తాజావార్తలు
Vi Special Offer: ఐడియా బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.140 రీఛార్జ్‌తో 28 రోజులు

Vi Special Offer: ఐడియా బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.140 రీఛార్జ్‌తో 28 రోజులు

Vi Special Offer: మీరు ఫీచర్ ఫోన్ వాడుతూ ప్రతి నెలా ఖరీదైన రీఛార్జ్‌లతో ఇబ్బంది పడుతుంటే మీకు శుభవార్త ఉంది. HMD, వోడాఫోన్‌ ఐడియా (Vi) సంయుక్తంగా సూపర్ సేవర్ ఆఫర్ అనే ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టాయి. ఈ ఆఫర్ కింద కొత్త HMD, నోకియా ఫీచర్ ఫోన్‌లను కొనుగోలు చేసే వినియోగదారులు కేవలం రూ.140కి అపరిమిత కాలింగ్, 2GB డేటా, 300 SMSలను పొందుతారు. ఈ ఆఫర్ బడ్జెట్ వినియోగదారులకు గొప్ప ఉపశమనం కలిగించింది….

Read More
‘వందేమాతరం భారతీయుల గుండె చప్పుడు..’ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్!

‘వందేమాతరం భారతీయుల గుండె చప్పుడు..’ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్!

వందేమాతరం గీతం చుట్టూ ఇప్పుడు దేశరాజకీయాలు వేడెక్కాయి. ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రస్థాయిలో మండిపడింది. వందేమాతరాన్ని వ్యతిరేకించేవారు మేధోపరంగా నిజాయితీ లేనివారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ విమర్శించారు. మే 7, 2026న సోషల్ మీడియా ‘X’ వేదికగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన పోస్ట్ వివాదానికి కారణమైంది. వందేమాతరం ఒక దేవతను స్తుతించే స్తోత్రమని, దానిని జాతీయ గీతమైన ‘జన…

Read More
Hyderabad: 12 ఏళ్ల బాలిక మిస్సింగ్.. పోలీసులు గాలింపు జరుపుతుండగా..

Hyderabad: 12 ఏళ్ల బాలిక మిస్సింగ్.. పోలీసులు గాలింపు జరుపుతుండగా..

హైదరాబాద్ నగరంలో ఓ మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. సంతోష్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ బాలిక కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై బాలిక తండ్రి రఫీక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. 12 ఏళ్ల నజియా అనే బాలిక మిస్సింగ్ అయినట్లు నమోదు చేసి, లుక్‌అవుట్ నోటీసు జారీ చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇదే సమయంలో కీలక…

Read More
Legal Advice: పిల్లలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులు వెనక్కి తీసుకోవచ్చా

Legal Advice: పిల్లలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులు వెనక్కి తీసుకోవచ్చా

పిల్లలు తల్లిదండ్రుల ఆస్తి కోసం తరచుగా వివాదాలకు దిగుతుంటారు. అయితే, తల్లిదండ్రుల స్వార్జిత ఆస్తి విషయంలో వారికి పూర్తి హక్కులు ఉంటాయని చాలామందికి తెలియదు. తల్లిదండ్రులు తమ స్వార్జిత ఆస్తిని ఎవరికైనా ఇవ్వవచ్చు. అది పిల్లలకే ఇవ్వాలనే నియమం లేదు. వెంకటేశ్వర స్వామికి, టీటీడీ బోర్డుకు, అనాథలకు లేదా అనాథాశ్రమాలకు కూడా ఇవ్వగలరు. పిల్లలు ఆస్తి కోసం తల్లిదండ్రులను పీడిస్తున్న సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలో, సీనియర్ సిటిజన్ షిప్ ఆక్ట్ (సీనియర్ సిటిజన్స్ సామాజిక సంక్షేమం)…

Read More
రాష్ట్రంలో భూముల విలువల పెంపుకు ప్రభుత్వం కసరత్తు

రాష్ట్రంలో భూముల విలువల పెంపుకు ప్రభుత్వం కసరత్తు

25 శాతం నుంచి 100 శాతం వరకు పెంపు?ప్రాథమిక అంచనాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో 25 శాతం, మరికొన్ని చోట్ల 75 శాతం వరకు పెంపు ఉండొచ్చని సమాచారం. మార్కెట్ విలువతో పోలిస్తే ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలు చాలా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వంద శాతం వరకు కూడా పెంచే అవకాశాలపై చర్చ జరుగుతోంది. హైదరాబాద్ ఓఆర్‌ఆర్ పరిధిలో భూముల ధరలు గత నాలుగేళ్లలో భారీగా పెరిగాయి. కానీ రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువలు మాత్రం తక్కువగానే…

Read More
Aadhaar Card: ఆధార్ కార్డు అప్డేట్ మరింత ఈజీ.. మీ ఊర్లోనే సేవలు.. ఈ తేదీల్లోనే..

Aadhaar Card: ఆధార్ కార్డు అప్డేట్ మరింత ఈజీ.. మీ ఊర్లోనే సేవలు.. ఈ తేదీల్లోనే..

ఆధార్ కార్డుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల ఆధార్ కార్డుల్లో మార్పులు లేదా కొత్త ఆధార్ పొందాలంటే ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం సులభతరం చేసింది. గ్రామాల్లో ఉండే ప్రజలు తమ పిల్లలకు ఆధార్ కార్డు పొందాలన్నా లేదా అప్డేట్ చేసుకోవాలన్నా దగ్గర్లోని పట్టణానికి వెళ్లాల్సి వస్తోంది. అక్కడికి వెళ్లి పిల్లలతో పాటు క్యూలైన్లలో గంటల కొద్ది నిల్చోవాల్సి వస్తుంది. ఈ శ్రమను తగ్గించేందుకు ప్రభుత్వమే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో…

Read More
నూరేళ్ల బంధం.. గంటల్లోనే ముగిసింది.. రోడ్డు ప్రమాదంలో నవవధువు, ఆమె తల్లి మృతి

నూరేళ్ల బంధం.. గంటల్లోనే ముగిసింది.. రోడ్డు ప్రమాదంలో నవవధువు, ఆమె తల్లి మృతి

వివాహ బంధంతో ఒక్కటైన గంటల వ్యవధిలోనే ఆ కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. పెళ్లి వేడుక ముగించుకుని అత్తారింటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధువుతో పాటు ఆమె తల్లి ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన విశాఖపట్నం జిల్లా అగనంపూడి సమీపంలోని శనివాడ వద్ద జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాడచీపురుపల్లికి చెందిన నరసింగరావుకు, అగనంపూడికి చెందిన రామేశ్వరికి బుధవారం (మే 13) రాత్రి 1:58 గంటలకు వైభవంగా వివాహమైంది. వరుడి…

Read More
Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆ రెండు రోజులు SED టోకెన్ల జారీ, VIP దర్శనాలు రద్దు!

Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆ రెండు రోజులు SED టోకెన్ల జారీ, VIP దర్శనాలు రద్దు!

తిరుమల శ్రీవారి దర్శనంపై చంద్రగ్రహణం ఎఫెక్ట్ పడింది. చంద్ర గ్రహణం కారణంగా మార్చి 1, 2 వ తేదీల్లో SSD టోకెన్ల జారీని టిటిడి రద్దు చేసింది. టీటీడీ ఇప్పటికే ప్రకటించిన విధంగా మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా మార్చి 2, 3వ తేదీలలో శ్రీవారి దర్శనాలకు టైం స్లాటెడ్ టోకెన్లు జారీ చేయబడవని ప్రకటించింది. మార్చి 2, 3వ తేదీలకు సంబంధించిన ‌SSD టోకెన్లు ముందురోజు అంటే మార్చి 1, 2వ తేదీల్లో జారీ…

Read More
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం

సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం

హిందూ సంప్రదాయంలో వారంలోని ప్రతి రోజుకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది. శుక్రవారం నాడు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి శుక్రవారం రోజు చేయదగిన ఒక చిన్న పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించేవారు ఈ ప్రక్రియను పాటించవచ్చు. సానుకూల శక్తి మొదట, లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించి పూజ చేయాలి. దీపం పెట్టిన అనంతరం, రెండు ఇరవై రూపాయల…

Read More
మహిళా రిజర్వేషన్ బిల్లుకు నా సోపోర్ట్.. సీఎం మమతా బెనర్జీ సంచలన కామెంట్స్..

మహిళా రిజర్వేషన్ బిల్లుకు నా సోపోర్ట్.. సీఎం మమతా బెనర్జీ సంచలన కామెంట్స్..

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థ ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆమె, బీజేపీ కేవలం అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పని చేస్తోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తన పూర్తి మద్దతును మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ బిల్లు ఇప్పటికే ఆమోదం పొందిందని, దీనిని వెంటనే అమలు చేయవచ్చని ఆమె తెలిపారు. అయితే ఈ బిల్లు అమలులో బీజేపీ రాజకీయ…

Read More