తాజావార్తలు
Telangana: బిగ్ న్యూస్.. ఈ నెలలో తెలంగాణలో మరో ఎన్నికలు..! త్వరలో నోటిఫికేషన్..

Telangana: బిగ్ న్యూస్.. ఈ నెలలో తెలంగాణలో మరో ఎన్నికలు..! త్వరలో నోటిఫికేషన్..

గత ఏడాది చివర్లో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అత్యంత సందడిగా గ్రామాల్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడో స్ధానంలో బీజేపీ నిలిచాయి. కొత్త సర్పంచ్‌లు కూడా అన్ని గ్రామాల్లో ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. దీంతో గ్రామాల్లో పరిపాలన మరింతగా పుంజుకుంది. ఈ పంచాయతీ ఎన్నికలు ముగియడంతో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలైన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ,…

Read More
CM Chandrababu: ఏపీలోని రైతులందరికీ కానుక.. కీలక ప్రకటన చేసిన చంద్రబాబు

CM Chandrababu: ఏపీలోని రైతులందరికీ కానుక.. కీలక ప్రకటన చేసిన చంద్రబాబు

ఏపీలో జనవరి 2 తేదీ నుంచి రైతులకు కొత్త పట్టదారు పాపు పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ నెల 9వ తేదీ వరకు వీటిని రాష్ట్రంలోని రైతులందరికీ అందించనుంది. ఆలోపు పూర్తి చేయాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా వెళ్లాయి. ప్రభుత్వ రాజముద్రతో కూడిన ఈ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులందరికీ ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. జనవరి 2వ తేదీన రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది….

Read More
రాష్ట్రపతి, ప్రధానిని వదలని ఏఐ కేటుగాళ్లు.. నిందితుడి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?

రాష్ట్రపతి, ప్రధానిని వదలని ఏఐ కేటుగాళ్లు.. నిందితుడి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?

సోషల్ మీడియాలో ఏఐ టెక్నాలజీ ఉపయోగించి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న ముఠా గుట్టును బీహార్ ముజఫర్‌పూర్ పోలీసులు రట్టు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్ నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియోలు, ఆడియోలను ఏఐ సాయంతో మార్ఫ్ చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నకిలీ డిజిటల్ కంటెంట్ వెనుక దేశ అత్యున్నత రాజ్యాంగ కార్యాలయాల గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర దాగి ఉంది….

Read More
అమ్మాయిలకు పింక్ కలర్ అంటే ఎందుకు ఇష్టమో తెలుసా..? అసలు విషయం ఇదేనట..

అమ్మాయిలకు పింక్ కలర్ అంటే ఎందుకు ఇష్టమో తెలుసా..? అసలు విషయం ఇదేనట..

సాధారణంగా అమ్మాయిలు గులాబీ రంగును ఎక్కువగా ఇష్టపడతారు. ధరించే దుస్తుల నుండి వారు ఉపయోగించే వస్తువుల వరకు, చిన్న పిల్లల నుంచి యువతులు వరకు ప్రతి ఒక్కరూ గులాబీ రంగును ఎంచుకుంటారు. అందుకే గులాబీ రంగును అమ్మాయిల రంగు అని పిలుస్తారు. అదేవిధంగా అబ్బాలు ఎక్కువగా బ్లూ కలర్ ఇష్టపడుతారు కాబట్టి నీలం రంగును అబ్బాయిల రంగు అని పిలుస్తారు. ఇంతకు అమ్మాయిలూ పింక్, అబ్బాయిలు బ్లూ కలర్‌ను ఎందుకు ఇష్టపడతారు? దీని గురించి మీరెప్పుడైనా అలోచించారా?…

Read More
Telangana: టెట్ ఎగ్జామ్ నిర్వహణకు సర్వం సిద్ధం.. జిల్లాల వారీగా పరీక్షల కేంద్రాల వివరాలు ఇవే!

Telangana: టెట్ ఎగ్జామ్ నిర్వహణకు సర్వం సిద్ధం.. జిల్లాల వారీగా పరీక్షల కేంద్రాల వివరాలు ఇవే!

మొత్తం 18 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 97 కేంద్రాలలో టెట్ పరీక్షలు జరగనున్నాయి. జనవరి 3 నుండి 20 మధ్య మొత్తం 9 రోజుల పాటు, 15 సెషన్లలో అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి టెట్ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1 కు మొత్తం 85,538 మంది అప్లై చేసుకోగా అందులో సర్వీసులో ఉన్న టీచర్లు 27,389 మంది ఉన్నారు. పేపర్-2…

Read More
Noche Buena Beer: ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో తెలుసా?

Noche Buena Beer: ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో తెలుసా?

1924లో, జర్మన్ మాస్టర్ బ్రూవర్ ఒట్టో న్యూమాయర్ అనే యూరోపియన్ క్రిస్మస్ సందర్భంగా తనకు, తన స్నేహితుల కోసమని ఒక ప్రత్యేక బీరును తయారు చేశాడు. తరువాత దానిని తన సహోద్యోగులు, వారి కుటుంబాలతో పంచుకున్నాడు. అయితే దీని ప్రత్యేక రుచి వాళ్లకు ఎంతగానో నచ్చింది. 1938లో, ఒరిజాబా బ్రూవరీ సెలవుల కాలంలో నోచే బ్యూనాను ప్రజలకు ప్రత్యేక పానీయంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే దీనికి క్రిస్మస్-ప్రేరేపిత పేరు వచ్చింది. అప్పటి నుండి ఈ సంప్రదాయం…

Read More
ఈనెల 4న భోగాపురం ఎయిర్ పోర్టుకు తొలి విమానం

ఈనెల 4న భోగాపురం ఎయిర్ పోర్టుకు తొలి విమానం

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం తుది దశకు చేరుకుంది. రన్‌వే, ఏటీసీ సెంటర్లు సహా ప్రధాన పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఈనెల 4న ఢిల్లీ నుంచి తొలి వాలిడేషన్ ఎయిర్ ఇండియా విమానం భోగాపురం రన్‌వేపై ల్యాండ్ కానుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు ఈ విమానంలో రానున్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: పడవ పందేల ట్రయల్ రన్…

Read More
Tobacco Products: రూ.18 సిగరెట్ ఇకపై రూ.72.. ఫిబ్రవరి నుంచి కొత్త ధరలు.. తాగాలంటే పది సార్లు ఆలోచించాల్సిందే బాసూ

Tobacco Products: రూ.18 సిగరెట్ ఇకపై రూ.72.. ఫిబ్రవరి నుంచి కొత్త ధరలు.. తాగాలంటే పది సార్లు ఆలోచించాల్సిందే బాసూ

సిగరెట్లు, బీడీలు తాగే అలవాటు మీకు ఉందా..? అయితే వాటికి మీరు ఖర్చు పెట్టే బడ్జెట్ భారీగా పెరగనుంది. ఎందుకంటే త్వరలో సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా ధరలు భారీగా పెరగనున్నాయి. పొగాకు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పెంచడం, దీనికి సంబంధించి ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లో ఎక్సైజ్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంతో వాటి ధరలు ఆమాంతం పెరగనున్నాయి. ఫిబ్రవరి 1 నంచి కొత్త జీఎస్టీ రేట్లను కేంద్రం అమలు చేయనున్నట్లు నోటిఫికేషన్ కూడా…

Read More
2026లో దండయాత్రే.. కళ్ల ముందు 5 వేల కోట్లు

2026లో దండయాత్రే.. కళ్ల ముందు 5 వేల కోట్లు

2025 తెలుగు ఇండస్ట్రీకి పెద్దగా కలిసిరాలేదు. చిన్న సినిమాలు తప్ప పెద్దోళ్లంతా నిరాశనే మిగిల్చారు. బయ్యర్ల ఆశలన్నీ ఆవిరయ్యాయి. దాంతో వాళ్ల ఆశలన్నీ 2026పైనే ఉన్నాయి. ఎప్పట్లాగే 2026 సంక్రాంతి సినిమాలతోనే మొదలు కానుంది. మరి ఈ ఏడాది రాబోయే భారీ సినిమాలేంటి..? అందులో ఏవి ప్యాన్ ఇండియా.. ఏవి ప్యాన్ వరల్డ్..? ఇవన్నీ ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం.. సంక్రాంతికి మొత్తం 7 సినిమాలు వస్తున్నాయి. జనవరి 9న రాజా సాబ్ భారీ ఎత్తున విడుదల కానుంది….

Read More
భార్య చేసే ఈ పనులతో భర్తకు ఆరోగ్యం, ఐశ్వర్యం! ఈ తప్పులు చేయొద్దు

భార్య చేసే ఈ పనులతో భర్తకు ఆరోగ్యం, ఐశ్వర్యం! ఈ తప్పులు చేయొద్దు

సనాతన ధర్మంలో వివాహ బంధానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వివాహానికి ముందు, తర్వాత స్త్రీలు, పురుషులు చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి. వివాహమైన వారికే కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. వివాహం తర్వాత ఆధ్యాత్మిక, పూజా కార్యక్రమాల్లో స్త్రీల పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. వివాహం తర్వాత స్త్రీని భర్తలో సగభాగంగా పరిగణిస్తారు. ఇక, భర్త చేసే మంచి పనుల ద్వారా వచ్చే పుణ్యంలో సగం భార్యకు చెందుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే,…

Read More