తాజావార్తలు
Actress : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు గులాబీలతో క్రేజీ హీరోయిన్..

Actress : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు గులాబీలతో క్రేజీ హీరోయిన్..

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడును గుర్తుపట్టారా.. ? తెలుగులో ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. గ్లామర్ సెన్సేషన్ బ్యూటీగా మారిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. అలాగే అటు సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. కానీ ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా చేతిలో గులాబీలతో ఫోటోలకు ఫోజిలిచ్చింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరా అని ఆలోచిస్తున్నారా.. ? తనే హీరోయిన్ నేహా శెట్టి….

Read More
ఏపీలో బంగారం కొండలు.. రాయలసీమ నేలలో పసిడి భాండాగారం.. వెలికితీతకు సిద్ధం!

ఏపీలో బంగారం కొండలు.. రాయలసీమ నేలలో పసిడి భాండాగారం.. వెలికితీతకు సిద్ధం!

భారతీయులకు బంగారంతో ఉన్న అనుబంధం నేటిది కాదు. శతాబ్దాలుగా పసిడి సంపదకు భారతదేశం పెద్ద మార్కెట్‌గా కొనసాగుతోంది. కానీ వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, బంగారం ఉత్పత్తిలో మాత్రం దేశం వెనుకబడి ఉంది. ప్రతి ఏడాది వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ విదేశీ మారక నిల్వలపై భారీ భారం మోస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశ గోల్డ్ మ్యాప్‌పై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో దేశంలోనే తొలి భారీ ప్రైవేట్…

Read More
మీ తలరాతను మార్చే చిట్కా.. మనీ ప్లాంట్‌లో ఈ వస్తువు పెడితే, మీరే కోటీశ్వరులు!

మీ తలరాతను మార్చే చిట్కా.. మనీ ప్లాంట్‌లో ఈ వస్తువు పెడితే, మీరే కోటీశ్వరులు!

మనీ ప్లాంట్ మొక్కకు ఎరుపు దారం కట్టడం చాలా శుభప్రదం. వాస్తు శాస్త్రం ప్రకారం, ఎవరి ఇంటిలో అయితే మనీ ప్లాంట్ మొక్క ఉంటుందో, వారు తమ మొక్క కుండీ చుట్టు లేదా, మొక్కకు ఎరుపు రంగు దారం కట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, ఇంటిలో సంపద పెరుగుతుంది. ఇంటి వద్ద ప్రశాంతమైన వాతావరణం నెలకుంటుంది.

Read More
అమెరికాలో జీతం పెంపు.. ఫోన్‌ రీఛార్జ్‌కూ సరిపోదు

అమెరికాలో జీతం పెంపు.. ఫోన్‌ రీఛార్జ్‌కూ సరిపోదు

అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని భావించే భారతీయ విద్యార్థుల కలలు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో సవాల్ ఎదుర్కొంటున్నాయి. వీసా ఆంక్షలు, ఆర్థిక మందగమనం ఐటీ నిపుణులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా, ఒక భారతీయ టెక్కీ రెడ్డిట్ వేదికగా పంచుకున్న ఆవేదన చర్చనీయాంశమైంది. కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేసి, MNCలో ఆరు నెలలు ఇంటర్న్‌గా పనిచేసిన ఈ నిపుణుడు, ఫుల్ టైం ఆఫర్‌కు షాక్ అయ్యాడు. కంపెనీ కేవలం గంటకు మూడు…

Read More
ముగిసిన యుద్ధం.. శాంతిఒప్పందం.. MOUలపై ఇరాన్-అమెరికా సంతకాలు!

ముగిసిన యుద్ధం.. శాంతిఒప్పందం.. MOUలపై ఇరాన్-అమెరికా సంతకాలు!

ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. గత రెండు మూడు నెలలుగా పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ద మేఘాలను తొలగించేందుకు ఇరాన్-అమెరికా చేపట్టిన శాంతి చర్చలు సఫలమయ్యాయి. దీంతో తాజాగా ఈ రెండి దేశాలు శాంతిఒప్పందంపై సంతకాలు చేశారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా…

Read More
ఐఐటీ హైదరాబాద్ హిస్టరీలోనే హైయ్యెస్ట్ ప్యాకేజీ.. ఇంటర్వ్యూ లేకుండానే విద్యార్థికి రూ.2.5 కోట్ల జాబ్..

ఐఐటీ హైదరాబాద్ హిస్టరీలోనే హైయ్యెస్ట్ ప్యాకేజీ.. ఇంటర్వ్యూ లేకుండానే విద్యార్థికి రూ.2.5 కోట్ల జాబ్..

ప్రస్తుత ఐటీ రంగంలో ఉద్యోగాల కోత, ఆర్థిక మందగమనం నడుస్తున్న వేళ ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి సరికొత్త రికార్డు సృష్టించాడు. 21 ఏళ్ల విద్యార్థి ఏకంగా రూ.2.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో అంతర్జాతీయ ఆఫర్‌ను దక్కించుకున్నాడు. ఇన్‌స్టిట్యూట్ చరిత్రలోనే 2008లో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు నమోదైన అత్యధిక ప్లేస్‌మెంట్ ప్యాకేజీ ఇదే కావడం విశేషం. ఐఐటీ హైదరాబాద్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ ఈ అరుదైన ఘనత సాధించాడు. హైదరాబాద్‌లోనే…

Read More
TV9 ‘వాట్ ఇండియా థింక్స్‌ టుడే’ సమ్మిట్‌లో ప్రధాని మోదీ స్పీచ్ హైలెట్స్..

TV9 ‘వాట్ ఇండియా థింక్స్‌ టుడే’ సమ్మిట్‌లో ప్రధాని మోదీ స్పీచ్ హైలెట్స్..

ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో భారత్‌ ప్రస్తావన అన్నది సమంజసమని ప్రధాని మోదీ అన్నారు. 2014 నాటి పరిస్థితులను అధిగమించి భారత్‌ నేడు ఒక ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తోందని ప్రధాని వివరించారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటోందని అన్నారు. కరోనా తర్వాత సవాళ్లు పెరుగుతూనే ఉన్నాయని ప్రధాని తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల ఐకమత్యంతో అన్ని సవాళ్లను భారత్‌ అధగిమిస్తూనే ఉందని అన్నారు. భారత్‌ శక్తిసామర్థ్యాల చూసి ప్రపంచ దేశాలు విస్తుపోతున్నాయని ప్రధాని తెలిపారు….

Read More
TV9 ‘వాట్ ఇండియా థింక్స్‌ టుడే’ సమ్మిట్‌లో ప్రధాని మోదీ స్పీచ్ హైలెట్స్..

Andhra Pradesh: ప్రతీ ఇంటికి మంచినీటి కనెక్షన్.. ఏపీ ప్రజలకు ప్రభుత్వం సూపర్ న్యూస్..

ఏపీలో మంచినీటి సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతీ ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ అందించాలనే లక్ష్యం పెట్టుకుంది. హర్ ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా జల జీవన్ మిషన్ 2.0 అమలుపై దృష్టి పెట్టింది. ఈ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమం అమలుపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై కేంద్ర, రాష్ట్ర…

Read More
Cinema : 63 ఏళ్ల హీరోయిన్.. 9 కోట్ల బడ్జెట్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Cinema : 63 ఏళ్ల హీరోయిన్.. 9 కోట్ల బడ్జెట్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

సాధారణంగా, బాక్సాఫీస్ విజయం విషయంలో మహిళా ప్రాధాన్య చిత్రాలు అంతగా ముందుండవని చెప్పాలి. అయితే, విదేశాలలో, ఇతర చోట్ల ఈ ధోరణిని సరిదిద్దుతున్న వారు ఉన్నారు. అయితే, భారతీయ సినిమాలో కూడా అలాంటి మార్పు మొదలైంది. ఇందులో కథానాయిక వయసు 63 సంవత్సరాలు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 80 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ? సినిమా ఏంటీ.. ? కథేంటీ ? అనే విషయాలు తెలుసుకుందామా. మధురైలో స్థిరపడిన…

Read More
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం.. 12 రాశుల వారికి ఇలా..

మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం.. 12 రాశుల వారికి ఇలా..

దిన ఫలాలు (మే 21, 2026): మేష రాశి వారు ఈ రోజు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తి కరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. మిథున రాశి వారు వ్యాపారాల పనులతో బాగా బిజీ అయిపోతారు. గురు బలం వల్ల ఆర్థికంగా మరింత బాగా అదృష్టవంతులవుతారు. మేష రాశి మొదలు మీన రాశి…

Read More