తాజావార్తలు
నిజాయితీ గల హీరో కథను నమ్మి తీస్తే ఎలా ఉంటుందో పెద్ది చూస్తే తెలుస్తుంది : బుచ్చిబాబు

నిజాయితీ గల హీరో కథను నమ్మి తీస్తే ఎలా ఉంటుందో పెద్ది చూస్తే తెలుస్తుంది : బుచ్చిబాబు

పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బుచ్చిబాబు మాట్లాడుతూ.. సినిమా రెండు రోజుల్లో విడుదల కానుంది టెన్షన్ గా ఉంది. న చేతులు కాళ్లు వణుకుతున్నాయి. ఉప్పెన తర్వాత ఐదేళ్ల తర్వాత సినిమా చేశా.. ఉప్పెనకు అవార్డు వచ్చింది.. ఇన్నేళ్లు ఎందుకు టైం తీసుకున్నా అంటే పెద్ది కోసమే తీసుకున్నా.. ఉప్పెన స్టోరీ ఇక్కడ విజయవాడలోనే రాశా.. ఉప్పెన తర్వాత ఎవరితో చేయాలా అనుకుంటున్నపుడు సుకుమార్ చరణ్ గారికి పరిచయం చేశారు.. దేవుడికి దండం పెట్టుకొని చరణ్…

Read More
Telangana: తెలంగాణ ప్రజలకు అదిరే శుభవార్త.. ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం.. అన్నీ ఫ్రీ..

Telangana: తెలంగాణ ప్రజలకు అదిరే శుభవార్త.. ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం.. అన్నీ ఫ్రీ..

తెలంగాణలోని ప్రజలకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలోని ప్రజలు ఉచితంగా అత్యాధునిక వైద్యం పొందవచ్చు. సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా రాష్ట్రంలోని పేదలకు అందనుంది. పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలోనే అత్యాధునిక వైద్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టిమ్స్ ఆస్పత్రిని హైదరాబాద్‌లో నిర్మించింది. అతిపెద్ద భవనాల సముదాయంతో దీనిని నిర్మించగా.. ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. సనత్ నగర్‌లో నిర్మించిన ఈ ఆస్పత్రిని ఉగాది రోజున ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ…

Read More
మారుతున్న ట్రెండ్.. డిజిటల్ వైపు అడుగులేస్తున్న టాలీవుడ్ హీరోలు

మారుతున్న ట్రెండ్.. డిజిటల్ వైపు అడుగులేస్తున్న టాలీవుడ్ హీరోలు

ఇప్పటివరకు సినిమా థియేటర్లకు, ఓటీటీ కంటెంట్‌కు వేర్వేరు హీరోలుండేవారనే అభిప్రాయం ఉండేది. అయితే, ఈ పరిస్థితి క్రమంగా మారుతోంది. మెయిన్‌స్ట్రీమ్ స్టార్ హీరోలు సైతం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వైపు దృష్టి సారిస్తున్నారు. బాలీవుడ్‌లో ఇప్పటికే కొందరు పెద్ద హీరోలు వెబ్ కంటెంట్ చేస్తున్నారు కానీ, తెలుగులో ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. రెండు సంవత్సరాల క్రితమే నాగ చైతన్య దూత అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ రంగంలో ప్రవేశించారు. దీనికి దర్శకత్వం వహించిన విక్రమ్…

Read More
Delhi on High Alert: బిగ్‌ అలర్ట్.. వీళ్లు యమడేంటర్.. కనిపిస్తే వెంటనే కాల్ చేయండి!

Delhi on High Alert: బిగ్‌ అలర్ట్.. వీళ్లు యమడేంటర్.. కనిపిస్తే వెంటనే కాల్ చేయండి!

జనవరి 26న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉగ్రవాద నుంచి ముప్పు ఉందనే ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అలెర్ట్ అయ్యారు. దీంతో నగర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అలాగే అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన ఆరుగురు ఉగ్రవాదుల ఫోటోలతో కూడిన పోస్టర్లను రిలీజ్ చేశారు. వీరు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని…

Read More
BSNL Jobs 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా?.. BSNLలో ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

BSNL Jobs 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా?.. BSNLలో ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నిరుద్యోగ యువతకు శుభవార్త తెలిపింది. జూనియర్ టెలికాం ఆఫీసర్ (JTO – Telecom) కేడర్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద దేశవ్యాప్తంగా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 1 పోస్టు, తెలంగాణ సర్కిల్‌లో 2 పోస్టులు ఉన్నాయి. ఈ…

Read More
RBI: ఈఎంఐలు కట్టేవారికి రిలీఫ్..! ఆర్బీఐ నుంచి ఊరట రానుందా..?

RBI: ఈఎంఐలు కట్టేవారికి రిలీఫ్..! ఆర్బీఐ నుంచి ఊరట రానుందా..?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశాలు జూన్ 3న ప్రారంభమవ్వగా.. జూన్ 5 వరకు జరగనున్నాయి. శుక్రవారంతో సమావేశాలు ముగియనుండగా.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుందనే విషయాలు తెలుసుకునేందుకు మార్కెట్లు, పెట్టుబడిదారులు, బ్యాంకులు, ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ఉదయం 10 గంటలకు ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తారు. ముడి చమురు ధరలు పెరుగుతుండటం, రూపాయి బలహీనపడుతున్న క్రమంలో ఈ సమావేశంలో…

Read More
ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..? విమాన ఛార్జీలు తగ్గుతాయా? పెరుగుతాయా?

ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..? విమాన ఛార్జీలు తగ్గుతాయా? పెరుగుతాయా?

దేశీయ విమాన ప్రయాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేశీయ విమానాలపై విధించిన విమాన ఛార్జీలపై పరిమితిని తొలగించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలలో అంతరాయం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఈ పరిమితిని విధించింది. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో విమానాల రద్దు, జాప్యాల కారణంగా టిక్కెట్ల ధరలు అకస్మాత్తుగా పెరిగాయి. దీని కారణంగా విమాన ప్రయాణికులు పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. వాస్తవానికి…

Read More
Hyderabad: ప్రాణం కాపాడేందుకు ఒకటయ్యారు.! శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..

Hyderabad: ప్రాణం కాపాడేందుకు ఒకటయ్యారు.! శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..

మృత్యువుతో పోరాడుతున్న ఒక రోగికి ఊపిరితిత్తుల మార్పిడి అత్యవసరమైంది. దీని కోసం దాత నుంచి సేకరించిన ఊపిరితిత్తులను విమాన మార్గంలో శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి సుమారు 30 కిలోమీటర్ల దూరాన్ని అత్యంత వేగంగా దాటాల్సి ఉంది. సాధారణంగా ఈ రూట్‌లో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఏమాత్రం ఆలస్యమైనా అవయవం నిరుపయోగమయ్యే ప్రమాదం ఉండటంతో, ఆసుపత్రి వర్గాలు పోలీసులను ఆశ్రయించాయి. వెంటనే స్పందించిన సైబరాబాద్ మరియు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్…

Read More
Srikanth : ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్.. నటనలో ఆమె నాకు పోటీగా ఉండేది.. హీరో శ్రీకాంత్..

Srikanth : ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్.. నటనలో ఆమె నాకు పోటీగా ఉండేది.. హీరో శ్రీకాంత్..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో ‘ఫ్యామిలీ హీరో’గా ప్రత్యేక ముద్ర వేసుకున్నారు హీరో శ్రీకాంత్. 100కి పైగా సినిమాల్లో నటించి, నేటికీ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన, ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకున్నారు. శ్రీకాంత్ తన గత చిత్రాలను గుర్తుచేసుకుంటూ, అప్పటి సినిమాల మేకింగ్ విధానం వేరని, ప్రస్తుతం టెక్నాలజీ పరంగా అంతా మారిపోయిందని తెలిపారు. తన కెరీర్‌లో వచ్చిన ‘మహాత్మ’ వంటి చిత్రాలకు…

Read More
Hyderabad: ప్రాణం కాపాడేందుకు ఒకటయ్యారు.! శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..

Video: ఫైనల్‌లో గొడవ.. కోపంతో బంతి విసిరిన అర్షదీప్.. డారెల్ మిచెల్ ఏం చేశాడంటే?

Arshdeep Singh Daryl Mitchell Fight: ఐసీసీ మెన్స్ టీ 20 ప్రపంచకప్ 2026 (ICC Men’s T20 World Cup 2026) ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు (India national cricket team) వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand national cricket team) మధ్య జరిగిన పోరు ఆసక్తికర మలుపు తీసుకుంది. మ్యాచ్ సమయంలో భారత వేగబౌలర్ అర్షదీప్ సింగ్ (Arshdeep Singh), న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ డారెల్ మిచెల్ (Daryl Mitchell) మధ్య చిన్న గొడవ…

Read More