తాజావార్తలు
ఎండు కొబ్బరి పాయసం ఈ స్టైల్లో చేస్తే.. గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది!

ఎండు కొబ్బరి పాయసం ఈ స్టైల్లో చేస్తే.. గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది!

కావలసిన పదార్థాలు: ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, మూడు కప్పుల పాలు – 2 కప్పులు, ఒక కప్పు బెల్లం తురుము, ఒక కప్పు పంచదార, రుచికి తగినంత కొద్దిగా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, జీడిపప్పు, కిస్‌మిస్ కొద్దిగా, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడిని తీసుకోవాలి. ముందుగా ఎండు కొబ్బరిని రెడీ చేసుకోవాలి: ఎండు కొబ్బరి ముక్కలను తీసుకుని మిక్సీలో వేసుకుని కొద్దిగా పాలు లేదా అర గ్లాస్ నీళ్లు పోసి…

Read More
JEE Main 2026 Paper 2 Answer Key: జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

JEE Main 2026 Paper 2 Answer Key: జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20: జేఈఈ మెయిన్‌ జనవరి సెషన్‌ పేపర్‌ 1 ఫలితాలు ఇటీవల ఎన్‌టీఏ (NTA) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫైనల్ ఆన్సర్‌కీతోపాటు ఫలితాలను కూడా ఎన్టీయే ప్రకటించింది. అయితే ఇందులో పేపర్ 2 ఆన్సర్‌ కీ, ఫలితాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. తాజాగా జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్‌ కీని కూడా ఎన్టీయే విడుదల చేసింది. విద్యార్ధులు తమ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఆన్సర్ కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు….

Read More
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్ నిర్మాణం..

మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్ నిర్మాణం..

వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువుతీరిన మేడారం ఇప్పుడు పూర్తిగా సరి కొత్త రూపుదిద్దుకుంది.. ఆ పల్లె టెంపుల్ సిటీగా రూపాంతరం చెందింది. యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన గ్రానైట్ నిర్మాణాలు, రోడ్ల విస్తరణ, సెంటర్ లైటింగ్, అద్భుతమైన కూడళ్లు, శాశ్వత ప్రాతిపదికన జరుగుతున్న నిర్మాణాలతో మేడారం చూపరులను మైమరిపిస్తుంది.. భక్తులు నివ్వెర పోయేలా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నెల 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయమన్నారు.. 2026 మేడారం మహాజాతర జనవరి 28 నుండి 31 వరకు…

Read More
Guava: వీరు జామపండు అస్సలు తినకూడదు..! తిన్నారో ఇక ఆస్పత్రి బెడ్డుకే..

Guava: వీరు జామపండు అస్సలు తినకూడదు..! తిన్నారో ఇక ఆస్పత్రి బెడ్డుకే..

జామపండులో విటమిన్ సి, డైటరీ ఫైబర్, పొటాషియం తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీనివలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. జామపండులో నారింజ పండు కంటే అధికంగా విటమిన్ సి ఉంటుంది. దీనివలన ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది మరియు రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుంది. జామపండులో కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. జామపండులో అనేక పోషకాలు ఉన్నప్పటికీ, కొందరు దీనిని తినకపోవడం లేదా…

Read More
వీడిన యాచకుల పిల్లల కిడ్నాప్ మిస్టరీ.. ఖాకీల గుండెలు కదిలించిన విషాద ఘటన..!

వీడిన యాచకుల పిల్లల కిడ్నాప్ మిస్టరీ.. ఖాకీల గుండెలు కదిలించిన విషాద ఘటన..!

పోలీసులు వారి వృత్తి ధర్మంలో ఎన్నో కేసులు పరిష్కరించి ఉంటారు.. కానీ కొన్ని ఘటనలు అటు ఖాకీలు, ఇటు సామాన్యుల గుండెలను కదిలిస్తాయి. అలాంటి కథనాలు జర్నలిస్టులను కూడా చెల్లించిపోయేలా చేస్తాయి. అలాంటి సంఘటనే ఇది.. యాచకుల వద్ద కిడ్నాప్‌నకు గురైన చిన్నారులు ఉన్నత కుటుంబాల వద్దకు చేరారు. వాళ్ల జీవితాలు బాగుపడ్డాయి అనుకుంటే.. ఆ కిడ్నాపర్లు ఖాకీలకు చిక్కడంతో వారి తలరాత మళ్ళీ వెనక్కి తిరిగింది. కథ మొదటికే వచ్చింది. ప్రస్తుతం CWC పర్యవేక్షణలో ఉన్న…

Read More
ఎండు కొబ్బరి పాయసం ఈ స్టైల్లో చేస్తే.. గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది!

ప్రధాని మోదీతో బండి సంజయ్ భేటీ.. కరీంనగర్ మున్సిపల్ విజయంపై ప్రశంసలు!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ పరిణామాలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకోవడంపై ప్రధాని మోదీ ప్రత్యేకంగా సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, అభివృద్ధి నినాదంతోనే తాము ప్రజల్లోకి వెళ్లామని, ప్రజలు బీజేపీ నాయకత్వంపై నమ్మకం ఉంచారని బండి సంజయ్ ప్రధానికి…

Read More
Sabarimala Makara Jyothi:శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి!

Sabarimala Makara Jyothi:శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి!

శబరిగిరి శరణుఘోషతో మారుమోగుతోంది! అయ్యప్ప స్వామి భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఆ అద్భుత ఘట్టానికి సమయం ఆసన్నమైంది. మకర సంక్రాంతి వేళ శబరిమల గిరుల్లో సాక్షాత్తు మణికంఠుడే ‘మకర జ్యోతి’గా దర్శనమిచ్చే పవిత్ర సమయం దగ్గరపడింది. అయితే, ఈసారి మకరవిలక్కు ఉత్సవాలకు వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేరళ హైకోర్టు ఆదేశాలతో దర్శన కోటాపై ఆంక్షలు విధిస్తూనే.. పక్కా భద్రతా ఏర్పాట్లు చేశారు. అసలు దర్శన సమయాలు ఎలా…

Read More
Chanakya Niti: చాణక్యుడి హెచ్చరిక.. ఇలాంటి స్నేహితులతో మీ జీవితం తలకిందులే..!

Chanakya Niti: చాణక్యుడి హెచ్చరిక.. ఇలాంటి స్నేహితులతో మీ జీవితం తలకిందులే..!

ఆచార్య చాణక్యుడు.. ఈ పేరు తెలియని వారుండరు. ఆయన అనేక మానవ సమస్యలకు పరిష్కారం చూపారు. భారత ఆర్థిక శాస్త్ర, నీతిశాస్త్ర పితామహుడిగా పేరొందిన చాణక్యుడు.. మనిషి ప్రవర్తనకు సంబంధించి విలువైన సూచనలు చేశారు. చాణక్యుడు తన నీతిశాస్త్రం అనే పుస్తకంలో స్నేహం గురించి చాలా విషయాలు చెప్పాడు. ఈ ప్రపంచంలో అత్యంత అందమైన సంబంధం ఏదైనా ఉంటే.. ఆ సంబంధం స్నేహ సంబంధం అని చాణక్యుడు చెప్పాడు. మీరు పెద్ద ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితిలో…

Read More
CM Chandrababu: ఏపీలోని రైతులందరికీ కానుక.. కీలక ప్రకటన చేసిన చంద్రబాబు

CM Chandrababu: ఏపీలోని రైతులందరికీ కానుక.. కీలక ప్రకటన చేసిన చంద్రబాబు

ఏపీలో జనవరి 2 తేదీ నుంచి రైతులకు కొత్త పట్టదారు పాపు పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ నెల 9వ తేదీ వరకు వీటిని రాష్ట్రంలోని రైతులందరికీ అందించనుంది. ఆలోపు పూర్తి చేయాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా వెళ్లాయి. ప్రభుత్వ రాజముద్రతో కూడిన ఈ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులందరికీ ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. జనవరి 2వ తేదీన రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది….

Read More
ఎండు కొబ్బరి పాయసం ఈ స్టైల్లో చేస్తే.. గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది!

జ్యూవెలరీ షాప్ పెట్టాలంటే పెట్టుబడి ఎంత కావాలి? లాభనష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి!

దేశంలో బంగారానికి ఉన్న స్థిరమైన డిమాండ్ కారణంగా జ్యూవెలరీ వ్యాపారం లాభదాయక రంగంగా కొనసాగుతోంది. అయితే ఈ వ్యాపారం ప్రారంభించడానికి గణనీయమైన పెట్టుబడి అవసరం అవుతుంది. నిపుణుల అంచనాల ప్రకారం ఒక చిన్న స్థాయి బంగారం జ్యూవెలరీ షాప్ ప్రారంభించాలంటే కనీసం రూ.50 లక్షల నుంచి రూ.1.5 కోట్లు వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. మెట్రో నగరాల్లో లేదా పెద్ద షోరూమ్ స్థాయిలో వ్యాపారం ప్రారంభిస్తే ఈ మొత్తం రూ.3 కోట్లకు పైగా కూడా వెళ్లే అవకాశం…

Read More