తొలి జర్నీకి సిద్ధమైన వందే భారత్ స్లీపర్ రైలు! ఎన్ని టిక్కెట్లు బుక్ అయ్యాయో తెలుసా? షాకింగ్ నంబర్స్..
కామాఖ్య టు హౌరా మధ్య నడిచే వందే భారత్ స్లీపర్ రైలు (27576) మొదటి కమర్షియల్ జర్నీకి రెడీ అయింది. జనవరి 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇండియన్ రైల్వేస్కే తలమానికంగా నిలవనున్న ఈ రైలు వేగం, ఆధునిక సౌకర్యాలకు అడ్రస్గా మారనుంది. అయితే మరి తొలి జర్నీకి సిద్ధమైన ఈ వందే భారత్ స్లీపర్ రైలుకు ఎన్ని టిక్కెట్లు బుక్ అయ్యాయో అని చాలా మంది…
