తాజావార్తలు
Numerology and Love: ఈ తేదీలలో పుట్టిన వారు ప్రేమికులుగా వస్తే మీ పని ఖతమే! సంఖ్యాశాస్త్రం ఏం చెబుతోంది?

Numerology and Love: ఈ తేదీలలో పుట్టిన వారు ప్రేమికులుగా వస్తే మీ పని ఖతమే! సంఖ్యాశాస్త్రం ఏం చెబుతోంది?

సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ వారి వ్యక్తిత్వాన్ని సంబంధాల పట్ల వారి దృక్పథాన్ని ప్రభావితం చేస్తుంది. కొంతమంది వ్యక్తులు పుట్టుకతోనే కొత్తదనాన్ని ఇష్టపడటం లేదా అధిక భావోద్వేగాలను కలిగి ఉండటం వల్ల ప్రేమ విషయాలలో అస్థిరంగా వ్యవహరించే అవకాశం ఉంది. ముఖ్యంగా 2, 3, 5 8 సంఖ్యల ప్రభావం ఉన్న వ్యక్తులు తమ భాగస్వాములకు తెలియకుండా కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయా తేదీలలో జన్మించిన వారి ప్రవర్తన…

Read More
UPI payments: ఫేస్ రికగ్నేషన్‌తో యూపీఐ పేమెంట్స్.. అదిరిపోయే ఫీచర్ వచ్చేసింది.. యాక్టివేట్ చేస్కోండి

UPI payments: ఫేస్ రికగ్నేషన్‌తో యూపీఐ పేమెంట్స్.. అదిరిపోయే ఫీచర్ వచ్చేసింది.. యాక్టివేట్ చేస్కోండి

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న బీమ్ యాప్‌లో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు యూపీఐ పేమెంట్స్ చేయాలంటే నాలుగు లేదా ఆరు అంకెల యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు నాలుగు అంకెల పిన్ విధానాన్ని పాటిస్తుండగా.. మరికొన్ని బ్యాంకులు ఆరు అంకెల విధానాన్ని పాటిస్తున్నారు. వ్యక్తిగత పిన్ నెంబర్‌ను ఎంటర్ చేస్తేనే యూపీఐ ద్వారా నగదు బదిలీ అవుతాయి. కానీ బీమ్…

Read More
కడుపు ఉబ్బిపోయి కనిపించిన భారీ కొండచిలువ.. పట్టుకుని పొట్ట కోసి చూడగా.. ఆశ్చర్యం.!

కడుపు ఉబ్బిపోయి కనిపించిన భారీ కొండచిలువ.. పట్టుకుని పొట్ట కోసి చూడగా.. ఆశ్చర్యం.!

ప్రకృతిలో మనకు తెలియని వింతలు ఎన్నో జరుగుతుంటాయి. నైజీరియాలోని ఒక మారుమూల గ్రామంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది జరిగి చాలా ఏళ్లు అయింది. కానీ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఇదొక వైరల్ కంటెంట్. ఆ గ్రామ సమీపంలో తిరుగుతున్న ఒక అతి భారీ కొండచిలువను చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఆ పాము పొట్ట విపరీతంగా ఉబ్బి ఉండటంతో, అది తమ పశువులలో దేనినో మింగేసి ఉంటుందని వారు భావించారు….

Read More
సినిమా సూపర్ హిట్ అయ్యింది.. థియేటర్ల స్క్రీన్ల సంఖ్యను కూడా పెంచేశారు..

సినిమా సూపర్ హిట్ అయ్యింది.. థియేటర్ల స్క్రీన్ల సంఖ్యను కూడా పెంచేశారు..

కొత్త కొత్త కథలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ఇక ఇటీవల విడుదలైన త్రిముఖ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆకట్టుకునే కంటెంట్ తో తెరకెక్కిన త్రిముఖ థియేటర్స్ లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రేక్షకుల నుంచి అత్యంత సానుకూల స్పందనతో త్రిముఖ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో సన్నీ లియోన్, యోగేష్ కల్లె, అకృతి అగర్వాల్, ఆదిత్య శ్రీవాస్తవ (CID ఫేమ్), అషు రెడ్డి, మొట్టా రాజేంద్రన్,…

Read More
కళ్లముందే మాయమయ్యే శివాలయం.. సముద్ర గర్భంలో దాగి ఉన్న రహస్యం.. ఎక్కడుందంటే..?

కళ్లముందే మాయమయ్యే శివాలయం.. సముద్ర గర్భంలో దాగి ఉన్న రహస్యం.. ఎక్కడుందంటే..?

భారతదేశం ఆధ్యాత్మికతకు, అంతుచిక్కని రహస్యాలకు నిలయం. ఇక్కడ ఎన్నో పురాతన ఆలయాలు తమదైన ప్రత్యేకతతో భక్తులను ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి వాటిలో గుజరాత్‌లోని భరూచ్ జిల్లా కవి కాంబోయ్ గ్రామంలో ఉన్న స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం అత్యంత విలక్షణమైనది. ఈ ఆలయాన్ని స్థానికులు గయాబ్ మందిర్ (మాయమయ్యే ఆలయం) అని పిలుస్తారు. ఎందుకంటే ఈ ఆలయం రోజుకు రెండుసార్లు భక్తుల కళ్ళ ముందే సముద్రంలో కలిసిపోయి, మళ్ళీ ప్రత్యక్షమవుతుంది. ప్రకృతి ఒడిలో అద్భుతం అరేబియా సముద్రం కాంబే సింధుశాఖ…

Read More
UPI payments: ఫేస్ రికగ్నేషన్‌తో యూపీఐ పేమెంట్స్.. అదిరిపోయే ఫీచర్ వచ్చేసింది.. యాక్టివేట్ చేస్కోండి

వార్ ఎఫెక్ట్.. సిలిండర్‌‌లో ఇక 10 కేజీల గ్యాసేనా ??

భారతదేశంలో గ్యాస్‌ కొరత పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. గ్యాస్ దిగుమతులకు కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల కారణంగా దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఒక వినూత్న వ్యూహాన్ని పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతం సరఫరా చేస్తున్న 14.2 కిలోల సిలిండర్ బరువును 10 కిలోలకు తగ్గించాలని యోచిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. భారతదేశం తన అవసరాల కోసం…

Read More
స్నానం చేసిన వెంటనే ఏసీ రూమ్‌లోకి వెళ్తే ఏమవుతుంది..? ఈ విషయాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

స్నానం చేసిన వెంటనే ఏసీ రూమ్‌లోకి వెళ్తే ఏమవుతుంది..? ఈ విషయాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

భానుడి భగభగలకు వేసవిలో రోజూ రెండు సార్లు స్నానం చేయనిదే అస్సలు ఊరట లభించదు. అయితే ఈ ఎండల వేడి తట్టుకోలేక చాలా మంది చేసే ఒక అలవాటు ఇప్పుడు వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. స్నానం చేయడానికంటే ముందే గదిలో ఏసీ ఆన్ చేసి ఉంచడం.. లేదా స్నానం ముగించుకుని రాగానే తడి ఆరకముందే ఏసీ ముందు కూర్చోవడం ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్‌గా మారింది. మరి ఇలా చేయడం వల్ల మన శరీరానికి…

Read More
Nicholas Pooran : వైభవ్ సూర్యవంశీ రికార్డ్ బ్రేక్.. ఐపీఎల్‌లో నికోలస్ పూరన్ సరికొత్త చరిత్ర

Nicholas Pooran : వైభవ్ సూర్యవంశీ రికార్డ్ బ్రేక్.. ఐపీఎల్‌లో నికోలస్ పూరన్ సరికొత్త చరిత్ర

Nicholas Pooran : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటిదాకా సైలెంటుగా ఉన్న వెస్టిండీస్ పవర్ హిట్టర్ నికోలస్ పూరన్, ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూరన్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ వాంఖడే స్టేడియాన్ని హోరెత్తించింది. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్…

Read More
Heroines : ముద్దుగుమ్మల కోసం స్పెషల్ క్యాలెండర్.. మైసౌత్‌దివా 9వ ఎడిషన్ 2026 రిలీజ్..

Heroines : ముద్దుగుమ్మల కోసం స్పెషల్ క్యాలెండర్.. మైసౌత్‌దివా 9వ ఎడిషన్ 2026 రిలీజ్..

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, లైఫ్‌స్టైల్ ప్లాట్‌ఫామ్ మైసౌత్‌దివా (MySouthDiva) తన ఎంతో ప్రతిష్టాత్మకమైన 9వ ఎడిషన్ 2026 క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించింది. మీడియా9 & భారతి సిమెంట్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రత్యేక క్యాలెండర్‌లో దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీమణులు శ్రియా శరణ్, అనన్య నాగళ్ల, రియా సచ్ దేవా, ఉల్క గుప్తా, పాలక్ అగర్వాల్,…

Read More
Petrol Price: కేంద్రం ఇలా చేస్తే పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.22 వరకు తగ్గుతుంది? ఎలాగో తెలుసా?

Petrol Price: కేంద్రం ఇలా చేస్తే పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.22 వరకు తగ్గుతుంది? ఎలాగో తెలుసా?

Petrol Price: గత ఎనిమిది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మూడుసార్లు పెరిగాయి. దీని ఫలితంగా అనేక నగరాల్లో పెట్రోల్ ధరలు రూ.100 దాటాయి. ఢిల్లీలో మే 23న పెట్రోల్ ధర లీటరుకు రూ.99.51కి చేరింది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చాలని వాణిజ్య, పారిశ్రామిక మండలి డిమాండ్ చేసింది. ఈ విషయంపై వాణిజ్య, పారిశ్రామిక మండలి ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ భారీ…

Read More