తాజావార్తలు
Chinese Manja: ఒక్కరోజులు రెండు ఇన్సిడెంట్స్.. ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!

Chinese Manja: ఒక్కరోజులు రెండు ఇన్సిడెంట్స్.. ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!

సంక్రాంతి పండుగ వేళ సరదాకోసం కొందరు వాడే మాంజా దారం అనేక కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెడుతుంది. మొన్నటికి మొన్న సంగారెడ్డి జిల్లా పరిధిలో ఓ ఘటన అందరిని కలిచి వేసింది. సంగారెడ్డి (మం) ఫసల్వాది గ్రామంలో చైనా మంజా మెడకు కోసుకుపోయి ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. మృతుడు బీహార్‌కు చెందిన అద్వైక్‌గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటన మరవక ముందే తాజాగా మరో ఇద్దరు యువకుల మెడకు మంజాదారం తగిలి తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే…..

Read More
Tollywood : ఆ సినిమా సెట్లో రమ్యకృష్ణ ఏడ్చేసింది.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

Tollywood : ఆ సినిమా సెట్లో రమ్యకృష్ణ ఏడ్చేసింది.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

ప్రముఖ చిత్ర దర్శకుడు ఎస్.వి. కృష్ణా రెడ్డి ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, వృత్తిపరమైన విలువలు, ప్రస్తుత ప్రాజెక్టులు, పరిశ్రమలోని కొన్ని వివాదాలపై తన అభిప్రాయాలను విడమరిచి చెప్పారు. తన గత చిత్రాల రీమేక్‌లు హిందీలో భారీ విజయాలు సాధించినప్పటికీ, తాను వాటిని ఎందుకు డైరెక్ట్ చేయలేదో ఆయన స్పష్టం చేశారు. కృష్ణా రెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం వంటి సినిమాలు హిందీలో జుదాయీగా రీమేక్ అయ్యి, అనిల్ కపూర్, శ్రీదేవిల కాంబినేషన్‌లో…

Read More
Netflix: నెట్‌ ఫ్లిక్స్‌ సైట్ క్రాష్‌.. అట్లుంటది.. మనోళ్ల దెబ్బ

Netflix: నెట్‌ ఫ్లిక్స్‌ సైట్ క్రాష్‌.. అట్లుంటది.. మనోళ్ల దెబ్బ

ఆలోవర్ వరల్డ్ ఇప్పటి వరకు ఉన్న సిరీసుల్లో.. వన్‌ ఆఫ్ ది టాప్ సిరీస్‌ స్ట్రేంజర్‌ థింగ్స్. నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీసుల్లో ఇప్పటి వరకు కంప్లీట్‌గా 4 సిరీస్‌లు బయటికి వచ్చాయి. అయితే ఐదవ సిరీస్‌ మాత్రం ఎపిసోడ్స్‌ వారిగా బయటికి వస్తోంది. స్ట్రేంజర్ థింగ్స్‌ 5 లోని ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్‌ నవంబర్ 26న స్ట్రీమింగ్‌కు రాగా.. 5th,6th,7th ఎపిసోడ్స్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇక లేటెస్ట్…

Read More
Tollywood : ఆ సినిమా సెట్లో రమ్యకృష్ణ ఏడ్చేసింది.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

Andhra Pradesh Jobs: ఏపీ నిరుద్యోగులకు సర్కార్‌ గుడ్‌న్యూస్.. 1,11,278 కొత్త ఉద్యోగాలు వచ్చేస్తున్నాయ్‌

అమరావతి, ఏప్రిల్ 7: రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో సౌరవిద్యుత్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి పునరుద్ఫాదక విద్యుత్ ను తయారు చేసుకునేందుకు వీలుందని ఆయన సూచించారు. దీనికి అనుగుణంగా ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఉత్పాదనకు అనుగుణంగా భవిష్యత్తులో ఆ విద్యుత్ ను ఇతర రాష్ట్రాలకు…

Read More
Sanju Samson : మ్యాచ్ ఇన్నింగ్స్ ఒక ఎత్తు..గెలిచాక తన ప్రేయర్ మరో ఎత్తు..మరో మెట్టు ఎక్కావయ్యా శాంసన్..!

Sanju Samson : మ్యాచ్ ఇన్నింగ్స్ ఒక ఎత్తు..గెలిచాక తన ప్రేయర్ మరో ఎత్తు..మరో మెట్టు ఎక్కావయ్యా శాంసన్..!

Sanju Samson : టీ20 వరల్డ్ కప్ 2026లో వెస్టిండీస్‌పై భారత్ అద్భుత విజయం సాధించిన తర్వాత మైదానంలో ఒక అరుదైన, అత్యంత హృద్యమైన దృశ్యం ఆవిష్కృతమైంది. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒంటిచేత్తో ఛేదించి, 97 పరుగులతో అజేయంగా నిలిచిన కేరళ కుర్రాడు సంజు శాంసన్, కేవలం బ్యాట్‌తోనే కాదు.. తన సంస్కారంతో కోట్లాది మంది భారతీయుల మనసు గెలుచుకున్నాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే సంజు మైదానంలో మోకాళ్ల మీద నిలబడి హిందూ, ముస్లిం, క్రైస్తవ…

Read More
సూర్య సంచారం.. ఈ రాశుల వారికి సమస్యలన్నీ పరార్!

సూర్య సంచారం.. ఈ రాశుల వారికి సమస్యలన్నీ పరార్!

మేష రాశి : మేష రాశి వారికి సూర్యుడు శ్రవణ నక్షత్రంలోకి సంచారం చేయడం వలన అద్భుతంగా ఉంటుంది. వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అదే విధంగా పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందుతారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడతారు. అదే విధంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కెరీర్ పరంగా వీరికి చాలా బాగుంటుంది.

Read More
అదృష్టం, ఆనందం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెంచండి

అదృష్టం, ఆనందం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెంచండి

సొంత ఇల్లయినా..అద్దె ఇల్లయినా..అదృష్టం కలిసిరావాలి.. సంపదరావాలి.. ఇంట్లో అంతా ఆనందంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కొంతమంది రాత్రింబవళ్లు కష్టపడినా వారి జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉండదు. అలాంటివారు ఇంట్లో కొన్ని రకాల మొక్కలను పెంచుకోవడం ద్వారా అదృష్టం కలిసి వస్తుందని, ఇంట్లో సానుకూలశక్లి చేకూరుతుందని వాస్తు నిపుణులు చెబుతారు. సాధారణంగా ప్రతి హిందువు ఇంటిముందు తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. హిందూ ధర్మంలో తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇది ప్రతి కూల…

Read More
40 ఏళ్లలోపు వారికే గుండెపోటు.. భారత్‌లో ప్రమాదం! ‘గోల్డెన్ అవర్’ మిస్సైతే ప్రాణాలకే ముప్పు!

40 ఏళ్లలోపు వారికే గుండెపోటు.. భారత్‌లో ప్రమాదం! ‘గోల్డెన్ అవర్’ మిస్సైతే ప్రాణాలకే ముప్పు!

ఇది కేవలం యాదృచ్ఛికం కాదు.. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడిలో వచ్చిన పెను మార్పులకు ఇది సంకేతం. అతనికి 35 ఏళ్లు.. జిమ్‌కు వెళ్తాడు, ఆరోగ్యంగానే కనిపిస్తాడు. కానీ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. కారణం అడిగితే గుండెపోటు అని తేలింది. వృద్ధాప్యంలో రావాల్సిన ఈ మృత్యువు, పాతికేళ్ల ప్రాయంలోనే ఎందుకు కబళిస్తోంది? పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయులకు 10 ఏళ్ల ముందే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. మన రక్తంలో, మన అలవాట్లలో…

Read More
ముగిసిన కేసీఆర్ విచారణ.. ప్రజల దృష్టి మళ్లీంచడానికే సిట్ విచారణ పేరుతో వేధింపులుః కేటీఆర్

ముగిసిన కేసీఆర్ విచారణ.. ప్రజల దృష్టి మళ్లీంచడానికే సిట్ విచారణ పేరుతో వేధింపులుః కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ నాలుగు గంటల 45 నిమిషాల పాటు కొనసాగింది. మద్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి వచ్చిన అధికారులు.. ఏడు గంటల 45 నిమిషాలకు వెళ్లిపోయారు. విచారణ సమయంలో కేసీఆర్‌ ఇంటి పరిసరాల్లో ఐదుగురు డీసీపీలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగు అంచెల భద్రత పెట్టారు. విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రూపంలో అధికారులు రికార్డ్ చేశారు. రెండో అంతస్తులోని ఓ గదిలో కేసీఆర్‌ విచారణ…

Read More
Andhra: విదేశీ అతిధులు… పురుడుకోసం పుట్టింటికొచ్చే పక్షులు… తరతరాలుగా వీడని అనుబంధం.

Andhra: విదేశీ అతిధులు… పురుడుకోసం పుట్టింటికొచ్చే పక్షులు… తరతరాలుగా వీడని అనుబంధం.

అది ఒక చిన్న కుగ్రామం.. కానీ ప్రతి ఏటా వేల మైళ్ల దూరం నుంచి వచ్చే విదేశీ పక్షులకు అది ఒక సురక్షితమైన ఆశ్రయం. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వెలమవారిపాలెం గ్రామం ఇప్పుడు విదేశీ కొంగల కిలకిలరావాలతో సందడిగా మారింది. దాదాపు రెండు మూడు వందల ఏళ్లుగా ఈ గ్రామానికి, విదేశీ పక్షులకు మధ్య విడదీయలేని అనుబంధం కొనసాగుతోంది. స్థానికుల కథనం ప్రకారం ఈ పక్షులు నైజీరియా, కొరియా వంటి సుదూర దేశాల నుంచి వలస…

Read More