తాజావార్తలు
FasTag: మీ ఫాస్టాగ్ పని చేయడం లేదా..? ఈ చిన్న పని చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..

FasTag: మీ ఫాస్టాగ్ పని చేయడం లేదా..? ఈ చిన్న పని చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..

టోల్ గేట్ల వద్ద రద్దీని తగ్గించేందుకు, వాహనదారుల సమయం ఆదా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఇటీవల నగదు చెల్లింపులను నిషేధించింది. కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్రం ఇటీవల ఈ నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. అయితే ఫాస్టాగ్ పని చేయకపోతే ఏం చేయాలి? అనే ప్రశ్న చాలమందికి ఉంటుంది. అలాంటప్పుడు టోల్…

Read More
టీడీపీ జెండాతో సెల్‌ టవర్‌ ఎక్కిన వ్యక్తి.. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్

టీడీపీ జెండాతో సెల్‌ టవర్‌ ఎక్కిన వ్యక్తి.. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కదిరేపల్లికి చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంపై ఉన్న సెల్ టవర్‌ను ఎక్కి హల్‌చల్‌ చేశాడు. సెల్‌ టవర్‌పై వ్యక్తిని గమనించిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. లక్ష్మీనారాయణ టిడిపి జెండా పట్టుకుని సెల్ టవర్ ఎక్కడంతో స్థానికులు ఏమై ఉంటుందా అని చర్చించుకున్నారు. లక్ష్మీనారాయణ తన కుమార్తె విషయంలో న్యాయం జరుగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ సెల్ టవర్ పైకి…

Read More
చారిత్రక, వారసత్వ స్మారక చిహ్నాన్ని రక్షించడానికి చర్యలు తీసుకోండిః కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

చారిత్రక, వారసత్వ స్మారక చిహ్నాన్ని రక్షించడానికి చర్యలు తీసుకోండిః కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

వారసత్వ సంపదను రక్షించాలంటూ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జాతీయంగా రక్షిత వారసత్వ స్మారక చిహ్నం, వరంగల్ కోట భూములను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఆస్తిగా గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలోనే అక్రమ నిర్మాణాల తొలగింపు, కోట భూముల నుండి ఆక్రమణదారులను తొలగించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలో కోరారు. 2022 నుండి ASI పదే పదే నోటీసులు, జిల్లా…

Read More
వేసవి కాలంలో బంగాళాదుంపలు తినొచ్చా? బయటపడ్డ నమ్మలేని నిజాలు

వేసవి కాలంలో బంగాళాదుంపలు తినొచ్చా? బయటపడ్డ నమ్మలేని నిజాలు

దుంపలు అందరూ తినొచ్చు కానీ మితంగా మాత్రమే తినాలి. అలా అని వీటిని తినకుండా మానేయమని కాదు. అయితే, వేసవిలో ఎక్కువగా తినడం కంటే అంత మంచిదని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో వేడి పెరుగుతుంది: బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అందుకే, వీటిని ఎక్కువగా తినకూడదు. ఒకవేళ తింటే, వేడి పెరిగే అవకాశం ఉంది. ఫ్రై కూరలు తినడం తగ్గించాలి: సమ్మర్లో బంగాళాదుంపలను ఫ్రై చేసి తినకూడదు. దానికి బదులుగా ఉడికించి రెండు, మూడు సార్లు తింటే…

Read More
వేసవి కాలంలో బంగాళాదుంపలు తినొచ్చా? బయటపడ్డ నమ్మలేని నిజాలు

RCB vs SRH: వేరే ఆఫ్షన్ లేదు ఇషాన్.. ఇదే ప్లేయింగ్ 11తో బరిలోకి.. కావ్యపాపను వేధిస్తోన్న 3 సమస్యలు..?

SRH Playing 11: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు వార్తల్లో నిలుస్తోంది. గత సీజన్‌లో ఆకట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ, ఈసారి సరికొత్త సమీకరణాలతో బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా జట్టు నాయకత్వ బాధ్యతలు, ఆటగాళ్ల కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాయకత్వ మార్పు – ఇషాన్ కిషన్ చేతికి పగ్గాలు..? ఈ సీజన్‌లో ఎస్ఆర్ హెచ్ ఎదుర్కోబోతున్న అతిపెద్ద సవాలు పాట్ కమిన్స్ గైర్హాజరీ. అతని స్థానంలో యువ వికెట్…

Read More
Tollywood : తల్లితో టాలీవుడ్ హీరోయిన్.. మదర్స్ డే రోజున స్పెషల్ ఫోటోస్ పంచుకున్న ముద్దుగుమ్మ.. ఎవరంటే..

Tollywood : తల్లితో టాలీవుడ్ హీరోయిన్.. మదర్స్ డే రోజున స్పెషల్ ఫోటోస్ పంచుకున్న ముద్దుగుమ్మ.. ఎవరంటే..

ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ పాత్ర వెలకట్టలేనిది. సినీ తారలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. మాతృదినోత్సవం నాడు టాలీవుడ్ ప్రముఖులు తమ తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే నభా నటేష్ తన తల్లితో కలిసి ఉన్న కొన్ని అరుదైన , క్యూట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫోటోలలో తల్లికూతుళ్ల మధ్య ఉన్న అనుబంధం స్పష్టంగా కనిపిస్తోంది. నభా షేర్ చేసిన ఈ చిత్రాలలో కొన్ని ఆమె చిన్ననాటి…

Read More
PBKS vs MI: పంజాబ్ పోరాటం వృథా..  మరోసారి ముంబైని ఆదుకున్న తిలక్ వర్మ

PBKS vs MI: పంజాబ్ పోరాటం వృథా.. మరోసారి ముంబైని ఆదుకున్న తిలక్ వర్మ

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన 58వ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు అసలైన వినోదాన్ని పంచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా, 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో…

Read More
వేసవి కాలంలో బంగాళాదుంపలు తినొచ్చా? బయటపడ్డ నమ్మలేని నిజాలు

గగనతంలో గర్జించిన IRGC.. 24 గంటల్లో అమెరికాకు చుక్కలు చూపించిన ఇరాన్..!

గుడ్ ఫ్రైడే అమెరికాకు ఒక దుర్దినంగా మారింది. శుక్రవారం (ఏప్రిల్ 03) తమ వాయు రక్షణ దళాలకు చెందిన రెండు యుద్ధ విమానాలను, ఐదు డ్రోన్‌లను, క్షిపణులను కూల్చివేశాయని ఇరాన్ సైన్యం ప్రకటించింది. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఇరాన్‌లోని పలు ప్రావిన్సులలో వరుసగా విజయవంతమైన నిరోధక చర్యలను చేపట్టినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) పేర్కొంది. ఐఆర్‌జిసి ఏరోస్పేస్ డిఫెన్స్ ఫోర్స్ యుద్ధ విమానాలు ఖొమేయిన్, జంజాన్‌ల మీదుగా రెండు క్రూయిజ్ క్షిపణులను…

Read More
నీలం రంగులోకి మారుతున్న డోనాల్డ్ ట్రంప్ చేతులు.. పెద్దన్న ఆరోగ్యానికి ఏమైంది?

నీలం రంగులోకి మారుతున్న డోనాల్డ్ ట్రంప్ చేతులు.. పెద్దన్న ఆరోగ్యానికి ఏమైంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం గురించి మరోసారి చర్చ తీవ్రమైంది. 79 ఏళ్ల వయసులో, అధ్యక్ష పదవిని నిర్వహించిన రెండవ అత్యధిక వయస్కుడైన వ్యక్తి ట్రంప్. ఆయన పూర్వీకుడు, డెమొక్రాటిక్ అధ్యక్షుడు జో బిడెన్ పదవీవిరమణ చేసినప్పుడు 82 సంవత్సరాలు. ఇదిలావుంటే, ఇటీవల ట్రంప్ చేతిలో గాయాలు కనిపించాయి. దీంతో ట్రంప్ తన ఆరోగ్యం గురించి స్వయంగా వెల్లడించారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని పేర్కొన్నారు. అయితే తన చేతులపై గాయాలు పడిపోవడం వల్ల, ఆరోగ్య…

Read More
TTD: టీటీడీ శ్రీవారి డాలర్లకు ఫుల్ డిమాండ్

TTD: టీటీడీ శ్రీవారి డాలర్లకు ఫుల్ డిమాండ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం నిర్వహించారు. ఈ హోమాన్ని తన కుటుంబ సభ్యులతో పాటు 50 మంది అర్చకులతో కలిసి చేపట్టారు. గతంలో తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఈ వివాదం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయటానికే సృష్టించబడిందని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: జగన్‌ను దెబ్బతీయటానికే లడ్డూ వివాదం…

Read More