ప్రధాని నరేంద్ర మోదీతో డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్.. భారత్ పై సుంకాలను ఎత్తివేస్తుందా..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని భారత్ లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈ సమాచారాన్ని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ప్రకటించారు. ఇద్దరు మధ్య సాగిన సంభాషణలకు సంబంధించిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ మరిన్ని అప్ డేట్స్ కోసం వేచి ఉండాలని దేశ ప్రజలకు సూచించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకోని సమయంలో ఈ సంభాషణ జరిగింది. రెండు దేశాల…
