ఓవైపు యుద్ధం.. మరోవైపు గోల్డ్, సిల్వర్ ETFల జోరు! ఇప్పుడు పెట్టుబడి మంచిదేనా?
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. యుద్ధం లేదా రాజకీయ అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు సాధారణంగా సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు. అందుకే బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు ఇటీవలి రోజుల్లో గణనీయంగా పెరిగాయి. ఈ పెరుగుదలతో బంగారం, వెండి ఆధారిత ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) కూడా మంచి లాభాలను చూపుతున్నాయి. కొన్ని ETFల విలువ కొద్ది రోజుల్లోనే 5 నుండి 10 శాతం…
