తాజావార్తలు
Bitcoin: కుప్పకూలుతున్న బిట్‌కాయిన్‌ ధర! తలలు పట్టుకుంటున్న క్రిప్టో ఇన్వెస్టర్లు.. రానున్న రోజుల్లో..

Bitcoin: కుప్పకూలుతున్న బిట్‌కాయిన్‌ ధర! తలలు పట్టుకుంటున్న క్రిప్టో ఇన్వెస్టర్లు.. రానున్న రోజుల్లో..

బిట్‌కాయిన్ ధర గురువారం 69,000 డాలర్లకి పడిపోయింది. ఈ క్షీణత మరింత తీవ్రమవుతుందని, బిట్‌కాయిన్ 38,000 డాలర్లకి కూడా పడిపోవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. బిట్‌కాయిన్ చుట్టూ ఉన్న సెంటిమెంట్ మరింత ప్రతికూలంగా మారుతోంది. ప్రస్తుత అమ్మకాలు ఎక్కడ ముగుస్తాయో నిపుణులు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో ప్రఖ్యాత అమెరికన్ ఆర్థిక సేవల సంస్థ స్టిఫెల్, బిట్‌కాయిన్ మరింత క్షీణించే అవకాశం ఉందని హెచ్చరించింది. బారీ బి బన్నిస్టర్ నేతృత్వంలోని బృందం క్లయింట్‌లకు ఇచ్చిన నోట్‌లో బిట్‌కాయిన్ ఇప్పటికే…

Read More
Jabardasth Satya Sri: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జబర్దస్త్ సత్యశ్రీ.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో! ఫొటోస్

Jabardasth Satya Sri: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జబర్దస్త్ సత్యశ్రీ.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో! ఫొటోస్

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో లేడీ కమెడియన్ సత్యశ్రీ కూడా ఒకరు. చమ్మక్ చంద్రతో కలిసి ఈమె చేసిన స్కిట్లు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు పలు టీవీషోలు, ఈవెంట్స్ లోనూ సందడి చేస్తోంది సత్యశ్రీ. అలాగే సినిమాల్లోనూ మెరుస్తోందీ అందాల తార. ఆ మధ్యన నితిన్ ఎక్స్ ట్రార్డినరి మ్యాన్ సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో మెరిసిన సత్యశ్రీ లేటెస్ట్ గా వీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు…

Read More
రైల్వే నిబంధనలలో కీలక మార్పు.. మీ బోర్డింగ్ స్టేషన్‌లో రైలు ఎక్కకపోతే, మీ సీటు గోవిందా..?

రైల్వే నిబంధనలలో కీలక మార్పు.. మీ బోర్డింగ్ స్టేషన్‌లో రైలు ఎక్కకపోతే, మీ సీటు గోవిందా..?

భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కీలక మార్పును అమలులోకి రాబోతుంది. ఇది లక్షలాది మంది ప్రయాణికులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. రైలు బోర్డింగ్ నియమాలలో మార్పులు తీసుకువచ్చింది. కొత్త వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత, ఒక ప్రయాణీకుడు వారికే కేటాయించిన బోర్డింగ్ స్టేషన్ నుండి రైలు ఎక్కకపోతే, TTE తదుపరి స్టేషన్ వరకు వారి కోసం వేచి ఉండరు. రైలు బోర్డింగ్ స్టేషన్ దాటి కదిలిన వెంటనే, ప్రయాణీకులు వారి సీటులో కనిపించకపోతే,…

Read More
Kishan Reddy : రాహుల్ గాంధీ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం.. ఏమన్నారంటే?

Kishan Reddy : రాహుల్ గాంధీ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం.. ఏమన్నారంటే?

పార్లమెంట్‌లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రవర్తించిన తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రతి పార్లమెంట్ సమావేశానికి ముందు రాహుల్ గాంధీ అతని అంతర్జాతీయ సహచరులు ఏవో తప్పుడు వార్తలను క్రియేట్ చేసి వారికి అనుకూలమైన పత్రికల్లో వేసి.. తర్వాత వాటిని తమకు సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. ఇలా చేయడం ద్వారా పార్లమెంట్‌ జరగకుండా అడ్డుకుంటారని మండిపడ్డారు. గత కొన్ని పార్లమెంటు సమావేశాలుగా…

Read More
WPL 2026 Final Winner : వడోదరలో ఆర్‌సీబీ విశ్వరూపం..ఢిల్లీకి మళ్లీ మొండిచెయ్యి..మరోసారి కప్పు కొట్టిన మంధాన సేన

WPL 2026 Final Winner : వడోదరలో ఆర్‌సీబీ విశ్వరూపం..ఢిల్లీకి మళ్లీ మొండిచెయ్యి..మరోసారి కప్పు కొట్టిన మంధాన సేన

WPL 2026 Final Winner :వడోదర వేదికగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్ మ్యాచ్ అభిమానులకు అసలైన మజాను అందించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంచలన విజయం సాధించి, వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని మంధాన సేన ఇంకా 3 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి చరిత్ర సృష్టించింది. ఆఖరి నిమిషం వరకు విజయం ఇరుపక్షాల…

Read More
Watch : ఎన్నికల ప్రచారంలో ఆటో నడిపిన మంత్రి.. ఎవరో గుర్తు పట్టారా?

Watch : ఎన్నికల ప్రచారంలో ఆటో నడిపిన మంత్రి.. ఎవరో గుర్తు పట్టారా?

రాష్ట్రంలో పంచాయతీ ఎన్ని పోరు జోరుగా ఉంబోతుంది. ఎన్నిల్లో పై చేయి సాధించేందుకు అలు అధికార, విపక్ష పార్టీలు ఇప్పటికే వ్యూహాలు రచించుకున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాలు కూడా మొదటు పెట్టాయి. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అలాగే పట్టణంలోని ఆరో…

Read More
4 రోజుల కాపురానికి లక్షల్లో భరణం డిమాండ్.. భార్యకు షాక్ ఇచ్చిన హైకోర్టు! ఏమందంటే?

4 రోజుల కాపురానికి లక్షల్లో భరణం డిమాండ్.. భార్యకు షాక్ ఇచ్చిన హైకోర్టు! ఏమందంటే?

భార్యలకు భర్తలు భరణం చెల్లించే అంశంలో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఘటుగా స్పందించింది. ఓ వరకట్న వేధింపుల కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన కారణంగా లేకుండా ఏ భార్య అయితే భర్త నుంచి విడాకులు కోరుతుందో ఆమెకు భరణం తీసుకునే హక్కు లేదని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మహిళ పెళ్లైన నాలుగు రోజులకే తన అత్తింటి వారిపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. భర్తతో పాటు…

Read More
Thanuja: ‘భరించలేకపోతున్నా…’ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తనూజ ఎదురుదాడి

Thanuja: ‘భరించలేకపోతున్నా…’ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తనూజ ఎదురుదాడి

బిగ్ బాస్ రియాల్టీ షోను ఈ మధ్య నెటిజన్లు ఎంటర్‌టైనింగ్‌గా తీసుకోవడం లేదు. దానికి బదులుగా కాస్త సీరియస్‌గా అందులోని హౌస్‌ మేట్స్‌ను ఫాలో అవుతున్నారు. నెట్టింట ఫ్యాన్ వార్‌కు కారణంగా అవుతున్నారు. ఇక రీసెంట్‌ బిగ్ బాస్‌9 ముగిసినప్పటికీ.. ఈ సీజన్ విన్నర్ కళ్యాణ్ ఫ్యాన్స్.. తనూజపై రెచ్చి పోయి నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు. ఆమె ప్రతీ పనిని విమర్శిస్తున్నారు. ట్రోల్ చేస్తున్నారు. దీంతో రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న తనూజ…..

Read More
Varanasi: వారణాసి డ్యూరేషన్‌ రివీల్ చేసిన జక్కన్న.. బాబోయ్ మరీ అన్ని గంటలా !

Varanasi: వారణాసి డ్యూరేషన్‌ రివీల్ చేసిన జక్కన్న.. బాబోయ్ మరీ అన్ని గంటలా !

వారణాసి చిత్రం మరోసారి ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది. సినిమా నిర్మాణ సంస్థ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అప్‌డేట్‌లు విడుదల చేయనప్పటికీ, ప్రాజెక్ట్‌కు సంబంధించిన విశేషాలను ఒక్కొక్కటిగా వెల్లడిస్తూ వస్తోంది. తెలుగు మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ, వారణాసి మూవీ టీం ప్రపంచ స్థాయిలో వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో మహేష్ బాబు సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను రివీల్ చేశారు. ముఖ్యంగా, సినిమా జానర్‌పై ఆయన పూర్తి స్పష్టతనిచ్చారు. కథలో అడ్వెంచర్, యాక్షన్…

Read More
Channa Masala Recipe: చపాతీలోకి అదిరిపోయే కాంబినేషన్! పంజాబీ దాబా స్టైల్ చన్నా మసాలా రెసిపీ..

Channa Masala Recipe: చపాతీలోకి అదిరిపోయే కాంబినేషన్! పంజాబీ దాబా స్టైల్ చన్నా మసాలా రెసిపీ..

చాలా మంది హోటల్ స్టైల్ చన్నా మసాలా ఇంట్లో రావడం లేదని అనుకుంటారు. కానీ, శనగలను ఉడికించేటప్పుడు వాడే బిర్యానీ ఆకు, నల్ల ఏలకుల నుండి.. చివర్లో వాడే కసూరి మేథీ వరకు ప్రతిదీ దీని రుచిని పెంచుతాయి. ముఖ్యంగా ఉడికించిన శనగలను, పెరుగును కలిపి గ్రైండ్ చేయడం వల్ల గ్రేవీకి సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. పంజాబీ స్టైల్‌లో ఉండే ఈ స్పెషల్ చన్నా మసాలా తయారీ విధానం మరియు అందులోని ముఖ్యమైన మసాలా దినుసుల గురించి…

Read More