త్వరలోనే మన దేశపు మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా AI వచ్చేస్తోంది!
వైబ్రంట్ గుజరాత్ 2026 వేదిక నుండి మాట్లాడుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ భారతదేశ డిజిటల్ భవిష్యత్తు గురించి ఒక ప్రధాన సూచన ఇచ్చారు. జియో త్వరలో పూర్తిగా భారతదేశంలో అభివృద్ధి చేసిన, ప్రజలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ (AI) వేదికను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కొత్త ప్లాట్ఫామ్ ప్రజలే ముందు అనే విధానంపై ఆధారపడి ఉంటుంది, అంటే AI టెక్నాలజీని ప్రజల రోజువారీ అవసరాలలో నేరుగా ఉపయోగిస్తారు….
