గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు.. ఏం జరిగిందంటే
ఆరుగాలం కష్టపడి, అలసిపోయి పశువుల పాకలో నిద్రపోయిన ఆ రైతుకు.. తను మృత్యువు అంచున ఉన్నానని తెలియదు. కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా సాక్షాత్తూ యమపాశంలా బుసలు కొడుతున్న భారీ గిరినాగు! వెన్నులో వణుకు పుట్టించే ఈ ఘటన అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గదబూరు గ్రామంలో చోటుచేసుకుంది. గదబూరుకు చెందిన శేఖర్ అనే రైతు ఎప్పటిలాగే తన పశువుల షెడ్డులో నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో ఏదో వింత శబ్దం వినిపించడంతో ఏమై ఉంటుందా అని నిద్రనుంచి…
