తాజావార్తలు
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సంకేతమా!

ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సంకేతమా!

ఆధ్యాత్మిక మార్గంలో పయనించేవారికి, ముఖ్యంగా ధ్యానంలో లోతైన అనుభూతిని పొందిన వారికి కొన్నిసార్లు ఇంట్లో, బయట గజ్జెల చప్పుడులు వినిపిస్తుంటాయి. ఇది కేవలం భ్రాంతి కాదని, దివ్యశక్తి, ముఖ్యంగా అమ్మవారు, భక్తులపై చూపే అపారమైన అనుగ్రహానికి సూచిక అని ప్రఖ్యాత ఆధ్యాత్మిక వక్తలు వివరించారు. అలాంటి భక్తుల వెంట అమ్మవారు స్వయంగా తిరుగుతూ, తన పాద మంజీర ధ్వనుల ద్వారా వారి ఉనికిని తెలియజేస్తుందని ప్రవచనం స్పష్టం చేస్తుంది. ఇటువంటి మహోన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని పొందిన వారిలో…

Read More
నిద్ర సంకేతం అనుకున్నారా? ఆవలింతల అసలు కథ ఇదే!

నిద్ర సంకేతం అనుకున్నారా? ఆవలింతల అసలు కథ ఇదే!

మనకు బోర్‌గా ఉన్నప్పుడు, అలసటగా అనిపించినప్పుడు లేదా నిద్ర ముంచుకొస్తున్నప్పుడు సహజంగానే ఆవలింతలు వస్తుంటాయి. చాలా మంది దీన్ని కేవలం నిద్ర సంకేతంగా మాత్రమే భావిస్తారు. కానీ శాస్త్రవేత్తల ప్రకారం ఆవలింత అంత సాదాసీదా విషయం కాదు.. అది మన మెదడును రక్షించే ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఇటీవల చేసిన పరిశోధనలు చెబుతున్నదేమిటంటే.. మన మెదడు, వెన్నెముక చుట్టూ ఉండే “సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ (CSF)” అనే ద్రవం ఆవలింత సమయంలో ప్రత్యేకంగా ప్రవర్తిస్తుంది. సాధారణంగా గట్టిగా ఊపిరి…

Read More
Soya Kurma: చపాతీ, పూరీల్లోకి అదిరిపోయే సోయా కుర్మా.. రెస్టారెంట్ స్టైల్ రుచితో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

Soya Kurma: చపాతీ, పూరీల్లోకి అదిరిపోయే సోయా కుర్మా.. రెస్టారెంట్ స్టైల్ రుచితో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

సాధారణంగా మనం హోటళ్లు లేదా రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు రకరకాల కూరగాయలతో చేసిన వెజ్ కుర్మా, లేదా చికెన్ కుర్మా, మటన్ కుర్మా, ఎగ్ కుర్మా వంటి మాంసాహార వంటకాలను రుచి చూస్తూ ఉంటాం. వీటిని చపాతీ, పూరీ, రోటీ లేదా నెయ్యి అన్నం (ఘీ రైస్) వంటి వాటితో కలిపి తింటే ఆ రుచే వేరు. అయితే, మీరు ఎప్పుడైనా ‘సోయాబీన్ కుర్మా’ను ప్రయత్నించారా? చాలా మంది ఇళ్లలో సోయాబీన్స్ (మీల్ మేకర్) తో కేవలం ఫ్రై,…

Read More
Tollywood : 65 ఏళ్ల హీరో.. 29 ఏళ్ల హీరోయిన్.. అయినా కెమిస్ట్రీ అదరగొట్టిన జోడి.. కట్ చేస్తే.. థియేటర్లలో కాసుల వర్షం..

Tollywood : 65 ఏళ్ల హీరో.. 29 ఏళ్ల హీరోయిన్.. అయినా కెమిస్ట్రీ అదరగొట్టిన జోడి.. కట్ చేస్తే.. థియేటర్లలో కాసుల వర్షం..

భారతీయ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీకాంత్ అంటేనే ఒక క్రేజ్. వయసుతో సంబంధం లేకుండా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ క్రమంలోనే, వయసులో చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ, రజినీకాంత్ సరసన నటించి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘కబాలి’. 2016లో విడుదలైన ఈ సినిమా, అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో రజినీకాంత్ వయసు 65 ఏళ్లు కాగా, ఆయన భార్య ‘కుముదవల్లి’ పాత్రలో నటించిన రాధికా…

Read More
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్ నిర్మాణం..

మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్ నిర్మాణం..

వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువుతీరిన మేడారం ఇప్పుడు పూర్తిగా సరి కొత్త రూపుదిద్దుకుంది.. ఆ పల్లె టెంపుల్ సిటీగా రూపాంతరం చెందింది. యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన గ్రానైట్ నిర్మాణాలు, రోడ్ల విస్తరణ, సెంటర్ లైటింగ్, అద్భుతమైన కూడళ్లు, శాశ్వత ప్రాతిపదికన జరుగుతున్న నిర్మాణాలతో మేడారం చూపరులను మైమరిపిస్తుంది.. భక్తులు నివ్వెర పోయేలా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నెల 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయమన్నారు.. 2026 మేడారం మహాజాతర జనవరి 28 నుండి 31 వరకు…

Read More
Telangana: విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు.. ఫ్రీగా భోజనం..

Telangana: విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు.. ఫ్రీగా భోజనం..

తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో మరో కీలక అడుగు పడింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో రూ.3,24,234 కోట్ల భారీ అంచనాతో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అంబేడ్కర్‌ అడుగుజాడల్లో, సామాజిక, ఆర్థిక న్యాయమే లక్ష్యంగా ఈ బడ్జెట్‌ను రూపొందించామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ పలు విప్లవాత్మక నిర్ణయాలను ప్రకటించారు. ప్రభుత్వం ఈసారి విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రూ.26,674 కోట్లను కేటాయించింది. అంతేకాకుండా విద్యార్థుల సంక్షేమం…

Read More
Telangana: విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు.. ఫ్రీగా భోజనం..

Watch Video: ఆస్తుల పంపకాల్లో తేడా.. పోలీసుల ముందే తమ్ముడు-అక్కల రచ్చరంబోలా! వీడియోలు తీసిన జనాలు

మెదక్, మార్చి 25: అందరికీ రక్షణ కల్పించే పోలీస్ స్టేషన్ ముందే.. రక్తసంబంధీకులు వీధి పోరాటానికి దిగారు. పోలీస్ స్టేషన్ ముందే కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో అక్కడ ఉన్నవారంతా ఇది చూసి షాక్ అయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మద్దికుంట తండాకు చెందిన తమ్ముడికి, నర్సాపూర్ తండాలో ఉంటున్న అతని అక్కలకు మధ్య ఆస్తి విషయంలో గత కొద్ది నెలలుగా గొడవ మొదలైంది. తమ్ముడు తమకు అన్యాయం…

Read More
మామిడికాయ పచ్చడి ఏడాది అంతా నిల్వ ఉండటానికి అసలు రీజన్ ఇదే..

మామిడికాయ పచ్చడి ఏడాది అంతా నిల్వ ఉండటానికి అసలు రీజన్ ఇదే..

మామిడికాయ పచ్చడిలో ఉప్పును ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తారు. ఉప్పు ఆహారంలో ఉన్న తేమను బయటకు లాగి బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మజీవులు పెరగకుండా అడ్డుకుంటుంది. అందుకే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఆవ నూనె లేదా నువ్వుల నూనె పచ్చడికి సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది. నూనె పచ్చడిపై ఒక పొరగా ఏర్పడి గాలి, తేమ లోపలికి చేరకుండా చేస్తుంది. దీంతో పచ్చడి త్వరగా చెడిపోకుండా ఉంటుంది. ఆవాల పొడి, మెంతుల పొడి, కారం వంటి…

Read More
మీ ఇంట్లో ఈ మూడు వస్తువులు ఉంటే.. లక్ష్మీదేవి పరిగెత్తుక వస్తుంది!

మీ ఇంట్లో ఈ మూడు వస్తువులు ఉంటే.. లక్ష్మీదేవి పరిగెత్తుక వస్తుంది!

అదే విధంగా ఇంటిలో శాంతి, శ్రేయస్సు నెలకొని, లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలి అంటే, తప్పకుండా ఇంటిలో పచ్చని చెట్లు ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఏ ఇంటిలో అయితే ఎక్కువ మొత్తంలో పచ్చని చెట్లు ఉంటాయో, ఆ ఇంట్లో నిత్యం ఆనందకర వాతావరణం ఉంటుందంట. అలాగే ఇది ఇంటి శ్రేయస్సును రెట్టింపు చేస్తుందని చెబుతున్నారు పండితులు.

Read More
Andhra Pradesh: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బు జమ.. మంత్రి కీలక ప్రకటన

Andhra Pradesh: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బు జమ.. మంత్రి కీలక ప్రకటన

రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన పలు ధాన్యం సేకరణ కేంద్రాలు, గోదాములు మరియు రైస్ మిల్లులను తనిఖీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, సుమారు 6 లక్షల మంది రైతులకు రూ. 9,300 కోట్లు కేవలం 24 గంటల…

Read More