తాజావార్తలు
PM Kisan: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..

PM Kisan: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..

పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు భారీ శుభవార్త. కేంద్రం త్వరలోనే 23వ విడత నగదును రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసేందుకు సిద్దమవుతోంది. దేశంలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే కేరళ, ఏపీ, తెలంగాణను తాకగా.. త్వరలో అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. దీంతో త్వరలో తొలకరి పలకరించనుంది. రాష్ట్రంలో ఇక నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. దీంతో రైతులు పంటల సాగుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో రైతులకు ఉపయోపడేలా ఉంటుందనే ఉద్దేశంతో కేంద్రం…

Read More
Video: 1,W,0,W,0,W.. ఎవరీ ప్రఫుల్ హింజ్.. అరంగేట్రంలో రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్’!

Video: 1,W,0,W,0,W.. ఎవరీ ప్రఫుల్ హింజ్.. అరంగేట్రంలో రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్’!

ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ నిర్దేశించిన 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ప్రఫుల్ హింజ్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ వంటి స్టార్ ఆటగాళ్లను సున్నా పరుగులకే పెవిలియన్ పంపాడు. తొలి ఓవర్ చివరి బంతికి లుహాన్ డ్రే ప్రిటోరియస్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు. తన అద్భుతమైన స్వింగ్, వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లను తడబడేలా చేసి, ఒక్క పరుగు మాత్రమే…

Read More
IPL 2026: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కాదు భయ్యా.! ఐపీఎల్‌లో డేంజరస్ జట్టు ఇదే.. అందరూ అవెంజర్సే

IPL 2026: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కాదు భయ్యా.! ఐపీఎల్‌లో డేంజరస్ జట్టు ఇదే.. అందరూ అవెంజర్సే

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు, ముంబై ఇండియన్స్ జట్టు గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ముంబై ఇండియన్స్‌ను అత్యంత ప్రమాదకరమైన జట్టుగా అభివర్ణించారు. జట్టుకు ఎలాంటి బలహీనతలు లేవని, టోర్నీ ఆరంభానికి ముందే అది మరింత దుర్భేద్యంగా మారిందని ఆయన పేర్కొన్నారు. బలమైన బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలతో పాటు, వివిధ కాంబినేషన్‌లు, క్లచ్ ప్లేయర్‌లతో ముంబై ఇండియన్స్ అన్ని విధాలుగా శక్తివంతంగా ఉందని చోప్రా హైలైట్…

Read More

చైనా-నేపాల్ సరిహద్దులో ప్రళయం..భయం గొలిపే వీడియో..133 మంది భారతీయులు గల్లంతు

బుధవారం నేపాల్‌లోని రసువా జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా పలే  గ్రామాలు నీట మునిగాయి, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.  ప్రమాదంలో కనీసం 98 మంది మృతి చెందగా, 133 మంది భారతీయులు, 37 మంది ఎన్‌ఆర్‌ఐలతో సహా దాదాపు 500 మంది గల్లంతయ్యారు. సీసీటీవీ వీడియోలో ఎగువ నుండి బురద నీరు, బండరాళ్లు వేగంగా దూసుకొచ్చి పార్కింగ్ స్థలాన్ని ముంచెత్తడం స్పష్టంగా కనిపిస్తోంది. వాహనాలు కొట్టుకుపోతుండగా, దట్టమైన ధూళి కమ్ముకుంది. ఈ క్లిప్ లో ప్రజలు…

Read More
Video: 1,W,0,W,0,W.. ఎవరీ ప్రఫుల్ హింజ్.. అరంగేట్రంలో రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్’!

Telangana: తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ.. రేవంత్ సర్కార్ బిగ్ డెసిషన్.. గ్రామానికి ఎంతమందంటే..?

ఏపీలో అమలైన వాలంటీర్ల వ్యవస్థ గురించి అందరికీ తెలిసిందే. గ్రామాల్లోని జనాభా ప్రాతిపదికన వాలంటీర్లను గత ప్రభుత్వం నియమించింది. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను తొలగించింది. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై అనేక ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇలాంటి తరహా విధానాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. రైతులకు ఉపయోగపడేలా సాయిల్ హెల్త్ వాలంటీర్లను నియమించనున్నట్లు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ముగ్గురు వాలంటీర్లను…

Read More
TGSRTC: గోవా వెళ్లాలనుకునేవారికి ఆర్టీసీ అద్భుత అవకాశం.. అత్యంత చౌవక ధరలో ప్యాకేజ్.. కేవలం ఎంతంటే..?

TGSRTC: గోవా వెళ్లాలనుకునేవారికి ఆర్టీసీ అద్భుత అవకాశం.. అత్యంత చౌవక ధరలో ప్యాకేజ్.. కేవలం ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది పర్యాటకులు గోవాకు వెళ్తుంటారు. స్నేహితులు లేదా ఫ్యామిలీతో గోవా వెళ్లి హాయిగా గడుపుతుంటారు. ఇలాంటివారికి రైల్వేశాఖ, ఆర్టీసీ అనేక ప్రత్యేక ప్యాకేజీలు తీసుకొస్తుంది. తక్కువ ధరకే అన్నీ ప్రదేశాలను సందర్శించేలా ఈ స్పెషల్ ప్యాకేజీలను ప్రవేశపెడుతున్నాయి. జర్నీ, వసతి, ఆహారం గురించి ఎలాంటి ఇబ్బందులు పడుకుండా సౌకర్యవంతంగా వెళ్లి రావొచ్చు. తాజాగా గోవా వెళ్లాలనుకునేవారి కోసం టీఎస్‌ఆర్టీసీ అద్భుతమై ప్యాజీని తీసుకొచ్చింది

Read More
అక్షయ తృతీయ ఆఫర్లు.. ఎలక్ట్రిక్‌ స్కూటీ కొనాలనుకునేవారికి పండగే! రూ.50 వేల తగ్గింపు

అక్షయ తృతీయ ఆఫర్లు.. ఎలక్ట్రిక్‌ స్కూటీ కొనాలనుకునేవారికి పండగే! రూ.50 వేల తగ్గింపు

అక్షయ తృతీయ సందర్భంగా ప్రముఖ ఈవీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ భారీ ఆఫర్లతో ముందుకు వచ్చింది. ‘ఓలా సోనా వీకెండ్‌’ పేరుతో ప్రత్యేక సేల్‌ను ప్రకటించి, కస్టమర్లకు గరిష్టంగా రూ.50,000 వరకు డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ ఆఫర్లు కేవలం శనివారం, ఆదివారం రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉండటం గమనార్హం. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రూ.40,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. అదనంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, స్కాపియా ఫెడరల్ బ్యాంక్,…

Read More
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చుకు తినేయండి.. అద్భుత ప్రయోజనాలివే!

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చుకు తినేయండి.. అద్భుత ప్రయోజనాలివే!

అద్భుతమైన యాంటీఆక్సిడెంట్లు: పండ్లలో బ్లూబెర్రీలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిలో ఉండే ఆంథోసైనిన్లు అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఉచిత రాడికల్స్ నుంచి కణాలను రక్షించి నిరోధక శక్తిని పెంచుతాయి. గుండె ఆరోగ్యానికి మేలు: రెగ్యులర్‌గా బ్లూబెర్రీస్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి, రక్తపోటు (BP) అదుపులో ఉంటుంది. దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. మెదడు చురుకుదనం, జ్ఞాపకశక్తి: బ్లూబెర్రీస్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. వయసు పెరిగే…

Read More
పొలంలోని పాములను తరిమికొట్టే మొక్క.. చుట్టూ పెడితే చాలు చీడ పీడ మాయం

పొలంలోని పాములను తరిమికొట్టే మొక్క.. చుట్టూ పెడితే చాలు చీడ పీడ మాయం

అంతే కాకుండా ఈ సీజన్‌లో పాములు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే పొలం దగ్గర పాములు ఉండే వారు కొన్ని మొక్కలను వరి పొలం చుట్టూ నాటుకోవడం చాలా మంచిదంట. దీని వలన పాములు పొలం గట్ల చుట్టూ ఎక్కువగా ఉండవు. అంతే కాకుండా ఈ సమయంలో పొలానికి చీడా పీడ చాలా ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వలన వరి పొలంపై తెల్ల దోమ, పురుగులు వంటి అనేక రకాలు పొలంపై దాడి…

Read More
త్వరలోనే మన దేశపు మొట్టమొదటి మేడ్‌ ఇన్‌ ఇండియా AI వచ్చేస్తోంది!

త్వరలోనే మన దేశపు మొట్టమొదటి మేడ్‌ ఇన్‌ ఇండియా AI వచ్చేస్తోంది!

వైబ్రంట్ గుజరాత్ 2026 వేదిక నుండి మాట్లాడుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ భారతదేశ డిజిటల్ భవిష్యత్తు గురించి ఒక ప్రధాన సూచన ఇచ్చారు. జియో త్వరలో పూర్తిగా భారతదేశంలో అభివృద్ధి చేసిన, ప్రజలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన ఆ‍ర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) వేదికను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ప్రజలే ముందు అనే విధానంపై ఆధారపడి ఉంటుంది, అంటే AI టెక్నాలజీని ప్రజల రోజువారీ అవసరాలలో నేరుగా ఉపయోగిస్తారు….

Read More