తాజావార్తలు
పచ్చని కాపురంలో సాంబార్ చిచ్చు.. భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య.. ఏం చేసిందంటే?

పచ్చని కాపురంలో సాంబార్ చిచ్చు.. భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య.. ఏం చేసిందంటే?

కర్ణాటక రాజధాని బెంగుళూరులో జరిగిన చిన్న గొడవ పెద్ద విషాదానికి దారితీసింది. సాంబార్ వంటకంపై జరిగిన వాగ్వాదం ఓ మహిళ ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే బెంగుళూరు నగరానికి చెందిన 27 ఏళ్ల కావ్య అనే యువతికి రంగస్వామి అనే వ్యక్తితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఇటీవల భార్య భర్తల మధ్య వంటకాల విషయంలో వాగ్వాధం చెలరేగింది. నివేదికల ప్రకారం.. కావ్య మూడు రోజుల క్రితం…

Read More
రజనీ – కమల్‌ మల్టీస్టారర్‌ ఏమైంది.. తెలుసుకోండి

రజనీ – కమల్‌ మల్టీస్టారర్‌ ఏమైంది.. తెలుసుకోండి

కూలీ సినిమా విడుదల తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్ కలయికలో ఓ మల్టీస్టారర్ సినిమా రాబోతోందన్న వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అధికారిక ప్రకటన లేకపోయినా, ఈ ప్రాజెక్ట్ గురించి ఫిలింనగర్‌లో రోజూ వార్తలు చక్కర్లు కొట్టాయి. జైలర్ 2 తర్వాత రజినీ ఓ మల్టీస్టారర్‌లో నటిస్తారన్న వార్తలతో అభిమానులు సంతోషించారు. కూలీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోనే రజినీ-కమల్ మల్టీస్టారర్ ఉంటుందని తొలుత ప్రచారం జరిగింది. లోకేష్ గతంలో రజనీ, కమల్ ఇద్దరితోనూ సినిమాలు చేశారు….

Read More
అంజీరా మజాకా..? వరుసగా వారం రోజులు ఇలా తిన్నారంటే.. తిరుగులేని ఆరోగ్యం మీ సొంతం!

అంజీరా మజాకా..? వరుసగా వారం రోజులు ఇలా తిన్నారంటే.. తిరుగులేని ఆరోగ్యం మీ సొంతం!

ఎండిన అంజీర పండ్లలో (Dried Figs) నీటి శాతం తక్కువగా ఉండి, చక్కెర, పోషకాలు దట్టంగా కేంద్రీకృతమై ఉంటాయి. వీటిని రాత్రిపూట నీటిలో నానబెట్టడం వల్ల అవి తిరిగి తేమను పొంది, జీర్ణం కావడానికి సులువుగా మారతాయి. అలాగే వాటిలోని పోషకాలను మన శరీరం వంద శాతం గ్రహిస్తుంది. బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది (Aids Weight Loss): అంజీర పండ్లలో డైటరీ ఫైబర్ (పీచు పదార్థం) చాలా ఎక్కువగా ఉంటుంది. రాత్రి నానబెట్టిన అంజీర ఉదయాన్నే…

Read More
Andhra Crime: అయ్యో.. ఎంత పనిచేశావమ్మా.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య!

Andhra Crime: అయ్యో.. ఎంత పనిచేశావమ్మా.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య!

ఇద్దరి పిల్లలతో సహా తల్లి కూడా ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పిడిన ఘటన తిరుపతి జిల్లా పూత్తూరులో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే.. పుత్తూరు మండలం పైడిపల్లికి చెందిన శివకుమార్, నేశనూరుకు చెందిన పద్మకు 8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి జరిగింది. పద్మ శివకుమార్ లు పుత్తూరులోని కృష్ణానగర్‌లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీళ్లకు తేజశ్రీ(7), లాస్య(5) ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరు ప్రస్తుతం పుత్తూరులోని ఒక ప్రైవేటు స్కూల్‌లో చదువుతుండగా…

Read More
దివాళా అంచున పాకిస్థాన్.. నిధుల కోసం చైనా, సౌదీల వైపు చూపు..ఆదుకోమంటున్న షాబాజ్!

దివాళా అంచున పాకిస్థాన్.. నిధుల కోసం చైనా, సౌదీల వైపు చూపు..ఆదుకోమంటున్న షాబాజ్!

అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం మరోసారి పొరుగు దేశాల వైపు చేతులు చాస్తోంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తన 3.5 బిలియన్ డాలర్ల రుణాన్ని వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఇస్లామాబాద్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో పొరుగు దేశాల సాయం కోరుతూ పరుగులు పెడుతోంది పాకిస్థాన్. బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం, ఈ నెలలోనే యూఏఈకి బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒకవేళ ఈ…

Read More
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? ప్రసాదం వెనుక ఉన్న అసలు ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? ప్రసాదం వెనుక ఉన్న అసలు ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

మన భారతీయ సంస్కృతిలో భోజనం అనేది కేవలం ఆకలి తీర్చే సాధనం మాత్రమే కాదు. అది దైవానుగ్రహంగా భావించే పవిత్ర సంప్రదాయం. అందుకే ఇంట్లో పూజ చేసినా, దేవాలయానికి వెళ్లినా భగవంతుడికి ముందుగా నైవేద్యం సమర్పించి, ఆ తర్వాతే ప్రసాదంగా స్వీకరిస్తారు. అయితే ఈ ఆచారం వెనుక ఉన్న అసలు తాత్పర్యం ఏమిటి? భగవంతుడు నిజంగానే నైవేద్యాన్ని స్వీకరిస్తాడా? అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. నైవేద్యం అంటే కేవలం ఆహారం కాదు “నివేదన” అనే పదం నుంచి…

Read More
ఆరోగ్యకరమైన కరివేపాకు నిలవ పచ్చడి.. కమ్మగా భలే రుచిగా ఉంటుంది

ఆరోగ్యకరమైన కరివేపాకు నిలవ పచ్చడి.. కమ్మగా భలే రుచిగా ఉంటుంది

ఆరోగ్యకరమైన, రుచికరమైన కరివేపాకు నిల్వ పచ్చడిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.  ఈ చట్నీ అన్నం, ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్ తో పాటు అద్భుతమైన రుచిని అందిస్తుంది. సరైన కొలతలతో, చిట్కాలతో చేస్తే మొదటిసారి చేసేవారు కూడా దీన్ని విజయవంతంగా తయారు చేయగలరు. తయారీ విధానం: ముందుగా కరివేపాకు నిల్వ పచ్చడికి అవసరమైన పదార్థాలను సిద్ధం చేసుకోవాలి. ఐదు కప్పుల (దాదాపు 100 గ్రాముల) కరివేపాకును శుభ్రంగా కడిగి, పూర్తిగా తడి ఆరేంత వరకు ఏదైనా…

Read More
Andhra Pradesh: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్.. ఒకేసారి రూ.10 వేల రాయితీ.. ప్రభుత్వం నుంచి బెనిఫిట్

Andhra Pradesh: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్.. ఒకేసారి రూ.10 వేల రాయితీ.. ప్రభుత్వం నుంచి బెనిఫిట్

ఏపీలోని ప్రజలకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. పర్యావరణాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం.. ఎలక్ట్రానిక్స్ వెహికల్స్‌ను ప్రోత్సహిస్తోంది. ఈ-వెహికల్స్‌పై భారీగా సబ్సిడీలు అందించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇ-సైకిల్స్‌పై ఏకంగా రూ.10 వేల భారీ రాయితీ ఇస్తోంది. అంటే ఇ-వెహికల్స్ కొంటే రూ.10 వేల తగ్గింపు ప్రభుత్వం నుంచి పొందవచ్చు. ఇందుకోసం ప్రముఖ కంపెనీ అయిన ఈ-మోటోరాడ్స్‌తో ఏపీ ప్రభుత్వం తాజాగా ఒప్పందం కూడా కుదర్చుకుంది. అంతేకాకుండా ఈ సైకిళ్ల పంపిణీలో రాష్ట్ర…

Read More
పచ్చని కాపురంలో సాంబార్ చిచ్చు.. భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య.. ఏం చేసిందంటే?

భీకర యుద్దంలోనూ.. పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు

2026 ఫిబ్రవరి చివరలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుండి, బహ్రెయిన్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ ప్రతీకార చర్యల వల్ల బహ్రెయిన్‌లోని ముఖ్యమైన మౌలిక సదుపాయాలు మరియు పౌర ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. దేశ వ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. ఇలాంటి ఈ భీకర పరిస్థుతుల్లో.. మన తెలుగు వాళ్లు.. అందున పవర్ స్టార్ ఫ్యాన్స్, జన సైనికులు మాత్రం.. తమ అభిమాన హీరో…

Read More
⚠️ఫోన్ స్కామ్- కొత్త మోసం నిమిషాల్లో- మీ జీవితం.?

⚠️ఫోన్ స్కామ్- కొత్త మోసం నిమిషాల్లో- మీ జీవితం.?

⚠️ కొత్త మోసం విధానం – 30 నిమిషాల్లో జీవితాన్ని అప్పుల్లోకి నెట్టేస్తుందిఇది సాధారణ ఫోన్ స్కామ్ కాదు…ఇది మరింత ప్రమాదకరం.వాళ్లు మీ డబ్బు, పాస్‌వర్డ్, OTP అడగరు.వాళ్లు కోరేది మీ మంచితనం మాత్రమే. ఇటీవల మాల్స్, మెట్రో స్టేషన్స్, మార్కెట్లు, పబ్లిక్ ప్రదేశాలలో ఒక కొత్త మోసం జరుగుతోంది.సాధారణంగా బాగా డ్రెస్ వేసుకున్న మధ్యవయసు లేదా వృద్ధులు ఇలా అంటారు:“నా ఫోన్ ఎలా వాడాలో తెలియదు”“పెన్షన్ చెక్ చేయాలి”“తప్పుగా బటన్ నొక్కాను”“ఒక్కసారి చూసి చెబుతారా”మీరు సహాయం…

Read More