తాజావార్తలు
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి ఊరట.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి ఊరట.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 20, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. మీ పనితీరు, మీ సమర్థతతో అధికారులకు సంతృప్తి చెందుతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు…

Read More
Team India: ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. టీ20 ప్రపంచకప్ నుంచి తోపు ప్లేయర్ ఔట్..?

Team India: ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. టీ20 ప్రపంచకప్ నుంచి తోపు ప్లేయర్ ఔట్..?

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న క్రికెట్ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఈ సన్నాహాల మధ్య, టీమిండియా ఆటగాళ్ళలో ఒకరు టోర్నమెంట్ నుంచి తప్పుకునే అవకాశం ఉందని వార్తలు వెలువడ్డాయి. భారత ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ టీ20 ప్రపంచ కప్ కు ఎంపికయ్యాడు. కానీ, న్యూజిలాండ్ తో…

Read More
Video: లగ్జరీ విమానాన్ని తలదన్నేలా వందే భారత్‌ స్లీపర్‌ ఇంటీరియర్‌! పరిశీలించిన కేంద్ర మంత్రి ఏమన్నారంటే?

Video: లగ్జరీ విమానాన్ని తలదన్నేలా వందే భారత్‌ స్లీపర్‌ ఇంటీరియర్‌! పరిశీలించిన కేంద్ర మంత్రి ఏమన్నారంటే?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌ పట్టాలెక్కింది. భారతీయ రైల్వేల్లో కొత్త యుగానికి నాంది పలుకుతూ ఈ సూపర్‌ ట్రైన్‌ పరుగులు పెట్టనుంది. ఈ ప్రత్యేక రైలును తాజాగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రైల్వే స్టేషన్‌లో పరిశీలించారు. ఇంజన్‌తో పాటు ఇంటీరియర్‌ను ప్రత్యేకంగా సందర్శించారు. Middle & low-income families की next-generation सवारी… 🚆Vande Bharat Sleeper pic.twitter.com/kTDXxW2k85 — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 3, 2026 మంత్రి ట్రైన్‌ను…

Read More
ఎండాకాలంలో ఏ పిండి రొట్టె తినడం ఆరోగ్యానికి మంచిది..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..

ఎండాకాలంలో ఏ పిండి రొట్టె తినడం ఆరోగ్యానికి మంచిది..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..

మార్చిలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పెరుగుతున్న వేడి దృష్ట్యా, ప్రజలు తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మాస్టర్ చెఫ్ పంకజ్ భదౌరియా, వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఎలాంటి రొట్టెలు, ఆహారం తీసుకోవాలో తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఏ సీజన్‌లో ఏ రొట్టె తినాలి: సాధారణంగా అందరూ ఏడాది పొడవునా గోధుమ రొట్టెనే తింటారు. కానీ వాతావరణాన్ని బట్టి ధాన్యాలను మార్చడం వల్ల ఆరోగ్యం…

Read More
వయసు తేడా పెళ్లి చర్చనీయాంశం..70 ఏళ్ల వరుడి హనీమూన్ ప్లాన్ వైరల్!

వయసు తేడా పెళ్లి చర్చనీయాంశం..70 ఏళ్ల వరుడి హనీమూన్ ప్లాన్ వైరల్!

ఇటీవల జరిగిన ఒక వివాహం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే.. ఈ పెళ్లిలో వరుడి వయస్సు దాదాపు 70 సంవత్సరాలు, వధువు వయస్సు కేవం 22 సంవత్సరాలు. 70 ఏళ్ల హకీమ్ బాబర్ తనకంటే చాలా చిన్న వయసున్న మహిళను వివాహం చేసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. అయితే, ఈ జంట తమ వివాహాన్ని బహిరంగంగా సమర్థించుకున్నారు. విమర్శకులకు ప్రతిస్పందించారు. ఇంతపెద్ద వయస్సు వ్యత్యాసం నెట్టింట తీవ్ర చర్చకు…

Read More
Cancer: క్యాన్సర్ వస్తే కనిపించే లక్షణాలు ఇవే..

Cancer: క్యాన్సర్ వస్తే కనిపించే లక్షణాలు ఇవే..

క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా విజయవంతమైన చికిత్సకు అవకాశాలు పెరుగుతాయి. చాలా మంది సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేసే కొన్ని లక్షణాలు వాస్తవానికి క్యాన్సర్ తొలి సంకేతాలు కావచ్చు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వెల్లడించిన ప్రకారం, ప్రజలు తరచుగా పట్టించుకోని 10 రకాల క్యాన్సర్ లక్షణాలను వివరంగా తెలుసుకుందాం. ఈ సంకేతాలపై అవగాహన కలిగి ఉండటం, సకాలంలో వైద్య సలహా తీసుకోవడం ప్రాణాలను కాపాడుతుంది. 1. అకస్మాత్తుగా బరువు తగ్గడం: క్యాన్సర్ సోకిన వారిలో…

Read More
చనిపోయిన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం కోసం.. కోడలిని చంపిన అత్త!

చనిపోయిన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం కోసం.. కోడలిని చంపిన అత్త!

Woman Killed Daughter In Law In MaharashtraImage Credit source: AI generated Image థానే, జనవరి 4: మరణించిన కొడుకు గ్రాట్యుటీ డబ్బు, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఓ తల్లి దారుణానికి పాల్పడింది. మరో వ్యక్తితో కలిసి కోడలిని హత్య చేసింది. అనంతరం కోడలి మృతదేహాన్ని ఒకచోట పడేసి.. ఏం తెలియనట్లు కోడలు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అసలు గుట్టు రట్టు చేయడంతో అత్తతో పాటు ఆమెకు…

Read More
ఎండాకాలంలో ఏ పిండి రొట్టె తినడం ఆరోగ్యానికి మంచిది..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..

Hyderabad: దొంగ ఇంట్లో సోదాలు చేస్తుండగా చెత్త కుప్పలో కనిపించినవి చూసి కళ్లు జిగేల్..

హైదరాబాద్‌లో చోరీ కేసులో దొంగ తెలివిగా వేసిన ప్లాన్ చివరికి పోలీసుల ముందు బట్టబయలైంది. జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో దొంగ దొంగిలించిన సొత్తును చెత్తలో దాచిపెట్టి తప్పించుకోవాలని చూసినా.. పోలీసుల దర్యాప్తు ముందు అతని యత్నం ఫలించలేదు. బిహార్‌కు చెందిన గ్యాంగ్ సభ్యుడు ఆనంద్ ముఖియా అనే వ్యక్తిని జూబ్లీహిల్స్ క్రైమ్ టీం ఇటీవల అరెస్ట్ చేసింది. పదిరోజుల పాటు పోలీసులు అతడిని ప్రశ్నించినా మొదట్లో తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. ఎలాంటి సమాచారం…

Read More
ఎండాకాలంలో ఏ పిండి రొట్టె తినడం ఆరోగ్యానికి మంచిది..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..

Allu Arjun: వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్.. భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్.. వీడియో ఇదిగో

అల్లు అర్జున్ సోదరుడు, హీరో అల్లు శిరీష్- నయనిక రెడ్డిల పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది. శుక్రవారం (మార్చి 05)న హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు శిరీష్ గ్రాండ్ వెడ్డింగ్ లో సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. కాగా అల్లు అర్జున్ పెళ్లి…

Read More
ఎండాకాలంలో ఏ పిండి రొట్టె తినడం ఆరోగ్యానికి మంచిది..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..

Rajasekhar: ఆ సినిమాను బాలకృష్ణతో కలిసి చేద్దామనుకున్నా.. కానీ.!

నటుడు రాజశేఖర్ తన కెరీర్‌, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు అంశాలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “గరుడ వేగ” సినిమా నిర్మాణం ఆలస్యమైందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ చిత్రం 93 రోజుల షూటింగ్‌లోనే పూర్తయిందని, తాను ఎప్పుడూ సమయపాలన పాటించానని పేర్కొన్నారు. దర్శకులు కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య, పి. సత్తిరెడ్డి లాంటి వారికి తన నిబద్ధత తెలుసన్నారు. భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, రూ. 30…

Read More