతోంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ ఒప్పందం సమావేశం సెషన్ తర్వాత టేబుల్ వద్ద జరగలేదు. బదులుగా ఈ చారిత్రాత్మక ఒప్పందం కారులో కేవలం ఐదు నిమిషాల్లోనే జరిగింది. ఈ ఒప్పందం కేవలం 5 నిమిషాల కారు ప్రయాణంలో జరిగింది. ఈ ఐదు నిమిషాల్లో రూ.2700 కోట్లకు పైగా విలువైన ఒప్పందం జరిగింది. ఈ సమాచారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్…

Read More
Cancer: ఈ 5 సాధారణ అలవాట్లే కొంపముంచుతాయ్.. క్యాన్సర్‌ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా..?

Cancer: ఈ 5 సాధారణ అలవాట్లే కొంపముంచుతాయ్.. క్యాన్సర్‌ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో క్యాన్సర్ మహమ్మారి ఎలా వస్తుంది.. కారణాలు, క్యాన్సర్‌కు దోహదపడే అంశాల గురించి అవగాహనతో ఉండటం ముఖ్యం.. అందుకే.. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. క్యాన్సర్ కారణాలు, లక్షణాలు, నివారణ, సకాలంలో చికిత్స గురించి అవగాహన పెంచడం దీని ఉద్దేశ్యం. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పేలవమైన జీవనశైలి క్యాన్సర్ కు ప్రధాన కారణాలు.. అంతేకాకుండా.. కొన్ని రోజువారీ అలవాట్లు కూడా క్రమంగా క్యాన్సర్ ప్రమాదాన్ని…

Read More