తాజావార్తలు
టెన్త్ ఎగ్జామ్స్ ఉండవ్.. ఇంటర్ పరీక్షలే కనిపించవ్! SSC-ఇంటర్‌ బోర్డుల విలీనంపై కసరత్తు!!

టెన్త్ ఎగ్జామ్స్ ఉండవ్.. ఇంటర్ పరీక్షలే కనిపించవ్! SSC-ఇంటర్‌ బోర్డుల విలీనంపై కసరత్తు!!

ఒక్క స్టూడెంట్ కూడా లేని స్కూళ్లు ఎన్నున్నాయో తెలుసా తెలంగాణలో. 1920. జీరో ఎన్‌రోల్‌మెంట్. కనీసం మూసేయరు, డెవలప్ చేయరు. స్కూల్ పిల్లల ప్రమాణాలను కొలిచే Annual Status of Education Report సర్వేలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల చదువుల స్థాయి అత్యంత దారుణం, ఆందోళనకరం. ప్రైవేట్‌లో మాత్రం గొప్పగా ఏముంది? లక్షన్నర మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటికొస్తున్నారు ఎవ్రీ ఇయర్. అందులో 20 శాతం మందికి జాజ్‌కు తగ్గ స్కిల్సే లేవు. ఇలాంటి సిచ్యుయేషన్‌లో ఈ…

Read More
ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం..  గోల్డెన్ టైమ్ స్టార్ట్..

ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం.. గోల్డెన్ టైమ్ స్టార్ట్..

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఏది జరిగిన దీని ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Read More
EPFO: ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన కేంద్రం.. ప్రాసెస్ సింపుల్

EPFO: ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన కేంద్రం.. ప్రాసెస్ సింపుల్

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలో ఈపీఎఫ్‌వో ​​3.0 ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా యూపీఐ, ఏటీఎం ద్వారా నేరుగా పీఎఫ్ నిధులను విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పించనుంది. ఈ మేరకు కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా త్వరలో ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ గురించి అధికారికంగా ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పీఎఫ్ సంస్థ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇందుకోసం జూన్ 30వ తేదీ వరకు యూఏఎన్ పోర్టల్, ఉమాంగ్ యాప్‌లో సేవలను…

Read More
అదిరే ఫీచర్లు, భారీ బ్యాటరీ లైఫ్‌తో వన్‌ప్లస్‌ నుంచి బడ్స్‌..! ధర, ఫీచర్లు ఇవే

అదిరే ఫీచర్లు, భారీ బ్యాటరీ లైఫ్‌తో వన్‌ప్లస్‌ నుంచి బడ్స్‌..! ధర, ఫీచర్లు ఇవే

జూన్ 30న రాబోయే వన్‌ప్లస్ N6 లాంచ్‌కు ముందే వన్‌ప్లస్ తన నార్డ్ బడ్స్ 4ను మార్కెట్లోకి తెచ్చింది. 12mm టైటానియం కోటెడ్ డైనమిక్ డ్రైవర్లు, 3D స్పేషియల్ ఆడియో, తక్కువ లాటెన్సీ వంటి అధునాతన సాంకేతికతతో ఇవి ఆకట్టుకుంటున్నాయి. జూన్ 29 నుంచి అందుబాటులోకి రానున్న ఈ బడ్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకు ప్రత్యేకం? వన్‌ప్లస్ ఈ బడ్స్‌లో ఆడియో క్వాలిటీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో 12mm టైటానియం కోటెడ్ డైనమిక్ డ్రైవర్లను అమర్చారు,…

Read More
Horoscope Today: కెరీర్‌లో వారు పురోగతి సాధిస్తారు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: కెరీర్‌లో వారు పురోగతి సాధిస్తారు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (February 23, 2026): మేష రాశి వారు ఆర్థికంగా దీర్ఘకాలిక లాభాలు పొందే అవకాశముంది. వృషభ రాశి వారు కెరీర్ పరంగా పెద్ద విజయాలు సాధించే అవకాశం ఉంది. మిథున రాశి వారు ప్రయాణాల వల్ల లాభాలు ఆర్జించే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? 12 రాశులకు సోమవారం (23 ఫిబ్రవరి 2026)నాటి రాశిఫలాలు: మేషం (Aries): మీకు ఆశయాలు,…

Read More
Watch: ఇది భారత్ కాదు బాసూ.. చైనా! మెరిసే బుల్లెట్ రైళ్ల వెనుక ఉన్న అసలు నిజం ఇదేనా?

Watch: ఇది భారత్ కాదు బాసూ.. చైనా! మెరిసే బుల్లెట్ రైళ్ల వెనుక ఉన్న అసలు నిజం ఇదేనా?

మనం తరచుగా చైనా బుల్లెట్ రైళ్లు, తళతళలాడే రైల్వే స్టేషన్లు, మరియు వారి అత్యాధునిక సాంకేతికత గురించి గొప్పగా వింటూ ఉంటాం. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం దీనికి పూర్తిగా భిన్నమైన, నమ్మలేని చిత్రాన్ని ప్రపంచం ముందుకు తెచ్చింది. ఈ వైరల్ క్లిప్ చైనా రైల్వే వ్యవస్థపై ఇంటర్నెట్‌లో సరికొత్త చర్చను రేకెత్తించింది. ఈ వీడియోను సంజన్ కుమార్ అనే భారతీయ యాత్రికుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా `@phirsetravel`లో…

Read More
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 అప్రెంటిస్ పోస్టులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 అప్రెంటిస్ పోస్టులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. APలో 56, తెలంగాణలో 69 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ అర్హతతో FEB 24 వరకు అప్లై చేయండి. వయస్సు 20-28 సంవత్సరాలు. పూర్తి వివరాలు చదవండి.

Read More
Telangana: తెలంగాణలోని ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఇక ప్రతీ పల్లెకు..

Telangana: తెలంగాణలోని ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఇక ప్రతీ పల్లెకు..

తెలంగాణ ప్రజలకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఆర్టీసీ సేవలను మరింత విస్తరించనున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సులను తిప్పనున్నట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రతీ గ్రామానికి ఆర్టీసీ బస్సులను ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామని, ఇంకా తిరగని గ్రామాలు ఉంటే వాటిని గుర్తించి బస్సులను నడుపుతామని తెలిపారు. ప్రజాప్రభుత్వంతో…

Read More
రెక్కల కష్టానికి దక్కిన గౌరవం.. ఆ నలుగురు అక్కాచెల్లెళ్ల వెనుక 25 ఏళ్ల రైతు కూలీ పోరాటం!

రెక్కల కష్టానికి దక్కిన గౌరవం.. ఆ నలుగురు అక్కాచెల్లెళ్ల వెనుక 25 ఏళ్ల రైతు కూలీ పోరాటం!

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ఒక చిన్న గ్రామానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు గొప్ప మైలురాయిని అందుకున్నారు. తమ కఠోర శ్రమ, అంకితభావంతో ఒక గొప్ప ప్రతిభతో ఉన్నత ఉద్యోగాలు సాధించి యావత్ సమాజానికి ఆదర్శంగా నిలిచారు. జీవాచివాడి గ్రామానికి చెందిన హనుమంత్ చౌరే, దైవశాల చౌరే దంపతులు గత 25 ఏళ్లుగా చెరకు కోత కార్మికులుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, వారు తమ కుమార్తెల చదువును ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు….

Read More
Telangana: కల్లు తాగడానికి వచ్చి.. కత్తితో పొడిచి చంపాడు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..

Telangana: కల్లు తాగడానికి వచ్చి.. కత్తితో పొడిచి చంపాడు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ కల్లుగీత కార్మికుడిని కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశాడో వ్యక్తి. కల్లు సేకరించే మండువాలోనే రక్తపు మడుగులో పడి విజయ్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రాణాలు వదిలాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎల్కతుర్తికి చెందిన విజయ్ కళ్యాణ్ కల్లుగీత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే కల్లు సేకరించి మండువా వద్ద ఉన్న సమయంలో.. అఖిల్ అనే వ్యక్తి ఒక్కసారిగా కత్తితో…

Read More