Yashasvi Jaiswal: అంత పొగరొద్దు జైస్వాల్.. ఇకపై ఎంపిక చేయబోమంటూ షాకిచ్చిన సెలెక్టర్లు.. అసలేం జరిగిందంటే?
టీం ఇండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్కు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. అతడి ఫిట్నెస్ సమస్యలు లేనప్పటికీ, జైస్వాల్ కేవలం తనకిష్టమైన మ్యాచ్లలో మాత్రమే ఆడటానికి ఆసక్తి చూపుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. బోర్డ్ అధికారుల సంప్రదింపులకు సరిగ్గా స్పందించడం లేదని ఆరోపణలు వెలువడ్డాయి. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ), జాతీయ సెలెక్టర్లు జైస్వాల్ లభ్యత గురించి ఆరా తీసినప్పుడు, వారికి సరైన సమాధానం రాకపోవడంతో అతడి వైఖరిపై విమర్శలు తీవ్రమయ్యాయి….
