తాజావార్తలు
అమరావతి రాజధాని గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

అమరావతి రాజధాని గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

అమరావతి రాజధాని గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రపతి సంతకం తర్వాత గెజిట్‌ను విడుదల చేసింది. అమరావతి గెజిట్‌ను కేంద్ర న్యాయశాఖ విడుదల చేసింది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read More
TG DOST 2026 Registration: తెలంగాణ దోస్త్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. జులై 1 నుంచి తరగతులు

TG DOST 2026 Registration: తెలంగాణ దోస్త్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. జులై 1 నుంచి తరగతులు

హైదరాబాద్‌, ఏప్రిల్ 17: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ (DOST) ఫేజ్‌ 1 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనాయి. మొత్తం మూడు విడతలుగా దోస్త్ కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. ఏప్రిల్‌ 15 నుంచి తొలివిడత ప్రవేశాలకు రిజిస్ట్రేషన్‌ మొదలైంది. మే 7వ తేదీ వరకు తొలి విడత రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. ఏప్రిల్‌ 30 నుంచి మే 8 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు….

Read More
భర్తకు వాలంటైన్‌ గిఫ్ట్‌ అందిస్తూ ..పోలీసు కేసులో చిక్కుకున్న మహిళ

భర్తకు వాలంటైన్‌ గిఫ్ట్‌ అందిస్తూ ..పోలీసు కేసులో చిక్కుకున్న మహిళ

సోషల్ మీడియాలో వ్యూస్ కోసం చేసే కొన్ని పనుల వల్ల ఓ మహిళ పోలీస్‌ కేసు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్ని వీడియోలు చట్టపరమైన చిక్కులను తెచ్చిపెడతాయి. బీహార్‌లోని ముంగేర్‌కు చెందిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ విషయంలో ఇదే జరిగింది. వాలెంటైన్స్‌ డే సందర్భంగా తన భర్తతో కలిసి మద్యం తాగుతున్నట్టుగా ఉన్న వీడియోను పోస్ట్ చేయడంతో పాటు, పిస్టల్‌తో ఫొటో దిగి షేర్ చేయడంతో ఆమెపై కేసు నమోదైంది.కంచన్ దేవి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, బ్యూటీ…

Read More
IND vs NZ: కివీస్‌తో ముగిసిన సిరీస్.. కట్‌చేస్తే.. భారత జట్టును విడిచి వెళ్లిన కోచ్ గంభీర్.. ఎందుకో తెలుసా?

IND vs NZ: కివీస్‌తో ముగిసిన సిరీస్.. కట్‌చేస్తే.. భారత జట్టును విడిచి వెళ్లిన కోచ్ గంభీర్.. ఎందుకో తెలుసా?

Gautam Gambhir: న్యూజిలాండ్ జట్టుతో టీ20 సిరీస్ ముగిసింది. ఇక భారత జట్టు ఫిబ్రవరి 7 నుంచి మొదలుకానున్న టీ20 ప్రపంచ కప్ 2026లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. భారత జట్టు తన టైటిల్‌ను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీం ఇండియా వరుసగా రెండోసారి ట్రోఫీని గెలుచుకునే పోటీదారుగా ఉంది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు జట్టు తమ బలమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంది. అయితే, టీం ఇండియా తన టైటిల్‌ను కాపాడుకోవడానికి మైదానంలోకి దిగే…

Read More
కెమికల్స్ అవసరం లేదు! 5 నిమిషాల్లో రాగి పాత్రలు మెరిపించే సీక్రెట్ ఫార్ములా ఫాలో అవ్వండి

కెమికల్స్ అవసరం లేదు! 5 నిమిషాల్లో రాగి పాత్రలు మెరిపించే సీక్రెట్ ఫార్ములా ఫాలో అవ్వండి

రాగి పాత్రలు శతాబ్దాలుగా భారతీయ వంటగదిలో భాగంగా ఉన్నాయి. రాగి గ్లాసుల్లో నీరు తాగడం, రాగి పాత్రలలో వంట చేయడం శరీరానికి చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. కానీ, ఈ రాగి పాత్రలు త్వరగా మురికిగా మారతాయి. శుభ్రం చేయడం కష్టం అవుతుంది. ప్రతిసారీ గంటల తరబడి రుద్ది రుద్ది తోమాల్సి వస్తుంది. దీంతో ఆ పాత్రలు పాతవాటిలా, నిస్తేజంగా కనిపిస్తాయి. అందుకే, మీ రాగి పాత్రలను కొత్తగా మెరిసేలా చేయడానికి కొన్ని సింపుల్‌ చిట్కాలు ఉన్నాయి. వాటితో…

Read More
అమరావతి రాజధాని గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

చింతకాయతో చేపల పులుసు ఇలా వండితే అన్నం రెండు ప్లేట్లు ఖాయం

కావాల్సిన పదార్దాలు : ముందుగా చేప ముక్కలను తీసుకుని వాటిని బాగా కడిగి శుభ్రం చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిలో రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్స్ పెరుగును పట్టించి గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి దానిలో ఆయిల్ వేసి అదే వేడయ్యాక దానిలో అర టీ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి, అర టేబుల్ స్పూన్ గస గసాలు,…

Read More
Israel-Iran War: ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..

Israel-Iran War: ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న వివాదం (ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం) బెంగళూరుపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అక్కడ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ ధర పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. సరఫరా సమస్య కూడా ఉండవచ్చని స్థానిక వ్యాపారులు చెప్పారు. నగరానికి దిగుమతి చేసుకునే డ్రై ఫ్రూట్స్ పెద్ద మొత్తంలో ఇరాన్ నుండి వస్తాయి. అంజూర పండ్లతో పాటు, మమ్రా బాదం, పిస్తాపప్పులు, పైన్ గింజలు, మజాఫతి ఖర్జూరాలకు ముఖ్యంగా అధిక…

Read More
అమరావతి రాజధాని గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Telangana: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్..

తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్. ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్ ద్వారా సులువుగా పొందే సౌకర్యం ఉన్న మీ సేవ సర్వీసులు నిలిచిపోనున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి అన్ని రకాల ఆన్ లైన్ సేవలు బంద్ కానున్నాయి. తాత్కాలికంగా 36 గంటల పాటు సేవలు ఆగిపోతున్నాయి. దీంతో శనివారం, ఆదివారం రెండు రోజులు ప్రజలకు మీ సేవలో సేవలు అందుబాటులో ఉండవు. తిరిగి సోమవారం నుంచి సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. సేవలు నిలిచిపోనుడటంతో మీ సేవ కేంద్రాలు…

Read More
IPL 2026: నెట్స్‌లో ధోని ప్రాక్టీస్ షురూ.. సర్ఫరాజ్ ఏం చేశాడో తెలుసా?

IPL 2026: నెట్స్‌లో ధోని ప్రాక్టీస్ షురూ.. సర్ఫరాజ్ ఏం చేశాడో తెలుసా?

IPL 2026: ఐపీఎల్ 2026కు ముందు చెన్నైలో శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు పూర్తి ఉత్సాహంతో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. మాజీ భారత కెప్టెన్, సీఎస్‌కే దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీతో పాటు ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఇతర ఆటగాళ్లు ఆదివారం తమ తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ఫ్రాంచైజీ హై-పర్ఫార్మెన్స్ సెంటర్‌లో ప్రారంభమైన ఈ శిబిరంలో పలువురు భారతీయ ఆటగాళ్లు హాజరయ్యారు. అయుష్ మ్హాత్రే, ముకేష్ చౌదరి, రాహుల్ చహర్,…

Read More
అమరావతి రాజధాని గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

ప్రస్తుతం పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్పెషల్ పాటలకు ఆమె కేరాఫ్ అడ్రస్. సూపర్ హిట్ చిత్రాలలో గ్లామరస్ పాత్రలతో తనకంటూ భారీగా ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. ఇటీవలే ఓ సినిమాతో మరోసారి ఆమె సెన్సేషన్ అయ్యింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్. ఇటీవల ఆమె చేసిన ఓ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. ఒక సినిమా సెట్‌లో ఒక వ్యక్తితో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె…

Read More