వేరే బ్యాంక్ ATM నుంచి డబ్బులు విత్డ్రా చేస్తే..? రూల్స్ మార్చిన SBI..!
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ లావాదేవీ నియమాలలో గణనీయమైన మార్పులు చేసింది. మొదట ATM లావాదేవీ ఛార్జీలు పెంచింది, ఇప్పుడు IMPS (తక్షణ డబ్బు బదిలీ) పై కొత్త రుసుములను విధించాలని బ్యాంక్ నిర్ణయించింది. ఇది ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలను, ఇతర బ్యాంకుల ATM లను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారులను ప్రభావితం చేస్తుంది. SBI కొత్త IMPS ఛార్జీలు ఫిబ్రవరి 15 నుండి అమలులోకి వస్తాయి….
