తాజావార్తలు
సూటిపోటి మాటలతో ఎగతాళి చేసి, దాడికి పాల్పడ్డ తోటి విద్యార్థులు.. 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య!

సూటిపోటి మాటలతో ఎగతాళి చేసి, దాడికి పాల్పడ్డ తోటి విద్యార్థులు.. 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య!

ఉత్తరప్రదేశ్‌లో హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఘాజీపూర్‌లో 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె తెలివైన విద్యార్థిని, చదువుల్లోనూ చురుకుగా ఉండేదని ఉపాధ్యాయులు తెలిపారు. ఆమె కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇతరుల ఇళ్లలో పనిమనిషిగా చేసేది. అయితే పాఠశాలలో ఇద్దరు బాలికలు ఆమెను ఎగతాళి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని తన ప్రాణాలను తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి…

Read More
Andhra Crime: అయ్యో.. ఎంత పనిచేశావమ్మా.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య!

Andhra Crime: అయ్యో.. ఎంత పనిచేశావమ్మా.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య!

ఇద్దరి పిల్లలతో సహా తల్లి కూడా ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పిడిన ఘటన తిరుపతి జిల్లా పూత్తూరులో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే.. పుత్తూరు మండలం పైడిపల్లికి చెందిన శివకుమార్, నేశనూరుకు చెందిన పద్మకు 8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి జరిగింది. పద్మ శివకుమార్ లు పుత్తూరులోని కృష్ణానగర్‌లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీళ్లకు తేజశ్రీ(7), లాస్య(5) ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరు ప్రస్తుతం పుత్తూరులోని ఒక ప్రైవేటు స్కూల్‌లో చదువుతుండగా…

Read More
IND vs USA :  కష్టాల్లోనూ కసిగా పోరాడారు.. వాంఖడేలో బోణీ కొట్టిన టీమిండియా

IND vs USA : కష్టాల్లోనూ కసిగా పోరాడారు.. వాంఖడేలో బోణీ కొట్టిన టీమిండియా

IND vs USA T20 World Cup 2026 : ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. టీ20 వరల్డ్ కప్ 2026 ఆరంభ మ్యాచ్‌లోనే అమెరికాను 29 పరుగుల తేడాతో ఓడించి టోర్నీలో ఘనంగా బోణీ కొట్టింది. టాప్ ఆర్డర్ తడబడినా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరోచిత బ్యాటింగ్‌తో జట్టును గెలుపు తీరానికి చేర్చాడు. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత్…

Read More
Actress : మల్లీశ్వరీ సినిమా నేను చేయకుండా ఉండాల్సింది.. నటి కామెంట్స్..

Actress : మల్లీశ్వరీ సినిమా నేను చేయకుండా ఉండాల్సింది.. నటి కామెంట్స్..

తెలుగు సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న సింగర్ స్మిత, తన కెరీర్ విశేషాలు, స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు, మల్లీశ్వరి చిత్రంలో తన అనుభవం గురించి పంచుకున్నారు. ప్రారంభంలో తెలుగులో పాప్ సింగర్‌లుగా చాలా తక్కువ మంది ఉన్నారని, తన కెరీర్‌కు తల్లిదండ్రులైన తన అమ్మానాన్నల నుండి పూర్తి మద్దతు లభించిందని ఆమె గుర్తుచేసుకున్నారు. సంగీత రంగంలో ఆశా భోంస్లే, మడోనా, బియాన్సే వంటి దిగ్గజాలను తన ఆదర్శంగా పేర్కొన్నారు. ఆశా భోంస్లేను ఎల్లప్పుడూ అభిమానించానని,…

Read More
Krishnavamshi : నేను తీసిన సినిమాల్లో ఆ రెండే చెత్త సినిమాలు.. డైరెక్టర్ కృష్ణవంశీ..

Krishnavamshi : నేను తీసిన సినిమాల్లో ఆ రెండే చెత్త సినిమాలు.. డైరెక్టర్ కృష్ణవంశీ..

దర్శకుడు కృష్ణవంశీ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను, చిత్రాల వెనుక ఉన్న వాస్తవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన 20 చిత్రాలలో కొన్నింటిపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా, మొగుడు చిత్రంపై ఆయన తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. మొదట్లో ఈ సినిమాపై ఎంతో ఓపెన్‌గా, నమ్మకంతో ఉన్నానని, అయితే తర్వాత అది “భగవంతుడా ఎప్పుడు అయిపోతుందా” అనిపించేలా మారిందని అన్నారు. ఈ చిత్రం అనుకున్న విధంగా రాకపోవడానికి “కొంతమంది మనుషులు, వాళ్ళ…

Read More
Jabardasth : ఆ ప్రోగ్రాంలో 3 కోట్లు వచ్చాయా.. ? క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ నటుడు..

Jabardasth : ఆ ప్రోగ్రాంలో 3 కోట్లు వచ్చాయా.. ? క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ నటుడు..

కమెడియన్ సుదర్శన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, కుటుంబం, భవిష్యత్ ప్రణాళికల గురించి వివరంగా మాట్లాడారు. ఈ సంభాషణలో ఆయన నెల్లూరుతో తన అనుబంధం, సినిమా పరిశ్రమలో ఎదురైన కొన్ని ఆసక్తికర సంఘటనలు, రాబోయే చిత్రం హే భగవాన్ విశేషాలను పంచుకున్నారు. సుదర్శన్ తన స్వస్థలం నెల్లూరుతో తనకు ఉన్న బలమైన బంధాన్ని వివరించారు. నెల్లూరుకు వెళ్లినప్పుడు తన స్నేహితుల నుంచి లభించే అభిమానం, మద్దతు అద్భుతంగా ఉంటాయని తెలిపారు. పరిశ్రమలో సగం మందికి తన…

Read More
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్

పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్

అందాల చిన్నది ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన గ్లామర్‌తో కుర్రకారు మతి పొగొడుతుంది. తాజాగా పింక్ డ్రెస్‌లో దిగిన బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ ఈషా రెబ్బా. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా తన అంద చందాల మంది…

Read More
Post Office: బెస్ట్‌ స్కీమ్‌ అంటే ఇదే.. ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!

Post Office: బెస్ట్‌ స్కీమ్‌ అంటే ఇదే.. ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!

Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాలను జీరో-రిస్క్ పెట్టుబడులు అని పిలుస్తారు. ఎందుకంటే వాటిలో చేసే ప్రతి పెట్టుబడికి భారత ప్రభుత్వం భద్రత హామీ ఇస్తుంది. భద్రతతో పాటు స్థిరమైన, నమ్మదగిన రాబడిని పొందడం కోసం పోస్ట్ ఆఫీస్ పథకాలు ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నిర్వహించే ప్రభుత్వ పథకాలు అన్ని వయసుల వారికి అందుబాటులో ఉన్నాయి. మీరు చిన్న చిన్న రోజువారీ పొదుపుల ద్వారా దీర్ఘకాలికంగా పెద్ద మొత్తంలో…

Read More
సంఘ్ ఒక రాజకీయ పార్టీ కాదు.. ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు బీజేపీలో ఉన్నారుః మోహన్ భగవత్

సంఘ్ ఒక రాజకీయ పార్టీ కాదు.. ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు బీజేపీలో ఉన్నారుః మోహన్ భగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ “100 సంవత్సరాల సంఘ యాత్ర – న్యూ హారిజన్స్” కార్యక్రమం మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమంలో, రాష్ట్రీయ స్వయం సేవక్ సంచాలక్ మోహన్ భగవత్ కీలక ప్రసంగం చేశారు. సంఘ్‌ను దూరం నుండి చూడటం వల్ల అపార్థాలు ఏర్పడతాయని అన్నారు. “ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు రూట్ మార్చ్‌లు నిర్వహిస్తారు, కానీ ఆర్ఎస్ఎస్ పారామిలిటరీ సంస్థ కాదు” అని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీ కాదని అన్నారు. ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు అందులో…

Read More
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తి.. ఆర్థికవృద్ధితో చరిత్ర సృష్టించబోతున్నాంః ప్రధాని మోదీ

నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తి.. ఆర్థికవృద్ధితో చరిత్ర సృష్టించబోతున్నాంః ప్రధాని మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం శనివారం (ఫిబ్రవరి 07) మలేషియా చేరుకున్నారు. కౌలాలంపూర్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం స్వయంగా స్వాగతించారు. ఆ తర్వాత, ఆయన తన సొంత కారులో ప్రధాని మోదీని తీసుకెళ్లారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మలేషియాలోని భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి మాతృ భాషలో పలకరించారు ప్రధాని మోదీ. వణ్ణక్కం, నమస్కారం.. బాగున్నారా అంటూ…

Read More