తాజావార్తలు
Watch Video: మంటల్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన నాగుపాము..  ఆ తర్వాత సీన్ చూస్తే..

Watch Video: మంటల్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన నాగుపాము.. ఆ తర్వాత సీన్ చూస్తే..

ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పొలంలో ఉన్న గడ్డివాము అంటుకుంది. అది గమనించిన రైతులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.. ఇంతలోనే గడ్డివాము మంటల్లోంచి బుసలు కొడుతూ పెద్ద పెద్ద శబ్దాలతో ఓ భారీ నాగుపాము బయటకు వచ్చింది. ఈ ఘటన కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్గోకే వెళ్తే.. రైతు పశువుల కోసం తన పొలంలో గడ్డివాము పేర్చగా అందులో ఓ నాగు పాము…

Read More
EPFO: సంక్రాంతి గిఫ్ట్ అంటే ఇది కదా.. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పెన్షన్ భారీగా పెంపు..?

EPFO: సంక్రాంతి గిఫ్ట్ అంటే ఇది కదా.. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పెన్షన్ భారీగా పెంపు..?

ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) దేశంలోని ప్రైవేట్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులకు లబ్ది చేకూర్చేందుకు ఈపీఎఫ్‌లో ఎప్పటికప్పుడు నూతన మార్పులు అమలు చేస్తోంది. తాజాగా ఉద్యోగులకు మరింత బెనిఫిట్ జరిగేలా ఈపీఎఫ్‌వో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చూట్టేందుకు రెడీ అవుతోంది. పీఎఫ్ ఖాతాదారులకు ఉద్యోగుల పెన్షన్ పథకం(EPS)ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత నెలనెలా పెన్షన్ అందించడమే ఈ పథకం…

Read More
IPL 2026 CSK : తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. ఐపీఎల్ కప్పు మళ్ళీ చెన్నైకేనా?

IPL 2026 CSK : తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. ఐపీఎల్ కప్పు మళ్ళీ చెన్నైకేనా?

IPL 2026 CSK : తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇప్పుడు చర్చలన్నీ విజయ్ రాజకీయం కంటే ఎక్కువగా.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రయాణం మీదకు మళ్ళాయి. తమిళనాడులో ప్రభుత్వం మారినప్పుడల్లా చెన్నై సూపర్ కింగ్స్ కప్పు కొడుతుందనే ఒక విచిత్రమైన సెంటిమెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. గత చరిత్రను తిరగేస్తే ఈ లెక్కలు నిజమే అనిపిస్తుండటంతో ధోనీ ఫ్యాన్స్…

Read More
Raisins Benefits: కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎండు ద్రాక్ష తింటే ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

Raisins Benefits: కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎండు ద్రాక్ష తింటే ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

ఎండుద్రాక్ష అనేది ఒక చిన్న ఎండిన పండు. ఆయుర్వేదంలో వీటిని డ్రైఫ్రూట్గా మాత్రమే కాకుండా, ఔషధంగా కూడా పరిగణిస్తారు. ఎండుద్రాక్షలు శరీరాన్ని పోషించడమే కాకుండా అనేక వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడతాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రక్త లోపాన్ని పూరించడంలో సహాయపడుతుంది. ఈ ఎండిన పండు ఎముకలను బలపరుస్తుంది. జలుబు, దగ్గు నుండి రక్షిస్తుంది. ఎండుద్రాక్షలను రాత్రంతా నీటిలో నానబెట్టడం లేదా పాలలో…

Read More
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ వాడిపోయిందా? తిరిగి పచ్చగా, గుబురుగా మార్చే అద్భుతమైన చిట్కాలు ఇవే!

మీ ఇంట్లోని మనీ ప్లాంట్ వాడిపోయిందా? తిరిగి పచ్చగా, గుబురుగా మార్చే అద్భుతమైన చిట్కాలు ఇవే!

ఇంటి అలంకరణలో ఇండోర్ ప్లాంట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా మనీ ప్లాంట్ (Money Plant) లేని ఇల్లు దాదాపు కనిపించదు. ఇది ఇంటికి ఒక అందమైన లుక్‌ను ఇవ్వడమే కాకుండా, వాస్తు ప్రకారం ఇంట్లోకి సానుకూల శక్తిని (Positive Energy), లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని తెస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, ఇది గాలిని శుద్ధి చేసే మంచి ఎయిర్ ప్యూరిఫైయర్‌లా కూడా పనిచేస్తుంది. అయితే, చాలామంది ఇళ్లలో మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారిపోవడం,…

Read More
Dowry-Free Weddings: కట్నాలు లేని కళ్యాణం.. ఆ గూడాల్లో ఆ నియమాలు పాటించి తీరాల్సిందే

Dowry-Free Weddings: కట్నాలు లేని కళ్యాణం.. ఆ గూడాల్లో ఆ నియమాలు పాటించి తీరాల్సిందే

Dowry-Free Weddings: తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలను కాపాడడానికి ఆదివాసీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రోజురోజుకూ మారుతున్న కాలంలో ఆదివాసీలు తమ ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడానికి విశేష కృషి చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా మండలాల్లో రాయిసెంటర్ల  ఆధ్వర్యంలో గ్రామాల పెద్దలతో సమావేశాలు నిర్వహించి తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, పాత పద్ధతిలో పెళ్లిలు నిర్వహణ, కట్నకానులకు దూరంగా ఉండాలని గ్రామాల పెద్దల సమక్షంలో తీర్మానాలు చేస్తున్నారు. ఆడపడుచు కుటుంబానికి…

Read More
Hyderabad: అయ్యో  ఎంత విషాదం.. టిఫిన్ చేస్తుండగా బోండా గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి!

Hyderabad: అయ్యో ఎంత విషాదం.. టిఫిన్ చేస్తుండగా బోండా గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి!

బోండా తింటుండగా అది గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి మరణించిన ఘటన హైదరాబాద్‌ నగరంలోని మధురానగర్ పీఎస్‌ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రహ్మత్‌నగర్‌ ఎస్‌.పి.ఆర్‌ హిల్స్‌లో నివాసం ఉంటున్న దాసరి రమేష్‌ అనే వ్యక్తి లారీ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రమేష్ గురువారం విధులు ముగించుకొని ఇంటికెళ్తున్న సమయంలో యూసఫ్‌గూడలోని ఓ టిఫన్ సెంటర్‌ వద్ద టిఫిన్ చేసేందుకు ఆగాడు. బోండా ఆర్డర్ చేసి తీసుకున్నాడు. ఆర్డర్ వచ్చాక అక్కడే…

Read More
Andhra Pradesh: ‘తల్లికి వందనం’ డబ్బులపై ప్రభుత్వం బిగ్  అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..

Andhra Pradesh: ‘తల్లికి వందనం’ డబ్బులపై ప్రభుత్వం బిగ్ అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..

ఏపీలోని విద్యార్ధులకు గుడ్ న్యూస్. తల్లికి వందనం డబ్బులపై క్లారిటీ వచ్చేసింది. ఇవి ఎప్పుడెప్పుడు అకౌంట్లో పడతాయా అని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. స్కూల్స్, కాలేజీలు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే వీటిని అకౌంట్లలో జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక కేబినెట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో తల్లికి వందనం నిధులపై చర్చ జరిగింది. అకౌంట్లలో ఎప్పుడు…

Read More
Bellamkonda Sai Srinivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య ఏం బిజినెస్ చేస్తుందో తెలుసా? నెలకు అన్ని లక్షలా?

Bellamkonda Sai Srinivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య ఏం బిజినెస్ చేస్తుందో తెలుసా? నెలకు అన్ని లక్షలా?

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం ఇటీవలే అట్టహాసంగా జరిగింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగిన వీరి వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ లో నిర్వహించిన గ్రాండ్ రిసెప్షన్ కు కూడా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు వచ్చారు. నూతన దంపతులను మనసారా ఆశీర్వదించారు. బెల్లంకొండ శ్రీనివాస్- కావ్యా రెడ్డిల పెళ్లి, రిసెప్షన్ ఫొటోలు ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా కావ్యారెడ్డి బ్యాక్…

Read More
ఒకసారి కారు యజమానిగా, మరోసారి డీలర్‌గా.. ఈ యువకుడి మోసాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఒకసారి కారు యజమానిగా, మరోసారి డీలర్‌గా.. ఈ యువకుడి మోసాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఏలూరు జిల్లా పెద్దవేగి మండలం నాగన్న గూడెం గ్రామానికి చెందిన 20 ఏళ్ల భీముడు అజిత్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ డిఎస్పి కృష్ణ ప్రసన్న తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు ఓఎల్ఎక్స్ లో కార్ డీలర్ గా నటిస్తూ కార్లు అమ్మే వారిని సంప్రదించేవాడు. అదే సమయంలో కార్ డీలర్లతో యజమానిగా నటిస్తూ కార్ల కొనుగోలు కోసం మాట్లాడేవాడు. ఇలా ఇద్దరినీ నమ్మించి డబ్బులు ఇతర…

Read More