తాజావార్తలు
Viral Video: ఇది కదా స్ట్రాటజీ అంటే.. మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు

Viral Video: ఇది కదా స్ట్రాటజీ అంటే.. మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు

ఏ ప్లేస్ ఎలాంటి వస్తువులకు డిమాండ్ ఉంటుందో తెలుసుకొని.. అక్కడ వాటిని అమ్మడం స్టార్ట్ చేస్తే మన బిజినెస్‌కు తిరుగులేనట్టే. అలాంటి ఆలోచనే చేశాడు ఓ యువకుడు. హిమాలయాల్లో మ్యాగీ అమ్మడం స్టార్ట్ చేసి తక్కువ సమయంలో బాగా డబ్బులు సంపాధించాడు. కేవతం అతను మ్యాగీ అమ్మడం ద్వారానే ఒక రోజులో రూ.21వేలు సంపాధించినట్టు వీడియోలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హిమాలయ పర్వతాలలో మ్యాగీ నూడుల్స్ అమ్మడం ద్వారా…

Read More
అదిరిపోయే ఆఫర్‌.. ఒక్క రూపాయికే ఫ్లైట్‌ టిక్కెట్‌! 3 రోజులే టైముంది.. వెంటనే బుక్‌ చేసుకోండి!

అదిరిపోయే ఆఫర్‌.. ఒక్క రూపాయికే ఫ్లైట్‌ టిక్కెట్‌! 3 రోజులే టైముంది.. వెంటనే బుక్‌ చేసుకోండి!

అతి తక్కువ ఖర్చుతో విమానంలో ప్రయాణించాలని అనుకుంటున్నారా? అయితే మీకో అదిరిపోయే గుడ్‌న్యూస్‌. అతి తక్కువ ధరలో మీరు ఫ్లైట్‌ జర్నీ చేయొచ్చు. ప్రముఖ ఎయిర్‌ లైన్స్‌ ఇండిగో కలలో కూడా ఊహించని ఆఫర్‌ను తీసుకొచ్చింది. 2026 ఏడాదికి వెల్‌కమ్‌ చెబుతూ స్పెషల్‌ న్యూ ఇయర్‌ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌కు Sail Into 2026 అని పేరు పెట్టారు. ఈ ఆఫర్ కింద డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ ఫ్లైట్‌ టిక్కెట్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. ముఖ్యంగా దేశీయ…

Read More
PM Modi: రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజల అత్మ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందిః ప్రధాని మోదీ

PM Modi: రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజల అత్మ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందిః ప్రధాని మోదీ

గురువారం 2026 బడ్జెట్ సెషన్‌లో రెండవ రోజు ప్రారంభమైంది. లోక్‌సభలో ఇవాళ ఆర్థిక సర్వేను ప్రస్తాస్తారు. దీనిలో ప్రభుత్వ ఖర్చులోని ప్రతి పైసా లెక్కించడం జరగుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆర్థిక సర్వేను సభలో ప్రతిపాదిస్తారు. ఇది GDP వృద్ధి, ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్, వ్యవసాయం సహా వివిధ రంగాల పనితీరు, ఎగుమతుల్లో పెరుగుతున్న బలాన్ని ప్రస్తావించవచ్చు. ప్రతి సంవత్సరం బడ్జెట్‌కు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశ పెడతారు. కానీ ఈసారి దానిని…

Read More
ఇదేదో ఎండిపోయిన గడ్డి అనుకుంటే పొరపాటే.. ఈ ఆకు తింటే షుగర్‌ ఎప్పటికీ పెరగదు..!

ఇదేదో ఎండిపోయిన గడ్డి అనుకుంటే పొరపాటే.. ఈ ఆకు తింటే షుగర్‌ ఎప్పటికీ పెరగదు..!

చాలా మందికి నోటి పూతల సమస్య తరచూగా వేధిస్తూ ఉంటుంది. పేగు పనితీరు సరిగా లేకపోవడం, వేడి, ఇతర కారణాల వల్ల ఈ పూతల సంభవించవచ్చు. కొన్నిసార్లు, నోటి పూతల వల్ల తినడం, తాగడం కష్టమవుతుంది. నోటి పూతల సమస్యను తగ్గించుకోవాలనుకుంటే, మీరు ఉదయం ఖాళీ కడుపుతో లేత జామ ఆకులను నమలటం అలవాటుగా చేసుకోంది.

Read More
Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ మూవీ స్టోరీ ఇదే! కేజీఎఫ్‌ను మించి ఉంటుందా?

Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ మూవీ స్టోరీ ఇదే! కేజీఎఫ్‌ను మించి ఉంటుందా?

కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే టాక్సిక్ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాయి. కాగా టాక్సిక్ మూవీ స్టోరీ గురించి ఇప్పటివరకు పెద్దగా బయటకు లీక్స్ ఏమీ రాలేదు. కానీ ప్రమోషన్ కోసం ఇప్పటివరకు సోషల్ మీడియాలో…

Read More
Viral Video: ట్రైన్‌ ఎక్కి హైటెన్షన్ వైర్లు పట్టుకునే ప్రయత్నం.. చివరకు ఏం జరిగిందంటే?

Viral Video: ట్రైన్‌ ఎక్కి హైటెన్షన్ వైర్లు పట్టుకునే ప్రయత్నం.. చివరకు ఏం జరిగిందంటే?

గోరఖ్ పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రెండు బోగీల మధ్య కూర్చొని ఓ యువకుడు హల్చల్ చేశాడు. ఏకంగా కిలో మీటర్ల మేర ఆ ట్రైన్‌లో ఆ బోగీల మధ్య నే పడుకొని ప్రయాణం చేశాడు. తీరా రైల్వే స్టేషనుకు రాగానే కొందరు ప్రయాణికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ట్రైన్‌ను ఆపేశారు. ట్రైన్ ఆగడమే ఆలస్యం ఆ యువకుడు ట్రైన్ పైకి ఎక్కి మరింత హల్చల్ చేశాడు. హై టెన్షన్ వైర్లను పట్టుకునేందుకు…

Read More
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్..! అన్ని ఆర్జిత సేవలు, అభిషేకాలు రద్దు..  ఎందుకంటే..?

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్..! అన్ని ఆర్జిత సేవలు, అభిషేకాలు రద్దు.. ఎందుకంటే..?

దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీశైలంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్తి అయినా.. శ్రీమల్లిఖార్జున ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూలైన్లతో పాటు ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీతో స్వామి, అమ్మవార్ల మామూలు అర్జిత, అభిషేకాలు కూడా అధికారులు రద్దు చేశారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భక్తులు పోటెత్తారు క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. మల్లన్నస్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలి వచ్చిన భక్తులతో క్షేత్రమంత జనసంద్రంతో సందడి…

Read More
జమ్మూకశ్మీర్‌లో డ్రోన్ల కలకలం.. నియంత్రణ రేఖ వద్ద దాడులు

జమ్మూకశ్మీర్‌లో డ్రోన్ల కలకలం.. నియంత్రణ రేఖ వద్ద దాడులు

జమ్మూకాశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం రేగింది. నౌషెరా సెక్టార్‌లో నియంత్రణ రేఖ సమీపంలో ఆదివారం సాయంత్రం పాకిస్తాన్ డ్రోన్‌పై భారత సైన్యం కాల్పులు జరిపింది. ఈ దాడుల్లో మరిన్ని డ్రోన్‌లను గుర్తించినట్లు భారత భద్రతా బలగాలు ధృవీకరించాయి. డ్రోన్లు తుపాకులు లేదా మాదకద్రవ్యాలను జారవిడిచాయా? అని తనిఖీ చేయడానికి సైన్యం ఆ ప్రాంతంలో పరిశీలిస్తోంది. శనివారం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ వైపు నుండి వచ్చిన డ్రోన్ సాంబా సెక్టార్‌లో ఆయుధాల సముదాయాన్ని జారవిడిచింది. మెషిన్ గన్లు డ్రోన్లను…

Read More
Bilva Patra : శివుడికి బిల్వ ఆకులు ఎలా పడితే అలా పెడుతున్నారా?.. పూజా ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి!

Bilva Patra : శివుడికి బిల్వ ఆకులు ఎలా పడితే అలా పెడుతున్నారా?.. పూజా ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి!

హిందూ మతంలో శివారాధనకు బిల్వపత్రానికి ఉన్నంత ప్రాధాన్యత మరే ఇతర పత్రానికీ లేదు. “త్రితలం త్రిగుణకారం త్రినేత్రంజ త్రియాయుతం” అన్నట్లుగా.. మూడు ఆకులు కలిసి ఉండే ఈ పత్రం జన్మజన్మల పాపాలను హరిస్తుందని భక్తుల నమ్మకం. స్కంద పురాణం ప్రకారం, మందర పర్వతంపై పార్వతీ దేవి తపస్సు చేస్తున్న సమయంలో ఆమె చెమట బిందువు నేలపై పడగా బిల్వ వృక్షం ఉద్భవించింది. ఈ చెట్టు వేర్లలో గిరిజాదేవి, కాండంలో మహేశ్వరి, కొమ్మలలో దాక్షాయిని, ఆకులలో పార్వతీ దేవి…

Read More
KTR: అదొక మనసు-మమత సీరియల్.. ఎవరినీ వదిలిపెట్టేది లేదు.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్..

KTR: అదొక మనసు-మమత సీరియల్.. ఎవరినీ వదిలిపెట్టేది లేదు.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్..

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ఎపిసోడ్‌లో భాగంగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వతీరుపై మండిపడ్డారు. రాజకీయ నేతలంతా దొంగలు అనుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గత రెండేళ్లుగా తనపై జరుగుతున్న వ్యక్తిత్వ హననానికి బాధ్యులెవరని ఆయన ప్రశ్నించారు. పనిగట్టుకుని హీరోయిన్లతో లింకులు పెట్టారని, డ్రగ్స్ ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ విచారణను కేటీఆర్ ఒక…

Read More