తాజావార్తలు
Pawan & Mahesh: పవన్ కల్యాణ్‌ కోసం రెమ్యునరేషన్‌ తీసుకోకుండా సినిమా చేసిన మహేష్‌బాబు! ఏ సినిమానో తెలుసా?

Pawan & Mahesh: పవన్ కల్యాణ్‌ కోసం రెమ్యునరేషన్‌ తీసుకోకుండా సినిమా చేసిన మహేష్‌బాబు! ఏ సినిమానో తెలుసా?

కానీ, ఒకప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండేది. హీరోల మధ్య హెల్తీ కాంపిటీషన్ ఉండేది. ముఖ్యంగా ఆ ఇద్దరు స్టార్ హీరోలు వెండితెరపై పోటీ పడినా, బయట మాత్రం ప్రాణ స్నేహితులు. ఒకరి సినిమా కోసం మరొకరు ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా సహకరించుకునేంత గొప్ప బంధం వారిది. పవర్ స్టార్ సినిమా కోసం సూపర్ స్టార్ స్వయంగా రంగంలోకి దిగి తన గొంతును అప్పుగా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిన ఆ సినిమా…

Read More
Watch Video: మంటల్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన నాగుపాము..  ఆ తర్వాత సీన్ చూస్తే..

Watch Video: మంటల్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన నాగుపాము.. ఆ తర్వాత సీన్ చూస్తే..

ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పొలంలో ఉన్న గడ్డివాము అంటుకుంది. అది గమనించిన రైతులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.. ఇంతలోనే గడ్డివాము మంటల్లోంచి బుసలు కొడుతూ పెద్ద పెద్ద శబ్దాలతో ఓ భారీ నాగుపాము బయటకు వచ్చింది. ఈ ఘటన కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్గోకే వెళ్తే.. రైతు పశువుల కోసం తన పొలంలో గడ్డివాము పేర్చగా అందులో ఓ నాగు పాము…

Read More
IND Vs NZ: అదిగో పులి వచ్చింది.. కివీస్ సచ్చింది.. 20 ఫోర్లు, 8 సిక్సర్ల విశ్వరూపం.. ఊచకోత మాములుగా లేదుగా

IND Vs NZ: అదిగో పులి వచ్చింది.. కివీస్ సచ్చింది.. 20 ఫోర్లు, 8 సిక్సర్ల విశ్వరూపం.. ఊచకోత మాములుగా లేదుగా

రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఐకానిక్ విజయాన్ని అందుకుంది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే చేరుకొని టీ20 చరిత్రలో 200+ పరుగులను అత్యంత వేగంగా చేధించిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. ఈ విజయంతో సిరీస్‌లో భారత్‌ 2-0తో ఆధిక్యంలో ఉంది. టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టులో రెండు మార్పులు చేశారు టీమ్ మేనేజ్‌మెంట్. అక్షర్ పటేల్ స్థానంలో హర్షిత్ రానా,…

Read More
MS Narayana: జీవితంలో ఎన్నో బాధకరమైన సంఘటనలు..

MS Narayana: జీవితంలో ఎన్నో బాధకరమైన సంఘటనలు..

ఎప్పటికీ వేంటాడే జ్ఞాపకం అది.. ఎంఎస్ నారాయణ.. దివంగత సినీ నటుడు, హాస్యనటుడు ఎం.ఎస్. నారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో చిత్రాలతో తనదైన నటనతో మెప్పించారు. కానీ ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఎంఎస్ నారాయణ మరణం సినీపరిశ్రమకు ఇప్పటికీ తీరని లోటు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎంఎస్ నారాయణ తన జీవితం, సినీప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని భావోద్వేగ సంఘటనలను పంచుకున్నారు. ఆయన అనుభవాలు…

Read More
Liquor Price :పండుగ వేళ మందుబాబులకు షాకింగ్ న్యూస్.. మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. ఎంతంటే..?

Liquor Price :పండుగ వేళ మందుబాబులకు షాకింగ్ న్యూస్.. మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. ఎంతంటే..?

ఏపీలో మందుబాబులకు కిక్కు దిగే వార్త. ప్రభుత్వం మద్యం ధరలను ఒక్కసారిగా భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ వేళ మద్యం ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పండగ సమయంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతాయి. ఈసారి పండక్కి మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదవుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. పండక్కి ఇంటికెళ్లినవారు సరదాగా తమ స్నేహితులతో మద్యం తాగుతూ చిల్ అవుతూ ఉంటారు. ఇక కోళ్ల పందేలు జరిగే ప్రాంతాల్లో మద్యం ఏరులై పాలుతూ…

Read More
ఏళ్ళ తరబడి పురుషులను వేధిస్తోన్న ఆ సమస్యలకు ఎండు చేపలతో గుడ్ బై చెప్పేయండి!

ఏళ్ళ తరబడి పురుషులను వేధిస్తోన్న ఆ సమస్యలకు ఎండు చేపలతో గుడ్ బై చెప్పేయండి!

చేపలను మనలో చాలా మంది తింటారు. ఎందుకంటే, ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు, నాన్ వెజ్ లవర్స్ కి ఇది ఫేవరేట్ డిష్ కూడా. కాకపోతే చేపలు మాత్రమే కాకుండా వీటిలో అనేక కొత్త రకాలు కూడా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దీనిని ఒక ఔషధం లాగా చెబుతారు. ఎందుకంటే, పురుషుల్లో ఎంతో మంది కీళ్ళ నొప్పులతో బాధ పడుతున్నారు. వారికీ ఇది బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. దీనిని మీ…

Read More
Vijay Thalapathy: సింపుల్ అండ్ స్టైలీష్.. కుర్రాళ్లు మనసు పడ్డ విజయ్ దళపతి బ్లూ జాకెట్.. ధరెంతో తెలుసా.. ?

Vijay Thalapathy: సింపుల్ అండ్ స్టైలీష్.. కుర్రాళ్లు మనసు పడ్డ విజయ్ దళపతి బ్లూ జాకెట్.. ధరెంతో తెలుసా.. ?

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ దళపతి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఈ మూవీ విడుదల విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. అయితే ఇటీవల జననాయగన్ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను మలేషియాలో గ్రాండ్ గా నిర్వహించారు. విజయ్ కు మలేషియాలో లభించిన…

Read More
రూ.41863 కోట్ల పెట్టుబడి.. 33 వేల ఉద్యోగులు! 22 కొత్త ప్రాజెక్ట్‌లకు ఆమోదం.. ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా భారత్‌

రూ.41863 కోట్ల పెట్టుబడి.. 33 వేల ఉద్యోగులు! 22 కొత్త ప్రాజెక్ట్‌లకు ఆమోదం.. ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా భారత్‌

భారతదేశ ఎలక్ట్రానిక్స్ రంగం వేగంగా కొత్త శిఖరాలకు చేరుకుంటోంది. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ పథకం (ECMS) కింద కేంద్ర ప్రభుత్వం 22 కొత్త ప్రాజెక్టులను ఆమోదించింది. ఈ ప్రాజెక్టులు దేశానికి సుమారు రూ.41,863 కోట్ల పెట్టుబడులు, 33,791 కొత్త ఉద్యోగాలు సృష్టించనున్నట్లు అంచనా. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ సరఫరా గొలుసులో భారత్‌ స్థానాన్ని బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం ఒక ప్రధాన అడుగుగా చెప్పొకోవచ్చు. ఈ కొత్త ప్రాజెక్టులు భారతదేశంలో ఎలక్ట్రానిక్ భాగాల ఉత్పత్తిని పెంచడం, దిగుమతులపై…

Read More
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్..! అన్ని ఆర్జిత సేవలు, అభిషేకాలు రద్దు..  ఎందుకంటే..?

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్..! అన్ని ఆర్జిత సేవలు, అభిషేకాలు రద్దు.. ఎందుకంటే..?

దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీశైలంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్తి అయినా.. శ్రీమల్లిఖార్జున ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూలైన్లతో పాటు ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీతో స్వామి, అమ్మవార్ల మామూలు అర్జిత, అభిషేకాలు కూడా అధికారులు రద్దు చేశారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భక్తులు పోటెత్తారు క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. మల్లన్నస్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలి వచ్చిన భక్తులతో క్షేత్రమంత జనసంద్రంతో సందడి…

Read More
Balakrishna: బాక్సాఫీస్ వద్ద బాలయ్య ‘తాండవం’.. వరుసగా 6 ప్రాజెక్టులకు ఓకే చెప్పిన నటసింహం!

Balakrishna: బాక్సాఫీస్ వద్ద బాలయ్య ‘తాండవం’.. వరుసగా 6 ప్రాజెక్టులకు ఓకే చెప్పిన నటసింహం!

‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత ఆయన రూటే మారిపోయింది. కేవలం రొడ్డకొట్టుడు మాస్ సినిమాలు మాత్రమే కాకుండా, కంటెంట్ ఉన్న వైవిధ్యమైన కథలకు ఓకే చెబుతూ వరుస హిట్లు అందుకుంటున్నారు. గతేడాది మొదట్లో ‘డాకు మహారాజ్’గా అలరించి, చివర్లో ‘అఖండ 2’తో థియేటర్లలో శివతాండవం చేయించారు. అయితే ఇప్పుడు అసలు సిసలైన వార్త ఏంటంటే.. ఈ నటసింహం ఏకంగా అరడజను మంది అగ్ర దర్శకులను లైన్లో పెట్టారు. ఆ సినిమాలు ఏంటి? ఎవరెవరి దర్శకత్వంలో ఇవి…

Read More