తాజావార్తలు
PC Keyboard: టెక్నాలజీ మామూలుగా లేదుగా.. ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ను కీబోర్డ్‌లోనే అమర్చింది!

PC Keyboard: టెక్నాలజీ మామూలుగా లేదుగా.. ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ను కీబోర్డ్‌లోనే అమర్చింది!

HP Eliteboard G1a: పోర్టబుల్ PCల విషయానికి వస్తే ల్యాప్‌టాప్‌లు తరచుగా మొదట గుర్తుకు వస్తాయి. ఇప్పటివరకు ల్యాప్‌టాప్‌లను అల్టిమేట్ పోర్టబుల్ పీసీగా పరిగణించేవారు. కానీ అది మారబోతోంది. HP మొత్తం PCని ల్యాప్‌టాప్‌లో అమర్చడానికి వినూత్న సాంకేతికతను ఉపయోగించింది. దీని వలన ల్యాప్‌టాప్ అవసరాన్ని తొలగించవచ్చు. మీరు చేయాల్సిందల్లా కీబోర్డ్‌ను తీసుకెళ్లడం. దానిని మానిటర్‌కు కనెక్ట్ చేయడం, ఎక్కడైనా పని చేయడం. కీబోర్డ్‌లో PC వస్తుంది. HP త్వరలో తన వ్యాపార-కేంద్రీకృత పోర్ట్‌ఫోలియోకు HP Eliteboard…

Read More
Cricket Rules:ఇక స్థానికంగా తయారు చేసిన బ్యాట్లతో కూడా ఆడొచ్చు.. క్రికెట్ రూపురేఖలు మార్చేస్తున్న ఎంసీసీ

Cricket Rules:ఇక స్థానికంగా తయారు చేసిన బ్యాట్లతో కూడా ఆడొచ్చు.. క్రికెట్ రూపురేఖలు మార్చేస్తున్న ఎంసీసీ

Cricket Rules:క్రికెట్ ఆటకు సంబంధించి నిబంధనలు రూపొందించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్రికెట్ మైదానంలో నిషిద్ధంగా ఉన్న కొన్ని రకాల బ్యాట్లకు ఇప్పుడు అనుమతినిచ్చింది. ఫిబ్రవరి 3, మంగళవారం నాడు ఎంసీసీ ఏకంగా 73 రకాల మార్పులను ప్రకటించగా, అందులో బ్యాట్లకు సంబంధించిన నిబంధన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. సామాన్యులకు, వర్ధమాన క్రీడాకారులకు క్రికెట్ ఆ ఆటను మరింత చేరువ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రొఫెషనల్…

Read More
Team India: భారత జట్టులోకి ‘వండర్ కిడ్’.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్..!

Team India: భారత జట్టులోకి ‘వండర్ కిడ్’.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్..!

Vaibhav Suryavanshi: ఐపీఎల్ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచంలో ఒక అసాధారణ ప్రతిభగా ఎదిగాడు. ఐపీఎల్ 2026 లో రాజస్థాన్ రాయల్స్ తరపున కేవలం 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. తన మొదటి మ్యాచ్ లోనే శార్దూల్ ఠాకూర్ వేసిన తొలి బంతికే సిక్సర్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం మూడో ఐపీఎల్ మ్యాచ్ లోనే గుజరాత్ టైటాన్స్ పై 35 బంతుల్లోనే సెంచరీ బాది యూసుఫ్ పఠాన్ పేరిట…

Read More
Team India: భారత జట్టులోకి ‘వండర్ కిడ్’.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్..!

ఏళ్ల తరబడి వెయిట్ చేయిస్తున్న స్టార్ హీరోలు

మన టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రస్తుతం ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి. చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, వాటి విడుదల ఆలస్యం అవుతుండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు, 2024 చివర్లో పుష్పరాజ్‌గా వచ్చిన అల్లు అర్జున్ తదుపరి చిత్రం ఏఏ 22 ఈ ఏడాది విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మహేష్ బాబు గుంటూరు కారం విడుదలై రెండేళ్లు దాటగా, ఆయన తదుపరి చిత్రం 2027 ఏప్రిల్‌లో రావచ్చని ప్రకటించారు….

Read More
Health Tips: డైలీ ఇలా చేస్తే నో కొలెస్ట్రాల్.. నో టెన్షన్.. బాడీలోని కొవ్వును కరిగించే మంత్రం ఇదే..

Health Tips: డైలీ ఇలా చేస్తే నో కొలెస్ట్రాల్.. నో టెన్షన్.. బాడీలోని కొవ్వును కరిగించే మంత్రం ఇదే..

నేటి మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు వేగంగా పెరుగుతున్నాయి. కొలెస్ట్రాల్ అనేది శరీరానికి అవసరమైన ఒక రకమైన కొవ్వు.. కానీ, అధిక కొవ్వు (హై కొలెస్ట్రాల్) హానికరం కావచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే, కొవ్వు క్రమంగా రక్త నాళాలలో పేరుకుపోతుంది. ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. ఇది అలసట, తలతిరగడం, చేతులు, కాళ్ళలో తిమ్మిరి లేదా నొప్పి, శ్వాస ఆడకపోవడం, ఛాతీలో అసాధారణ ఒత్తిడికి…

Read More
Team India: భారత జట్టులోకి ‘వండర్ కిడ్’.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్..!

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారా..! ఆ వీడియో నిజమేనా.. అసలేం జరిగిందంటే..?

ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పెను తుఫాను సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మరణించారని, ప్రస్తుతం కనిపిస్తున్నది ఆయన ఏఐ రూపమని వస్తున్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. అయితే ఈ వాదనల్లో ఏమాత్రం నిజం లేదని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. నెతన్యాహు మరణ వార్త మొదట ఇజ్రాయెల్ ప్రధాని అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి వచ్చినట్లుగా కొన్ని స్క్రీన్‌షాట్‌లు వైరల్…

Read More
ఫ్రిజ్ Vs మట్టి కుండ నీరు.. ఆరోగ్యానికి ఏది నిజమైన అమృతం..? మీరు ఊహించలేరు..

ఫ్రిజ్ Vs మట్టి కుండ నీరు.. ఆరోగ్యానికి ఏది నిజమైన అమృతం..? మీరు ఊహించలేరు..

వేసవి కాలం మొదలైందంటే చాలు.. భానుడి భగభగలకు తట్టుకోలేక అందరం చల్లటి నీటి కోసం వెతుకుతాం. ఈ క్రమంలో చాలామంది ఫ్రిజ్‌లో ఉంచిన ఐస్ వాటర్ తాగడానికి మొగ్గు చూపుతారు. అయితే ఫ్రిజ్ నీరు తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ.. అది గొంతు నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మన పూర్వీకులు అనుసరించిన మట్టి కుండ పద్ధతే వేసవికి అత్యంత సురక్షితమైన, ఆరోగ్యకరమైన మార్గమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మట్టి కుండ నీటిని తాగడం వల్ల కలిగే…

Read More
Team India: భారత జట్టులోకి ‘వండర్ కిడ్’.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్..!

LSG vs KKR : బౌలర్ల పై ముకుల్ మెరుపు దాడి… కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ ఘనవిజయం

LSG vs KKR : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన 15వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) అద్భుత విజయాన్ని అందుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో ఒక్క బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. ముకుల్ చౌదరి వీరోచిత పోరాటం, ఆయుష్ బదోని మెరుపు ఇన్నింగ్స్ లక్నోకు ఈ సీజన్‌లో రెండో విజయాన్ని అందించాయి. టాస్…

Read More
తండ్రిని భుజంపై  మోస్తూ.. గుండెల్ని పిండేసే ఘటన..

తండ్రిని భుజంపై మోస్తూ.. గుండెల్ని పిండేసే ఘటన..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణ పరిస్థితులకు అద్దం పడుతూ మధ్యప్రదేశ్‌లో హృదయవిదారక ఘటన జరిగింది. గుణ జిల్లాకు చెందిన మునేశ్ రఘువంశీ తి తన తండ్రిని తీసుకుని గుణ జిల్లా ఆస్పత్రికి వెళ్లాడు. వాహనం వారిని ఆస్పత్రి గేట్ వద్ద దించేసి వెళ్లిపోయింది. వృద్ధాప్యం కారణంగా నడవలేని స్థితిలో తండ్రి ఉండటం చూసి మునేశ్ స్ట్రెచర్ కోసం వెతికాడు. ఎక్కడా స్ట్రెచర్ దొరకలేదు. ఆస్పత్రి సిబ్బంది కూడా అతడికి సాయం చేయడానికి రాలేదు. దీంతో తండ్రిని భుజాలపై వేసుకుని…

Read More
Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి రూ.లక్ష సాయం.. ఎవరెవరికి అంటే..?

Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి రూ.లక్ష సాయం.. ఎవరెవరికి అంటే..?

ఏపీలో సొంతిల్లు లేనివారికి కూటమి సర్కార్ తీపికబురు అందించింది. 2029 నాటికి ఇల్లు లేని ప్రతీఒక్కరికీ పక్కా ఇళ్లు అందిస్తామని తెలిపింది. ఇంటి నిర్మాణానికి స్థలం లేనివారికి ఇళ్ల స్థలాలు కూడా కేటాయిస్తామని ప్రకటించింది. ఈ మేరకు గృహనిర్మాణశాఖ మంత్రి పార్థసారధి కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎం ఆవాస్ యోజన పథకంతో కలిపి ఏపీ ప్రభుత్వ పేదల ఇంటి నిర్మాణాలకు అదనంగా మరికొంత ఆర్దిక సాయం పంపిణీ చేస్తోంది. పీఎంఏఐ 2.0…

Read More