తాజావార్తలు
చింతకాయతో చేపల పులుసు ఇలా వండితే అన్నం రెండు ప్లేట్లు ఖాయం

చింతకాయతో చేపల పులుసు ఇలా వండితే అన్నం రెండు ప్లేట్లు ఖాయం

కావాల్సిన పదార్దాలు : ముందుగా చేప ముక్కలను తీసుకుని వాటిని బాగా కడిగి శుభ్రం చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిలో రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్స్ పెరుగును పట్టించి గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి దానిలో ఆయిల్ వేసి అదే వేడయ్యాక దానిలో అర టీ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి, అర టేబుల్ స్పూన్ గస గసాలు,…

Read More
PM Modi Live: విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయ్.. ప్రధాని మోదీ సంచలన ప్రసంగం.. లైవ్ వీడియో

PM Modi Live: విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయ్.. ప్రధాని మోదీ సంచలన ప్రసంగం.. లైవ్ వీడియో

PM Modi Speech Live: పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. విపక్షాలు అన్నీ కలిసి మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్నాయని ఆరోపిస్తూ.. దేశవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేస్తోంది. కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడికి పాల్పడుతోంది. నల్లజెండాలతో పాటు.. విపక్షాలను తప్పు పడుతూ.. పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తోంది. కేబినెట్ రివ్యూ సందర్భంగా.. మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయని ప్రధాని మోదీ అన్నారు. ప్రతిపక్షాలు తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని.. మహిళలకు విపక్షాలు జవాబు…

Read More
Shwetha Basu Prasad : అందుకే ముంబైలో అలాంటి ఏరియాకు వెళ్లాను.. కొత్త బంగారు లోకం హీరోయిన్ ఎమోషనల్..

Shwetha Basu Prasad : అందుకే ముంబైలో అలాంటి ఏరియాకు వెళ్లాను.. కొత్త బంగారు లోకం హీరోయిన్ ఎమోషనల్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగులో ఓ వెలుగు వెలిగింది. ఈ ఈ మూవీతో ఆమె పేరు మారుమోగింది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి. అదే సమయంలో వ్యభిచార కేసులో ఇరుక్కోవడంతో శ్వేతా బసు ప్రసాద్ కెరీర్ ఆగిపోయింది. కొన్నాళ్లకు ఆ కేసులో ఆమె నిర్దోషిగా తేలింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది….

Read More
Bandi Saroj Kumar: ‘కోట్ల రెమ్యూనరేషన్లు కావాలి కానీ’.. టాలీవుడ్‌పై బండి సరోజ్ కుమార్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?

Bandi Saroj Kumar: ‘కోట్ల రెమ్యూనరేషన్లు కావాలి కానీ’.. టాలీవుడ్‌పై బండి సరోజ్ కుమార్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?

బండి సరోజ్ కుమార్ అలియాస్ పబ్లిక్ స్టార్.. ఈ తెలుగు నటుడి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నిర్బంధం, మాంగల్యం, సూర్యాస్తమయం.. లాంటి బోల్డ్ సినిమాలతో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. కేవలం నటుడిగానే కాదు డైరెక్టర్ గానూ సత్తా చాటాడు సరోజ్ కుమార్. తన మొదటి మూడు సినిమాలన్నీ యూట్యూబ్ లో రిలీజ్ కావడం గమనార్హం. అయితే పరాక్రమం సినిమా మాత్రం థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా…

Read More
మీ ఇంట్లో ఈ మూడు వస్తువులు ఉంటే.. లక్ష్మీదేవి పరిగెత్తుక వస్తుంది!

మీ ఇంట్లో ఈ మూడు వస్తువులు ఉంటే.. లక్ష్మీదేవి పరిగెత్తుక వస్తుంది!

అదే విధంగా ఇంటిలో శాంతి, శ్రేయస్సు నెలకొని, లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలి అంటే, తప్పకుండా ఇంటిలో పచ్చని చెట్లు ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఏ ఇంటిలో అయితే ఎక్కువ మొత్తంలో పచ్చని చెట్లు ఉంటాయో, ఆ ఇంట్లో నిత్యం ఆనందకర వాతావరణం ఉంటుందంట. అలాగే ఇది ఇంటి శ్రేయస్సును రెట్టింపు చేస్తుందని చెబుతున్నారు పండితులు.

Read More
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం.. 12 రాశుల వారికి ఇలా..

మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం.. 12 రాశుల వారికి ఇలా..

దిన ఫలాలు (మే 21, 2026): మేష రాశి వారు ఈ రోజు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తి కరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. మిథున రాశి వారు వ్యాపారాల పనులతో బాగా బిజీ అయిపోతారు. గురు బలం వల్ల ఆర్థికంగా మరింత బాగా అదృష్టవంతులవుతారు. మేష రాశి మొదలు మీన రాశి…

Read More
చింతకాయతో చేపల పులుసు ఇలా వండితే అన్నం రెండు ప్లేట్లు ఖాయం

కోమాకి చేరిన వ్యక్తి.. ఎందుకని కదలలేడు! మన మాటలు వారికి వినిపిస్తాయా.?

తీవ్రమైన మెదడు గాయం, పక్షవాతం, ఆక్సిజన్ లోపం, ఇన్ఫెక్షన్, మద్యం, మాదకద్రవ్యాల అధిక మోతాదు, తీవ్రమైన అనారోగ్యం వంటి కారణాల వల్ల సాధారణంగా కోమా రావచ్చు. మెదడుకు తగినంత ఆక్సిజన్ లేదా రక్తం అందనప్పుడు దాని సాధారణ విధులు దెబ్బతింటాయి. అప్పుడు ఆ వ్యక్తి కోమాలోకి వెళ్ళవచ్చు. కోమాలో ఉన్నప్పుడు రోగికి తినడానికి, శ్వాస తీసుకోవడానికి, ఇతర శరీర విధులను నిర్వర్తించడానికి వైద్య సహాయం అవసరం. కొన్నిసార్లు రోగి తమ చుట్టూ ఉన్న శబ్దాలను వినగలుగుతారు కానీ…

Read More
చింతకాయతో చేపల పులుసు ఇలా వండితే అన్నం రెండు ప్లేట్లు ఖాయం

నెలరోజుల లోపే.. ఓటీటీలోకి రానున్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. ట్విస్ట్‌లు మాములుగా ఉండవు

రీసెంట్ డేస్ లో వరుసగా సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా థియేటర్స్ లో మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఓటీటీల్లోనూ సినిమాలు అదరగొడుతున్నాయి. థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఓటీటీలోనూ విడుదలై మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. అలాగే థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సినిమాలు ఓటీటీలో మాత్రం మంచి విజయాలను అందుకుంటున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీల్లో విడుదలై ఆడియన్స్…

Read More
Andhra: మహిళల కాళ్ళు పట్టుకున్నాడు.. ఇక తప్పుచేయనని ప్రాథేయపడ్డాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Andhra: మహిళల కాళ్ళు పట్టుకున్నాడు.. ఇక తప్పుచేయనని ప్రాథేయపడ్డాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

నకిలీ ఫేస్‌ బుక్‌ ఖాతాలతో మహిళలకు వలపు వల విసిరి అందులో చిక్కుకున్న యువతులు, మహిళలను బెదిరించి డబ్బులు గుంజుతున్న ఓ కేటుగాడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. అలాగే యూట్యూబ్ ఛానెల్ ముసుగులో బెదిరింపులకు దిగుతూ మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కేటుగాడి గుట్టురట్టయింది. సోషల్ మీడియాలో మహిళల ఫోటోలతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి, అమాయకులకు వల వేస్తున్న ఓ ప్రబుద్ధుడిని ప్రకాశం జిల్లా ఏల్చూరు గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మహిళలు చెప్పులతో బుద్ధి చెప్పగా…..

Read More
చెప్పుకోండి చూద్దాం.. ఈ బండ రాళ్ల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా?

చెప్పుకోండి చూద్దాం.. ఈ బండ రాళ్ల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా?

ఈ ఫొటోను మొదట చూడగానే చాలా మంది, చాలా సింపుల్‌గా గుర్తిస్తాం అనుకుంటారు. కానీ ఇందులోనే పెద్ద కిటుకు ఉంది. అందమైన అడవి, ప్రశాంతమైన సెలయేరు కనిపిస్తుంది. అంతే కాకుండా నీరుపై నున్నటి రాళ్లు, కొన్ని చోట్ల పెద్ద పెద్దని బండ రాళ్లు కనిపిస్తాయి. అంతేకాకుండా అక్కడక్కడ విరిగిపోయి, ఉన్న చెట్టుకొమ్మలు,కటెలు, చెట్టు వేరు ఇలా చాలా ఉన్నాయి.

Read More