తాజావార్తలు

Kidney Health: చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలా..? ఈ అలవాట్లు ప్రమాదకరమే..!

Kidney Health Tips Telugu: నేటి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు చిన్న వయసులోనే ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం వంటి సమస్యలు దీర్ఘకాలంలో మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదాన్ని పెంచుతాయి. కొన్ని రోజువారీ అలవాట్లను మార్చుకోవడం ద్వారా మూత్రపిండాలపై పడే భారాన్ని తగ్గించుకోవచ్చు. అధికంగా స్వీట్లు, ప్రాసెస్‌డ్ ఫుడ్స్ తీసుకోవడం పిండి పదార్థాలు, స్వీట్లు, కేకులు, పేస్ట్రీలు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తరచుగా…

Read More
Andhra Pradesh: ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. రాష్ట్రం మీదుగా మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు..

Andhra Pradesh: ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. రాష్ట్రం మీదుగా మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు..

ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. ఈ మేరకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఏపీలోని రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. రాయలసీమ ప్రాంతాలను కోస్తాంధ్రలోని ప్రాంతాలతో అనుసంధానించేలా రైల్వే కనెక్టివిటీపై చర్చించారు. ఈ క్రమంలో రైల్వే అభివృద్ది ప్రణాళికలపై అధికారులను అడిగి చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. అలాగే పలు రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించే అంశంపై చర్చించారు. ఈ…

Read More
Rice Weevils: ఇంట్లో ఉన్న బియ్యంకు పురుగు పడుతుందా? పురుగులు పోవడానికి ఈజీ టిప్స్!

Rice Weevils: ఇంట్లో ఉన్న బియ్యంకు పురుగు పడుతుందా? పురుగులు పోవడానికి ఈజీ టిప్స్!

Rice Weevils: మన ఇంట్లో వంటగదిని అన్నపూర్ణ నిలయంగా భావిస్తాం. ముఖ్యంగా వంటింట్లో బియ్యం డబ్బా నిండుగా ఉంటే ఆ తృప్తే వేరు. అయితే, ఎంతో ఇష్టంగా దాచుకున్న బియ్యానికి పురుగులు పడితే మాత్రం మనసు చాలా బాధపడుతుంది. వంట చేయడానికి డబ్బా తీయగానే తెల్లటి బియ్యంలో నల్లటి ముక్కు పురుగులు కనిపిస్తే ప్రతి గృహిణికి చిరాకు, కంగారు రావడం సహజం. బియ్యానికి పురుగులు పట్టడం వల్ల కేవలం బియ్యం పాడవ్వడమే కాదు, అవి బియ్యంలోని సారాన్ని…

Read More
మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసిన ఆహారంతో క్యాన్సర్ వస్తుందా..? అసలు నిజం ఇదే..!

మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసిన ఆహారంతో క్యాన్సర్ వస్తుందా..? అసలు నిజం ఇదే..!

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఎక్కువగా వృద్ధుల్లో కనిపించిన ఈ వ్యాధి ఇప్పుడు యువత, పిల్లల్లో కూడా కనిపిస్తోంది. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ కాలుష్యం వంటి అంశాలు దీనికి కారణాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఎక్కువ చక్కెర–ఉప్పు ఉన్న స్వీట్లు, ఫాస్ట్ ఫుడ్ వంటివి దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఆంకాలజిస్ట్ డాక్టర్ జయేష్ శర్మ వివరణ ప్రకారం.. క్యాన్సర్‌కు సంబంధించిన భయాల్లో చాలా వరకు అపోహలు…

Read More
పొడిబారిన చర్మానికి మాయిశ్చరైజర్ ఎందుకు అవసరం? 5 Main Points

పొడిబారిన చర్మానికి మాయిశ్చరైజర్ ఎందుకు అవసరం? 5 Main Points

🌿 పొడిబారిన చర్మానికి మాయిశ్చరైజర్ ఎందుకు అవసరం? పూర్తి సమాచారం | A2zchronicle పొడిబారిన చర్మానికి మాయిశ్చరైజర్! అర టీ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. తేనె చర్మానికి మాయిశ్చరైజర్లాలా ఉపయోగపడు తుంది. రోజ్ వాటర్తో పోర్స్ శుభ్రపడి ముఖ చర్మం కాంతివంతమవుతుంది.https://studio.youtube.com/video/3VmNs7CboT0/edit పొడిబారిన చర్మం అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య. చర్మంలో తేమ తగ్గిపోవడం…

Read More
IND vs NZ 1st T20: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం

IND vs NZ 1st T20: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం

తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి టీ20 మ్యాచ్‌లో 239 పరుగుల లక్ష్యంతో ఛేజ్ కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ 78 పరుగులు, టిమ్‌ రాబిన్‌సన్‌ 21 పరుగులు, మార్క్‌ చాప్‌మన్‌ 39 రన్స్, మిచెల్‌ 28 రన్స్, శాంట్నర్‌ 20 రన్స్‌ చేశారు. ఇక…

Read More
2 మ్యాచ్‌లకే ఇంతగా విమర్శిస్తారా.. అతనిలాంటోడు యుగానికొక్కడే వస్తాడ్రా అబ్బాయిలు

2 మ్యాచ్‌లకే ఇంతగా విమర్శిస్తారా.. అతనిలాంటోడు యుగానికొక్కడే వస్తాడ్రా అబ్బాయిలు

Sikandar Raza Praises Vaibhav Sooryavanshi: భారత్, జింబాబ్వే మధ్య జూలై 23 నుంచి హరారే వేదికగా ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు ముందు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 15 ఏళ్ల భారత యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించిన ఆయన, సరిగ్గా ప్రోత్సహిస్తే వైభవ్ ఒక తరానికి గుర్తుండిపోయే గొప్ప ఆటగాడిగా ఎదుగుతాడని ధీమా వ్యక్తం చేశాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం…

Read More
CSK vs PBKS: తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్ బీభత్సం.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

CSK vs PBKS: తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్ బీభత్సం.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

Chennai Super Kings vs Punjab Kings, 7th Match, Indian Premier League 2026: ఐపీఎల్ ఏడవ మ్యాచ్‌లో, చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్‌కు 210 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శుక్రవారం చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆయుష్ మహాత్రే 73, శివమ్ దూబే 45, సర్ఫరాజ్ ఖాన్ 32 పరుగులు చేశారు. విజయకుమార్…

Read More
CSK vs PBKS: తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్ బీభత్సం.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

సంజూ శాంసన్‌తో ఆ 4 మాటలు.. తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ.. ఏమన్నాడంటే?

రోహిత్ శర్మ (Rohit Sharma) భారత జట్టులో తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టకాలాలను గుర్తుచేసుకుంటూ, అదే పరిస్థితిని ఎదుర్కొన్న సంజూ శాంసన్ (Sanju Samson) కు తాను ఎలా మానసికంగా బలం ఇచ్చానో వివరించాడు. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 (ICC Men’s T20 World Cup 2026) సమయంలో సంజూ శాంసన్ ప్రారంభ మ్యాచ్‌లలో ప్లేయింగ్ ఎలెవెన్‌లో లేకపోయినా, నమ్మకం కోల్పోకూడదని రోహిత్ చెప్పినట్లు వెల్లడించాడు. కష్టకాలంలో సంజూ శాంసన్‌కు ధైర్యం చెప్పిన…

Read More
Jani Master: ఫెడరేషన్ నోటీసులపై స్పందించిన జానీ మాస్టర్.. టాలీవుడ్ నిర్మాతలకు సంచలన లేఖ

Jani Master: ఫెడరేషన్ నోటీసులపై స్పందించిన జానీ మాస్టర్.. టాలీవుడ్ నిర్మాతలకు సంచలన లేఖ

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫెడరేషన్ నియమ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలపై ఆయనకు ఈ నోటీసులు పంపింది. తాజాగా ఈ షోకాజ్ నోటీసులపై జానీ మాస్టర్ స్పందించాడు. ఈ మేరకు తెలుగు సినిమా నిర్మాతలకు రిక్వెస్ట్ చేస్తూ ఒక లేఖను విడుదల చేశారు. ‘నా పేరు SK.జానిబాష (ప్రముఖ కొరియోగ్రాఫర్‌, మాజీ…

Read More