Cinema OTT : శోభనం రోజే బయటపడ్డ అసలు నిజం.. దెబ్బకు కుర్రాడి జీవితం ఆగం ఆగం.. ఓటీటీలోకి వచ్చిన లేటేస్ట్ మూవీ..
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ మెన్షన్ హౌస్ మల్లేష్. పక్కా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి డైరెక్టర్ బాల సతీష్ దర్శకత్వం వహించారు. మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సైలెంట్ గా ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వ్చచింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్…
