ధాన్యంపై రైతులు రోడ్డెక్కినా కమ్యూనిస్టులు కాంగ్రెస్కు వంతపాడుతున్నారా?: కూనంనేని ఆన్సర్ ఇదే
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో రైతులు ధాన్యం కొనుగోళ్ల సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడ్లు కొనేవారు లేక, తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు ఆవేదన చెందుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వం ఎక్కడ కనిపించడం లేదని, రైతుల తరపున గట్టిగా పోరాడటం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో తెలంగాణ సాయుధ పోరాటం, విద్యుత్ ఉద్యమం వంటి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన కమ్యూనిస్టులు, ప్రస్తుతం ప్రభుత్వాల కష్టాలను అర్థం చేసుకొని దిగజారిపోయారని కొందరు అభిప్రాయపడ్డారు….
