తాజావార్తలు
Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..

Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విశ్వంభర, మన శంకరవరప్రసాద్ గారు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిన తార.. చిరుతో మాత్రం ఒక్క సినిమా చేయలేదు. తన కెరీర్ లో చిరుతో నటించే అవకాశాన్ని కోల్పోవడం తన జీవితంలో కోల్పోయిన పెద్ద ఛాన్స్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆమె మరెవరో కాదు.. సీనియర్ హీరోయిన్ ఆమని. 90వ దశకంలో టాలీవుడ్‌లో…

Read More
New Year Tragedy: న్యూ ఇయర్‌ వేళ ఘోర అగ్నిప్రమాదం.. దగ్ధమైన 150 ఏళ్ల నాటి చర్చి!

New Year Tragedy: న్యూ ఇయర్‌ వేళ ఘోర అగ్నిప్రమాదం.. దగ్ధమైన 150 ఏళ్ల నాటి చర్చి!

ప్రపంచం మొత్తం న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిపోయిన వేళ నెదర్లాండ్స్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. దేశంలోని సెంట్రల్ అమ్‌స్టర్‌డామ్‌లో ఉన్న చారిత్రక వాండల్కర్క్ చర్చిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొత్త సంవత్సరం వేడుకల జరుపుకుంటుండగా 1880లో నిర్మితమైన క్యాథలిక్ చర్చిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు భారీగా వ్యాపించడంతో అక్కడున్న 50 మీటర్ల ఎత్తైన చర్చి టవర్ కుప్పకూలింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది వెంటలనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే మంటలన…

Read More
Vande Bharat: వందే భారత్ స్లీపర్ రైళ్లను చూశారా..? అబ్బుపరిచే ఫీచర్లు.. మంత్ర ముగ్దులయ్యేలా సౌకర్యాలు

Vande Bharat: వందే భారత్ స్లీపర్ రైళ్లను చూశారా..? అబ్బుపరిచే ఫీచర్లు.. మంత్ర ముగ్దులయ్యేలా సౌకర్యాలు

రైలు ప్రయాణికులు త్వరలో మరో కొత్త అనుభూతిని పొందనున్నారు. జనవరిలో వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు తీయనుంది. ఈ నెలలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. పశ్చిమబెంగాల్‌లోని హౌవ్‌డా నుంచి అస్సాంలోని గువాహటి మధ్య తొలి రైలును ఈ నెలలోనే అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా గురువారం మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ రైలు ఛార్జీల వివరాలను కూడా ప్రకటించనున్నారు. విడతల వారీగా…

Read More
Viral Video: ట్రైన్‌ ఎక్కి హైటెన్షన్ వైర్లు పట్టుకునే ప్రయత్నం.. చివరకు ఏం జరిగిందంటే?

Viral Video: ట్రైన్‌ ఎక్కి హైటెన్షన్ వైర్లు పట్టుకునే ప్రయత్నం.. చివరకు ఏం జరిగిందంటే?

గోరఖ్ పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రెండు బోగీల మధ్య కూర్చొని ఓ యువకుడు హల్చల్ చేశాడు. ఏకంగా కిలో మీటర్ల మేర ఆ ట్రైన్‌లో ఆ బోగీల మధ్య నే పడుకొని ప్రయాణం చేశాడు. తీరా రైల్వే స్టేషనుకు రాగానే కొందరు ప్రయాణికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ట్రైన్‌ను ఆపేశారు. ట్రైన్ ఆగడమే ఆలస్యం ఆ యువకుడు ట్రైన్ పైకి ఎక్కి మరింత హల్చల్ చేశాడు. హై టెన్షన్ వైర్లను పట్టుకునేందుకు…

Read More
తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. రాబోయే రెండుమూడు రోజుల్లో

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. రాబోయే రెండుమూడు రోజుల్లో

తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. ఉదయం పూట రహదారులపై విజిబిలిటీ తగ్గిపోతోంది. ఇక తెలంగాణను చలి పులి వణికిస్తోంది. హైదరాబాద్ నగరాన్ని పొగ మంచు కమ్మేసింది.. దట్టమైన పొగ మంచు కారణంగా రోడ్లమీద విజిబిలిటీ తగ్గిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న రెండుమూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ…

Read More
Telangana: దేశంలో అత్యంత ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉన్న రాష్ట్రం తెలంగాణే

Telangana: దేశంలో అత్యంత ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉన్న రాష్ట్రం తెలంగాణే

ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం.. పరిశ్రమల కోసం సిద్ధంగా ఉన్న భూమి విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. తెలంగాణలో 30 వేల 749 హెక్టార్ల భూమి, అంటే 76 వేల ఎకరాల భూమి తక్షణమే పరిశ్రమలకు కేటాయించడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో ఉన్న 157 పారిశ్రామిక పార్కుల్లో ఈ భూమి “రెడీ”గా ఉంది. ఆ తర్వాత మహారాష్ట్రలో 19 వేల 658 హెక్టార్లు.. తమిళనాడులో 16 వేల 291 హెక్టార్లు.. గుజరాత్‌లో 12…

Read More
Telangana: తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం.. మారనున్న రూల్స్

Telangana: తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం.. మారనున్న రూల్స్

కొత్త సంవత్సరం వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సెక్రటేరియట్‌లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి అనూహ్య నిర్ణయం ఒకటి అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరికీ కొత్త ఐడీ కార్డులను ప్రవేశపెట్టింది. ఈ నూతన ఐడీ కార్డులపై క్యూఆర్ కోడ్‌తో పాటు మైక్రో చిప్, ఎంప్లాయి నెంబర్, పేరు, ఫొటో వంటి వివరాలు ఉంటాయి. అలాగే సచివాలయం, తెలంగాణ తల్లి విగ్రహం ఫొటో వంటిని ముద్రించి ఈ ఐడీ కార్డులను తయారుచేసింది….

Read More
Nayanthara : వామ్మో.. పెద్ద ప్లానింగే.. నయన్ మాటలకు అనిల్ రావిపూడి షాక్.. ఇదెక్కడి ప్రమోషన్స్ సామీ..

Nayanthara : వామ్మో.. పెద్ద ప్లానింగే.. నయన్ మాటలకు అనిల్ రావిపూడి షాక్.. ఇదెక్కడి ప్రమోషన్స్ సామీ..

సంక్రాంతికి తెలుగులో సినిమాల జాతర సాగనుంది. ఈ ఏడాది పండక్కి విడుదల కానున్న చిత్రాల్లో మన శంకరవరప్రసాద్ గారు ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలోచిరు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుంది. నిజానికి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్టింగ్ నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఎప్పటిలాగే సరికొత్తగా,…

Read More
కెనడాలోని వాంకోవర్ లో ఎయిర్ ఇండియా పైలట్ నిర్బంధం

కెనడాలోని వాంకోవర్ లో ఎయిర్ ఇండియా పైలట్ నిర్బంధం

కెనడాలోని వాంకోవర్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌ఇండియా పైలట్ నిర్బంధానికి గురయ్యారు. డిసెంబర్ 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం ఎక్కేందుకు సిద్ధమవుతున్న పైలట్ దగ్గర ఆల్కహాల్ వాసన రావడంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాథమిక విచారణలో, సదరు పైలట్ ఎయిర్‌పోర్ట్‌లోని డ్యూటీ ఫ్రీ స్టోర్‌లో మద్యం కొనుగోలు చేసి సేవించినట్లు గుర్తించారు. అనంతరం, బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా, అందులో పైలట్ విఫలమయ్యారు. విధి నిర్వహణకు శారీరకంగా అనర్హుడని నిర్ధారించిన వాంకోవర్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది,…

Read More
449 ప్లాన్: జియో కంటే ఎయిర్‌టెల్ బెటర్.. ఎందుకో తెలుసా?

449 ప్లాన్: జియో కంటే ఎయిర్‌టెల్ బెటర్.. ఎందుకో తెలుసా?

స్మార్ట్ ఫోన్‌లలో డేటా రీఛార్జ్ చేసే సమయంలో ఆయా టెలిఫోన్ సంస్థలు అందిస్తున్న ప్లాన్లను ఒకసారి గమనిస్తే మంచిది. కొన్ని సందర్భాల్లో ఒకే రేటు ఉన్నప్పటికీ ఒక సంస్థ తక్కువ, మరో సంస్థ ఎక్కువ డేటాను అందిస్తుంటాయి. వీటిని గమనించి ఏ నెట్‌వర్క్ రీఛార్జ్ చేసుకోవాలని నిర్ణయించుకోవాలి. తాజాగా, రూ. 449 రీఛార్జ్ ప్లాన్లను ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో ఈ రెండు సంస్థలు అందిస్తున్నాయి. రేటు ఒకేలా ఉన్నప్పటికీ పొందే ప్రయోజనాలు మాత్రం వేరుగా ఉన్నాయి. ఎయిర్‌టెల్…

Read More