తాజావార్తలు
Cinema OTT : శోభనం రోజే బయటపడ్డ అసలు నిజం.. దెబ్బకు కుర్రాడి జీవితం ఆగం ఆగం.. ఓటీటీలోకి వచ్చిన లేటేస్ట్ మూవీ..

Cinema OTT : శోభనం రోజే బయటపడ్డ అసలు నిజం.. దెబ్బకు కుర్రాడి జీవితం ఆగం ఆగం.. ఓటీటీలోకి వచ్చిన లేటేస్ట్ మూవీ..

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ మెన్షన్ హౌస్ మల్లేష్. పక్కా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి డైరెక్టర్ బాల సతీష్ దర్శకత్వం వహించారు. మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సైలెంట్ గా ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వ్చచింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్…

Read More
TGSRTC బస్సులో టికెట్లు ఇస్తూ కుప్పకూలిన కండక్టర్.. క్షణాల్లో మృతి!

TGSRTC బస్సులో టికెట్లు ఇస్తూ కుప్పకూలిన కండక్టర్.. క్షణాల్లో మృతి!

భద్రాద్రి కొత్తగూడెం, మే 26: విధి నిర్వహణలో ఉండగానే ఓ ఆర్టీసీ కండక్టర్‌ బస్సులోనే ప్రాణాలొదిలాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి హనుమ కొండకు వెళ్తున్న పరకాల ఆర్టీసీ డిపో బస్సులో ఈ విషాదం చోటుచేసుకుంది. అనిశెట్టి పల్లి బ్రిడ్జి సమీపంలో బస్సులో ప్రయాణికులకు టికెట్లు ఇస్తూ కండక్టర్ బిరిల్లి శంకర్ (50) ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు, డ్రైవర్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు 108 అంబులెన్స్‌ కు…

Read More