తాజావార్తలు
APPSC DL 2026 Results: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మూడేళ్ల తర్వాత APPSC డిగ్రీ లెక్చరర్‌ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్

APPSC DL 2026 Results: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మూడేళ్ల తర్వాత APPSC డిగ్రీ లెక్చరర్‌ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్

అమరావతి, మే 6: రాష్ట్రంలో 290 డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి 2023 డిసెంబరులో ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2025 జులైలో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించింది. రిజర్వేషన్‌ రోస్టర్‌పై గందరగోళ నెలకొనడంతో స్పష్టత కోరుతూ గతేడాది నవంబరులో ఉన్నత విద్య కమిషనరేట్‌కు ఏపీపీఎస్సీ ఉత్తర్వులు పంపింది. దీనిపై ఉన్నత విద్య కమిషన్‌ నివేదికను ఇటీవల ఏపీపీఎస్సీకి పంపింది. దీంతో ఫలితాలు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్…

Read More
కేకేఆర్‌కు బిగ్ షాక్.. మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడిన రహానే.. కోల్‌కతా కెప్టెన్‌కు అసలైమైంది?

కేకేఆర్‌కు బిగ్ షాక్.. మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడిన రహానే.. కోల్‌కతా కెప్టెన్‌కు అసలైమైంది?

Ajinkya Rahane injury: ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందులో కెప్టెన్ అజింక్య రహానే పాత్ర కీలకం. ముంబై స్టార్ బౌలర్లను లెక్కచేయకుండా రహానే 40 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టుకు పటిష్టమైన పునాది వేశాడు. ఫిన్ అలెన్, అంక్రిష్ రఘువంశీలతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయితే, సుదీర్ఘ సమయం పాటు క్రీజులో ఉండి బ్యాటింగ్ చేయడం…

Read More
Pedarayudu: రజనీకాంత్ వల్ల ‘పెదరాయుడు’ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆయన చేసి ఉంటే..

Pedarayudu: రజనీకాంత్ వల్ల ‘పెదరాయుడు’ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆయన చేసి ఉంటే..

కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మోహన్ బాబు తన సినిమా కెరీర్ లో 500కు పైగా సినిమాలు చేసి ఉండచ్చు. అందులో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్ ఉండచ్చు. కానీ మోహన్ బాబు కెరీర్ లో మరుపురాని చిత్రం ఏదంటే పెదరాయడే అని చెప్పవచ్చు. 1995 జూన్ 25న విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. మోహన్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రవిరాజా పినిశెట్టి…

Read More
Turmeric Water Bath: రోజూ పసుపు నీటితో స్నానం.. చర్మ కాంతితో పాటు ఆరోగ్యానికీ అదిరే లాభాలు!

Turmeric Water Bath: రోజూ పసుపు నీటితో స్నానం.. చర్మ కాంతితో పాటు ఆరోగ్యానికీ అదిరే లాభాలు!

Turmeric Water Bath Benefits: భారతీయ సంప్రదాయంలో పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది. వంటల్లో మాత్రమే కాదు, ఆయుర్వేదం, చర్మ సంరక్షణలో కూడా పసుపును శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. పసుపులో సహజసిద్ధంగా ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా పసుపు నీటితో స్నానం చేయడం వల్ల చర్మం శుభ్రంగా ఉండటమే కాకుండా, దురదలు, ఇన్ఫెక్షన్లు, ఇతర చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇప్పుడు పసుపు…

Read More
Andhra Pradesh: ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. రాష్ట్రం మీదుగా మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు..

Andhra Pradesh: ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. రాష్ట్రం మీదుగా మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు..

ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. ఈ మేరకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఏపీలోని రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. రాయలసీమ ప్రాంతాలను కోస్తాంధ్రలోని ప్రాంతాలతో అనుసంధానించేలా రైల్వే కనెక్టివిటీపై చర్చించారు. ఈ క్రమంలో రైల్వే అభివృద్ది ప్రణాళికలపై అధికారులను అడిగి చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. అలాగే పలు రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించే అంశంపై చర్చించారు. ఈ…

Read More
Cinema : 63 ఏళ్ల హీరోయిన్.. 9 కోట్ల బడ్జెట్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Cinema : 63 ఏళ్ల హీరోయిన్.. 9 కోట్ల బడ్జెట్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

సాధారణంగా, బాక్సాఫీస్ విజయం విషయంలో మహిళా ప్రాధాన్య చిత్రాలు అంతగా ముందుండవని చెప్పాలి. అయితే, విదేశాలలో, ఇతర చోట్ల ఈ ధోరణిని సరిదిద్దుతున్న వారు ఉన్నారు. అయితే, భారతీయ సినిమాలో కూడా అలాంటి మార్పు మొదలైంది. ఇందులో కథానాయిక వయసు 63 సంవత్సరాలు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 80 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ? సినిమా ఏంటీ.. ? కథేంటీ ? అనే విషయాలు తెలుసుకుందామా. మధురైలో స్థిరపడిన…

Read More
T20 World Cup 2026 : టీమ్ రెడీ..క్రికెట్ కిట్లు రెడీ..కానీ బోర్డర్ దాటడానికి  పీఎం పర్మిషన్ కావాలట ? పాక్ క్రికెట్‌లో వింత డ్రామా

T20 World Cup 2026 : టీమ్ రెడీ..క్రికెట్ కిట్లు రెడీ..కానీ బోర్డర్ దాటడానికి పీఎం పర్మిషన్ కావాలట ? పాక్ క్రికెట్‌లో వింత డ్రామా

T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఆదివారం (జనవరి 25) లాహోర్‌లో పాక్ జట్టును ప్రకటించిన పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, జట్టును ఎంపిక చేసినప్పటికీ టోర్నీలో పాల్గొంటామో లేదో ఇప్పుడే చెప్పలేమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తుది నిర్ణయం పాక్ ప్రభుత్వం, ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేతుల్లోనే ఉందని స్పష్టం…

Read More
OTT Movie: ఏముందీ సినిమాలో? తెలుగు ఆడియెన్స్ తెగ చూస్తున్నారు.. ఒక్క రోజులోనే ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లోకి..

OTT Movie: ఏముందీ సినిమాలో? తెలుగు ఆడియెన్స్ తెగ చూస్తున్నారు.. ఒక్క రోజులోనే ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లోకి..

గత వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు వచ్చేశాయి. సూర్య కరుప్పు, రమణి కల్యాణం వంటి తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అయితే వీటిలో ఒక సినిమా ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమా పేరే వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే…

Read More
PSLV Rocket Mission: రాకెట్‌ ప్రయోగం విఫలమైతే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు?

PSLV Rocket Mission: రాకెట్‌ ప్రయోగం విఫలమైతే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు?

PSLV Rocket Mission: పదహారు ఉపగ్రహాలను మోసుకెళ్లే PSLV రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఇస్రో ప్రయోగించిన PSLV-C62 రాకెట్ సాంకేతిక వైఫల్యానికి గురై లక్ష్యాన్ని కోల్పోయింది. దీనితో, రాకెట్‌తో పాటు, భూమి పరిశీలన ఉపగ్రహం EOS-N1తో సహా 16 ఉపగ్రహాలు కూడా ఫేయిల్‌ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి 12న ఉదయం 10:18 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించారు. EOS-N1తో సహా 15 ఉపగ్రహాలను సూర్య సమకాలిక కక్ష్యకు చేరవేయడం ఈ…

Read More
ఆస్తి కోసం ఘోరం.. సొంత చిన్నమ్మను వేటకొడవలితో నరికి చంపిన యువకుడు!

ఆస్తి కోసం ఘోరం.. సొంత చిన్నమ్మను వేటకొడవలితో నరికి చంపిన యువకుడు!

మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే అని నిరూపించే మరో ఘోరకలి కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కేవలం రెండు ఎకరాల భూమి కోసం, కన్నతల్లి లాంటి పినతల్లిని ఓ కిరాతకుడు వేటకొడవలితో నరికి చంపిన ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కర్నూలు జిల్లా హోళగొంద మండలం సులువాయి గ్రామంలోని హరిజనవాడకు చెందిన గాదిలింగ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆయన తన చిన్న…

Read More