తాజావార్తలు
Telangana Government: సంక్రాంతి వేళ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. బ్యంకు ఖాతాల్లోకి డబ్బులు రిలీజ్.. అందరూ చెక్ చేస్కోండి..

Telangana Government: సంక్రాంతి వేళ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. బ్యంకు ఖాతాల్లోకి డబ్బులు రిలీజ్.. అందరూ చెక్ చేస్కోండి..

సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు తీపికబురు అందించింది. రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసింది. రైతులు పండించే సన్న బియ్యం వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందిస్తామంటూ రైతులకు గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ హామీని మేనిఫెస్టోలో కూడా పొందుపర్చింది. అందుకు అనుగుణంగా అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని అమలు చేస్తోంది. గత ఏడాది కూడా సన్నబియ్యం పండించిన రైతులకు…

Read More
OTT Movie: మన మధ్యన ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా? తెలంగాణలో జరిగిన రియల్ స్టోరీ.. ఇప్పుడు OTT టాప్ ట్రెండింగ్‌లో..

OTT Movie: మన మధ్యన ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా? తెలంగాణలో జరిగిన రియల్ స్టోరీ.. ఇప్పుడు OTT టాప్ ట్రెండింగ్‌లో..

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వీటికి ఆడియెన్స్ నుంచి కూడా మంచి స్పందన వస్తుంటుంది. ముఖ్యంగా ఓటీటీలో ఈ రియల్ స్టోరీలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీనే. తెలంగాణ అమ్మాయిల రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో ఈ క్రైమ్ సిరీస్ ను తెరకెక్కించారు. గత 10-15 ఏళ్లుగా తెలంగాణ…

Read More
లేఆఫ్‌లో జాబ్‌ పోయినా? మీరు రిజైన్‌ చేసినా.. మీ పీఎఫ్‌ డబ్బుకు వడ్డీ వస్తుందా? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

లేఆఫ్‌లో జాబ్‌ పోయినా? మీరు రిజైన్‌ చేసినా.. మీ పీఎఫ్‌ డబ్బుకు వడ్డీ వస్తుందా? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఉద్యోగ అనిశ్చితి కొత్తేమీ కాదు. ఆర్థిక మాంద్యం, లే ఆఫ్‌లు లేదా మెరుగైన కెరీర్ అవకాశాల కోసం అన్వేషణ, ఉద్యోగాలు మార్చడం లేదా వారిని కోల్పోవడం అనేది ఒక సాధారణ విషయంగా మారింది. ఒక ఉద్యోగి నిరుద్యోగిగా మారినప్పుడు లేదా సుదీర్ఘ విరామం తీసుకున్నప్పుడు, వారి అతిపెద్ద ఆందోళన ఏంటంటే.. ఈ పొదుపులో అతి ముఖ్యమైన భాగం వారి ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ వస్తుందా? ఆగిపోతుందా అని ఆలోచిస్తారు. సాధారణంగా జాబ్‌…

Read More
456 సంచుల్లో దొరికిన మృతదేహాలు.. అసలు కథ ఏంటంటే ??

456 సంచుల్లో దొరికిన మృతదేహాలు.. అసలు కథ ఏంటంటే ??

ఆరు నెలల్లో మెక్సికోలోని ఆ స్టేడియంలో ఫిఫా వరల్డ్‌ కప్‌ జరగనుంది. ప్రపంచం చూపు మొత్తం అటు వైపే ఉండబోతోంది. వేలాది మందితో అక్కడ కోలాహలం కనిపించనుంది. వీవీఐపీల రాక కోసం భారీ భద్రత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ లోపు సంచుల్లో మృతదేహాలు బయటపడటం కలవరపాటుకు గురి చేస్తోంది. స్టేడియం నిర్మాణ పనులు చేస్తుండగా శవాల సంచులు బయటపడుతున్నాయి. ఈ విషయం బయటకు రావడంతో భద్రతా ఆందోళనలు పెరుగుతున్నాయి. మొత్తం 456 మృతదేహాల అవశేషాలను అదీ సంచుల్లోనే…

Read More
Naa Anveshana : ప్రపంచ యాత్రను ఆపేస్తున్నా.. నన్ను నాశనం చేయడానికి బ్యాచ్‌లు రెడీ అయ్యాయి.. నా అన్వేషణ సంచలన నిర్ణయం..

Naa Anveshana : ప్రపంచ యాత్రను ఆపేస్తున్నా.. నన్ను నాశనం చేయడానికి బ్యాచ్‌లు రెడీ అయ్యాయి.. నా అన్వేషణ సంచలన నిర్ణయం..

యూట్యూబర్.. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి అతడు సుపరిచితమే. ఇటీవల కొన్ని రోజులుగా వివాదంలో చిక్కుకున్న అతడు.. ఇప్పుడు తన ప్రపంచ యాత్రను ఆపేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు యూట్యూబ్ వీడియోస్ ద్వారా సంపాదించింది చాలు.. కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నానని ప్రకటించారు. అంతేకాదు.. తన దగ్గర ఉన్న 8 కోట్లను ఖర్చు పెట్టుకుంటానని. అలాగే ప్రజా సమస్యలపై పోరాడుతానంటూ ఓ వీడియో విడుదల…

Read More
కలియుగ వైకుంఠంలో ఆకలి అనే పదానికి చోటు లేదు.. రోజూ ఎంత మందికి అన్నప్రసాదం అందిస్తారో తెలుసా..?

కలియుగ వైకుంఠంలో ఆకలి అనే పదానికి చోటు లేదు.. రోజూ ఎంత మందికి అన్నప్రసాదం అందిస్తారో తెలుసా..?

అది కలియుగ వైకుంఠం.. శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన క్షేత్రం.. అన్నపూర్ణ నిలయంగా శ్రీవారి క్షేత్రం ఆకలికి చోటే లేని పవిత్ర స్థలంగా మారింది. రోజుకు 3 లక్షల మంది భక్తులకు టీటీడీ తృప్తికర భోజనం అందిస్తోంది. వేంకటాద్రి సమః స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి అన్న దైవ స్తోత్రానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నెలువైన తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల ఆకలి…

Read More
మీకు తెలుసా..? ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..

మీకు తెలుసా..? ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..

మన ఇళ్లలో రిఫ్రిజిరేటర్లు ఒక ముఖ్యమైన అవసరంగా మారాయి. ఏది నిల్వ ఉంచాలన్నా.. ఫ్రిజ్ ఉండాల్సిందే.. ఇది లేకుండా ఏ పని చేయలేము అన్నట్లుగా పరిస్థితి మారింది. చాలా మందికి రిఫ్రిజిరేటర్‌లో తమకు కావలసినవన్నీ ఉంచే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా మిగిలన అన్నం, కూరలు, ఊరగాయలు.. కూరగాయలు.. ఉంచుతారు.. ఆ తర్వాత తీసుకుని తింటుంటారు.. అయితే.. వైద్యులు రిఫ్రిజిరేటర్‌లో వస్తువులను నిల్వ చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయని.. వాటిని గమనించకపోతే.. ఇబ్బందుల్లో పడతారని హెచ్చరిస్తున్నారు. దీనిద్వారా.. కొన్ని…

Read More
Sonu Sood: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్.. గోశాలకు భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?

Sonu Sood: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్.. గోశాలకు భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?

ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. తాజాగా గుజరాత్‌లోని వారాహి గోశాలను సందర్శించిన ఆయన అక్కడి ప్రజలు గోవులను సంరక్షిస్తున్న విధానం చూసి మురిసిపోయారు. మూగజీవాల పట్ల ప్రజలు చూపిస్తోన్న ప్రేమాభిమానాలను చూసి సంతోషం వ్యక్తం చేశాడు. ఇదే సందర్భంగా గోశాలలోని మూగజీవాల సంరక్షణ కోసం రూ.11 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ‘కేవలం కొద్ది ఆవులతో మొదలైన ఈ గోశాలలో ఇప్పుడు వాటి సంఖ్య 7000లకు చేరింది. ఇది…

Read More
Andhra: కోరుకున్న అమ్మాయి ఒంటరిగా రమ్మంది.. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది.. అతడు వెళ్లగా..

Andhra: కోరుకున్న అమ్మాయి ఒంటరిగా రమ్మంది.. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది.. అతడు వెళ్లగా..

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం ఓ యువకుడి హత్యకు దారి తీసింది. ఇన్‌స్టా ద్వారా పరిచయం అయిన యువకుడు యువతిని మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేయడంతో.. వేధింపులు భరించలేని యువతి స్నేహితులతో కలసి యువకుడిని చంపి కాల్వలో పడేసిన ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. హత్యకు పాల్పడిన యువతి స్నేహితుడైన మణికంఠ అనే యువకుడిని అరెస్టు చేయగా.. మైనర్లు అయిన యువతి, మరో ఇద్దరి జువైనల్ హొంకు తరలించారు. ముద్దాయిల నుంచి నేరానికి ఉపయోగించిన ఆటో,…

Read More
ప్రాణాలు తీస్తున్న చైనా దారం.. మనుషులే కాదు.. పక్షులు కూడా విలవిల..

ప్రాణాలు తీస్తున్న చైనా దారం.. మనుషులే కాదు.. పక్షులు కూడా విలవిల..

చైనా మాంజా మరోసారి ప్రాణాంతకంగా మారుతోంది. నిషేధిత చైనా మాంజా కారణంగా రోజురోజుకూ ప్రమాదాలు పెరుగుతుండటంతో పాటు మూగజీవాలు, పక్షులు భారీగా బలవుతున్నాయి. ఇటీవల పాతబస్తీ ప్రాంతాల్లో చైనా మాంజాకు చిక్కి పదుల సంఖ్యలో పావురాలు మృత్యువాత పడటం కలచివేసే అంశంగా మారింది. గాలిలో కనిపించని విధంగా ఉండే ఈ పదునైన మాంజా పక్షుల రెక్కలు, మెడలను కోసేస్తుండటంతో అవి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇదే మాంజా వాహనదారులకు కూడా ముప్పుగా మారుతోంది. ద్విచక్ర వాహనదారులు,…

Read More