తాజావార్తలు
భావితరాల కోసం మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. అన్ని రాజకీయ పక్షాలకు ప్రధాని మోదీ పిలుపు

భావితరాల కోసం మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. అన్ని రాజకీయ పక్షాలకు ప్రధాని మోదీ పిలుపు

పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ల చట్టసవరణ బిల్లుకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమయ్యింది. విపక్షాలు బిల్లుకు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 16,17,18 తేదీల్లో జరిగే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలకు అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులు హాజరై ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించాలని ప్రధాని మోదీ కోరారు. 2029 లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని ప్రధాని మోదీ కోరారు. ఏప్రిల్ 16,17,18 తేదీల్లో జరిగే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలకు అన్ని…

Read More
ఉనికిలో లేని కేసులా? AI మాయాజాలంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన

ఉనికిలో లేని కేసులా? AI మాయాజాలంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన

న్యాయవాదులు తమ పిటిషన్ల డ్రాఫ్టింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను విరివిగా వినియోగిస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉనికిలో లేని కేసులను కోట్ చేయడం, ఆధారాలు లేని జడ్జిమెంట్లను ప్రస్తావించడం న్యాయవ్యవస్థకు కొత్త సమస్యలు సృష్టిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ జాయ్ మాల్యా బాక్చిలతో కూడిన ధర్మాసనం ఈ ధోరణి ఆందోళనకరమని పేర్కొంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ఆయిల్ ట్యాంకర్ బోల్తా…..

Read More
భావితరాల కోసం మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. అన్ని రాజకీయ పక్షాలకు ప్రధాని మోదీ పిలుపు

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతులు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 24, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, ఇంటి ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయ వృద్ధికి, వ్యక్తిగత ఉన్నతికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతి లభించే సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి…

Read More
Milk Price: అమూల్‌ బాటలో మరో పాల కంపెనీ.. లీటర్‌కు 2 రూపాయలు పెంపు..!

Milk Price: అమూల్‌ బాటలో మరో పాల కంపెనీ.. లీటర్‌కు 2 రూపాయలు పెంపు..!

మదర్ డెయిరీ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ప్రతిరోజూ సుమారు 35 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తుంది. పాల ఉత్పత్తులు, వంట నూనెల కోసం ఉన్న బలమైన డిమాండ్ కారణంగా, గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ టర్నోవర్‌లో 17 శాతం పెరుగుదలను సాధించి రూ.20,300 కోట్లకు చేరుకుంది. ఇదిలా ఉండగా, రైతులకు ఎక్కువ చెల్లింపులు చేస్తున్నామని, ఇది ఉత్పత్తిని కొనసాగించడంలో సహాయపడుతుందని అముల్ పేర్కొంది. పాలు ఒక నిత్యావసర నిత్యావసర వస్తువు కాబట్టి, ఈ పెరుగుదల గృహ బడ్జెట్లపై ప్రభావం…

Read More
15 రోజులైనా కొత్తిమీర ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేస్తే చాలు.. మీరు నమ్మలేని సీక్రెట్స్..

15 రోజులైనా కొత్తిమీర ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేస్తే చాలు.. మీరు నమ్మలేని సీక్రెట్స్..

వేసవి వచ్చిందంటే చాలు.. మార్కెట్ నుండి తెచ్చిన కొత్తిమీర ఇంటికి చేరేలోపే వాడిపోతుంది. కూరలో ఎంత రుచి ఉన్నా, చివర్లో కొంచెం పచ్చని కొత్తిమీర పడితేనే ఆ వంటకు నిండుదనం వస్తుంది. కానీ ఎండల ధాటికి రెండు రోజుల్లోనే నల్లగా మారిపోతున్న కొత్తిమీరను చూసి మహిళలు చిరాకు పడుతుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు, మీ వంటింట్లో ఉండే వస్తువులతోనే కొత్తిమీరను పది రోజుల వరకు తాజాగా ఉంచే అడ్వాన్స్‌డ్ స్టోరేజ్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం.. గ్లాసు…

Read More
గ్రౌండ్‌లోనే కాదు.. ఫ్యాషన్ ప్రపంచంలోనూ సెన్సేషన్‌ ఈ క్రికెటర్..! ఎందుకంటే

గ్రౌండ్‌లోనే కాదు.. ఫ్యాషన్ ప్రపంచంలోనూ సెన్సేషన్‌ ఈ క్రికెటర్..! ఎందుకంటే

క్రికెటర్​ హార్ధిక్​ పాండ్య ధరించే చెయిన్​ చూడడానికి సాధారణ సిల్వర్ చెయిన్‌లా కనిపిస్తుంది. కానీ అది వెండితో చేసినది కాదు. ఇది అత్యంత విలువైన ‘వైట్ గోల్డ్’తో తయారు చేయబడింది. దీనికి మరింత ప్రత్యేకతను జోడిస్తూ, అత్యంత అరుదైన ‘వీవీఎస్’ (VVS) డైమండ్లను పొదిగారు. ఈ లగ్జరీ చెయిన్ విలువ సుమారు రూ. 3.5 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ చెయిన్ కు ఉన్న క్రేజ్ ఎంతంటే, మార్కెట్‌లో ‘హార్దిక్…

Read More
భావితరాల కోసం మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. అన్ని రాజకీయ పక్షాలకు ప్రధాని మోదీ పిలుపు

భారత్‌‌కు వాతావరణ గండం.. 1,000 కి.మీ. మేర కమ్మేసిన మేఘాలు.. ఆ రాష్ట్రాలకు హై అలర్ట్..

దేశంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. . ఉత్తర భారతదేశం వైపు దూసుకొస్తున్న ఒక బలమైన పశ్చిమ అవాంతరం కారణంగా రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత్ నుంచి పాకిస్తాన్ వరకు సుమారు 1,000 కిలోమీటర్ల మేర భారీ మేఘాలు కమ్ముకున్నాయి. ఇది రాబోయే కొద్ది రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏయే రాష్ట్రాలపై ప్రభావం..? మధ్యధరా సముద్రం నుంచి వస్తున్న ఈ…

Read More
మామిడిపండు తిన్న వెంటనే ఈ పని చేస్తున్నారా? అయితే అనారోగ్య సమస్యలకు వెల్‌కం చెప్పినట్టే

మామిడిపండు తిన్న వెంటనే ఈ పని చేస్తున్నారా? అయితే అనారోగ్య సమస్యలకు వెల్‌కం చెప్పినట్టే

మామిడి పండ్లలో చక్కెర శాతం, పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. మనం పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల పొట్టలోని జీర్ణరసాలు పలుచబడిపోతాయి. దీనివల్ల మామిడి పండులోని పోషకాలను శరీరం గ్రహించే వేగం మందగిస్తుంది. ఫలితంగా జీర్ణ ప్రక్రియ ఆలస్యమై ఆహారం పొట్టలో అలాగే ఉండిపోయి గ్యాస్ లేదా అసౌకర్యానికి దారితీస్తుంది. అందుకే మామిడి పండు తిన్న తర్వాత కనీసం అరగంట…

Read More
భావితరాల కోసం మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. అన్ని రాజకీయ పక్షాలకు ప్రధాని మోదీ పిలుపు

AP News: అగరబత్తీల తయారీ చేయాలంటూ కోట్లాది రూపాయలు కాజేసిన కేటుగాళ్లు.. ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఘరానా మోసం!

Agarbatti Manufacturing Scam: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సత్య సాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో నిరుద్యోగులను పేద మహిళలను టార్గెట్ చేస్తూ ఇంటి వద్ద నుండి డబ్బు సంపాదించడం ఎలా అంటూ వివిధ వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో, ఇన్స్టాలో రీల్స్ పెడుతూ కోట్లాది రూపాయలు కాజేసిన ఘరానా మోసగాళ్ల కథ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్న చిన్న కిరాణా షాప్ లో అమ్మే వస్తువులను ప్యాకింగ్ చేస్తూ, ఇంటి వద్ద నుండే వేలాది రూపాయలు సంపాదించుకోవచ్చు అంటూ…

Read More
ఇదేం పనిరా.. కోరిక తీర్చాలంటూ వదిన వెంట పడ్డాడు.. కట్ చేస్తే, చివరకు ఏం జరిగిందంటే..

ఇదేం పనిరా.. కోరిక తీర్చాలంటూ వదిన వెంట పడ్డాడు.. కట్ చేస్తే, చివరకు ఏం జరిగిందంటే..

ఖాజీపూర్ గ్రామానికి చెందిన హైమద్ అలియాస్ అహ్మద్ ఇటీవలే తనకున్న వ్యవసాయ భూమిలో ఎకరం భూమి అమ్మేసి కోళ్లఫామ్ వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించాడు. అందులో భాగంగా వచ్చిన డబ్బుతో గ్రామ శివారులోని మిగిలిన ఐదు ఎకరాల భూమిలో కోళ్లఫామ్ నిర్మాణం చేపట్టాడు. ఇంటి వద్దే ఉంటూ ప్రతిరోజు ఆ పనులను చూసుకుంటున్నాడు. హైమద్, తన మామ తో కలిసి రాత్రిళ్లు అక్కడే పడుకొని పనులను పర్యవేక్షిస్తున్నాడు. అయితే హైమద్ భార్య సాహెబి చెల్లి కుటుంబంతో మంచి సంబంధాలు…

Read More